బొగ్గు స్కాంలో మన్మోహన్ కూడా దోషే

 

PM should be accused, Coal scam, CBI files fresh FIR in coal scam, coal secretary PC Parakh

 

 

బొగ్గు కుంభకోణంలో ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దోషేనని బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పరేఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొగ్గు కుంభకోణంలో ఆయన పేరు చేర్చడం అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను దోషిని అయితే ప్రధాని కూడా దోషేనని వ్యాఖ్యానించారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లయితే తనతో బిర్లా, ప్రధాని కూడా బాధ్యులేనని పరేఖ్ అన్నారు. ఈ కుంభకోణంలో ప్రధాని పేరు ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు.