క్రీడాకారులకు పెంచిన కేటాయింపులు..

ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా నిధులు కేటాయించారు. వివిధ రంగాల్లో ప్రతిభకనపరిచిన క్రీడాకారులకు ప్రతిసారీ ఇచ్చే కేటాయింపుల కంటే ఈసారి పెంచినట్టు ఈటెల తెలిపారు. ఒలింపిక్స్‌, ఆసియా గేమ్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌, నేషనల్‌ గేమ్స్‌లలో బంగారు పతకాలు గెలిచిన క్రీడాకారులకు వరుసగా రూ.2కోట్లు, రూ.30లక్షలు, రూ.25లక్షలు, రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu