అమరావతిలో అతిరథ మహారథులు

 

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి రాష్ట్రం నలుమూలల నుంచి జనం బారులు తీరారు. పెద్దఎత్తున తరలివస్తున్న అతిరథ మహారథులతో అమరావతి ప్రాంగణం కోలాహలంగా మారింది, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ రమణ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్‌బోస్లే, హైకోర్టు జడ్జిలు జస్టిస్‌ జి.చంద్రయ్య, శివశంకర్‌, ఎం.సత్యనారాయణమూర్తి, ఎస్‌.రవికుమార్‌, వి.దుర్గాప్రసాద్‌, పి.సునీల్‌కుమార్‌, జయశంకర్‌నారాయణ, ఒడిశా ప్లానింగ్‌బోర్డు డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్‌ భాస్కర్‌రావు తదితరులు అమరావతి చేరుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu