రెడ్ లైట్ తెరఫీ తో కంటి చూపు మెరుగు... 

మూడు నిమిషాలు ఎర్రటి కాంతిని చూస్తే కంటి చూపు మెరుగు పడుతుంది.  ఒక పరిశోదనలో ఎర్రటి కాంతిని లైట్ ను చూస్తే కంటి చూపు తగ్గుతుందని వస్తున్న ప్రచారంలో వాస్తవాన్ని తెలుసుకునేందుకు ఒక పరిశోదన చేపట్టారు. మనం వాడే ఎర్రటి లైట్  మైటో  కాన్ డ్రియా  రెటీనా పై పడుతుంది.మైటో కాన్ డ్రియా ఒక రకమైన కణాలు అవి శక్తి నిస్తాయి. లండన్  యునైటెడ్ కింగ్ డం కు చెందిన కాలేజ్ ఆఫ్ లండన్ సరైన లైట్ ఉంటె కంటి చూపు  తగ్గదని నిపుణులు కనుగొన్నారు ఈ పరిశోదనలో మూడు నిమిషాల పాటు ఎర్రటి కాంతి లేదా లైట్ ఉదయం వేళ వారానికి ఒక్కసారి తీసుకుంటూ  వయస్సు ద్వారా సంక్రమించిన  మందగించిన చూపు పెరుగుతుందని అంటున్నారు. ఈ మేరకు పక్షులు,ఎలుకల పై పరిశోదనలు చేసారు.ప్రోఫెసర్  గ్లెన్ జేఫ్ఫ్రి  మాట్లాడుతూ జంతువుల పై  ఎలాంటి ప్రభావం చూపుతుంది ఎర్రటి కాంతి తో కూడిన  లైట్ ఒక అవసరం కోసం 67౦ నానోమీటర్లు దూరంలో అమరుస్తారు.  రెటీ నల్ మైటో కాండ్రియా,,, ప్రొఫెసర్ జెఫ్రీ  కంటి చూపు  మెరుగు పడడం  వంటి అంశం పై చేసిన పరిశోదన  వాస్తవానికి లైట్ల ప్రభావం వల్ల  మైటో కాండ్రియా వాటి ప్రాధాన్యత గురించి వివరించారు.కణాలు అత్యున్నత  శక్తి వంతమైన సాధన మని మైటో కాండ్రియా  కు చార్జర్ లా పనిచేస్తుందని అన్నారు.వయస్సు రీత్యా  ఎవరి కైతే చూపు మండగిస్తుందో ఈ సాధనం ఉపకరిస్తుంది. 4౦ సంవత్సరాల తరువాత చూపు మండగిస్తుందని 7౦% ఏ టి పి  తగ్గుతుంది. అయితే ఉన్న కణాలలో శక్తి  లేకపోవడం వల్ల చూపు మందగిస్తుంది. ప్రొఫెసర్ జెఫ్రీ  ఇచ్చిన వివరాల ప్రకారం  కంటిలోపల  మైటో కాంద్రియా పై లాభనష్టాల పై కొత్త పరిశోదనలు చేసారు. రెటీనా మై టో  కాన్డ్ డ్రియా  కాక మరే ఇతర  అవయవం  ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. దీనివల్ల చాలా సులభంగా అప్తికల్స్  సరైన లైట్ ద్వారా  రేటినల్ మైట్రో కాండ్రి యా,మైటో కాండ్రియా లివర్,కిడ్నీ రెటీనా లో  వయస్సుతో నిమిత్తం లేకుండా ఇతర అవయవాల కన్నా త్వరగా బలహీన పడేది రెటీనా మీరు ఏమి చూసారు అన్న ప్రశ్నకు సమాధానం దొరుకు తుంది. దీనిని రెడ్ లైట్ తెరఫీ గా పిలుస్తారు.దీనివల్ల కొంతమేర చూపు మెరుగు పడుతుంది.  కలర్ కాంట్రాస్ట్ విజన్... స్త్రీ పురుషులలో  చిన్న పరిశీలన  34 సంవత్సరాల నుండి 7౦ సంవత్సరాల  ఉన్న వారిలో వస్తున్న మార్పులను వారి కలర్ కాంట్రాస్ట్ ఆధారంగా కంటి చూపును లెక్కించారు. ప్రారంభంలో  రంగులలో వ్యత్యాసం అందరిలోనూ  సాధారణ కలర్ కాంట్రాస్ట్ ఉందని గుర్తించారు.  కలర్ కాంట్రాస్ట్  విజన్ మూడు గంటల పాటు పరీక్షించారు.దానికి ఎర్రటి లైట్ పై పరిశీలించగా మరో వారం తరువాత  పరిశీలిస్తే మరల తిరిగి ఉదయం  పరిశీలిస్తే 17% పెరిగింది.                               .          

 దడ పుట్టిస్తున్న ఓమైక్రాన్...    

భారత్ లో పెరుగుతున్న  ఓమైక్రాన్  బాధితుల సంఖ్య ?  భారత్ లో ఓమైక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం మొత్తం 6,822  కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది . వివరాలు ఆయారాష్ట్రాలలో ఈ క్రింది విధంగా ఉన్నాయి.                                                 రాష్ట్రాలు  ఓమైక్రాన్  బాధితుల సంఖ్య కేరళా                  3,277  తమిళ నాడు.                719 మహారాష్ట్ర  518 వెస్ట్ బెంగాల్ 465 మిజోరం 330   మరణాలు   220 అయారాష్ట్రాలలో  చేపట్టిన చర్యల వివరాలు  ఈ క్రింది విధంగా ఉన్నాయి.  ఉత్తరప్రదేశ్.... ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాద్ ఆదేశాల మేరకు విదేశాల నుండి వస్తున్న వారికి ఇతరులకు ఆర్ టి పి సి ఆర్  పరీక్షలకు అధికార యంత్రాంగం సన్నద్ధమయ్యింది.  అసుపాత్రుల లో మెరుగైన సేవలకు త్వరిత గతిన సౌకర్యాల ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు.  తమిళ నాడు.... ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వం లోని ప్రభుత్వానికి  ఓమైక్రాన్ నుండి ప్రజలను రక్షించు కోవడం పెద్ద సవాల్ గా మారింది. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు  తప్పనిసరిగా ఆర్ టి పి  సి ఆర్ పరీక్షలు  ఓ మైక్రాన్  బాధితులకు  ఇసోలేషణ్ చికిత్స. ప్రభుత్వ ఆసుపత్రులలో పడకల పెంపు.  ఇప్పటికే  5,858  పరీక్షలు నిర్వహించగా, 5,249  హై రిస్క్  కేసులు  గుర్తించారు.  డిల్లి రాష్ట్రం.... డిల్లి కేజ్రీవాల్ నేతృత్వం లోని ఆప్ సర్కార్ గతం లో కోవిడ్ ప్రభావాన్ని చూసిన అనుభవం ప్రస్తుతం డిల్లి లోని పరిస్థితులను మంత్రి జైన్ సమీక్షించారు. గ్రేడేడ్ రెస్పాన్స్  యాక్షన్ ప్లాన్ సహకారం తో  టెస్టింగ్,ట్రేసింగ్, ఇసోలేషణ్ విధానాని అమలు చేసేందుకు సన్నధం అవుతోంది. ప్రస్తుతం విదేశాల నుండి వచ్చే  ప్రయాణీకులతో డిల్లి విమానాశ్రయం కిటకిట లాడుతోంది కాగా ఆర్ టి పి సి ఆర్  పరీక్షల కోసం  ఘంటల తరబడి వేచిచూడాల్సి రావడం తో అటు అంతార్జాతీయ ప్రయాణీకులు డొమెస్టిక్ ప్రయాణీకులు  తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. కాగా రెండవ విడత ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆప్ సర్కార్ మెరుగైన  చికిత్సకు సన్నద్దం అవుతున్నట్లు  తెలుస్తోంది . ప్రస్తుతం ఓమైక్రాన్ శాస్త్రీయత .... ఓమైక్రాన్ పై వస్తున్న కొన్ని సందేహాలకు సమాధానం దొరకడం లేదు. ఓమైక్రాన్  ప్రభావం స్వల్పంగా ఉంటుందా.లేక తీవ్రంగా ఉంటుందా,ఎలాంటి ప్రబావం ఉంటుంది,వ్యాదితీవ్రత ప్రభావం అనారోగ్యం ఉంటుంది అన్న సందేహాలకు పూర్తిగా సమాధానం లభించడం లేదు. గతంలో కోవిడ్ తీవ్రత ఇమ్యునిటీ పై ప్రభావం, వేరియంట్ తీవ్రత ప్రభావం వ్యాక్సినేషన్ ఒమైక్రాన్ ను నిలువ రించాగాలదా?సొత్ ఆఫ్రిక పరిశోదనలో ఓమైక్రాన్  వ్యాప్తి ఎక్కువే,లక్షణాలు స్వల్పమే,అయినా  తక్కువస్థాయిలో వైద్యం  అవసరం? ఎలాంటి చికిత్స ఇస్తున్నారు? ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో  వారిలోనే వైరస్ వచ్చిచేరుతోందా ? వైరస్ ఎలా వ్యాపిస్తుంది.?  వైరస్ వచ్చిన యువతీ యువకులలో  ఇన్ఫెక్షన్ శాతం ఎంత? చాలా ఆసుపత్రులలో  స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. సౌత్ ఆఫ్రికాలో  ఒమైక్రాన్  ఎలా ప్రవర్తిస్తోంది? అలాగే ఇతర దేశాలలో  ప్రవర్తిస్తోంధా? ఒక్కోచోట జీనోమిక్స్ సీక్వెన్స్ ఎలాఉంది? జీనోమిక్ సీక్వెన్స్ లో ఎలాంటి తేడాలు ఉంటున్నాయి.? వ్యాక్సిన్ ఓమైక్రాన్  ను నియంత్రించ గలదా?అన్నసందేహాలు అటు సామాన్యుడితో పాటు ఇటు వైద్యులను వేదిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఇపాటికే వ్యాక్సిన్ కంపెనీలతో  సంప్రదింపులు జరుపు తోంది. వ్యాక్సిన్లు  తీవ్రతను తగ్గిస్తాయా? మరణాలను నిరోదిస్తాయా? ప్రస్తుతం ఒమైక్రాన్ విస్తరిస్తోంది. అన్న అంశం పై పరిశోదనలు జరుగుతున్నాయి. ఓమైక్రాన్  ఇన్ఫెక్షన్ స్తాయి. వ్యాక్సిన్ పనితీరు, ఓమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు, ఓమైక్రాన్ కు చికిత్స ప్రభావం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం వీటిపై సమాగ్రసమాచారాం అందించే బాధ్యత ఆయాదేశాలాడే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ  పేర్కొంది.                                                                                                         

థర్డ్ వేవ్ వచ్చేసిందా?

  అంటే అవుననే అంటున్నారు నిపుణులు.ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 25 దేశాలాలో  తన ప్రతాపం చూపిస్తోంది. భారత్ లో కోరోనా థర్డ్ వేవ్ ప్రారంభ మైందా ? రోజు రోజుకు  పెరుగుతున్న కోరోనా పోజిటివ్ కేసులు. విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకుల సంఖ్య పెరిగిపోతూ ఉండడం తో డిల్లి విమానాశ్రయం కిటకిట లాడుతోంది. వేలాదిగా ఆర్ టి పి సి ఆర్ పరీక్షలకోసం ఘంటల  తరబడి  ప్రయాణీకులు వేచి చూస్తున్నారు.  ప్రయాణీకులతో కిటకిట లాడుతున్న డిల్లి విమానాశ్రయం పరిస్థితి చూస్తే ఎవరికీ కోరోనా పోజిటివ్ వస్తుందా ఏ క్షణాన ఒమైక్రాన్ విస్పోటనం పేలుతుందో అని డిల్లి సర్కార్ బెంబేలు పడిపోతోంది. భారత్ లో మూడవ విడత ఒమైక్రోన్ ప్రభావం చూపు తొంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలనుండి  వస్తున్న సమాచారం ప్రకారం రాజస్తాన్, కర్ణాటకా,తమిళ్ నాడు,తెలంగాణ ,మహారాష్ట్రలలో  నిర్వహిస్తున్న పరీక్షలలో  కోవిడ్ పోసిటివ్ గా  గుర్తిస్తున్నారు. ఈమేరకు ఆయా రోగుల నమూనాలాను  జీనో మి సీక్వెన్స్ పరీక్షలకు పంపినట్లు సమాచారం. ఇదిలా ఉంటె తెలంగాణా లోని కరీంనగర్ జిల్లలో వైద్య కళా శాల విద్యార్ధులకు కోరోనా పోజిటివ్ గా నిర్ధారణ కావడం  తీవ్ర  ఆందోళనకు గురిచేస్తోంది. కరీమ్ నగర్ జిల్లాలోని చల్ మేరా ఆనంద రావు ఇన్స్టిట్యుట్  ఆఫ్  సైన్సెస్ కళా శాల  లోని 43 మంది వైద్య విద్యార్ధులకు కోరోనా పోజిటివ్ గా గుర్తించడం పట్ల అటు తల్లి తండ్ర్లులు ఇటు యాజమాన్యం  తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నారు. కాగా గత వారం రోజులుగా విద్యా సంస్థలలో నే కోవిడ్ కేసులు రావడాన్ని గమనించవచ్చు. ఇదిలా ఉండగా కళాశాలాల లోనే కోరోనా కేసులు రావడాన్ని బట్టి చూస్తే వారు ప్రత్యక్షంగా తరగతులకు హాజరు  కావడమే అని  నిపుణులు అంటున్నారు. ఓమై క్రాన్ త్వరితగతిన విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరించిన నేపధ్యంలో పోజిటివ్ కేసుల లో ఓమై క్రాన్   ఉందే మో? అన్న అనుమానం కలిగిస్తోంది.దేశంలో మొత్తం మీద ఓమైక్రాన్ కేసులు నమోదు కావడం  తో  అందునా ముఖ్యంగా బెంగళూరు,లోని స్ఫూర్తి కళా శాల లో 182 కేసులు,హైదరాబాద్ లోని టెక్ మహేంద్ర వైద్య కళా శాల లో  కోరోనా పోజిటివ్ కేసులు బయట పడుతూ ఉండడం తో కళాశాల లలో  విద్యార్ధులు రోజూ హాజారు కావడమే దీనికి కారణం గా  పేర్కొంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్ లోని చల్ మేరా ఆనంద్ రావు వైద్య కళాశాలలో నిర్వహించిన కళా శాల వార్షికోత్సవం లో 2౦౦ కు పైగా విద్యార్ధులు పాల్గొనడం వల్లే కోరోనా వచ్చిందా అన్న సందేహం కలుగుతోంది. కాగా కళా శాల వేడుకలలో ఎవారూ మాస్క్ ధరించక పోవడం ప్రాధాన కారణమై ఉండవచ్చని జిల్లా వైద్యఆ ధికారులు పేర్కొనడం గమనార్హం. అయితే కళాశాల వార్షికోత్సవం అంశం తమ కు తెలియదని  వార్షికోత్సవం వారం రోజుల క్రితం నిర్వహించారని దీనికారణం గానే కోవిడ్ వ్యాప్తి  జరిగి ఉండవచ్చని. కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి జువేరియా మీడియాకు తెలిపారు. కళా శాల లో జరిగిన వేడుకలకు పెద్దసంఖ్యలో విద్యార్ధులు  గుమిగూడడం వల్లే చాలా మందికి మాస్క్ ధరించాలేదని వైద్య అధికారులు వెల్లడించారు. 2౦౦ మంది పైగా విద్యార్ధులు పరీజ్షలు చేయగా  అందులో 43 మంది  విద్యార్ధులకు పోజిటివ్ వచ్చినట్లు తేలిందని.పరిస్థితిని దృష్టిలోఉంచుకుని ప్రత్యేక శిబిరం ద్వారా  మరో 1౦౦౦ మందికి  పరీక్షలు చేయగా మొత్తంగా 43 మందికి పోజిటివ్గా  గుర్తించారని పేర్కొన్నారు. హైదరాబాద్,సంగారెడ్డి జిల్లలో ని ప్రభుత్వ పాట శాలలో,ఇంద్రేశం లోని మరో పాట శాలలో  విద్యార్ధులకు కోరోనా సోకడం పై త్ఘీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా విదేశాల్ నుండి వచ్చిన మరో 13 మందికి కోరోనా పోజిటివ్ గా నిర్ధారణ కావడం తో   జీనోమ్ సీక్వెన్స్  పరీజ్షకు పంపారు. రోజురోజుకు  కోవిడ్ సోకిన వారి సంఖ్య పెరుగుతూ ఉండడం తో అటు సామాన్యులు అధికారులు,ప్రభుత్వ వర్గాలలో దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తీవ్రైబ్బందులు పడుతున్నారు.  బాధితుల పట్ల  ఇలాగేనా ప్రవర్తించేది...కాస్త మనుషుల్లా చూడండి ... ఇది ఇలా ఉంటె లండన్ నుండి వచ్చిన ఒక మహిళ కు కోరోనా నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారని  వెంటనే మరో గంటలో  ఆమెకు పోజిటివ్ వచ్చిందని తెలిపారని ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపొమ్మని అధికారులు వేదిన్చారని అధికారుల ప్రవార్తన తో తను తమ కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురి అయినట్లు  ఆమె సెల్ఫి వీడియోను ఒక ప్రముఖ చానల్ కు పంపినట్లు సమాచారం.  రెండు విడతలుగా వచ్చిన కోవిడ్  బారిన పడిన వారికి చుక్కలు చూపిన అధికారులు తమ అసహనాన్ని ప్రదర్శించడం  పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా రోగులను కనీసం మనుషుల్ల చూడాలని బాధితులు వేడుకుంటున్నారు.   ఒక చిన్న తప్పిదం వందల మంది కి కోరోనా సోకడానికి కారణమా  రెండవ విడత చేసిన నష్టాన్ని మర్చిపోకముందే మూడో విడత  వ్యాప్తి పెరగడాన్ని  నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే జరిగిన కోరోనా విస్తరణలో విద్యార్ధులు పెద్దఎ త్తున హాజరు కావడమేనని నిపుణులు అంటున్నారు. కాగా తాజా  పరిస్థితి దృష్ట్యా  తమ పిల్లలను బడికి పంపాలా వద్ద అన్నసందేహం తల్లి తండ్రులను వేదిస్తోంది.ఇది ఇలా ఉంటె  పాట శాలాకు వెళితేనే పటాలు చదు వుకోగలుగుతున్నామని  విద్యార్ధులు ఉపాద్యాయులు అనడం గమనార్హం.అసలు విద్యార్ధులను  కళా శాలకు పంపడం పాట శలాకు పంపడం వల్లే కోరోనా పోజిటివ్ వచ్చిందని అంటున్నారు తల్లి తండ్రులు. కళాశాలలు పాట శాలాలు తెరిచే ముందు పునరాలోచించాలని విజ్ఞప్తులు చేసినా అధికారులు పట్టుబట్టి తిరిగి ప్రారంభించడం వల్లే  కోరోనాకు కారణమని అనుకుంటున్నారు.                                                  

స్ట్రోక్ పక్షవాతానికి రెండు కారణాలు....

స్ట్రోక్ విష యం లో చాలా జాగ్రతగా ఉండాలి. సహజంగా వైద్యులు చెపుతున్న దానిప్రకారం రక్తప్రసారం లో హెచ్చుతగ్గులు ఉంటాయి ముఖ్యంగా హై బిపి వల్ల  స్ట్రోక్  పక్షవాతం వక్చెఅవకసాలు ఉన్నట్లు నిపుణులు  విశ్లేషిస్తున్నారు. అందుకే బిపి విషయం లో చాలా జాగ్రతగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలం లో వయసుతో నిమిత్తం లేకుండా పక్షవాతం బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయం గా పెరుగుతున్నట్లు  నిపుణులు  గుర్తిం చారు.  స్ట్రోక్ లేదా పక్షవాతం  వైద్య శాస్త్ర ప్రకారం మరణం లేదా  అంగవైకల్యానికి దారితీస్తుంది. ఒక పరిశోదనలో శాస్త్రజ్ఞులు  కొన్ని అంశాల పై దృష్టి సారించారు. స్ట్రోక్ లేదా పక్షవాతానికి కొన్ని ఘంటల ముందే కొంచం ఉద్వేగం ఆవేశం  వచ్చి ఉండవచ్చని  అవసరాను గుణంగా వ్యవహరించి ఉండవచ్చు. ఇర్లాండ్ కు చెందిన జాతీయ విశ్వవిద్యా లయం. సంయుక్తంగా నిర్వహించిన   అధయనం  విషయాలను  యురోపియన్ హార్ట్ జనరల్ లో  ప్రచురించారు. వీరి అధయనం లో  2౦ మందిలో ఒకరికి స్ట్రోక్  వచ్చిన వారు ఉన్నారని,వీరు ఎక్కువగా శారీరకంగా శ్రమ పడుతూ  ఉంటారని నిపుణులు కనుగొన్నారు కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్ స్ట్రోక్ పై పరిశీలన చేసారు. త్గీవ్రమైన  స్ట్రోక్ వచ్చిన 13,462 పై  పూర్తిగా అధ్యయనం జరిపారు. ఇందులో కొన్ని కీలక అంశాలను  విశ్లేషించారు. అధ్యయనం లో  ఐర్లాండ్  తో పాటు 32 దేశాలు పాల్గొన్నాయి. ఎన్ యు ఐ గాల్వేలో  క్లినికల్ ఎపిడిమియాలజి ప్రోఫెసర్  ఈ పరిశోదనకు  ఎడుయు స్మిత్ నాయకత్వం వహిస్తున్నారు.  ఈ సందర్భంగా  స్మిత్ మాట్లాడుతూ  స్ట్రోక్ ను నిలువరించడం  డాక్టర్ల ప్రధమ కర్తవ్యం అని అన్నారు. ఉన్నతమైన సాంకేతికత పరిజ్ఞానం ఉన్నప్పటికీ  స్ట్రోక్ వస్తుందని అనుమానం  ఉంటె వెంటనే గుర్తించడం  సాధ్యం కావడం లేదనిమేము  మాఆధ్యయనం లో స్ట్రోక్ కు గల కారణాలు అవకాశాలు పెరుగుదల కారణాల  పై ప్రయత్నం చేసామని  అన్నారు.  స్ట్రోక్ పక్షవాతానికి కారణాలు.... పరిదోదకులు భావనాత్మక  సమస్యలు 3౦% గా పేర్కొన్నారు. అధికంగా శ్రమించే వారిలో  6౦% ఎక్కువగా ఉంటుందని  వీరి బరువు బాడీ మాస్ ఇండెక్స్  కు సాధారణంగానే  ఉంటుంది. అయితే వారిలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు లేవు. అధికబరువు  లేదా శరీరానికి వ్యాయామం  లేకపోవడం.తీవ్ర ఒత్తిడి కి గురియ్యేవారికి హై బిపి ఉన్నవారు.బిపి ని అదుపులో ఉన్న్చుకుంటే  స్ట్రోక్ లేదా పక్షవాతం బారిన పడకుండా నివారించ వచ్చని తెలుస్తోంది.                         

ఒమైక్రాన్ గురించిన అవగాహన...

దక్షణ   ఆఫ్రికాలో శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోదన తో పాటు ప్రపంచం మొత్తం ఓమిక్రాన్ పై విస్తృత పరిశోదనలు చేస్తున్నారు. ఓమైక్రాన్  లో చాలా రకాలు  ఉన్నందున  ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని  అందించే ప్రయత్నం.  ఓమై క్రాన్ వ్యాప్తి ... ఓమైక్రాన్ పై ఇప్పటికీ ఏరకమైన స్పష్టత లేదు. ఓమైక్రాన్ త్వరా విస్తరిస్తుందని వ్యక్తి నుండి వ్యక్తికి త్వరాగా వ్యాపించే అవకాసం ఉందని పేర్కొన్నారు.ఇతర వేరియంట్ తో పోలిస్తే  డెల్టా వేరియంట్ పై జరిపిన పరీక్షలలో బాధితుల సంఖ్య పెర్గింది.ఎపిడమాలాజి పరిశోదనలో ఒమైక్రాన్ పై నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వ్యాధి తీవ్రత...  ఓమై క్రాన్  కు గల కారణాలు తీవ్రత ఇన్ఫెక్షన్ శాతం పై ఇతర వేరియంట్ల నుండి వచ్చే ఇన్ఫెక్షన్ ను పోల్చి చూడాల్సి ఉంది. దక్షణ ఆఫ్రికాలో పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతోంది.ఎపిడమాలజి పరిశీలనలో ఒమైక్రాన్ కాక ఇతర ఏ కారణాలు ప్రభావం చూపుతుంది అన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. ప్రాధమిక సమాచారం ప్రకారం ఆసుపత్రులలో చేరుతున్న వారిసంఖ్య పెరుగుతుంది.దీనికికారణం ఇన్ఫెక్షనేనా లేదా ఓమై క్రాన్ ఇన్ఫెక్షన్ కారణమా కాదా? అన్నది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఓమైక్రాన్ లక్షణాలు లేనట్లు గుర్తించారు. ఇతర వేరియంట్లు ఇన్ఫెక్షన్ ఉందా అన్న కోణం లో  విశ్వవిద్యాలయం పరిశోదనలు చేస్తున్నారు  ఈ క్రమం లోనే చాలా మంది యువతీ యువకులలో లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నట్లు గుర్తించారు.ఓమైక్రాన్ తీవ్రత శాతం ఓమైక్రాన్ వారం లేదా కొన్ని వారాలు డెల్టా వేరియంట్  ప్రపంచ వ్యాప్తంగా   తీవ్రప్రభావం చూపింది. మరణాల కు కారణమయ్యింది. డెల్టా వేరియంట్ తో ప్రభావం చూపినప్పుడు  మరణాల రేటును నివారించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకోవాలని  నిపుణులు సూచిస్తున్నారు. సార్క్ కోవిడ్ 2 తీవ్రప్రభావం... ప్రాధమిక సాక్జ్ష్యదారాల మేరకు ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గిన వారికి మళ్ళీ ఇన్ఫెక్షన్ సోకడం ఇతర వేరియంట్లతో పోల్చి చూసినప్పుడు. ఓమిక్రాన్ గురించిన సమాచారం  తక్కువే రానున్న రోజుల్లో మరింతసమాచారాం సేకరించాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ ప్రభావం... ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటికే సాంకేతిక సభ్యులతో వేరియంట్ త్గీవ్రత ప్రభావందానిని ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్లు వ్యాక్సిన్లు వ్యాదితీవ్రతను,మరణాలను  నివారించాగాలదా? నివారణలో వ్యాక్సిన్ పనితీరు,ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు తీవ్రవ్యాదులపై  ఎలాంటి ప్రభావం చూపుతుందా ? అన్న సందేహాలకు  పరిశోదన ల లో  సమాధానం  దొరకాల్సి ఉంది.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు  వాటి ప్రభావం... కాస్టికో  స్టెరాయిడ్స్ 1ల్  రేసిప్టర్లు,బ్లాకర్లు,ఎలాంటి ప్రభావం చూపుతాయి,కోవిడ్ తీవ్రతను ఎలా నియంత్రించాలి చికిత్సను సమార్ధంగా ఎలా నిర్వహించాలి.ఇతర చికిత్సలవల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది అన్నది ఒక అంచనా చికిత్స ప్రభావవంతంగా ఉండేందుకు మార్పులు. ఓమై కరణ్ గురించి తెలుసుకోవాలి.  ఓమై క్రాన్ కు చికిత్స చేయవచ్చు లండన్  ఎం హెచ్ ఆర్ ఏ ఆమోదం ... ఓమై క్రాన్ దేనికి లొంగదు దాదాపు 3౦ రకాలుగా వేరియంట్ మార్పు చెందుతుందని మ్యుటేషన్  కావడం వల్ల చికిత్స సాధ్యమా కాదా ? అన్నది సందేహం గామారింది.ఈ నేపధ్యంలో లండన్ కు చెందినా డాక్టర్స్ చేసిన పరిశోదన లో సోత్రో వేమాబ్ చికిత్స తో ఓమిక్రాన్ ను  చెక్ పెట్టవచ్చు అంటూ చేసిన ప్రకటన అందుకు బ్రిటన్ లోని  వైద్య నియంత్రణ సంస్థ ది మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ రేగ్యులేట రీ అధారిటీ  ఎం హెచ్ ఆర్ ఏ  చికిత్సకు ఆమోదం తెలిపింది.సరికొత్త యాంటీ బాడీ చికిత్స ఓమైక్రాన్ వంటి కొత్త వేరియంట్ పై సమర్ధంగా  పనిచేస్తుందని అధికారులు  అభిప్రాయ పడ్డారు. సోత్రో విమాబ్ ఔషదాన్ని సింగల్ మొనో క్లోనల్ యాంటీ  బాడీ లతో తయారు చేసినట్లు సమాచారం.కోరోనా వైరస్ పైన ఉండే కొమ్ము వైరస్  కు అంటుకుంటుంది ఆ వైరస్ మానవాళి  కణాలలోకి ప్రవేసించకుండా  నిలువరిస్తుంది. సోత్రో విమాబ్ సురక్షితమని   ఒమైక్రాన్  వ్యాదిలక్షణాలు  బయట పద్దవెంటనే సోత్రో విమాబ్ ఇస్తే ప్రయోజనం ఉంటుందని,తీవ్రస్తాయి అనారోగ్యం ముప్పు ఉన్నవారికి  ఈ ఔషదం ఉపయోగపడుతుందని.ఎం హెచ్ ఆర్ ఏ  EXEQUTIVE డైరెక్టర్ జూన్ రేస్స్  తెలిపారు. సోత్రో విమాబ్ ను రక్తనాళాల ద్వారా 3౦ నిమిషాలు ఇవ్వవచని తెలిపారు కాగా 1 2 సంవత్సరాలు ప బడ్డ వారికి సోత్రో విమాబ్  వారు  ఆసుపత్రి పాలు కాకుండా మరణాల బారిన పడకుండా 79% రక్షణ కల్పించవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు  అయితే సోత్రో విమాబ్ ఇచ్చినవారిలో  ఔషదానికి ముందు ఔషదం తీసుకున్న తరువాత  ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అసలు సోత్రో వేమాబ్ చికిత్స కు ముందు ఎలాంటి క్లినికల్ ట్రైల్స్  చేసారు వాటి ఫలితాలు  వెల్లడి కావాల్సి  ఉందని అప్పుడే  ఔషదం  పనితీరు తెలుస్తుంది ఒక అంచనా వేయవచ్చని  నిపుణులు అంటున్నారు.  ఒమైక్రాన్ లేదా ఇతర వేరియంట్ల పై పరిశోదన కొనసాగాల్సిందే... ప్రస్తుత  సమయం లో పెద్ద శాస్త్రజ్ఞులతో సమన్వయం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రజ్ఞులు ఓమిక్రాన్ ను గురించి తెలుసుకునే పనిలో ఉన్నారు.ఆదిసగా  పరిశోదన కొనసాగించాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం ఓమై క్రాన్ దాని ప్రభావం స్వరూప స్వభావాలు  అంచనా వివిధ దేశాలలో కోరోనా ప్రభావం చికిత్సా పద్దతులు.అంచనా అవగాహనా అవసరం గతం నుండే వర్తమానం సాధ్యం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని  అనుసరించాల్సిన విధాన నిర్ణయాలు లేదా ఆరోగ్యవిదివిదానం అమలుతీరు వంటి అంశాలను  సమీక్షించు కోవాలి.  ఓమిక్రాన్ తీవ్రత వ్యాప్తి ఇన్ఫెక్షన్ తీవ్రత లక్షణాలు వ్యాక్సిన్ పనితీరు చేస్తున్న పరిక్షలు ఆధునిక పరీక్ష సాంకేతికత వివరాలు సమగ్రసమాచారం. వివిదరకాల్ చికిత్సలు వాటి ప్రాభావం పై పరిశోదనలు.  ఆసుపత్రిలో చేరినరోగుల వివరాలు డాటా సేకరించేందుకు ప్రోత్సహిస్తుంది.క్లినికల్ దాటా క్లినికల్ గా ఎలాంటి లక్షణాలు రోగులు ఎదుర్కుంటున్నారు. అన్న అంశం పై వచ్చే ఫలితాలు. ఎప్పటికప్పుడు అందించడం అవసరం. రానున్న రోజుల్లో మరింత సమాచారం ప్రపంచ ఆరోగ్యసంస్థ  పర్యవేక్షణ కొనసాగిస్తుంది. డాటా అందుబాటులో ఉంచే ప్రాయాత్నం ఓమిక్రాన్ ప్రవర్తన, రూపాంతరం చెందడం.పై నిశితంగా పరిశీలించాల్సి ఉంది. డబ్ల్యు.హెచ్ ఓ  చేపట్టిన చర్యల పై దేశాలకు దిశానిర్దేశం... ఓమైక్రాన్ వేరియంట్ ను గుర్తించిన అనంతరం ప్రపంచ ఆరోగ్యసంస్థ చాలా చర్యాలు చేపట్టింది. దేశాలు పూర్తిగా దృష్టి సారించాలని కేసులు సీక్వెన్స్ పెరుగుదల జీనోమ్ సీక్వెన్స్ దాటా ఆధారంగా ప్రాచుర్యం లేదా ప్రాచారం కల్పించడం జి ఐ ఎస్ ఏ ఐ ఇన్  ఆధారంగా ప్రాధమిక స్థాయిలో వచ్చే  కేసులు  ఆయా ప్రాంత్ఘాలలో క్లస్టర్ల ఏర్పాటు.ఆయా ప్రాంతాలలో చేపట్టిన పరీక్షలు ల్యాబొరేటరీ రిపోర్ట్ ఆధారంగా అంచనా.ఓమై క్రాన్ విస్తరణ రూ పాలు దానిలక్షణాలు,ప్రభావం వ్యాక్సిన్ ప్రభావం వ్యాధినిర్ధారణ,చికిత్ద్సలు తెరఫీలు ప్రజా ఆరోగ్యం సామాజిక పద్దతులు. 26 తేదీన ప్రకటన కోవిస్తరణను నియంత్రించడం.ప్రామాడం అంచనా శాస్త్రీయ పద్ధతి అనుసరించాలి. ప్రజా ఆరోగ్యానికి వైద్యం అందించే శాక్తి వ్యాధి తీవ్రత కేసులు పెరిగి నప్పుడు సమర్ధవంతంగా నిర్వహించడం. కీలకం కోవిడ్ వ్యసినేషణ్ వివిధ వర్గాలలో వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించడం. ఓమైక్రాన్ లేదా ఇతర వైరస్ లు వేరియంట్లు విస్తరించకుండా ఉండాలంటే స్వీయా నియంత్రణ వ్యక్తిగతం గా సామాజిక దూరం పాటించడం ఒక్కకరు ఒక్కోమీతారు దూరాన్ని పాటించడం తప్పనిసరి. ఇంట్లో గాలి వెలుతురు సరిగా ఉండే విధంగా చర్యలు చేపట్టడం. సమూహాలకు దూరంగా ఉండడం.,దగ్గు లేదా తుమ్ములు వచ్చి నప్పుడు మీ మోచేతిని అడ్డుగా పెట్టుకోవడంవ్యాక్సిన్ వేయించకోవడం ముఖ్యం.ఇప్పటికే ప్రపంచదేశాలలో ఓమిక్రాన్  ప్రభావం చూపుతోంది. మరింత సామగ్ర సమాచారం క్రోడీక రించాల్సి ఉంది..                    

సోత్రో విమాబ్ తో ఒమైక్రాన్ కు చక్  ....

ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమైక్రాన్ కు ప్రస్తుతం ఉన్న మోలోక్లోనల్ తెరఫీ పెద్దగా ఉపయోగపడదని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ఏ చికిత్సకు లొంగదని  ఓమిక్రాన్ వేరియంట్ లో 3౦ రకాలుగా పరివర్తన మ్యుటేట్ కావడం వల్ల చికిత్స సాధ్యమా కాదా అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ. లండన్ కు చెందిన  వైద్య నిపుణులు  సరికొత్త  యాంటి బాడీ  చికిత్స ను  బ్రిటన్ లోని వైద్యనియంత్రణ సంస్థ  ది మెడిసిన్ హెల్త్ కేర్  ప్రొడక్ట్స్ రేగ్యులేటరీ  ఆథారిటీ  ఏజెన్సీ ఆమోదించింది. ఒమైక్రాన్  వంటి కొత్త వేరియంట్ ను సమర్ధవంతంగా ఎదుర్కుంటుందని  ఆసంస్థ వెల్లడించింది.  ఈ  మందుకు సోత్రో విమాబ్ గా నామకరణం చేసారు.వేరియంట్ వచ్చిన తక్కువ కలం లోనే చికిత్స అందడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోరోనా వైరస్ పైన ఉండే స్పైక్ ప్రోటీన్ కొమ్ముఆకారాం లో ఉండే దీనికి వైరస్ అన్తుకుంటుందని  అది మానవ  కణ జాలం లోకి  ప్రవేసించ కుండా నిలువరిస్తుంది. ఇది సుఅరక్షిత మైన  ఔషద మని  కోరోనా తీవ్రంగా ప్రాణ హాని ఉన్నవారికి సైతం  ఉపయోగ పడుతుందని నిపుణులు వెల్లడించారు. సోత్రో విమాబ్ రక్తనాళాల ద్వారా  ఇవ్వవచ్చని ముప్పై నిమిషాలు చేసే చికిత్స  79% సురక్షితమని  నిపుణులు పేర్కొన్నారు. వ్య్యాది లక్షణాలు బయట పడిన వెంటనే చికిత్స అందించడం ద్వారా  సోత్రో విమాబ్ ఇస్తే ప్రయోజనం  ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. సో ఏది ఏమైనా  ఓమిక్రాన్ ను నిలువరించే చికిత్స అందుబాటులోకి రావడం  హర్షించ దగ్గ పరిణామం గా వైద్యులు పేర్కొన్నారు.  ఓమై క్రాన్ బారిన పడ్డ ఇజ్రాయిల్ డాక్టర్ .... ఇజ్రాయిల్ కు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ మావుర్  వెల్లడించారు. స్వత హగా డాక్టర్ ఎలాడ్ మావుర్ ఫెబా మెడికల్ సెంటర్ అవీవ్  లో కార్దియలజిస్ట్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు.  లండన్ లో నిర్వహించిన ఒక వైద్యసదస్సుకు హాజరయ్యేందుకు నవంబర్ 19 న లండన్   కు వెళ్లానని  ఆయన వివరించారు.  లన్ డ న్ లో నాలుగు రాత్రులు గడిపినట్లు తెలిపారు.  అయితే ఓమిక్రాన్ కొత్త వేరియంట్ గురించి తెలుకున్నానని. ఒమైక్రోన్  సౌత్ ఆఫ్రికాలో పుట్టిన విషయాన్నీ  గురించి విన్నానని అన్నారు.  లండన్ లో ఉన్న పది రోజులు కోవిడ్ లక్షణాలు గుర్తించానని డాక్టర్ మావుర్ వివరించారు. లండన్ లో ఉన్న కొద్ది రోజుల్లోనే  ఒమిక్రాన్ బారిన పడ్డట్టు గుర్తించినట్లు వివరించారు.   నవంబర్ 27 ణ లండన్ లో పరిక్షలు చేస్తే వెంటనే పాజిటివ్ గా నిర్ధారించారని డాక్టర్ మవోర్ తెలిపారు. ఓమిక్రాన్ లక్షణాలాలో భాగం గా  జ్వరం,కండరాల నొప్పులు,గొంతునొప్పి.ఉన్నట్లు డాక్టర్ మవోర్ స్పష్టం చేసారు.అయితే తనకు ఎప్పుడు ఎలా ఇన్ఫెక్ట్ అయ్యిందో చెప్పలేనని తనతో పాటు సదస్సు కు హాజరైన వారికి సోకి ఉండవచ్చు  అని నాకు ఓమిక్రాన్ సోకిన్దన్నది నిజం.పది రోజుల క్రితం సోకిందని డాక్టర్ ఎలాడ్ మావుర్ తొలి కేసుగా నమోదు కావడం విశేషం గతం లో వచ్చిన వేరియంట్ కన్నా త్వరగా సోకింది.   

అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ జీవితాంతం వేదిస్తుందా ?

అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ ను ఏ ఎల్ ఎస్ గా పిలుస్తారు. గర్భస్థ సమయంలో పిండం లోనే పెరుగుతూ వచ్చే  మెదడు నాడీ సంబంధిత వ్యాధి గా నిపుణులు పేర్కొన్నారు.  దీనిని మోటార్ న్యురోన్ వ్యాధిగా పేర్కొన్నారు. అయితే ఏ ఎల్ ఎస్ మొదట 1869 లోనే స్త్రీలలో వచ్చినట్లు గుర్తించారు.  లౌ గేహేరి  ఒక బేస్ బాల్ అట ఆడే స్త్రీ కి సోకింది ఆమె 1941 లో నే ఆమె మరణించింది.  అమియోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్  లక్షణాలు ... ఏ ఎల్ ఎస్ ఫలితంగా ఒక ప్రథ్యెఅమైన నరం అరిగిపోవడం వల్ల కేంద్ర నాడీ వ్యావస్థ సహజంగా మన కదలికలను నియంత్రిస్తుంది.మనా నాడీ వ్యవస్థలోని ఈ మోటార్ నేఇరోన్ కణాలు అరిగిపోవడం వల్ల బలహీనపడి సహజంగానే ఎట్రోఫి అని అంటారు దీనివల్ల కండరాలు పూర్తిగా నియంత్రిస్తుంది.దీనివల్ల కండరాలు చచ్చుబడి పోతాయి ఇదే దీనిలక్షణం  గా పేర్కొన్నారు.ఏ ఎల్ ఎస్ వాళ్ళ కండరాల పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.కాళ్లు ట్రిప్పింగ్ లేదా పడిపోవడం  చూస్తాము. దీనికి కారణం మోటార్ కంట్రోల్ మన చేతులో ఉంటుంది.మున్ చేతులు ,మాట పడిపోవడం.వినపడక పోవడం మూగా పోవడం మింగడం చాలా కష్టంగా ఉంటుంది.శ్వాస తీసుకోలేక పోవడం,అలసట కండరాలు తీవ్రంగా నొప్పికి గురికావడం. లేదా క్రామ్స్ గా మారితీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.  అమియోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్ నిర్ధారణ పరీక్షలు... న్యూరో మస్కులార్పరీక్ష ద్వారా బలహీనం గా ఉండడాన్ని గుర్తించవచ్చు. ఒక భాగం లో చాచ్చు బడడం గమనించవచ్చు. కొన్ని సందర్భాలలో కాళ్లు లేదా భుజాలు పిర్రలు కండరాలలో స్పాసం  మేలితిరగడం,లేదా ఒక్కోసారి నాలుక  కూడా తిరిగి పోతుంది.కొంతమంది రోగులు నవ్వును, ఏడుపు ను సైతం  ఆపుకోవడం కష్టంగా అనిపిస్తుంది.  దీని నిర్ధారణకు ఇ ఎం జి ఎలెక్ట్రో మాయోగ్రామ్ ద్వారా మోటార్ నాడీ విధానాన్ని నరాలను సెన్సార్ చస్తుంది. సహజంగా ఉండే విధంగా ఉందొ లేదో చూస్తుంది.  అమ్యోత్రో ఫిక్ లటేరాల్ స్క్లేరోసిస్ కు చికిత్స... ఈ అనారోగ్యానికి చికిత్స లేదు ఏ ఎల్ ఎస్ సహజంగా పుట్టుకతోనే గర్భాలోనే పెరుగుతుంది.ఐదు సంవత్సరాల లో పెరుగుతింది అంటే అప్పటికి గాని బయట పడదు.రిలుజోలె దీర్ఘకాలంగా వేదిస్తుంది.అయితే దీనిని నివారణ అసాధ్యం. 

వెస్ట్ నైల్ వైరస్ ఇన్ఫెక్షన్ ప్రమాదకరం...

వెస్ట్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ అయిన దోమల నుండి వస్తుంది. వెస్ట్ నైలె వైరస్ కు గల కారణాలు లక్షణాలు చికిత్స గురించి తెలుసు కుందాము. వెస్ట్ నైలె వైరస్ అంటే ఏమిటి? వెస్ట్ నైలె వైరస్  మైక్రో అర్గానిజం దోమల వల్ల వస్తుంది.చాలా అరుదుగా వస్తుంది . వెస్ట్ నైలె వైరస్ ను ఆఫ్రికాలో కనుగోనారు.ముఖ్యంగా పశ్చిమ ఆసియా,మిడిల్ ఈస్ట్, కరేబియా లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికైతే వైరస్ సోకిందో ఇన్ఫెక్ట్ అయిన దోమ కాటుకు క్యు లేక్స్ దోమలు అమెరిక రాష్ట్రం లో wnv ని విక్టర్ గా పిలుస్తారు.వెక్టర్ అనేది ఒక జంతువు ఇంఫెక్ష్సన్ తో కూడిన వ్యాధికి కారణం గా తేల్చారు.వ్యాధి సోకిన మనుషులను పక్షులు,దోమలు,దోమలు, గుర్రాల ద్వారా ఇతర జంతువులు వెస్ట్ నైలే వైరస్ వల్ల జ్వరం,దీనిని న్యూరో ఇన్ వేజివ్  వ్యాధిగా పేర్కొన్నారు.  అమెరిక సంయుక్త రాష్ట్రాలలో వెస్ట్ నైలె వైరస్ చరిత్ర ... 1999 లో నే వెస్ట్ నైలె వైరస్ చాలా తీవ్రంగా ఉంది.1937  లో నే వెస్ట్ నైలే వైరస్ ను గుర్తించారు. మొదట యుగాండా లోని వెస్ట్ నైలె జిల్లలో వ్యాపించింది.అనంతరం వెస్ట్ నైలె అమెరికాలో న్యూయార్క్ నగరం లో కలిసి పోయింది ఆగష్టు 1999 లో అక్కడ 62 మందితో వెస్ట్ నైలె  తో బాధ పడుతూ ఉండగా 7 గురు మరణించారు.వెస్ట్ నైలే లో తీవ్రంగా వ్యాపించింది. 2౦12 లో సి డి సి వివరాల ప్రకారం 111 8 మంది వెస్ట్ నైలె వైరస్ బారిన పడ్డట్లు గుర్తించారు. వైరస్ ను గుర్తించి నప్పటికీ నుంచి ఎక్కువ కేసులు పెరిగాయి.అమెరికాలో 47 రాష్ట్ర్రాలలో56 %  న్యురో ఇన్వేజివ్ వ్యాధులు దాదాపు 75%కేసులు ఐదు రాష్ట్ర్రాల నుంచే వచ్చాయి. మిసిసిపి,టెక్సాస్,లూసియాన,సౌత్ డకోటా,ఒక్ల మొహాల్,దాదాపు సగానికి సగం కేసులు  టెక్సాస్ నుంచే వచ్చాయని డ ల్లాలో కూడా ఎక్కువ కేసులు ఉన్నట్లు గుర్తించారు. సి డి సి వివరాల ప్రకారం 1999 లో 5౦, ౦౦౦ ప్రజలు వెస్ట్ నైలె వైరస్ వల్లే అని ఇందులో ఇందులో  23,౦౦౦ మంది మరణించారు.వెస్ట్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు 2౦18 లో   అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 25% కేసులు కాగా 2౦19 లో ఆగస్ట్ నాటికి ప్రతి రాష్ట్రం హవాయి లోను వెస్ట్ నైలె కేసులు వచ్చాయి. ఆప్రాంతం లో 26౦౦కేసులు రిపోర్ట్ అయ్యాయి. 167 మరణాలు చోటు చేసుకున్నాయి.16,౦౦ కేసులలో శరీరంలోని నాడీ  వ్యవస్థ  తీవ్రంగా దెబ్బతింది.దీనిని తీవ్రంగా పేర్కొన్నారు.ఇందులో 1౦% రోగులు తమ న్యూరో ఇన్వేజివ్  వ్యవస్థ చనిపోయిందని సి డి సి కి రిపోర్ట్ చేసారు. వెస్ట్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ కు కారణం దోమలే అనిగుర్తించారు.పక్షులలో వైరస్ జీవించి ఉండడం వాటి తో పాటే వైరస్ మరింత పెరిగి ఆడ దోమలకు వేస్టన్ నైలె వైరస్ పక్షులకు విభిన్న మైన రక్త ఆహారం లభిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన  పక్షులు వాటికీ ఇన్ఫెక్షన్ సోకిన చలించవు తెలియదు  అయితే ఇన్ఫెక్షన్ సోకిన పక్షులు చనిపోతాయి.కొన్ని బతికి  పోతాయి.  వేస్టన్ నైలె ఇన్ఫెక్షన్ సోకిన ప్రజలు ఎలా ఇబ్బంది  పడతారు... ఇన్ఫెక్షన్ సోకిన దోమ కుట్టడం వల్ల ప్రజలు ఇన్ఫెక్షన్ కు గురి అవుతున్నారు.అయితే పక్షుల ద్వారా మనుషులకు  వైరస్ సోకిన దాఖలాలు ఎక్కడా లేవు.అయితే ఇన్ఫెక్షన్ అయిన పక్షులు ఆహారం  పై దోమలు వాలడం వల్ల దోమలు ఇన్ఫెక్ట్ అవు తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.  రక్తం లో వైరస్ సోకడం వల్ల 3౦౦ రకాల పక్షులకు వైరస్ సంక్రమించింది.యు ఎస్ లో అయితే పక్షి నుంచి మనిషికి  వ్యాపించిన దాఖలాలు లేవు. వైరస్ ను దోమ సలైవా లో గ్రంధులలో ఉంటుంది.వైరస్ ను ఇంజెక్ట్ చెయాడం ద్వారా మనుషులకు,విస్తరిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.  వెస్ట్ నైలె వైరస్ అంటువ్యాదా ? వేస్టేన్ నైలె వైరస్  అంటు వ్యాదా అని అనుమానం వస్తుంది,ఇతర వైరస్ లాగా విస్త్రిస్తుందా? అన్నది మరో ప్రస్న? వెస్ట్ నైలె వైరస్ కన్టేజియాస్ కాదు అంటే అంటువ్యాధి కాదని ఒకరి నుండి ఒకరికి వ్యపించదని.ముట్టుజున్నా,ముద్దు  పెట్టుకున్న,హెల్త్ వర్కర్ రోగికి చికిత్స చేసిన అంటు కోదనిఇన్ఫెక్షన్ వేరొకరికి సోకదుఅని వైరస్ బారిన పడ్డవారు  చివరికి చేరినట్లు కాదని అంటే డని ఆర్ధం మనశరీరం ఇన్ఫెక్షన్ అయినప్పటికీ ఇమ్యూన్ సిస్టం వైరస్ ను నివారిస్తుంది. దోమలు,ఇతర అతిధులు,గుర్రాలు,వెస్ట్ నైలె వైరస్ వస్తే చనిపోతాయి.  వెస్ట్ నైలె వైరస్ విస్తరించడం అరుదు... రక్తం ఎక్కించడం వల్ల.ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్,బృస్ట్ ఫీడింగ్,తల్లి గర్భం నుండి బిడ్డకు,ల్యాబొరేటరీ ద్వారా,సంక్రమిస్తుంది.  గర్భిణిగా ఉన్నప్పుడు నైలె వైరస్ వస్తే ప్రమాదమా?... గర్భం తో ఉన్న స్త్రీ కి వెస్ట్ నైలె వైరస్ సోకడం వల్ల పుట్టిన బిడ్డకు ప్రమాదం తక్కువగానే ఉంటుందని  నిపుణులు చెపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ చాలా తక్కువ శాతం కేసులు పరిసీలించినట్లు తెలుస్తోంది.  గర్భస్థ వేస్టేన్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ ప్రభావం ఎలాఉంటుంది? పిండం పై ఎలా ఉంటుంది.అప్పుడే పుట్టిన  పిల్లలు ఇతర చికిత్స సమయం లో వచ్చిన సమస్యల పై పూర్తి పరిశోదనలు చేసారు. ఒక తల్లి ఇన్ఫెక్షన్ బారిన పడ్డప్పటికీ 17 మంది పిల్లలు ఆరోగ్యగా పుట్టారని నిపుణులు కనుగొన్నారు.అయితే వాస్తవానికి డాక్యుమెంట్ లో గర్భస్థ సమయం లో కొత్తగా పుట్టిన వారు,గర్భస్థ సమయంలో ఇన్ఫెక్ట్ అయిన  వారు ఒక్కరు మాత్రమే దీనిని బట్టి వెస్ట్ నైలె వైరస్ తల్లి నుండి బిడ్డకు సంక్రమిస్తుంది.ఆరోగ్యం పై  తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించారు. అందులో గర్భిణిగా ఉన్నప్పుడు ప్రమాదం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేస్టేన్ నైలె వైరస్ ఇతర దోమలు వల్ల ఇన్ఫెక్షన్ తో వచ్చిన దోమాలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా దోమలకు దూరంగా ఉండాలి.దోమలను పెంచే ప్రదేశానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా దోమల నుండి రక్షించుకునే బట్టలు వేసుకోండి.మీశరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచండి. ఇతర రిపలేన్ట్స్ ఎఫ్ డి ఏ అనుమతి పొందిన వాటినే వాడాలి.ఆరకంగా గర్భిణీ స్త్రీలను రక్షించుకోవాలి.                                 

వ్యాక్సిన్ కరోనాను  కట్టడి చేయడంలో విఫలమైందా ?

వ్యాక్సిన్ వచ్చింది కోరోనా చచ్చింది అంటూ జబ్బలు చరుచుకున్న మనం ప్రస్తుతం కొత్తగా వస్తున్న వేరియంట్ ఒమి క్రాన్  పై ప్రభావం చూపడం లేదాని ఈ వేరియంట్ దేనికీ లోన్గాదని నిపుణులు తేల్చారు. వ్యాక్సిన్ వచ్చినరోజుల్లో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల  యాంటి బాడీలు 9౦ % పెరుగుతాయని ప్రచారం కల్పించారు.ఆడే మాదిరిగా వ్యాక్సిన్ వల్ల కోరోనా ను ఎదుర్కునే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని భారీ ఎత్తున ప్రచారం చేసారు. అయితే  ఈ విషయాన్ని గమనించిన  శాస్త్రజ్ఞులు శరీరంలో యాంటీ బోడీలు పెరిగినా 6 నెలలు మాత్రమే ఉంటాయని తేల్చిచెప్పారు. ఆతరువాత వ్యాక్సిన్ వేసుకొని వారికి కోరోనానుండి రక్షణ అసాధ్యమని కనీసం వ్యాక్సిన్ రెండుడోసులు తీసుకుంటే 3౦ % ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రక్షణ కల్పించవచ్చని ఉత్పత్తిదారులు నమ్మబలికారు.      అయితే రెండవ వేరియంట్ డెల్టా వేరియంట్  ప్రభావం తో  అసలు కోరోనా నుండి వివిదరకాల వేరియంట్ల నుండి రక్షణ అసాధ్యమని తేలిపోయింది.దీని కారణం గా వ్యాక్సిన్ పనితీరుపట్ల,దీనిప్రభావం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వ్యాక్సిన్  వైరస్ లను తట్టుకును రక్షణ కల్పించాలేనప్పుడు  వ్యాక్సిన్లు నిరర్ధకమని నిపుణులు  విమర్శలు గుప్పిస్తున్నారు. పనిచేయని వ్యాక్సిన్లు కోట్ల లో ఉత్పత్తిచేసిన వ్యాక్సిన్ ల పనితీరు అంతేనా బూదిడలో పోసిన పన్నీరేనా అన్నది ప్రశ్న ? ఇందుకు నిదర్సనంగా వయస్సుతో నిమిత్తం లేకుండా యాంటీ బోడీ లెవెల్స్ 5౦ % కి పడిపోయాయని శాస్త్రజ్ఞులు గుర్తించారు. యాంటీ బాడీ లెవెల్స్  మాధ్య వ్యత్యాసంగుర్తించారు. 65 సంవత్సరాల లోపు ఉన్న  వారిలో రెండింతలు కాగా,65 సంవత్సరాలు పై బడిన వారిలో రెండవ వ్యాక్సిన్ తరువాత గణనీయంగా పురుషుల కంటే స్త్రీలలో యాంటీ బాడీల శాతం ఎక్కువ టేక్రాస్ బయోమెడికల్ రీసెర్చ్ల్ఇన్స్టిట్యుట్ డాక్టర్ బ్రెండన్ మైకల్ హెన్రీ  భయ పెడుతున్న కోరోనా ఆసుపత్రిలో ఉన్న వారికి ఎలా సహకరించింది.? యాంటీ బాడీలు గణనీయంగా తగ్గినట్లు పరిశోదనలో కనుగొన్నారు.దీనికి అదనంగా బూస్టర్ వ్యాక్సిన్ అవసరమా కాదా అన్న అంశం కూడా పరిశోదన చేస్తున్నట్లు బ్రెండన్ తెలిపారు.రోగనిరోదక శక్తి పెంపు ,సార్క్ కోవిడ్ ను ఎదుర్కునేందుకు ఇన్ఫెక్షన్ ,కోవిడ్ పెరుగుదల,పై పరిశోదనలు చేస్తున్నామని డాక్టర్ హెన్రీ వెల్లడించారు.స్త్రీ,పురుషులలో యాంటీ బాడీల లో వ్యత్యాసానికి కారణం హార్మోన్లు అని పేర్కొన్నారు.స్త్రీల కంటే పురుషులలో టేస్టా స్టేరాన్ లు ఎక్కువగా ఉండడం.గమనించారు. హార్మోన్ తగ్గడం వల్ల వ్యక్తులలో ఇమ్యునిటీ వ్యవస్థ తేడాగామనిన్చావచ్చని.స్త్రీల కంటే పురుషులలో పెరగడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం క్రోమోజోములుగా గుర్తించారు.క్రోమోజోములలో ప్రత్యేక జీన్స్ కి ఇమ్యునిటీ కి సంబంధం ఉంది.స్త్రీలలో రండు రకాల క్రోమోజోమ్స్ ఉంటాయనిక్ష్ క్రోమోజోమ్స్ చాలా ఆక్టివ్ గా ఉంటాయని. కొన్ని డీ ఆక్టివ్ గా ఉన్నాయి. క్రోమోజోమ్స్ వల్ల ఇమ్యూన్ పెంచేందుకు సహకరిస్తాయి.అని డాక్టర్ హెన్రీ తమ పరిశోదనలో పేర్కొన్నారు. అయితే కొత్తగా పుట్టుకొచ్చిన ఒమి క్రాన్ సైతం ఏ వ్యక్సింకు లోన్గాదని నిపుణులు గుర్తించారు. అయితేinsa cog వేరియంట్ ను గమనిస్తున్నారు.దేశంలో ఒమి క్రాన్  వైరస్ దాఖలాలు ఎక్కడా కనపడలేదు.అయితే అంతర్జాతీయ ప్రయాణీకుల పై నిఘా  కేసులు పెరిగే పక్షం లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.అయితే రెండు డోసులు తీసుకున్న వారిలో కోరోనా సోకడం ఆందోళన వ్యక్తం అవుతోంది. అసలు వ్యాక్సిన్ తీసుకొని వారి పరిస్థితి ఏమిటి అన్నది మరోప్రస్న. త్వరిత గతిన విస్తరించే ఒమి క్రాన్  ను నవంబర్ 24న  సౌత్ ఆఫ్రికాలో కనుగొన్నట్లు గుర్తించారు. బోత్స్ వానా,బెల్జియం,హాంగ్ కాంగ్,ఇజ్రాయిల్,దేశాలలో వ్యాపించిందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. కోవిడ్19 తో  ఇప్పటికే ప్రపంచం వణికి పోతుంది.ఈ నేపధ్యం లో ఒమేక్రోన్  రొం లోని బంబినో గేసు ఆసుపత్రికి చెందిన డాక్టర్ల బృందం ఒమి క్రాన్ న్ ఇమేజ్ ను విడుదల చేయడంలో విజయం సాధించింది.  ఒమేక్రోన్ మూడు రకాల డైమెన్షన్ లలో ఇచ్చిన ఇమేజ్ లలో చాలా రకాల పరివర్తనలు రెండింతలు మ్యుతేట్ కావడాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు.డెల్టా వేరియంట్ కన్నా  ఎక్కువ గా ఒమిక్రాన్   పరివర్తనలు మ్యుటేషన్స్ ను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.ఈ రకమైన పరివర్తన అత్యంత ప్రమాదకరమని మూలకణాలను ప్రభావితం   చేస్తుఉండడాన్ని నిపుణులు గుర్తించారు.    

ఓమి కార్నో కొత్తవేరియంట్ కలకలంతో కేంద్రం అప్రమత్తం .

కోరోనా మూడవ వేవ్ వస్తుందా రాదా అన్న సందేహాలు అనుమానాలు వ్యక్జ్తం చేస్తూ నిపుణులు చేసిన విశ్లేషణలు పటాపంచలు చేస్తూ సౌత్ ఆఫ్రికాలో కోరోనా కొత్తవరియట్ ను గుర్తించినట్లు ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ హెల్త్ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యు హెచ్ ఓ కోరోనా కొత్తవేరియంట్ ను సౌత్ ఆఫ్రికాలో గుర్తించినట్లు తెలిపారు. కొత్తవేరియంట్ కు బి.1 .1 52 9 ను సౌత్ ఆఫ్రికాలో గుర్తించారు.  దీనికి ఒమిక్రాన్  గా  నామ కారణం చేసారు. ఇది చాలా వేగంగా పరివర్తన చెందుతోందని. ఈ వేరియంట్ అత్యంత  ప్రమాదకరమని వేరియంట్ అనూహ్యంగా పరివర్తన చెందడం ఆ, త్వరిత గతిన విస్తరిస్తోందని   ఆందోళన కలిగించే అంశంగాప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.ఈమేరకు అత్యవసర సమావేశం నిర్వహించిన డబ్ల్యు హెచ్ ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. డెల్టా వరియంట్ ప్రపంచం మొత్తం విస్తరించిందని కొత్తవేరియంట్ బి.1.1 .529 గా శాస్త్రజ్ఞులు గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మార్ తెలిపారు. కాగా చర్చల అనంతరం వేరియంట్ పై మరిన్ని పరిశోదనలు చేయాలనీ అన్నారు. ప్రపంచ దేశాలలో ఇప్పుడిప్పుడే విదేశి ప్రయాణీకులకు సడలింపులు ఇస్తున్న వేళ కొత్తవేరియంట్ తో సోతాఫ్రికా లేదా ఇతరా దేశాల నుండి వస్తున్న ప్రయాణీకుల పట్ల అప్రమత్తం గా ఉండాలని ముఖ్యంగా బ్రెజిల్,బంగ్లాదేశ్,బోత్స్ వానా,చైనా,మారిషస్,న్యూజీలాండ్,జింబాబ్వే,సింగపూర్,ఇజ్రాయిల్, హాంగ్ కాంగ్,యూరప్ దేశాలు ముఖ్యంగా యు కే దేశాల నుండి వచ్చే ప్రయానీకులకు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయాలని కేంద్రం సన్నద్ధం అయ్యింది. భారత్ లో కొత్త వేరియంట్ తో కొత్త కరోనా కేసులు పెరిగాయి..భద్రం భారత్ లో కొత్తవేరియంట్ ప్రభావం ఉందా? భారాత్లో రోజురోజుకి కోరోనా కేసులు పెరుగుతున్నాయి.ఈ క్రమం లో బెంగళూరు కు చెందిన స్పూర్తి వైద్య కళా శాలలో 182 మంది విద్యార్ధులు,ఉద్యోగులకు కోరోనా పోజిటివ్ గా గుర్తించడం తో తీవ్రకలకలం కొనసాగుతోంది. వివరాల లోకి వెళితే బెంగళూరు లోని నర్సింగ్ విద్యార్ధులు పూర్తిగా వ్యజ్సిన్ వేసుకున్నప్పటికీ కోరోనా సోకడం తీవ్రా ఆందోళన కలిగిస్తోంది.నర్సింగ్ వుద్యార్ధులు బీస్ సి చదువుతున్నారని.అందులో ఒక్క విద్యార్ధి మాత్రం వ్యాక్సిన్ వేయిన్చుకోలేదని.ఆమెకు  జూన్ లో పోజిటివ్ వచ్చిందని. ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఏమిటి  అంటే  ప్రతి 15 రోజులకు ప్రతి ఒక్కరికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు కళా శాల యాజామాన్యం చెపుతున్నది  నిజమేనా అన్నది సందేహం కలిగిస్తుంది.కాగా కళాశాలలో అందరికీ వ్యాక్సిన్లువేయించిందని చెప్పడం కొసమెరుపు. ఇదిలా ఉంటె బెంగళూరు విద్యార్ధులకు   దాదాపు 182 మంది విద్యార్ధులకి పోజిటివ్  కావడం పై దీనికి గల  కారణాలు అసలు వారికి సోకిన వేరియంట్డెల్టా వేరియంట్,లేదా కొత్తవేరియంట్ లక్షణాలు ఉన్నాయా, కొత్త వేరియంట్ ప్రభావం ఎలాఉంది ఎలా సోకింది. చికిత్స విధానం పై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉందని  కళా శాల యాజ మాన్యం పేర్కొంది. ఇదిలా ఉంటె హైదరాబాద్ లో కూడా కోవిడ్ మొదలు మొదలు అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. టెక్‌ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ 25 మంది విద్యార్థులకు, ఐదుగురు అధ్యాపకులకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. అయితే హైదరాబాదులోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్త్రోఎంట్రోలోజీలో చికిస్థ పొదుతున్నప్రముఖ నృత్యదర్శకుడు కూడా కోవిడ్ బారిన పడినట్లు ఆసుపత్రి వర్గాలు ద్రువికరించాయి. అలాగే ఖమ్మం జిల్లాలో కొందరు కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తో౦ది. మొత్తం మీద తెలంగాణలోను కోవిడ్ కలకలం మొదలై౦ది అని అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ మేరకు ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని ఫై వైద్య అధికారులు సూచించారు.      

కోవిడ్ వల్ల మెదడుకు తీవ్ర నష్టమేనా?

 కోవిడ్ వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూందని అది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని  దీనివల్ల డి మ్నీషియా  కు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ వల్ల నరాల సంబందిత నష్టం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా జ్ఞాన శక్తి తగ్గడం.అసలు కోవిడ్19 మెదడు కు నష్టం డి మ్నీషియా వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు గమనించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ మెదడు పై చూపే ప్రభావం ప్రమాద కరంగా ఉంటుందా?ఇక  తరచుగా సాంకేతిక పరిజ్ఞానం వరూధి సాధించాక యాపులు,స్మార్ట్ ఫోన్ల వాడకం  మరింత పెరిగింది. దీనివల్ల రేడియేషన్ ప్రభావం కూడా తోడై తే డి మ్నీషియా, డయాబెటిస్ ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ ను అల్జీమర్స్ కు వాడవచ్చు. తల నొప్పి,మెదడులో బ్రెయిన్ ఫాగ్,లేదా వాసన గ్రహించ లేకపోవడము.రుచిని  కోల్పోవడం వంటివి కోవిడ్ లక్షణాలు.అని తెలుసు.పరిశోధకుల వివరాల ప్రకారం  పైన పేర్కొన్న లక్షణాలను బట్టి మెదడు పని తీరుపై వైరస్ ప్రభావం ఉందని  విశ్లేషిస్తున్నారు.దీనిప్రభావం ఎలాఉంటుంది.సమస్య వస్తే పరిష్కారం ఉంతుందా  అన్న అంశాన్ని వివరించారు.ప్రాధమిక స్థాయిలో చేసిన పరిశోదనలో కోవిడ్19  అల్జీమర్స్ కు సంబంధం ఉందని.అనుమానం వ్యక్తం చేసారు.కోవిడ్19 వల్ల న్యురోలాజికల్  గా నరాల పై తీవ్రప్రభావంవల్ల తీవ్రమైన డ్యామేజి నష్టం ఉంటుందని.దీర్ఘకాలం పాటు  జీవించాల్సిన వారి జీవితం తక్కువ కాలం ఉంటుందని తెలిపారు.  ముఖ్యంగా వయస్సు మళ్ళిన వాళ్ళలో జ్ఞాన శక్తి లేదా జ్ఞాపక శక్తి తగ్గడం గమనించవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఏజింగ్ న్యూరో సైన్సెస్ విభాగం డైరెక్టర్ ఎలిజేర్ మస్లిహా మాట్లాడుతూ మరిన్ని  శోధనలు జరగాల్సి ఉందని తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్ 47౦ మిలియన్ల ప్రజల పై కోవిడ్ దీర్ఘ కాల ప్రభావం పై పూర్తిగా పరిశోదన చేయడం ద్వారా కోవిడ్19 పరిణామాలు మెదడు పై ప్రభావం  అంశం పై మరిన్ని సంస్థలు పరిశోదనలు చేస్తున్నాయి. పరిశోధకులు జాతీయ స్థాయిలో సమగ్ర సమాచారం.సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.  న్యూరో లక్షణాలలో భాగంగా .... దీనివల్ల వచ్చే సమస్యలు ప్రజల పై ప్రజలు వారి అనుభవం బయోలాజికల్ శామ్పుల్స్ డాక్టర్ వద్ద సమాచారం సమీకరించడం మొదలు పెట్టారు. కోవిడ్19 మెదడు మధ్య సంబంధం కోవిడ్ తీవ్ర ఇన్ఫెక్షన్ సమయం లో ఏమి జరిగింది. ఇన్ఫెక్షన్ దీర్ఘ కాలంగా ఎదురయ్యే సమస్యల పై పరిశోదనలు చేస్తున్నారు . ప్యాండమిక్ ప్రారంభం అయినప్పటి నుంచి 9౦%మంది వైరస్ బారిన పడి ఇన్ఫెక్ట్ అయిన వారిలో  న్యురోలజి సమస్యల లో  జ్ఞాన శక్తి, జ్ఞాపక శక్తి కోల్పోవడం శ్రద్ధ లేకపోవడం , ప్రజలు ఇతరులతో  వ్యవహరిస్తున్నారో,వారి వాతావరణం న్యూయార్క్ కు చెందినా న్యూరో సైకోలజిస్ట్ డాక్టర్  జక్విలిన్ బెకేర్ పరిశోదనకు నాయ కాత్వం వహిస్తున్నారు.  జ్ఞాన శక్తి సమస్యలు కోవిడ్ లో దీర్ఘ కాలిక అనారోగ్యం తీవ్రత సహజంగా నిర్వహణ సా మర్ధ్యం  తగ్గిపోవడం. ఇతరుల సూచనలు అనుసరించడం గమనించవచ్చు. అసలు విషయాన్ని తెలుసుకోవాలనే ఆశక్తి లేకపోవడం లేదా పూర్తిగా జ్ఞాపక శక్తిని కోల్పోవడం  మర్చిపోవడం వంటి సంఘటనలు గమనించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైన పేర్కొన్న సమస్యతో ఆసుపత్రిలో చేరిన వారిని ఓ పి లో చికిత్స చేసి పంపారు. నిర్వహణ సామర్ధ్యం,జ్ఞాపక శక్తి తగ్గిపోవడం దీనిపై డి మ్నీషియా, రావచ్చు.దీనివల్ల న్యూరో డీజనరేషన్  కోవిడ్ ప్రజలలో ఉంటుందని అన్నారు. కాగా సమస్యల నుండి బయట పడ్డవారు.మధ్య వయస్కుల పై మరో పరిశోదన చేస్తున్నారు. కాగా న్యూరో డీ జనరేటివ్ డిజార్దర్స్  యువతీ యువకులలో వచ్చిన పరిష్కరించవచ్చు. ఇంకా వాటిపై మరిన్ని పరిశోదనలు సాగాల్సి ఉంది.శాస్త్ర వేత్తలు మౌంట్ సినాం అభిప్రాయ పడ్డారు. వ్యాక్సినేషన్ కోవిడ్19 వచ్చిన దిమ్నీషియా ప్రభావాన్ని తగ్గించవచ్చు.                                                       

డయాబెటిస్ లో హెచ్చుతగ్గులు ఆన్లైన్ ట్రీట్మెంట్...సురక్షితమా?

కోవిడ్ తరువాత ఆరోగ్య సంరక్షణ విషయం లో కోవిడ్ కు ముందు ఎలా ఉందొ ఇప్పుడు అలాగే ఉంది.కొన్ని రకాల నియంత్రణల మధ్య ఆసుపత్రులు కోవిడ్19 ను సమీక్షిస్తున్నాయి. ఇతర అనారోగ్య సమస్యలు వెనక్కి నెట్ట బడ్డాయి.ఇక వైద్య సేవలు ఆన్ లైన్ కావడం తో  పట్టించుకునే వారే కరువయ్యారు. వారు చేస్తున్న చికిత్సలు సురక్షితమ? కాదా? అన్నది ప్రశ్న. ఇంటర్ నెట్ విస్తరించడం తో హెల్త్ పై రకరకాల యాప్ లు వస్తున్నాయి. ఇక వీటిని చూస్తున్న వారికి ఎన్నో సందేహాలు ప్రశ్నలు వేదిస్తున్నాయి.ఇవి సురక్షితమ కాదా? అన్నదే సందేహం. మరో వైపు ఆన్ లైన్ లో సమాచారం అందుతూ ఉండడం తో నిపుణులను సంప్రదించకుండానే చికిత్స చేసుకోవడం, మామూలు చికిత్స లేదా దీర్గకాలిక వ్యాధులకు కామినేషణ్ అఫ్ మెడిసిన్  వ్యక్తిని పరిశీలించకుండా ఎలా వైద్యం చేస్తారు. ఇక ఆన్ లైన్ ఆరోగ్యం పై ఎవరి పర్యవేక్షణ లేదు. నియంత్రణ లేదు. ముఖ్యంగా ఇలాంటి ఆన్ లైన్  ట్రీట్ మెంట్ పై ఆడిట్ లేకపోవడం తో సలహాను తీసుకోవాలంటే నిశితంగా పరిశీలించండి అన్ లైన్ మ్యాప్స్ సరైనవా కాదో తెలుసుకోవాలి. వారి ప్రచార ఆర్భాటం ఎత్తుగడలు,చిత్ర విచిత్రంగా ఉంటాయి. వారు వైద్యరంగం లో ఏ మేరకు నైపుణ్యం ఉందొ తెలియదు కాని ప్రచార ఆర్భాటం అధికంగా ఉంటుయంది. ఉదాహరణకు డయాబెటిస్ జీవితాంతం ఉంటుంది.ప్రజలు సైతం పలు ప్రత్యామ్నాయ వైద్య ప్రక్రియలు వైపు చూస్తున్నారు.కొంత మంది అయితే మేము నయం చేస్తామంటూ వాగ్దానం చ్గేస్తున్నారు. అలాంటి వైద్యుల పై శ్రద్ధ చూపాల్సిన అవసరం వారి పై పూర్తినిగా అవసరం. డయాబెటిస్ ఉన్న వారు వారి  బరువు పెరగకుండా నియంత్రించుకోవాలి.ఇక డయాబిటీస్ ఉన్నవారిలో కొలస్ట్రాల్ లెవెల్స్,బిపి నియంత్రించుకోవాలి. దీర్ఘ కాలం గా తలెత్తే అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నియంత్రించాలి.ఈ సమయంలో ఒక్కోసారి చక్కెర శాతం షుగర్ లెవెల్స్,బిపి వంటివి హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి.వైద్యులు ప్రతికేసునూ నిశితంగా పరిశీలించాలి. అసలు ఏ సమస్య కైనా నిర్దిష్టమైన వైద్య విధానం లేనందువల్ల నియంత్రణ లేనందువల్ల ఎవరికీ తోచిన పద్దతిలో వైద్యాన్ని అందిస్తున్నారు. అంతార్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ డయాబెటీస్ ను నిర్లక్ష్యం చేయవద్దని మరో రెండేళ్లలో 2 మిలియన్ల ప్రజలు డయాబెటీస్ బారిన పడవచ్చు నని హెచ్చరించింది.మరో రెండేళ్ళు ఇలాంగే డయాబెటిస్ నియంత్రణకు క్రుశిఅవసరమని ఫెడరేషన్ పేర్కొంది.ముఖ్యంగా అల్పాదయ,మధ్య తరాగతి వర్గాలు డయాబెటిస్ నుండి రక్షణ సాధ్యం కాకపోవడం గమనార్హం.  ఆయా వర్గాలు ఆసుపత్రికి వెళ్ళడం ప్రయాణ ఖర్చులు,అలాగే జనసమూహం లో క్యు లో నిలబడి డయాబెటిస్ రక్త పరీక్ష చేయించు కోవడం.కోవిడ్ సమయం లో అవసరమా?అని ప్రజలు ఆలోచిస్తున్నారు.దీనిని దృష్టిలో ఉంచుకుని టేలిమేడిసిన్ సౌకర్యాన్ని పెంచాల్క్సిన అవసరం ఉంది.కేంద్ర కుటుంబ సంక్షేమ బ్శాజ్హ మంత్రి ఆన్ లైన్ ఆసుపత్రుల పై నియమ నిబందనలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.నేరుగా ఇంటివద్దే రక్త పరీక్జ్ష లు ఆన్ లిన్ కాకుండా నేరుగా వైద్యుని కలిసేవీలు ఉన్నప్పుడే రోగి తమ సమస్యను చెప్పుకుంటాడని తద్వారా మేలైన వైద్యం అందుబాటులోకి వస్తే దీర్ఘ కాలిక రోగులకు మేలైన వైద్యం అందించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.                          

ఇంఫ్లా మేటరీ బౌల్ డిసీజ్ అపోహలు... అనుమానాలు!!

అనుమానం పెనుభూతం లాంటిది ఒక్కసారి వచ్చిందా అది పోమ్మన్నపోదు. ఇక వైద్య రంగం లో అయితే ఎన్నో అపోహలు అనుమానాలు. సందేహాలు రావడం సహజం. ఒక్కొకరికి అర్ధం కాదు. ఆర్ధం చేసుకుని నిర్ణయం తీసుకునే లోపే సమస్య చేయిదాటి పోతుంది. అలా అర్ధం కాని అనారోగ్యమే ఐ బి డి అంటే వైద్య పరిభాషలో ఇంఫ్లా మేటరీ బౌల్ డిసీజ్ ఇతర అంశాలకు  సంబంధించి  ఒత్తిడి,వ్యక్తిత్వం లేదా చికిత్స వంటి అంశాలను తెలుసుకుందాం.   ఐ బి డి అంటే... ఇరిటబుల్ బౌల్ డిసీజ్ ఇది గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి సంబందించిన సమస్య. దీనిలక్షణా లలో భాగంగా పొట్టలో నొప్పి,లేదా క్రామ్ప్స్,బ్లాటింగ్, డయేరియా, మలబద్దకం, వంటి లక్షణాలు గమనించవచ్చు. ఈ సమస్య  కొన్ని రోజులు,లేదా వారాలు,లేదా నెలల పాటు కొనసాగవచ్చు. 2౦15 నాటికి 3 మిలియన్ల ప్రజలు యు ఎస్ లో ఇరిటబుల్ బౌల్ డిసీజ్ తో బాధపడుతున్నారనిఅన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2౦17 నాటికి 6.8 మిలియన్లు పెరగవచ్చు. అని నిపుణుల అంచన. సహజంగా ఇరిబుల్ బౌల్ డిసీజ్ ను క్రోన్స్ వ్యాధిగా పేర్కొన వచ్చు. లేదా అల్సరైటివ్ కోలైటిస్ అని అంటారు. అయితే ఇందులో దీర్ఘకాలిక  ఇంఫ్లామేషణ్ డైజేస్టివ్ సిస్టం పై దీనిప్రభావం ఉంటుంది.  ఐ బి డి పై సమాచారం అవగాహన అవసరం... ఇంఫ్లా మేట రీ   బౌల్ డిసీజ్ వల్ల సరైన అవగాహన లేనందువల్లే రెండు అన్నవాహిక పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇంఫ్లా మ్రేటరీ బౌల్ డిసీజ్,ఇరిటబుల్ బౌల్ సిండ్రోం మధ్య కొంత వ్యతాసాన్ని గమనించడం లో తిక మక పడుతూ ఉంటారు. అయితే ఈ రెండు రక్తస్రావం,నొప్పి,ఒత్తిడి,యాగ్జైటీ తో మరింత ఎక్కువ అవుతుంది. ఐ డి బి పై డాక్టర్ బట్టచార్య మాట్లాడుతూ ఐ బి ఎస్ అనేది ఒక డిజార్దర్ గా పేర్కొన్నారు. గట్ కు బ్రెయిన్ కు మధ్య సంబంధం లేనందు వల్ల డయేరియా కు దారి తీస్తుంది. లేదా మల బద్ధకం లేదా రెండూ ఉండవచ్చు. దీనికి తోడు బ్లాటింగ్,నొప్పి,ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.ఒత్తిడి,యాంగ్ జైటి కి దారి తీస్తుంది.  ఐ డి బి... ఇరిటబుల్ బౌల్ డిసీజ్ రోగనిరోదక శక్తి గ్యాస్ట్రో ఇంటర్ స్టెయిన్ ను నాశనం  చేస్తుంది. ఈవ్యాధి ని ఒత్తిడి ని పెంచుతుంది. యాంగ్ జైటి, ఒత్తిడి,నిద్రలేమి,రోజు వారి పనితీరు పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని లక్షణా లలో భాగం గా మలం లో రక్త శ్రావం జరగ వచ్చు.కడుపులో నొప్పి విరేచనాలు,బరువు తగ్గడం,జ్వరం. చలి,రెక్టం లో నొప్పి,అలిసిపోవడం.మరిని సమస్యలకు దారి తీస్తుంది.  ఇర్రిట బుల్ బౌల్ డిసీజ్ వల్ల ఒత్తిడి... ఐ డి బి కి కారణం రోగనిరోదక శక్తి ఒత్తిడి నేరుగా దీనికి కారణం కాదు. డాక్టర్ బట్టా చార్య వివరించారు. ఏది ఏమైనా జీవితం తీవ్ర ఒత్తిడికి లోనవు తుంది. ఒత్తిడి వల్ల ఐ డి బి పెరిగి కొన్ని రకాల లక్షణాలను వివరించి చెప్పడం లో తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. ఇడిబి కి పర్సనాలిటి కి సంబంధం... గతం లో చేసిన పాత పరిశోదనలో పర్సనాలిటి కి ఐ డి బి కి సంబంధం ఉందని తేలింది.వ్యక్తి గతం గా లక్షణాలు -- కొందరిలో క్రోన్స్ అల్సరేటివ్ కోలైటిస్.... క్రోన్స్ అల్సరేటివ్ రెండూ ఉండవచ్చు. రెండూ ఒకే రకంగా ఉంటాయి.అని డాక్టర్ బట్టా చార్య అన్నారు.  చాలా తక్కువ మందిలో అసలు వారికి క్రోన్స్ ఉందా?అల్సరేటివ్ కోలైటిస్ ఉందా అన్నది ఆర్ధం కాదు. ఐ డి బి కి చికిత్స లేదు... ఇది నిజం కాదు. దీనికా చాలా రకాల చికిత్సలు అత్యంత ప్రభావంతమైన చికిత్సలు. ఉనాయని బట్టా చార్య వివరించారు. బయోలాజిక్ గా రేమికేడ్,హోమర్,సిమ్పోని,ఎంటి వో.జేపోసియోవంటివి ఇమ్యునో సప్రాస్ మందులు మరిన్ని మందులు ప్రస్తుతం క్లినికల్ ట్రైల్స్ లో ఉనాయి.                     

లెమన్ గ్రాస్ టీ తో ఎంతో ఆరోగ్యం...

లెమన్ గ్రాస్ టీ  లో నిమ్మరసం కలిపితే లైమ్ టీ కాదు. అసలు లెమన్ టీ కంటే ఏమిటి? అని అడిగితే ఏముంది నిమ్మరసం లో టీ కలిపితే లైమ్ టీ అని అనుకుంటే పొరపాటే.ఇటీవల నిర్వహించిన సర్వే లో 1౦ మంది కి పైగా రోగులలో చేసిన సర్వే లో లెమన్ టీ అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు తప్పు సమాధానాలు వచ్చాయి. 75% మంది ప్రజలు లెమన్ టీ అంటే టీ లో నిమ్మరసం కలిపి తే అసుకోడమే  అని చెప్పారు. లెమన్ టీ అంటే లెమన్ గ్రాస్ ను టీ లో మరిగించి తీసుకుంటే లెమన్ టీ  గా చెప్పచ్చు.  లెమన్ టీ వల్ల లాభాలు.... లెమన్ టీ తే అసుకోవడం వల్ల ఆరోగ్యలభాలు ఉన్నాయని ముఖ్యంగా  ఫ్యాటీ లివర్ నియంత్రణకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది.ముఖ్యంగా ఊబకాయం, కొలస్ట్రాల్, వంటి సమస్యకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది. మీ కిచెన్ గార్డెన్ లో లెమన్ గ్రాస్ ను పెంచుకోండి.కిచెన్ ప్లాంట్స్ లో మోకాళ్ళ నొప్పులు,ఆహారం అరగక పోవడం వంటి సమస్యకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది. ఎండలో వెళ్ళిన వాళ్ళు నల్ల బడడం జరుగుతుంది అలంటి వారికి లెమన్ గ్రాస్ ట్రీ ఉపయోగ పడుతుంది. కాఫీ తగేవాల్లకు లెమన్ గ్రాస్ ట్రీ తాగడం చాలా మంచిది.లెమన్ గ్రాస్ ఉండడం వల్ల ఇంట్లోకి దోమలు కూడా రావు. లెమన్ లీఫ్ కలిపిన టీ తాగితే మంచి ఆరోగ్యం గా ఉంటారు. లెమన్ గ్రాస్ పెంచుకుంటే  ఆరోగ్యంగా ఉండవచ్చు.లెమన్ గ్రాస్ టీ నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.హెర్బల్ టూత్ పేస్ట్  కన్న హెర్బల్ టూత్ పౌడర్ క్యాన్సర్ వంటి దీర్ఘ కాలిక వ్యాదులనుండి బయటికి రావచ్చు. బాగా టమ్మీటక్, లెమన్ గ్రాస్ టీ తీసుకుంటే పొట్ట తగ్గుతుంది.సహజంగా ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళు. లేదా సంస్థల లో ఉన్న వాళ్ళు ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు ఒక పది మంది అతిధులు వచ్చి నప్పుడు  పది కప్పులు కాఫీ తాగుతారు. అలా కాకా పది కప్పుల కాఫీ కి బదులు ఐదు కప్పుల లెమన్ గ్రాస్ టీ  తీసుకుంటే అతిధి కి మర్యాద అలాగే మీకు ఆరోగ్యం వస్తుంది. మీకు ఊబాకాయం వంటి సమస్య వస్తే లెమన్ గ్రాస్ టీ చాలా ఉపయోగపడుతుంది.  

కప్పింగ్ పద్ధతిలో వ్యాక్సిన్ పంపిణీ...

కప్పింగ్ పద్దతిలో వ్యాక్సిన్ పంపిణీ చేయవచ్చ అన్నది ప్రశ్న? కొంతమంది వైద్య నిపుణులు ఇటీవల న్యుక్లినిక్ యాసిడ్ తో కూడిన మందును నూతన కప్పింగ్  పద్దతిని వృద్ది చేసారు. శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో వినియోగించిన టెక్నిక్ వ్యాక్సిన్ విధానం లో  చాలా ప్రాభావ వంతంగా పనిచేసినట్లు తెలిపారు. కప్పింగ్ పద్ధతి ప్రస్తుతం క్లినికల్ ట్రైల్స్ లో  ఉన్నదని కోవిడ్19   వ్యాక్సిన్  ను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. 2౦ సంవత్సరాలుగా శాస్త్రజ్ఞులు న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందును అన్ని చికిత్సలకు వాడుతున్నారు. న్యుక్లిక్ యాసిడ్స్ ప్రస్తుతం లివింగ్ సెల్ల్స్ అందరికీ తెలిసిన డిఎన్ ఏ, ఆర్ ఎన్ ఏ  చికిత్సలో వ్యాక్సిన్లు న్యుక్లిక్ యాసిడ్స్ ఇన్విజిటింగ్ లేదా చేర్చడం,లేదా మార్చడం ఎడిటింగ్  డి ఎన్ ఏ, ఆర్ ఎన్ ఏ, ఇతర చికిత్సలు వ్యాక్సిన్ పమితీరు వాటిని వినియోగించి నప్పుడు తెలుస్తుంది.వ్యాక్సిన్ నానో పార్టికల్స్ రూపంలో సంరక్షించబడతాయి. హోస్ట్ సెల్ మెంబ్రేన్  ఈ పద్దతిలో మందులు న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందు ఎలక్ట్రో పోరేషణ్ కలిగి ఉండడం వల్ల న్యుక్లిక్ యాసిడ్స్ అందులో ఉన్న కణాలు ఫెర్మబుల్ గా పల్స్ తెలుస్తాయి. కొద్ది సేపు ప్రభావ వంతంగా ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంప ల్స్ వల్ల కండారాలు కాంట్రాక్షన్ కణజాలం  దెబ్బతినకుండా నొప్పిఉంటుంది. అయితే ఎవరైతే ఇంప్లాంట్ చేసుకుంటారో వారికి ఈ కప్పింగ్  పద్ధతి సరిపడదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్స్ ఎలక్ట్రికల్ డివైజెస్ డి ఫెర్బ్రిలేటర్స్ లేదా పేస్ మేకర్స్ ఉన్న వారిలో కప్పింగ్ పనికిరాదని నిపుణులు పేర్కొన్నారు. ఈ పద్ధతి లో చికిత్స చేయాలంటే సరైన శిక్షణ అవసరం.ఈ చికిత్సకు అవసరమైన యంత్ర సామాగ్రి లేదా పరికరాలు అందరికీ అందించాలి. న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందులు వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫ్ఫ్రేక్ట్స్ నుండి బయట పడవచ్చు. దీనిధర పరిమితం అయినా ప్రభావ వంతం బ్వ్యక్సిన్ ను దీని ద్వారా పెంచవచ్చు. ఒతీవల చేసిన పరిశోదనలు న్యుజేర్సి రాష్ట్ర విశ్వవిద్యాలయం లో జిన్వైన్ లైఫ్ సైన్సెస్ సియోల్ సౌత్  కొరియా కప్పింగ్ విధనాన్ని వృద్ఫ్హి చేసారు. అతిపురాతన మైన కప్పింగ్ విధానాన్ని ఉపయోగించి  న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందు ను వృద్ధి చేసారు.ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఒక  ఉదాహరణ మాత్రమే దీని డి వైజ్ ధారా ప్రభావం తయారీ చాలా సాధారణ పరికరాలు మాత్రమే. డి ఎన్ ఏ విధానం ఎక్కువశాతం కోల్డ్ లో ఉంచాల్సిన అవసరం లేదు.సాంకేతికతద్వారా వ్యాక్సిన్ కార్యక్రామాలు  గ్రామీణ ప్రాంతాలలో ప్రపంచం మొత్తం పంపేందుకు వనరులు తక్కువే అని తెలిపారు. సక్షన్ కప్లింగ్ .... కప్పింగ్ తెరఫి చైనా తూర్పు మధ్య ప్రాంతాలలో చైనా,వేడి చేసిన కప్పింగ్ లను చర్మం పై నెగెటివ్ ప్రెషర్ ను రక్త ప్రసారం చేయడం ద్వారా హీల్ చస్తారు. 195౦ సంవత్సరం నుండి ఈ పద్దతిని చైనాలో వైద్యులు ఆసుపత్రులలో వినియోగించారు.కేవలం మొటిమలు  ముఖం పై పక్షవాతం ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కప్పింగ్ పద్దతిని వినియోగించరు. ఈ పద్దతిలో వైద్య ప్రయోజనాలు అలస్యం కావడం గమనించారు.  ఈ పరిశోదనా వైద్య పద్ధతులపై వీటి సాంకేతికత  న్యుక్లిక్ యాసిడ్ అవి ఈ పద్దతిలో ప్రభావ వంతంగా పనిచేయపనిచేయగాలదా లేదా ? ఈ పరిశోదన కోసం ఎలుకలను రెండు వర్గాలుగా విభజించారు. వీటి చర్మం పై డి ఎన్ ఏ లే ఉన్నందున తిరస్కరించాయి.  మరోవర్గం సక్షన్ చికిత్సను ఇంజక్షన్ తీసుకోగా మరోవర్గం తీసుకోలేదు. పరిసోదకులు డి ఎన్ ఏ ఫ్లూ ఎరిసన్ పనితీరును మైక్రో స్కీద్ ద్వారా పరిశీలించారు. వ్యాక్సిన్ ద్వారా జీన్ లో వచ్చే ఎక్స్ప్రెషన్  నాలుగుగంటలలో పసిగట్ట వచ్చు వ్యాక్సినేషన్ తరువాత కప్పింగ్ పద్దతిలో కి వెళ్ళిన ఎలుకలు ఒక గంట తరువాత  తెలుసుకోగలిగారు. ఇంజక్షన్ తరువాత 24 గంటల తరువాత జీన్స్ గుర్తించలేదు.చర్మం కింది భాగం లో డి ఎన్ ఏ ను పరిశీలించారు.  

 వ్యాయామం తోనే శారీరక... మానసిక... ఆరోగ్యం!! 

వ్యాయామం కేవలం కండలు పెంచడానికి మాత్రమే కాదని.మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికిదోహదం చేస్తుందని అని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరిక సంయుక్త రాష్ట్రాలలోని 6 ప్రాంతాల నుండి 2౦,౦౦౦ కు పైగా సర్వేలో పాల్గొన్నారు. హవాలి, కొలరాడో. జార్జియా, మిడ్ అట్లాంటిక్, రాష్ట్రాలలో దక్షిణ, ఉత్తర కాలిఫోర్నియా ఆక్లాండ్,లో నిర్వహించిన పరిశోదనలో లోక్ డౌన్ లో వ్యాయామం చేసినవారు. కోవిడ్ 19 ప్యాండ మిక్ సమయం లో చాలా తక్కువ స్థాయిలో యంగ్జయిటీ,ఒత్తిడి కి గురియినట్లుగుర్తించారు. ఎవరైతే వ్యాయామం చేయలేదో తమ సమయాన్ని ఎక్కువ గా బయట గడిపారోవారు తక్కువ స్థాయిలో  యానగ్జయిటీ ఒత్తిడిని తగ్గించుకోగాలిగా రని.ఇక లోపలే ఉన్నవారు కొన్ని మందులు వాడినట్లు  ఒక ప్రచురణలో వెల్లడించారు. 2౦,౦౦౦ కు పైగా ప్రజలు సర్వేలో పాల్గొన్నారు.సర్వే పరిశోదన ఆరి ప్రాతాల నుండి అమెరిక సంయుక్త రాష్ట్రాలు హవాయి, కొలరాడో,జార్జియా. మధ్య అట్లాంటిక్ రాష్ట్రాలుదక్షిణ ఉత్తర కాలిఫోర్నియా ప్యాండమిక్ ఉదృతంగా ఇన్నప్పుడు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్బప్పుడు ప్రజలు శారీరకంగా ఉత్సాహంగా ఉండేందుకు  సహాయ పడుతోంది. అది వారి శారీరక మానసిక అనారోగ్యం  కాపాడుకునేందుకు వీలు ఉంటుంది. ఈ పరిశోదనకు నాయకత్వం వహించిన అబ్రొహ్ రోహం యంగ్ డివిజన్ ఆఫ్ బిహేవియరల్ రీసెర్చ్ సదరన్  కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇవాల్యుఏ షాన్ ఇతర ప్రాంతాలాలో తెరచి ఉంచడం గమనార్హం. అత్యవసరసమయంలో బయటి ప్రాంతాలాలో శారీరక వ్యాయామం పై మార్చి 2౦ 2౦ లో కోవిడ్ వృద్ధి చెందింది. అది ప్రపంచ వ్యాప్తంగా ప్యండమిక్ గా మారింది.అసలు చికిత్స ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితి  ప్రజా ఆరోగ్యవిభాగం దీనిని విస్తరించకుండా పలు కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా వ్యక్తులు ఒకరిఒకరు  దూరంగా ఉండాలని అవసరమైన పక్షం లో ఇంటివద్దే ఉండాలనే విధానాన్ని అమలు చేసారు.  వ్యాపారాలు తాత్కాలికంగా మోసివేసారు వారు చేసే ఇతర సాధనాలు మానివేశారు. వైరస్ ఇతరు లకు సోకకుండా ఇంట్లోనే ఉండే విధానాన్ని అమలు చేసారు. అప్పటి నుంచి ప్రకృతిలో శారీరక వ్యాయామం చేయడం ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రకృతితో వ్యాయామం ముడిపడి ఉంది.                                                   

 ఇన్ఫెక్షన్లు అన్నీ అంటువ్యాధులు కావు

  మనకు చాలా రకాల ఇన్ఫెక్షన్ లు విస్తరిస్తాయి.లేదా ఒకరి నుంచి ఒకరికి  సోకుతాయి.కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు మాత్రం ఒలరినుంచి వేరొకరికి సోకదు. కొన్ని భూమిపై ఉన్నప్పుడు వాటిని ముట్టుకున్నప్పుడు లేదా ఆహార  పదార్ధాల్ ద్వారా ఇన్ఫెక్షన్లు వస్తాయి. కొన్నిరకాల క్రిమి కీటకాల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది.వాటి వల్ల ఇన్ఫెక్షన్  వ్యక్తి నుంచి వ్యక్తికి చేరుతుంది.అయితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి సోకవు.జంతువులు కొన్ని రకాల క్రిమికీటకాల వల్ల లేదా మైక్రన్ల వల్ల అంటే మనశరీరంలో ఉండే విస్తరించ వచ్చు. అది ఒక్కోసారి నియంత్రించ లేనంతగా విస్తరించి ఉండవచ్చు.అందులో కొన్ని పన్నెండు రకాల ఇన్ఫెక్షన్ల ను గురించి తెలుసుకుందాం.  లెగిఆన్ నారీస్ డిసీస్.... ఇది ఒకరకమైన న్యుమోనియా కొన్ని రకాల రేణువుల ను పీల్చినప్పుడు. ఇన్ఫెక్షన్ వస్తుంది. అనుకోకుండా నీటి ద్వారా విడుదల అయ్యే తుంపరలు నీటిబిందువులు.లేగినోనెల్ల బ్యాక్టీరియా చెరువులు,సరస్సులు,ఇన్ఫెక్షన్ కు గురి అవుతారు. ఈ రకమైన బ్యాక్టీరియా షవర్లు,సిన్క్ లు,టబ్బులు,వాటర్ హీటర్లు,పైపులలో బ్యాక్టీరియా విస్తరిస్తుంది.  చెవిలో ఇన్ఫెక్షన్....  ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చిందంటే అందుకు కారణం.ఎలర్జీ కవచ్చు.ముక్కుద్వారా అంటుకుని ఉండవచ్చు.దీనిద్వారా చెవికి,గొంతు వెనుకభాగం,ఒకరకమైన ఫ్లూయిడ్  రసాయనం మధ్య చెవిలో వచ్చి చేరవచ్చ్చు .నధ్య చెవిలో క్రిమికీట కాలు చేరి పెరగ వచ్చు. ముఖ్యంగా చల్లదనం వల్ల ఫ్లూ చెవి ఇన్ఫెక్షన్ కు దారి తీయవచ్చు.ఈ రకాలైన ఇన్ఫెక్షన్ లను  మనం పట్టుకోలేము.  అక్క్యుట్ యురినరిట్రాక్ ఇన్ఫెక్షన్.... దీనిని ఏ యుటి ఐ లేదా యుఉరినరీట్రాక్ ఇన్ఫెక్షన్ కు కారణం మల ద్వారం వద్ద ప్రారంభమైన ఇన్ఫెక్షన్ లేదాచార్మం లో ఎక్కడో ప్రారంభమైన ఇన్ఫెక్షన్ యురేత్రా,యురినరీ ట్రాక్ ద్వారా స్త్రీలకు ఇన్ఫెక్షన్ చేరుతుంది.కొందరికి ఇన్ఫెక్షన్ లు సిక్స్ తరువాత రావచ్చు.సెక్స్ పార్టనర్ ద్వారా ఇన్ఫెక్షన్ యురేత్రా ద్వారా రావచ్చు.ఒక్కోసారి సిక్స్ తరువాత దానిని తీసివేయవచ్చు. సెక్స్ తరువాత ఇలాంటి ఇలాంటి ఇన్ఫెక్షన్ వస్తుందా అన్నది ప్రశ్న.  వేజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్.... దీనికి కారణం మీశరీరంలో ఈస్ట్ అనే పదార్ధం బయటికి నెట్టి వేయబడి నప్పుడు.సాధారణ మైక్రోబ్స్ బ్యాక్టీరియ మీ వేజైన్ నుండి బయటికి పంపుతుంది.దీనివల్ల మంట,దురద,ఒకరకమైన ఇరిటేషన్. మీరు గర్భం దాల్చినప్పుడు యాంటి బాయిటిక్స్ డయాబెటిస్ నియంత్రించ లేనప్పుడు. మీ శరీరంలో రోగనిరోదక శక్తిదెబ్బతిన్నప్పుడు.లేదా గర్భానిరోడక మాత్రలు వాడినప్పుడు కారణం  కావచ్చు అయితే ఈస్ట్ ఇన్ఫెక్షన్ మరొకరిది కాదు. సైనస్ ఇన్ఫెక్షన్.... చెవిలో ఇన్ఫెక్షన్ రాగానే సైనస్ ఇన్ఫెక్షన్ కు కారణం సైనస్ గదులలో వ్యాక్సిన్ చేరడం.అక్కడ పెరిగి సాధారణ జలుబుగా మారి వైరల్ ఇన్ఫెక్షన్ గా మారి తరచుగా సైనస్ ఇన్ఫెక్షన్ కొన్ని సార్లు వస్తాయి. సైనస్ గదులలో వెనుక భాగం లో అంటే ముక్కు వెనుక భాగం లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది.అయితే ఇది అన్తువ్యాదే జలుబు ద్వారా సైనస్ మరింత పెరుగుతుంది. సాల్మనేల్లా.... ఇది ఒకరకమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్.మీ పేగులలో మీరు ఒకవేళ ఉడికి ఉడకని ఆహారం తీసుకుంటే అందులో సాల్మనెల్లబ్యాక్టీరియా ఉండవచ్చు.తరచుగా మాంసము,గుడ్ల ద్వారా సాల్మనెల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సల్మనేల్ల వైరస్ వంట శాలల ద్వారా ఆహారంలో చేరుతుంది.అసలు వండుతున్నప్పుడే బ్యాక్టీరియా చనిపోతుంది. సల్మనేల్ల వైరస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు అలసట,వాంతులు,విరేచనాలు,క్రామ్ప్స్, జ్వరం,చలిగా ఉండడం. తల నొప్పి ఉంటుంది.  ఇకోలి ....  ఈ రకమైన బ్యాక్టీరియా మీ పేగులలో ఉంటుంది.కొన్ని రకాల స్త్రైన్స్ లలో ఇకోలి స్ట్రైన్ తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతుంది. ఇది సహజంగా పచ్చికూరాగాయలు,ఉడుకుతున్న మాంసం తినడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రామాదం ఉంది. దీనికారణంగా ఒక్కోసారి రక్త విరోచనాలు,వాంతులు,పోట్ట నోప్పి రావచ్చు. ఎన్ ఎగల్ఏరియా ఎఫోలేరి .... దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబియా అంటారు.ఈ ఇన్ఫెక్షన్ కు కారణం మెదడులో అరుదుగా వచ్చే ఇన్ఫెక్షన్ అమీబియా మీ ముక్కునుండి మెదడు లోకి చేరుతుంది.ఇది సహజంగా వేడి నీరుఉండే సరస్సులు నదులలో ఉంటుంది.సహజంగా వేడి నీరు ఉండే ప్రాంతాలు ఈత కొలనులు క్లోరిన్ లేని నీరు మరీ ర్క్కువ ఉంటుంది.  ఇన్ఫెక్షన్ల వల్ల మూర్చ లేదా ఫిట్స్ వచ్చే అవకాసం ఉంది.ఒకరకమైన హాలుజనేషణ్ ప్రజలను 5 రోజిలలో చంపేస్తుంది.  రాబిస్ వ్యాధి.... ఏదైనా జంతువులకు రేబిస్ వైరస్ ఉంటె అది మిమ్మల్ని కరిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాసం ఉంది.అందులో కుక్కలు, పిల్లుల లో రాబిస్ వ్యాధి ఒచ్చి ఉంటుంది.రేబిస్ వ్యాధి సోకి ఇన్ఫెక్షన్ కావడం చాలా అరుదైన ఘటనగా చెప్పవచ్చు. రేబిస్ సోకిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వైరస్ సోకకుండా నిలువరించవచ్చు. ఒటిచ్క్ .... పేల వల్ల కూడా చాలా రకాల బ్యాక్తీరియను వైరస్ ను ప్రజలకు అంటుకునే ప్రామాదం ఉంది.కొన్ని రకాల బ్యాక్టీరియా ల వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి.అందులో లైం వ్యాధి ఒకటి.జ్వరం వల్ల కొన్నిరకాల వైరస్ లు వచ్చే అవకాసం ఉంది.ఫ్రీజర్స్ ద్వారా ఇన్ఫెక్షన్ పేలు ఒకోసారి కంటైనర్ లో ఫ్రీజ్ లలో అలాగే కొన్ని రోజులు కరుచుకొని ఉంటె డాక్టర్ ను సంప్రదించవచ్చు. దోమల ద్వారా ఇన్ఫెక్షన్ .... దోమలు వైరస్ ను వ్యాపింప చేస్తాయి.మలేరియా,జికా,వెస్ట్ నైలె,ఎల్లో ఫీవర్,డెంగు,చుకున్ గునియా,కేవలం దోమ కాతువల్లె ఇన్ఫెక్షన్లు రావడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. ఎలుకల వల్ల ఇన్ఫెక్షన్లు.... ఎక్కదైతే చెత్త చెదారం,పనికి రాణి వస్తువులు,గోడౌన్లు,స్టోర్ రూమ్లు,ఎక్కడైతే ఉంటాయో.అక్కడ ఎలుకలు ఉంటాయి. ఆ ప్రదేశం లో ఉన్న దుమ్ము,ధూళి,వదిలి పెడతాయి.లేదా కొన్నిరకాల రాసాయానాలు విడుదల చేస్తాయి.లేదా అక్కడే ఎలుకలు మల విసర్జన,లేదా మూత్ర విసర్జన చేస్తాయివాటిని చీపిరితో శుభ్రం చేయాలి.లేదా వ్యాక్యూం క్లీనర్ తో చేయాకూడదు.చేతికి గ్లౌస్, ధరించి స్ప్రే చేసిన తరువాత,లేదా డి సిన్ఫెక్ట్ అవి విడుదల చేసిన వ్యర్ధాల విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దుమ్ము,ధూళి ఉన్న ప్రదేశాలలో ఉన్న వాళ్ళకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని గ్రహించి వాయికి దూరంగా  ఉండడం మంచిది.                           

ముంచుకొస్తున్న మరో ప్యాండమిక్...

ప్రపంచం నేడు మరో ప్యాండమిక్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సి డి సి పిలుపు నిచ్చింది. ప్రపంచంలో నేడు కోవిడ్ ప్యాండ మిక్ తరువాత తట్టు మీజిల్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రపంచం లోని 22 మిలియన్ల శిశువులు తట్టు భారిన పడే అవకాశం ఉందని సి డి సి హెచ్చరించింది. ఎవరైనా శిశువులు ముఖ్యంగా ప్యాండ మిక్ తరువాత వ్యాక్సిన్ వేసుకొని మీజిల్స్ తట్టు బాకి తీసుకునే  ప్రామాదం  ఉందని తెలుస్తోంది.పోలియో ప్రమాదాన్ని ఎదుర్కునేందుకు ఎలా సన్నద మయ్యమో అలాగే  సన్నద్ధం కావాలని.పెద్ద ఇన్ఫెక్షన్ తో కూడుకున్న సమస్య ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ యు ఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్,కంట్రోల్ సంస్థ ప్రకటించింది.  2౦19 -2౦2౦ సంవత్సరం లో తట్టును ఎదుర్కునెందుకు కేవలం 3 మిలియన్ల శిశువులు మాత్రమే  వ్యాక్సిన్లు తీసుకున్నారని అంటే దాదాపు 7౦%మాత్రమే  రెండు డోసులు తీసుకున్నారని.ఇంకా 95% మిగిలే ఉందని శిశువులను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనపై ఉందని.నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే మీజిల్స్ తట్టు వ్యాధిని ఎదుర్కోడానికి ప్రణాలికలను సిద్ధం చేసామని.పిల్లల బాల్యాన్ని చిదిమేసే  తట్టు ను సమర్ధవంతంగా ఎదుకునేందుకు 23 దేశాల లో అమలు కు ప్రానాలిక సిద్ధం చేసినట్లు అలాగే సరైన సమయంలో శిశువులకు చికిత్స చేయకుంటే మరణానికి దారి తీస్తుందని హెచ్చరించారు. తట్టు నివారణ నిర్మూలనకు కార్యాచరణ అమలు చేయాల్సి ఉండగా ప్యాండమిక్ వల్ల వ్యాక్సినేషన్ వాయిదా  వేయాల్సి వచ్చిందని.93 మిలియన్ల శిశువులు తట్టు భారిన పడే అవకాసం ఉందని  డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది.  ఆరోగ్య సంస్థల సమాచారం ప్రకారం.... పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ వేసుకొని శిశువులు తట్టు తీవ్రంగా మారే అవకాశం ఉందని.తట్టు వ్యాధిని గుర్తించడం.నిర్ధారణ, విషయం లో స్పందించలేక పోవడానికి కారణం కోవిడ్ 19 గా పేర్కొన్నారు.  తట్టు లేదా మీజిల్స్ వల్ల మరణాలు.... శిశువుల లో తట్టు తీవ్రంగా మారి మరణించే అవకాసం ఉందని సి డి సి గ్లోబల్ ఇమ్యునైజేషన్ డైరెక్టర్ కెవిన్ కైన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.మనం తట్టు పై దృష్టి సారించాలని నిశితంగా పరిసీలించాలని వివిధ వర్గాలలో ప్రయాణానికి ముందు ప్యాండమిక్ ముందు తట్టు మీజిల్స్ పెరిగే అవకాసం ఉండని హెచ్చరించారు. మనం తట్టు పై పట్టు సాధించాలంటే వ్యాక్సిన్ తోనే నియంత్రించగలమని పేర్కొన్నారు కాగా 2౦2౦ నాటికి కాస్త తట్టు  తగ్గిందని తూఫానుకు ముందు నిశ్శబ్దం లాగా ప్రామాడం పొంచి ఉందని అది ప్రపంచంలో విస్తరించే అవకాసం ఉందని. డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ కాటే ఓబ్రేయిన్ ఇమ్మ్యునైజేషణ్ విభాగం పేర్కొంది.  ప్రపంచం మొత్తం తట్టు వైరస్ విస్తరించక ముందే వ్యాక్సినేషన్ కు సిద్ధం కావాలని సరైన సమయంలో వ్యాక్సిన్ అందక  పోవడం వల్ల గత 2౦ సంవత్సరాలుగా 3౦ మిలియన్ల శిశువులు మరణిచారు.2౦ 2౦ సంవత్సరం లో 6౦75 మిలియన్ల శిశువులు మిలియన్ల ప్రజలు వ్యాధిబారిన పడే అవకాసం ఉందని కాగా ఇప్పటికే మరణాలు చోటు చేసుకోవడం  విచారకరమని ఆరోగ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేసారు.   

అతిగా మందులు తీసుకుంటే అంతే...

మన పెద్దలు ఒక నానుడి చెప్పారు అతిసర్వత్రా వర్జ యెత్ అని దీని అర్ధం. ఏదైనా అతిగా చేస్తే దానివల్ల ఫలితాలు భిన్నంగా ఉంటాయి అని. ప్రతి చిన్న సమస్యకి మందులు వేసుకోవడం అలవాటుగా మారిపోయింది. అధిక మోతాదులో మందులు వాడితే అత్యంత ప్రమాదకరమని అంటున్నారు వైద్యులు. మందులు మిలియన్ ప్రజల ప్రాణాలు కాపాడుతుంది.అలాగే అతిగా వాడితే దానినుండి  తీవ్ర పరి ణామాలు ముఖ్యంగా గర్భస్థ సమయం లో మందుల వాడకం పిండం పై  తీవ్రప్రభావం చూపుతుంది. అలాగే గర్భిణికి సమస్యలు తప్పవుఅంటున్నారు వైద్యులు మందులు ఓవర్ డోస్ తీసుకోవడం యాద్రుచికం కావచ్చు. అయితే వాళ్ళు తీసుకునే  మందు మోతాదు ఒక్కొకరిలో ఒక్కో రీయక్షన్ చూపిస్తుంది. కొందరికి అనారోగ్యం రాగానే వైద్యుడి సలహా లేకుండా మండులువేసుకుంటారు. కొందరికి ఎంత మోతాదులో మందు వాడాలో  తెలియదు.ఆడే పనిగా మందులు  వాడుతూ ఉంటారు. అసలు ఆమందు వడ చ్చలేదా అన్న విషయాన్ని సైతం  చూసుకోరు. అయితే అనారోగ్యానికి ఆవ్యక్తి శరీర తత్వాన్ని బట్టి వైద్యులు మోతాదులు నిర్ధారిస్తారు. ఒక్కోసారి మందు మోతాదు అవసరమైన దానికన్నా ఎక్కువగా వాడారో అది శరీరం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కొంతమడిలో ఆ మందు తక్కువ మందు ప్రభావం చూపిస్తే కొందరిలో మత్తు ప్రభావం ఎక్కువగా  ఉండచ్చు. అవి ఆశరేరక తత్వాన్ని సరిపోతాయా లేదా అన్నది ముఖ్యం. అయితే కొన్ని అంతార్జాతీయ  మందులు శరీరానికి సహకరించవు. ఆమందుల వాడకం వల్ల వచ్చే రీయాక్షన్ కొన్ని మందులు మేతాబాలిజం పై ప్రభావం చూపుతాయి.కొన్ని మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.  అసలు అధిక మోతాదులో మందులు వాడితే... డాక్టర్స్ సూచించిన దానికన్నా అధిక మోతాదులో మందులు వాడారో కొన్ని శరీరం పై పోజిటివ్, రియాక్షన్ ఉంటె కొన్ని నెగిటివ్ రీ యాక్షన్ ఉంటుంది.ఒక వేళ ఎక్కువ మోతాదులో మందులు  ప్రతిరోజూ తీసుకుంటే,మాములుగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు.కొన్ని మందులు సాధారణ రియాక్ష,న్, కొన్ని మందులు స్వల్పంగా వికటిస్తాయి. కొన్ని తీవ్రంగా వికటిస్తే కొన్ని మందుల వల్ల మరణం కూడా సంభవించవచ్చు. కొన్ని సందర్భాలలో స్వల్ప మోతాదు సయితం పిలలపై ప్రభావం చూపిస్తాయి.అది ఒక్కోసారి అస్తమా,గుండెపోటు, కు దారితీయవచ్చు లేదా ఇతర అవయవాల పై ప్రభావం చూ పిస్తాయి.  అధిక మోతాదులో మందులు వాడడం వల్ల కొన్ని రకాల కారణాల వల్ల అందులో ఉండే రసాయనాలు మందుల నాణ్యత ఎలాతీసుకున్నారు,తీసుకున్న వారి వయస్సు,ఇతర అంశాలు ఉంటాయి. అధిక మోతాదువల్ల వాంతులు,కాళ్లు నొప్పులు,విరేచనాలు,గుండేనొప్పి,చాతి నొప్పి,తల తిరగడం,ఒక్కోసారి తూలడం, మత్తుగా ఉండడం,ఎదో భయం,రక్త పోటు తగ్గడం,రక్త పోటు పెరగడం,శ్వాస తీసుకోవడం ఇబ్బందికరం గా మారడం. కంటి చూపు,ఇబ్బంది పడడం,పిల్లి కూతలు,కొంతమందికి గురక,చేతి వెళ్ళు నీలిరంగులోకి మారడం, ముఖం పాలిపోయి ఉండడం,స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.  డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి.... మీరు తీసుకున్న మందు అధిక మోతాదులో ఉంటె వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి.సరైన సమాచారం ఇవ్వాలి. ఆమందు పేరు,మీరు తీసుకున్నమోతాదు వివరాలు.ఏ సమయం లో ఎన్ని గంటలకు తీసుకున్నారు.ఆ బోటిల్ వివరాలు, అందుబాటులో ఉంచాలి.ఎందు కంటే మందు మోతాదు గురించి మాట్లాడు తున్నారు కాబట్టి కొంతమంది ఎమెర్జెన్సి  కి వెళ్ళిపోతారు.అయితే శారీరకంగా ఎలాంటి మార్పు లేకపోయినా విషపూరితం కాక పోయినా తీవ్ర అనారోగ్యానికి గురి  అవుతారు.కొందరు అత్యధిక మోతాదులో తీసుకున్న వారు ఆసుపత్రికి వెళ్లేందుకు ఇష్టపడరు. ఇలాంటి విషయాలు  పైకి చెప్పేందుకు ఇష్టపడరు. ఈ సమయంలో కొందరు కుటుంబ సభ్యుల సేవలు తీసుకోవాలి ఈసమయంలో నిపుణులైన డాక్టర్ల సేవలు సూచనలు అవసరం.ఆ వ్యక్తితో ఎవరైనా ఒకరు వెంట ఉండాలి.ఓవర్ దోసేమందులు ఏవో తెలిసిపోతాయి. ఆ మందులో ఉండే రాసాయానాలు వాటి ఫలితాలు తెలుసుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితి కి కారణాలు తెలుస్తాయి. దీనికి విరుగుడుమందు ఇవ్వడం ఏమందు ద్వారా రీయక్షన్ వచ్చిందో తెలుస్తుంది. ఈ మందుల ప్రభావం ఎలాఉంటుంది  దీనిని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశం పై పరిశోదన చేయవచ్చు.