మూడు రాష్ట్రాల్లో 1 గంటవరకూ 40 శాతం పోలింగ్ నమోదు..

 

తమిళనాడుతో పాటు కేరళ పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటలకు మొదలైన ఎన్నికుల సాయంత్రం 6 గంటల వరకూ జరగనున్నాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటవరకూ తమిళనాడు, కేరళ పుదుచ్చేరిలో పోలింగ్ సగటున 40 శాతం నమోదైనట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలుపుతున్నారు.  తమిళనాడులో 42.1 శాతం, కేరళలో 45 శాతం ఓట్లు పోలయినట్లు వారు చెప్పారు.