బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఆరుగురి మృతి

 

లక్నోలోని ఓ బాణాసంచా కర్మాగారంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లక్నోలోని మహన్లాల్ గంజ్ ఏరియాలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ బాణాసంచా ఫ్యాక్టరీ నిర్మాణానికి, క్రాకర్ల తయారీకి ఎలాంటి అనుమతులు లేనట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసు అధికారులు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu