మీ కిడ్నీలు ఆరోగ్యం గా ఉంచుకోండి.

శరీర అవయవాలలో కీలక అవయవం కిడ్నీ. రెండు కిడ్నీ లలో ఒకటి పాడైనా ఒక కిడ్నీ తో బతికేస్తున్న వాళ్ళు ఉన్నారు. కిడ్నీ సమస్యలకు కారణం ఇన్ఫెక్షన్, డయాబెటిస్, కిడ్నీ ఇంజురీ కిడ్నీ పూర్తిగా పాడై పోవడం ఒక్కసారి కిడ్నీ స్థానం లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీర్ఘ కాలంగా కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ మోతాదులో మందులు వాడద్దు... సహజంగా నొప్పి వచ్చిందంటే పెయిన్ కిల్లర్స్ వాడేయడం అలవాటుగా మారిపోయింది. ఒక్కో సారి డాక్టర్ ను సంప్రదించకుండా నే గత నెల వాడిన మందులు మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎం ఎస్ ఏ ఐ డి ఎస్ నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇంఫ్లా మెటరీ మందులు ఇబుఫ్రూబిన్, నోప్రోక్సిన్, వంటి మందులు కిడ్నీలను నాశనం చేస్తాయి. ఒక్కోసారి అధికంగా ఎక్కువగా మందులు వాడితే లేదా తరచుగా వాడినా ప్రోటాన్ పంప్ ఇన్ హిబిటర్స్ ను అల్సర్స్ కు,దీర్ఘ కాలం కిడ్నీ వ్యాదులకు జీ. ఇ . ఆర్.డి వాడే టట్ల యి తే మీ డాక్టర్ సూచన మేరకు అవసర మైతే నే వాడండి. యాంటీ బాయిటిక్స్ తో జాగ్రతగా ఉండండి... బ్యాక్టీరియా ను ఎదుర్కునే మందులు మీకిడ్నీలను నాశనం చేస్తాయి. తరచుగా వాడినా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాడిన మీకిడ్నీలు పనిచేయకుండా పోతాయి. అందులో పెన్సిలిన్,సల్ఫనా మైడ్స్,సేఫలా స్ పోరిన్స్ వల్ల సమస్యలకు దారి తీయ వచ్చు. హెర్బల్ సప్లిమెంట్స్ కు మారండి...  సప్లిమెంట్స్ ఉత్పత్తులు సురక్షితం అని నిరూపించాల్సి ఉంది.అందులో కూడా కొన్ని సప్లిమెంట్స్, కిడ్నీ లను నాశనం చేస్తాయి. మీకు ఒక వేళ కిడ్నీ వ్యాధులు ఉంటె మందుల వల్ల పరిస్థితి మరింత దిగజారి పోతుంది. హెర్బల్ సప్లిమెంట్స్ మందులు ఎలా పని చేస్తాయి వాటి ,వాడకం అన్న అంశం పై డాక్టర్ ను సంప్రదించాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం... మీరు తాగినా తిన్నా ఏదైనా అరగాలంటే కిడ్నీ నే కీలకం. అది మంచి అయినా చెడు చేసేవి అయినా కొవ్వు పదార్ధాలు ఉప్పు, చక్కేర, అధికంగా వాడితే బ్యాడ్ డైట్ వల్ల హై బిపి కి లేదా ఊబ కాయానికి ఇతర సమస్యలకు దారి తీస్తుంది. దీనివల్ల కిడ్నీ పై భారం పడి గట్టిగా తయారు అవుతుంది. కిడ్నీ ఆరోగ్యం గా ఉండాలంటే కూరగాయలు,పండ్లు, పప్పులు,త్రుణ ధాన్యాలు కొన్ని ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకుంటే మీ కిడ్నీ ఆరోగ్యం గా ఉంటుంది. మీ ఉప్పు వాడకం గురించి తెలుసుకోండి... మనం వాడే మినరల్ వివిదరకాల ప్రభావం చూపుతుంది. ఉప్పువల్ల మూత్రం లో ప్రోటీన్ ను పెంచుతుంది. ఒక వేళ ఉప్పు వాడకం ఎక్కువగా ఉంటె వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా వాడితే బిపి కి దారితీస్తుంది. బి పి వల్ల కిడ్నీ వ్యాధులు పెరగ వచ్చు. కిడ్నీలో రాళ్ళు పెరగడం వల్ల కిడ్నీ దగ్గర నొప్పిగా ఉంటుంది. కిడ్నీకి చికిత్స చేయకుండా కిడ్నీ పాడై పోయే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సరిపడా నీరు తాగండి... నీరు తాగడం వల్ల కిడ్నీలకు అత్యంత కీలక మైన న్యూట్రియం ట్స్ అందుతాయి. మీ బ్లాడర్ ద్వారా మూత్ర విసర్జన ద్వారా శరీరం లోని పనికి రాని చెత్త బయటకు పోతుంది. మీరు కనక సరిపడా నీరు తాగ నట్లైతే శరీరంలో ఉన్న చిన్న చిన్న క్రిస్టల్స్ ఏర్పడి రాళ్ళలా తయారు అవుతుంది. లేదా ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా స్వల్పంగా డీహైడ్రేషన్ జరిగి కిడ్నీ కి తీవ్రంగా నష్టం అయ్యే అవకాశం ఉంది. రోజుకు 4, లేదా 6 కప్పుల నీళ్ళు తాగడం కష్టం గా ఉంటుంది. మీరు అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే నీరు తాగాలి వేడిని తట్టుకోవాలంటే నీరు త్గాగడం తప్పని సరి. శరీర వ్యాయామం... అర్రోగ్యంగా ఉండేందుకు ఆహారం తో పాటు శరీర వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్, గుండెకు సంబందించిన వ్యాధులు నివారించాకుంటే కిడ్నీ ప్రమాదానికి దారి తీయవచ్చు. ఒకవేళ అందుకు మీరు సిద్ధంగా లేకుంటే మీరు తోచిన విధంగా పని చేస్తే 3౦ నిమీ 6౦ నిమి 5 వారాలలో మెల్లగా కిడ్నీ పాడై పోతుంది.లేదా ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలకు ఉంటె ముందుగా మీరు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. స్క్రీనింగ్ చేయించండి... అసలు మీ కిడ్నీ ఎలా ఉంది. కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున కిడ్నీ సైజు లో మార్పులు ఎలాఉన్నాయా ?అన్న విషయం తెలుసుకోవాలంటే కిడ్నీ స్క్రీనింగ్ అత్యవసరం లేదా మీ సమీప బంధువులకు గుండె వ్యాధులు ఉంటె హై బిపి డయాబెటిస్ ఉన్న చరిత్ర మీ కుటుంబానికి మీ కుటుంబం లో ఎవరికైనా కిడ్నీ ఫైల్యూర్ వంటి సమస్యలు ఉంటె డాక్టర్ ప్రత్యేకంగా కిడ్నీ పరీక్ష ను సూచించ వచ్చు. మీ రెగ్యులర్ చకప్ తో పాటు ప్రాధమిక స్థాయిలో కిడ్నీ సమస్యను గుర్తిస్తే సత్వరం చికిత్స చేసి కిడ్నీ పాడై పోకుండా నివారించవచ్చు. మద్యంతో జాగ్రతగా ఉండండి... మీరు ఆరోగ్యంగా ఉంటె కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీకి హానికలగ కుండా ఒకటి,లేదా రెండు గ్లాసులు తీసుకోండి. రెండు గంటలలో నాలుగు డ్రింక్స్ తీసుకుంటే తీవ్రంగా కిడ్నీ ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంది. దీర్ఘ కాలిక సమస్యలకు దారి తీయవచ్చు. మీరు తీసుకునే మందు మద్యం మీకు డీ హైడ్రేషన్ కలిగించ వచ్చు. మీ కిడ్నీ సరిగా పనిచేయాకుండా నిలువరిస్తుంది. దీనివల్ల బరువు పెరగడం. హై బిపి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అది కిడ్నీ పై తీవ్ర ఒత్తిడికి గురి అవుతుంది. ధూమ పానం సిగరెట్ పొగను వదిలిపెట్టండి... మీకు సిగరెట్ తీసుకునే అలవాటు ఉంటె అది మీ కిడ్నీ సమస్యకు దారి తీస్తుందన్న విషయం మీకు తెలుసా? కిడ్నీ క్యాన్సర్ వల్ల రక్త నాళాలు నాశనం అవుతాయి. కిడ్నీలో సమస్య వస్తే రక్త ప్రసారం నెమ్మదిగా నెమ్మదిగా ఉంటుంది.  మీరు సిగరెట్ తాగే అలవాటు వల్ల కొన్ని మందుల పై ప్రభావం చూపుతుంది. హై బిపి వస్తుంది. దీనిని నివారించడం అసాధ్యం. ఇదే కిడ్నీ వ్యాధికి కారణం అవుతుంది. అనారోగ్యాన్ని సమార్ధ వంతంగా నిర్వహించుకోవాలి... మీ కిడ్నీ సమస్యకు కారణం రెండు ఒకటి డయాబెటిస్, రెండు హై బిపి సమతుల పోషక ఆహారం రోజూ వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్ ను నియంత్రించవచ్చు. బ్లడ్ షుగర్ పై దృష్టి పెట్టాలి అవసరమై నప్పుడు ఇంసూలిన్ తీసుకోండి. హై బిపి ని ఎప్పటి కప్పుడు చక్ చేయండి మీ డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడండి. కిడ్నీని కాపాడుకోండి.

నియో కొవ్ ప్రమాదకరమా ?..

కరోనా కొత్త వేరియంట్ నియో కొవ్ ప్రమాదకరమా ?..కరోనా కొత్తవేరియంట్ పేరు నియో కొవ్ వింతగా ఉంది కాదు. కరోనా వైరస్ ఒకదాని తరువాత మరో వేరియంట్ ముందుకు వస్తున్నాయి. వేరు వేరు వేరియంట్లు విశ్వరూపం చూపిస్తున్నాయి. భారత్ లో కరోనా  డెల్టా వేరియంట్ కరోనా రెండవ విడతలో త్గీవ్ర రూపం దాల్చింది. అల్ల కల్లోలం సృష్టించింది. చాలా దేశాలలో డెల్టా వేరియంట్ స్థానం లో కరోనా కొత్తవేరియంట్ ఒమైక్రోన్ ముందుకు వచ్చింది. అయితే దీనిగురించిన పూర్తి సమాచారం పూర్తిగా రాలేదు. ఈ మధ్యలో మరోకొత్త వేరియంట్ పేరు తెరమీదకు వచ్చింది. దీని వల్ల ప్రజలలో మరింత ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్ పేరు నియో కొవ్... దక్షణ ఆఫ్రికా గబ్బిలాలలో గుర్తించారు. అయితే ఈ వైరస్ ఎంత ప్రామాదకరమంటే వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించే అవకాశం ఉంది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా కొత్త వైరస్ పేరు నియో కొవ్ గురించిన సమాచారం పెద్దగాలేదు. దీనిపై అందించిన సమాచారం ఏమేరకు సరైనది గా భావించాలి. రిపోర్ట్ సరైనదా కాదా? అన్న సమాచారం పూర్తిగా లేదు. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న అంశం చైనా శాస్త్రజ్ఞుల పరిశోదన కి సంబందించిన రీసెర్చ్ పేపర్ ఒకటి  కనుగొన్నట్లువైజ్ఞానికులు దృవీకరించలేదు. 'కరోనా వైరస్ కొత్త వేరియంట్ నియోకోవ్ ఏమిటి ? నియో కొవ్ వైరస్ కొంతకాలం ముందే దక్షిణ ఆఫ్రికాలో గబ్బిలాలలో వైరస్ గుర్తించారు. అసలు నియోకోవ్ తయారు చేసిన వైరస్ గా అనుమానం కలుగు తోంది. దాదాపు కోరోనా వైరస్ లాంటిదే 2౦12 లో దక్షిణ ఆశియాలో విస్తరించడం లో మిడిల్ ఈస్ట్ లో సంక్రమించింది. రేస్పి రేటరీ సిండ్రోం కు జన్మనిచ్చిందా? గబ్బిలాల లో వైరస్ అన్న విషయం గుర్తుకు వచ్చినప్పుడు ఊహాన్ ఘటన గుర్తుకు రాక మానదు. ఈ నేపధ్యం లో నియోకోవ్ జంతువులనుండి జంతువులకు సోకుతుందని మరో వాదన వినిపిస్తోంది. జంతువుల నుండి మనిషికి సోకడం ఎంతసేపు అయితే నియోకోవ్ వైరస్ ప్రభావం ఎలాఉంటుంది? నియోకోవ్ లక్షణాలు ఎలా ఉంటాయి అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. నియికోవ్ సోకిందో ప్రతి 5 గురిలో 3 ముగ్గురు ముగ్గురిలో ఒకరు మరణిస్తారని నిపుణులు పేర్కొన్నారు. ఓమై క్రాన్ సబ్ వేరియంట్ ను 5 7 దేశాలలో గుర్తించామన్న డబ్ల్యు హెచ్ ఓ వెల్లడి. బి ఏ 2 కొత్త వేరియంట్ తో ప్రజలు అప్రమతంగా ఉండాలి డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరిక. కొత్త వేరియంట్ బి ఏ 2 ముందు వచ్చిన వేరియంట్ల కన్న అత్యంత ప్రమాదకరమని బి ఏ 2 అత్యంత ప్రభ్హావ వంతమైన దని దీనిలక్షణాలు అర టి పి సి ఆర్ కు కూడా అందడంలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. త్వరిత గతిన విస్తరిస్తు-అనేక రకాలుగా రూపాంతరం చెందుతున్న వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా తన విశ్వరూపాన్ని చూపిస్తోందని... తొలి సారిగా దక్షిణ ఆఫ్రికా లో 1౦ వారాల క్రితం గుర్తించిన వేరియంట్ . ఒమైక్రాన్ కు అనుబంద వేరియంట్ బి ఏ 2 త్వరగా వ్యాప్తి చెందుతుందని. ఓమై క్రాన్ కోరోనా వైరస్ లో భాగామే నని కొన్ని పరిశోదనలలో బి ఏ 2 చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఒస్తుందని. దీని అసలైన వర్షన్ ఇప్పటికే 57 దేశాలాలో గుర్తించినట్లు డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది. త్వరిత గతిన విస్తరిస్తూ ఎక్కువగా మార్పులు మ్యుటేట్ చెందుతున్న ఒమైక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా 1౦ రోజులుగా శాసిస్తోందని డబ్లు హెచ్ ఓ పేర్కొంది. ఈ వారం అందిన ఎపిడమా లజీ అప్ డేట్ లో డబ్ల్యు హెచ్ ఓ బి ఏ 2 వేరియంట్ లో కోరోనా వైరస్ లక్షణాలు ఈ స్టెయిన్ లో ఉన్నట్లు గతనెలలో నే నిపుణులు గుర్తించారని. ఇందులో మరిన్ని సబ్ వేరియంట్స్ బి ఏ1, బి .ఏ. 1.1 బి ఏ 2 మరియు బి ఏ 3 ఉన్నాయని డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది. బి ఏ 1 , బి ఏ 1.1 ముందుగా గుర్తించిన వర్షన్ గా పేర్కొన్నారు. పెరుగుతన్న కేసులను బట్టి బి ఏ 2 వేరియంట్ కూడా రకరకాలుగా రూపాంతరం చెందిన విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఇందులో స్పైక్ ప్రోటీన్ మానవ శరీరానికి చేరుతుందని అన్నారు. యు ఎస్ హెల్త్ ఏజెన్సీ సబ్ వేరియంట్లో వస్తున్న మార్పులను పరిశీలించాల్సి ఉంది. సబ్ వేరియంట్స్ లో సగానికి పైగా ఒమైక్రాన్ సీక్వెన్స్ ఉన్నట్లు తెలిపారు. సబ్ వేరియంట్ వ్యాప్తి తీవ్రత వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి ని రక్షించడం గల సాధ్యా సాధ్యా లను పరిశీలించాల్సి ఉంది. ఇటీవల జరిగిన పరిశోదన అసలు ఒర్జినల్ కన్నా బి ఏ 2 వల్లే తీవ్రమైన ఇన్ఫెక్షన్ గుర్తించినట్లు త్గేలుస్తోంది. డబ్ల్యు హెచ్ ఓ నిపుణుల లో ఒకరైన మరియా వాన్ కేర్ఖోవే సబ్ వేరియంట్లలో బి ఏ1 కన్నా బి ఏ పెరుగుదల వ్యాప్తి తీవ్రత అధికమని అన్నారు అందుకే ఒమైక్రాన్ ప్రభావం స్వల్పంగానే ఉంటుందని పేర్కొన్నారు. డెల్టా కన్నా బి ఏ 2 సబ్ వేరియంట్ ప్రభావం లో ఏ మాత్రం మార్పు లేదని ఆమె అన్నారు. బి ఏ 2 స్ట్రైన్ కు కోవిడ్ కన్నా అత్యంత ప్రమాదకరం ప్రజలు తప్పనిసరిగా బి ఏ2 బారిన పడకుండా దూరంగా ఉండాలని సూచించారు. వైరస్ లు సుదీర్ఘంగా మార్పులు చెందుతున్న విషయం ప్రజలు గ్రహించాలని వేరియంట్ విస్తరిస్తున్న నేపధ్యం లో వైరస్ బారిన పడకుండా జాగ్రతలు తీసుకోవడం అత్యవసరం. అని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది.  

ఆరోగ్య సంక్షేమానికి అంతంతే!!

  కేంద్ర బడ్జెట్ లో ఎదో అద్భుతం జరుగుతుందని ఆశించిన మధ్యతరగతికి తీవ్ర నిరాశే మిగిలింది. ఇక ప్రజా ఆరోగ్యానికి సంబంధించి బడ్జెట్ లో నిధులు కేటాయించక పోవడం పై ఆరోగ్య రంగానిపుణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. గడచిన రెండేళ్లుగా కోవిడ్ భారిన పడ్డ సామాన్యుడు ఆరోగ్యపరంగా కుదేలై పోయిన వాళ్లకు వైద్యం అయినా సామాన్యుడికి అందించేందుకు వైద్యం , వైద్య రంగసేవలు వంటి వైద్య ఉత్పత్తులపై రాయితీలు దిగుమతి సుంకం తగ్గ వచ్చన్న అంచనా తలకిందులు చేస్తూ అందరి అంచనాలకు భిన్నంగా సీతారామన్ విద్యారంగాన్ని ప్రజాఆరోగ్యానికి తీవ్ర నిరాశ మిగిల్చినదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైద్య రంగం పరిశ్రమ పై కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మిశ్రమ స్పందన వెలువడింది. బడ్జెట్ 2౦22 లో వైద్యరంగం పై ఎదో కొంత బూస్ట్ ఇచ్చినట్లుగా ఉందని నిపుణులు వ్యాక్యా నిస్తున్నారు. బడ్జెట్ లో ఇతర అత్యవసర సేవల పై బడ్జెట్ లో దృష్టి పెట్టకపోవడం పై ఆరోగ్య రంగ నిపుణులు తీవ్ర అసంతృప్తి కి గురియ్యారు. కాగా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా రామాన్ మాట్లాడుతూ 2౦ 22 బడ్జెట్ లో కోవిడ్ 19 వల్ల చాలా మంది అన్నివయసుల వాళ్ళు మనైకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ను ప్రకటించారు. ఇందులో 23 టెలి మెంటల్ హెల్త్ సెంటర్ల ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్ నోడల్ కేంద్రం గా ఉంటుందని నిర్మల ఆమె బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. నాణ్యమైన మానసిక ఆరోగ్యం కౌన్సిలింగ్ సేవలు ఎన్ టి ఎం హెచ్ పి ను  ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కౌన్సిలింగ్ సేవలకు గాను ఐ ఐ టి బెంగళూరు సంకేతిక సహకారం తో మెంటల్ హెల్త్ ప్రోగ్రాం కు సహకరిస్తుందని తెలిపారు. డిజిటల్ హెల్త్ ఎకో సిస్టం కు అందరికీ ఆహ్వానం అంటూ ఆర్ధిక మంత్రి ప్రకటించారు. డిజిటల్ రిజిస్ట్రీ స్ ను హెల్త్ ప్రొవైడర్స్ ఆరోగ్య సౌకర్యాలు గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాల కల్పనా 95 % నుండి 112 % జిల్లాలలో ఆరోగ్యం మెరుగుపడిందని జిల్లాల పై దృష్టి సారించాలని అని అనడం చూస్తే ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వరని ప్రభుత్వ ఉద్దేశ్యం గా తెలుస్తోందని నిపుణులు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్యరంగానికి కేటాయింపుల విషయం లో నిపుణులు మిశ్రమ స్పందన వ్యక్తం చేసారు.  ఆరోగ్యానికి విద్యకు కేటాయించిన బడ్జెట్ నిరుత్సాహ పరిచిందని అన్నారు. రోడ్లు, పోర్ట్లు నిరక్షరాస్యులకు తెలియవని అనారోగ్యం తో ఉన్నవారికి అవి వారి అవసరం తీర్చవని నిపుణులు ఆవేదన  వ్యక్తం చేసారు. అత్యవసర సమాయం లో ఆరోగ్య రంగం లో సరైన వైద్య విధానమంటూ లేకనే వైద్యవిధానం అంటూ లేకపోవడం ప్రభుత్వానికి హెల్త్ పాలసీ అంటూ లేకపోవడం వల్లే మనం కోవిడ్ ను ఎదుర్కోవడం లో తీవ్రంగా విఫలమయ్యామని అత్యవసర సాయంలో సైతం ఏ చికిత్సకు ఏ పరికరాలు ఉన్నాయి కూడా తెలియదని, గ్రామీణ ప్రాంతలాలో ఆరోగ్య కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవని వాటి గురించిన కనీసపు ఆలోచన వైద్య ఆరోగ్య శాఖ కు లేకపోవడం ప్రభుత్వం విద్యారంగానికి ఏ మేరకు చిత్త శుద్ధి ఉందొ ఆర్ధం అవుతుందని నిపుణులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బడ్జెట్ లో ఉత్పదకరంగం పై నిర్లక్ష్యానికి గురి  అయ్యిందని కోవిడ్ సనయంలో అవసరమైన వైద్య పరికరాలు లేక తీవ్ర ఇబ్బంది పడ్డ విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. టెలి మెడిసిన్ కు ప్రాధాన్యత  రిగిందని కోవిడ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ వై ద్యరంగానికి కొన్నేళ్లుగా జీ డి పి లో 3 % కేటాయింపులు ఉత్త్జుతివే అని అవి ప్రకటనలకే పరిమితంయ్యిందని. నిపుణులు విమర్శిస్తున్నారు. వైద్య విద్యపై బడ్జెట్ కేటాయింపులు జీ డి పి లో 2. 5 % గత సంవత్సరం 1 37 % వై ద్యరంగానికి నిధులు కేటాయిస్తూ ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట అంటూ పతాక శీర్షికలో ప్రచురితమయ్యాయి. 22 -23 సంవత్సరం లో నాణ్యమైన వైద్యం అన్డుంచే ఆశ సామాన్యుడికి లేకుండా పోయింది. వైద్య సేవల పై నియంత్రణ వైద్య ఉత్పతుల పై నియంత్రణ లేకుంటే సామాన్యుడికి వైద్యం అన్డుయ్తుందా ? ఎవరికీ సంత్రుప్త్జి నివ్వని బడ్జెట్ కేవలం తూ తూ మంత్రంగా మాత్రమే నిర్వహుంచి నట్లిందని పసలేని బడ్జెట్ గా నిపుణులు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి మొండి చెయ్యి.   

లూపస్ వల్ల కంటి చూపు పోతుందా ?

లూపస్ అంటే ఏమిటి? రోమటైడ్ ఆర్తరైటిస్ వచ్చిన వాళ్ళలో లూపస్ వస్తుందా? లూపస్ వల్ల కంటి చూపు పోతుందా ? స్కి రైటిస్ నరాలు దేబ్బతింటాయా ? అసలు డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి? అన్న ప్రశ్నలకు సందేహాలకు సామగ్ర విశ్లేషణ కదనం. లూపస్ దీర్ఘ కాల ఆటో ఇమ్యూన్ స్థితి దీనికి కారణం ఇమ్యూన్ సిస్టం అతిగా పనిచేయడమే అని అంటున్నారు నిపుణులు. అది ఆరోగ్యంగా ఉన్న కణజాలం పై దాడి చేస్తుంది. గుండెపై భాగం, జాయింట్లు, చర్మం ఊపిరి తిత్తులు రక్త నాళాలు, కిడ్నీలు, నాడీమండల వ్యవస్థ పై దీనిప్రభావం చూపిస్తాయి. అలాగే కంటికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. దీనివల్ల కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసారు. లూపస్ అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్ దీనిప్రభావాం దాదాపు 15 మిలియన్ల ప్రజలు యు ఎస్ లో ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే లూపస్ చర్మం పై జాయింట్స్, లోపలి అవయవాల పైన శరీరంలోని అన్ని భాగాల పైన ప్రభావం చూపుతుంది. కంటి పై కోడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రతి 1౦౦౦ మందిలో ఒకరు లూపస్ బారిన పడుతున్నారు. కాగా లూపస్ లో చాలా రకాల లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. లూపస్ ఎవరిపైన ప్రభావం చూపవచ్చు?... లూపస్ కొందరిలో తీవ్రమైన ప్రభావం ఉంటుంది. 15 - 44 సంవత్సరాల స్త్రీలలో పెరుగుతుంది. ఆయా కుటుంబా లలో ఆటో ఇమ్యూన్ చరిత్ర ఉంటె లూపస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. లూపస్ ఎన్నిరకాలు ?... లోపస్ ప్రధానంగా నాలుగు రకాలు.. 1)ఎస్ ఎల్ ఇ - సుస్టమిక్ లూపస్ ఎర్తి మాటో సిస్.. ఇది చాలా సహజంగా వచ్చే లూపస్ ఇది శరీరంలోని అన్ని భాగాల పై ప్రభావం చూపుతుంది. 2) కుట నెఔస్ లుపస్ ఎర్తిమొటో సుస్... కుటో నేఔస్ లుపస్ ఎర్తి మోటో సుస్ ఈ రకమైన లూపస్ చర్మం పై వస్తుంది. 3) డ్రగ్ ఇండుసుడ్ లూపస్... డ్రగ్ ఇండుసుడ్ లుపస్ ఇది కొన్ని రకాల మందుల వల్ల వస్తుంది. 4) నియో నాటల్ లుపస్... నియోనాటల్ లుపస్ నియో నాటల్ లుపస్ చాలా అరుదుగా వచ్చే లుపస్ అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చే లూపస్ గా పేర్కొన్నారు. అయితే ఇక్కడ లూపస్ కంటి చూపు పై ఎలాంటి ప్రభావం చూపుతుంది. లూపస్ వల్ల కంటి చూపు ఎలా ప్రభావితం అవుతుంది. అన్న విషయం తెలుసుకుందాం. లూపస్ కంటి చూపుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?... మనుషులకు ఉండే కళ్ళను గురించి ఒక్కోకవి ఒక్కో రకంగా వర్ణించారు. అన్ని అవయవాలలోకి కళ్ళు ప్రధాన మైనవి మష్యులకు మాత్రమే ఉండే కళ్ళు ఆరు దైన అవయవం గా పేర్కొన్నారు. అరుదైన అవయవ నిర్మాణం వివిధరకాలుగా నిర్మించబడి ఉంటుంది. కార్నియా, వేరిస్, మాక్యులా అన్ని కలిపి కంటి చూపుకు సహకరిస్తాయి. అది అనేకరకాల రక్తనాళాలు,ఆప్టిక్ నర్వ్ తప్పనిసరిగా పనిచేస్తాయి. లూపస్ కంటి నిర్మాణాన్ని నాశనం చేస్తుంది. కంటిలోని రక్తనాళాలు నరాలు ఇంఫ్లా మేషన్ కు గురి అవుతాయి. ఈ కారణంగా కంటి చూపు కోల్పోతారు. లూపస్ వల్ల సహజమైన కంటి సమస్యలు ఉత్పన్న మౌతాయి. కంట్లో నీరు ఇంకిపోవడం... కంట్లో నీరులేక పోవడం ఎండిపోవడం డ్రై అయిస్ ఎందిపోయినట్లుగా ఉంటుంది. దీనినే కేంటో కన్జక్టి వైటిస్ వస్తుంది. లూపస్ ఉన్న వారిలో కంటికి సికా అనేది చాలా సహజంగా వచ్చే సమస్య. అందాజా గా చెప్పాలంటే 1/3 మంది ప్రజలు ఎస్ ఎల్ ఇ తో బాధపడేవారు డ్రై ఐ సింగ్ద్రోం తో బాధపడుతున్నారు. డ్రై ఐ లక్షణాలు కలిగి ఉండడానికి చలారాకాల కారణాలు అయి ఉండవచ్చు. సహజంగా కంటినుండి వచ్చే కన్నీరు ఉత్పత్తి జరిగక పోవచ్చు. లేదా సరిపడా కన్నీరు కంటిలో ఉండకపోవచ్చు. కంటిని సరిగా లూబ్రికేట్ చేయక పోవడం మరోకారణంకావచ్చు. కంటి నుండి కన్నీరు ఉత్పత్తి చేసే ల్యాక్రియాల్ గ్లాండ్స్ కన్నీరు ఉత్పత్తి చేసే వాల్ పై ప్రభావం చూపించి ఉండచ్చు. కన్నీటిని ఉత్పత్తి చేసే శక్తి తగ్గి ఉండవచ్చు వాటిని నిలుపుదల చేస్తున్నయేమో. చాలామంది లూపస్ ఉన్నవారిలో ఎస్ జే ఓగ్రేన్స్ డిసీజ్ ఉంది ఉండవచ్చు. ఎస్ జే ఓ డిసీజ్ అనేది ఆటోఇమ్యూన్ కండిషన్ గా పెరేకొన్నారు. అది ల్యాక్టి యాల్ గ్లాండ్స్ పై ప్రభావం చూపుతుంది. 14 నుండి -18 % ప్రజలు ఎస్ ఎల్ ఇ ఉన్నవారికి ఎస్ జే ఓ గ్రీన్స్ వ్యాధి వస్తుంది. లక్షనాలాలో భాగంగా కంట్లో నీరు ఇంకిపోయి ఉంటుంది. కంటిలో ఎదో ఒక స్క్రాచ్ ఉందన్న భావన కలిగి ఉంటారు. అయినప్పటికీ ఎదో కంట్లో ఇసక రేణువు పట్టినట్లుగా గరగర గా ఉంటుంది. కన్ను ఎర్రగా ఉంటుంది.కంటి చూపు బ్లర్ గా ఉంటుంది.సరిగా ఉండదు. చాలా సున్నితంగా ఉంటుంది. కొందరు డాక్టర్లు మాత్రమే చాలా తక్కువ మందిలో ఎదుర్కునేందుకు కంటిలో కృత్రిమ కన్నీరు తెప్పించే చుక్కలను సూచిస్తారు. దీర్ఘకాలిక ఆంశా లలో ఇమ్యునో సర్ప్రస్ డ్రగ్స్ సూచించ వచ్చు. సైక్లో స్పోర్టివ్ రేస్టాసిస్ లేదా కోర్టికో స్టెరాయిడ్ ఐ డ్రాప్స్ ను ఇంఫ్లామేషణ్ చికిత్సకు వాడతారు. కొన్ని సందర్భాలాలో అత్యవసరంగా శస్త్ర చికిత్స ద్వారా కృత్రిమ కంటిని ఇంప్లాంట్ చేయవలసి రావచ్చు. దానివల్ల కన్నీరు తెచ్చే కణాలు కళ్ళు ఇంకిపోవడం లేదా ఎండిపోవడం ఆగి దీర్ఘ కాలం పాటు నిలిచి ఉంటాయి. స్కెలారైటిస్...స్కెల రైటిస్ అన్నపదం స్క్లెరా అంటే ఇంఫ్లామేషణ్ అది కంటికి సంబంధించి తెల్ల గుడ్డు ఎస్ ఎల్ ఇ ద్వారా 1% తీవ్రమైన నొప్పిని కలిగి ఉంటారు. అదే వ్యాదితోలి లక్షణం స్క్లి రైటిస్ రెండురకాలు...యాంటి రియర్ స్క్లి రైటిస్ కంటి ముందు భాగం లో వస్తుంది. పోస్టే రియర్ యు వైటిస్ కంటి వెనుకభాగం లో వస్తుంది.స్క్లి రైటిస్ లక్షణాలు...స్క్లి రైటిస్ లక్షణాలలో భాగంగా కంటి నొప్పి.కంటి చూపు బ్లర్ గా ఉండడం. నీరు కారడం.చాలా స్వల్ప మైన సెన్సి టి విటి ఉంటుంది..స్క్లె రైటిస్ కు చికిత్స ... కంటిలో ఇంఫ్లామేషణ్ ను నియంత్రించడం కంటిలో ఇంఫ్లా మేషన్ లేదా లూపస్ ద్వారా వచ్చిన ఇంఫ్లా మేషన్ నొప్పిని తగ్గించడం అసహనంగా ఉన్నప్పుడు. కోర్టికో స్టెరాయిడ్స్,ఇమ్యునో సర్ప్ర సెంట్ డ్రగ్స్ మందులు నాలుగు రకాల బాయోలాజిక్స్ ఇంఫ్లామేషన్ మార్గాన్ని లక్ష్యంగా చేసుకుని చికిత్స చేయాల్సి ఉంటుంది. రీటైనల్ వ్యాస్క్యులర్ లీజియన్స్... ఈ సమాస్య రెటీనా లోని రక్త నాళాలలో మార్పులు సూచిస్తాయి. చాలా సున్నితమైన కణాల పై ఉండే పొరలు కంటి వెనుక భాగం లో ఉటాయి. లూపస్ వచ్చిన వారిలో 1౦ % ప్రజలు రేటినాతో పాటు. రీటైనల్ వాస్కులైటిస్ తో కూడుకున్న సమస్య ఉంటుంది. రీ టై నల్ బ్లడ్ వేసల్ ఇంఫ్లామేషన్ చాలా సహజంగా ఉంటుంది. రీ టైనల్ ఉండడం వల్ల లూపస్ శరీరంలో యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించవచ్చు. రీ టై నల్ ఇన్వాల్వ్ మెంట్ ఉన్న కేసులు చాలా తక్కువగా ఉంటాయి. వీటి లక్షణా లు కనపడవు. ఏది ఏమైన ఇతర కేసుల లో లక్షణాలు కంటి చూపు కంటిలో ఫ్లోట ర్స్ ఉంటాయి.కంటి చూపు కోల్పోవడం రెటీనాకు కలిగిన నష్టం పై ఆధారపడి ఉంటుంది. లూపస్ కారణంగానే రేటినాలో కొన్నిరకాల లీజర్స్ లేదా కొన్ని రకాల హేమరేజేస్ లేదా ముద్దగా తెల్లటి ప్యాచ్ లు అవి కాటన్ పూల్ మచ్చలుగా వస్తుంది. ఇతర కేసులలో రెటీనా బ్లోకేజేస్ వ్యాస్కో అక్లుజివ్ రేటినోపతి.వంటివి వ్యక్తి కంటి చూపు పై ప్రభావం చూపుతుంది. రీటైనల్ లక్షణాలకు చికిత్సలు ఇంఫ్లామేషన్ ని నియంత్రించడం. కోసం కోస్టికో స్తేరాయిడ్స్ లేదా ఇమ్యునో సప్రస్ డ్రగ్స్ వాడడం వల్ల వృద్ధి చెందకుండా నిలువరిస్తుంది. నరాల డ్యామేజి...లూపస్ వల్ల వ్యక్తిలోని కొన్ని ఆప్టిక్ నర్వ్ ఇంఫ్లామేషన్ కారణంగా ఆప్టిక్ న్యులైట్స్ ఆప్టిక్ నర్వ్ ద్వారా మాత్రమే విజువల్ ను చూడగలం.రెటీనా ద్వారా మెడకు చేరుతుంది. కణజాలం లో వచ్చే ఇంఫ్లామేషన్ కు కారణం ఎస్ ఎల్ ఇ 1 % ప్రజలు ఈ రకమైన స్థితిని ఆప్టిక్ నర్వ్ సమస్యను ఎదుర్కుంటారని తెలిపారు. ఆప్టిక్ నేర్వ్ లో వచ్చే ఇంఫ్లామేషన్ వల్ల ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ కు గురిఅవుతుంది. నరాన్ని రక్షించే పొరను మైలిన్ అని అంటారు. నష్టాన్ని నివారించాలంటే విజువల్ సిస్టమ్స్ అందించే ప్రోపర్టి సంకేతాలాను పంపాలి . అంటే రక్తనాళాల ద్వారా ఆప్టిక్ నర్వ్ కూడా నష్టం అవుతుంది. సరైన రక్త ప్రసారం జరగక పోవడం వల్ల ఆప్టిక్ నర్వ్ సరిగా పనిచేయదు. దీనికారణం గానే కంటి చూపు పోతుంది. ఆప్టిక్ న్యురైటిస్ లక్షణాలు... కన్ను కదులు తున్నప్పుడు తీవ్రమైన నొప్పి మనం చూస్తున్నప్పుడు వివిదరాకల రంగులను గుర్తించడం కష్టం. పిల్లలలో ఎక్కువ వెలుతురు ను సహించలేరు చూడలేరు. కంటి చూపు తక్కువగా ఉండడం లేదా బ్లర్ గా ఉంటుంది. సరైన నిర్ధారణ చేయడం ద్వారా సజాకాం లో గుర్తించి చికిత్స అందించిన పక్షంలో కంటి చూపును సంరక్షించ వచ్చు. ఆప్టిక్ నర్వ్ ఇంఫ్లామేషన్ లేదా కంటికి నష్టం కాకుండా చికిత్స చేయడం ద్వారా ఇంఫ్లామేషన్ ను తగ్గించవచ్చు. ఎక్కువ డోస్ లో కోర్టికో స్టెరాయిడ్స్ ను తక్కువ డోస్ ను వాడవచ్చు. డిస్కియిడ్ లీసిఒన్స్ ... డిస్కియిడ్ లీజియన్స్ కుటాన్యుయన్ లూపస్ అది చర్మం పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల శరీరం పై చర్మం పై దద్దుర్లు ఒకవేళ ఎండ వె లుతురు పడ్డట్లై తే 5 నుండి6% ప్రజలు డిస్కియిడ్ లూపస్ వస్తుంది.అది కనురెప్పల పైన అయాకణాలు. కనిపిస్తాయి.ఇంఫ్లామేషన్ వల్ల బలీయమైన చారలు, వ్యక్తులలో తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. వ్యక్తి కంటి పై కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కళ్ళు పఫ్ఫీ గా ఉండడం...కనురెప్పల స్థితి సరిగా లేకపోవడం. ఇరిటేషన్ ఉంటుంది. కనురెప్పల పై ఉన్న వెంట్రుకలు లేదా కనుబొమ్మలు రాలిపోయి ఉండవచ్చు. లేదా కన్ జేక్టి వైటిస్ వస్తుంది. కనురెప్పల బయట లోపల కోస్టికో స్టేరాయిడ్స్ వాడచ్చు. డాక్టర్ మాత్రం సూర్యరశ్మి తగిలినప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. డి స్కీయిడ్ లీజన్స్ కనురెప్పలు హైడ్రో క్లోరోక్విన్ పై పూతగా వాడచ్చు. కోర్టికోస్టేరాయిడ్స్ వాడతారు. డాక్టర్ ను ఎప్పుడు చూడాలి... లూపస్ లో కంటి సమస్యలు వచ్చినప్పుడు. ఆప్తమాలజీ స్ట్ ను సంప్రదించడం వల్ల సరైన కారణం తెలుస్తుంది.లూపస్ వల్ల కంటి చూపు లో ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ ను తప్పనిసరిగా సంప్రదించాలి. కంటి లక్షణాలు లూపస్ వల్లనే అయినట్లయితే సకాలంలో చేయకుంటే సమస్య మరింత తీవ్రంగా మారచ్చు. లూపస్ శరీరంలో అన్ని రకాల భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇంఫ్లామేషన్ వల్ల కళ్ళు, రక్తనాళాలు,కంటి నరాలు, చుట్టుపక్కల ప్రాంతాలాలో చర్మం పై కొన్ని కేసులలో కంటి సమస్య తక్కువగా ఉండచ్చు. చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఏది ఏమైనా ఇతర కేసులలో కంటి సమస్య వస్తే కంటి చూపుకు ప్రామాదం. సత్వర చికిత్స అవసరం. లూపస్ కు చికిత్స చేస్తూనే కంటి లక్షణాల నుండి కంటికోసమం సంబందించిన నరాలకు నష్టం కలగకుండా కాపాడవచ్చు.

అల్సరేటివ్ కొలైటిస్...

అల్సరేటివ్ కొలైటిస్ లక్షణా లు ఆహారం చికిత్స వంటి అంశాల పై దృష్టి పెడదాం. కాలం మారింది ఆహారపు అలవాట్లూ మారాయి అలాగే అనారోగ్య సమస్యలు పెరిగాయి. అందులో భాగం గా ప్రతి ఒక్కరూ అల్సర్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అల్సర్స్ ను ప్రాదామిక స్థాయిలో గుర్తించకుంటే సత్వర చికిత్స చేయకుంటే అల్సర్స్ ప్రాణాంతకం గా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు అల్సర్ కోలైటిస్ అంటే ?... అల్సరేటివ్ కోలైటిస్ వ్యాధి అంటే దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ కోలాన్ పెద్దపేగు లోని లోపలిపోర లో ఇంఫ్లామేషణ్ వల్ల కణ జాలాలు పనిచేయడం మానేస్తాయి. అల్సర్లు ఏర్పడి రక్తశ్రావానికి దారి తీస్తుంది దీనికి తోడు ఇంఫ్లామేషణ్ తోడై మొత్తం పేగులు లేదా కొంత భాగం లో అల్సరేటివ్ కోలైటిస్ కు చికిత్స అవసరం అల్సరేటివ్ కోలైటిస్ లక్షణాలు... అసహజంగా వచ్చే కడుపునొప్పి సంకేతమా ? అల్సరేరివ్ కోలైటిస్ కు కారణం సహజంగా వచ్చే పోత్తనోప్పి లేదా ఆగకుండా వచ్చే విరేచనాలు.అవి రక్తవిరేచనాలు స్వల్పంగా మొదలై తీవ్ర రూపం  దాల్చవచ్చు. పేగు గోడల పై తెల్లగా కనిపిస్తాయి. అవే అల్సర్స్ దానిలో చీముకూడా ఉండవచ్చు. బరువు తగ్గిపోవడం... దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ లక్షణాలు అల్సరేటివ్ కోలైటిస్ ను  వారించాలంటే సాధారణ ప్రభ్హావం న్యుట్రిషియన్స్ పై పోషక ఆహారం పై పడుతుంది. అరుగుదల లేకపోవడం. తద్వారా బరువు తగ్గిపోవడం ఎదుగుదల తగ్గి పోవడం వంటి లాక్షణాలు కనిపిస్తాయి. ఇతర హెచ్చరిక సంకేతాలు... పెద్ద పేగుల్లో వచ్చే ఇంఫ్లామేషణ్ అల్సర్స్ లేదా వచ్చే తీవ్ర సమస్యలు పేగులపై చూపవు. జ్వరం, అలసట, రక్త హీనత, సామస్య లేదా పేగుల బయటి భాగం లో ఆర్తరైటిస్,చర్మం పై మరిన్ని సమస్యలుతలెత్తు తాయి. అల్సరేటివ్ కోలైటిస్ క్రో హన్స్ వ్యాధి...అల్సరేటివ్ కోలైటిస్ కు క్రోహన్స్ వ్యాధికి సంబంధం ఉంది. ఇది మరో రకమైన ఇంఫ్లామేషణ్ తెచ్చే వ్యాధి. పేగుల్లో వచ్చే మారోవ్యాది దీనినే ఇంఫ్లామేటరీ బౌల్ డిసీజ్ గా పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ క్రోహన్స్ వ్యాధి అల్సరేటివ్ కోలైటిస్ అది కేవలం పేగులకు మాత్రమే పరిమితం కాదు. సహజంగా చిన్న పెగులలోను రావచ్చు.పెద్ద పేగులు అప్పుడప్పుడు రావచ్చు. మరో దీర్ఘకాలిక వ్యాధిగా చెప్పవచ్చు. గ్యాస్ట్రో ఇంటర్ స్తైనల్ దిజార్దర్ లేదా ఇరిటబుల్ బౌల్ సిండ్రోం తో పాటు అల్సరేటివ్ కోలైటిస్ వల్ల పొత్తికడుపులో నొప్పి,విరేచనాలు, వంటి వి ప్రాధాన లక్షణాలు ఐ బి ఎస్ కు ప్రాధాన కారణం నరాలు సరిగా పని చేయక పోవడం అని అంటారు. పేగుల లోని కండరాలు ఇక్కడ ఇంఫ్లా మేషన్ వచ్చినట్లు గుర్తించలేదు. అల్సరేటివ్ కోలైటిస్ ఎవరికీ వస్తుంది? సోకుతుంది?... అల్సరేటివ్ కోలైటిస్ వ్యాధి చాలా దేశాలాలో వ్యాపిస్తోంది. గ్రమాలాలో, పట్టనాలలో సహజం దాదాపు దగ్గర దగ్గర ఒక మిలియన్ ప్రజలు యు ఎస్ లో అల్సరేటివ్ కోలైటిస్ తో బాధపడుతున్నారు. వ్యక్తి గతంగా అల్సరేటివ్ కోలైటిస్ సహజంగా 15 నుంచి 25 సం వత్సరాల వాళ్ళలో వస్తుంది. అది జన్యుపరమైన సమస్యగా ఉండి ఉండవచ్చని. అల్సరేటివ్ కోలైటిస్ చాలా సహజంగా చుట్టాలలో వస్తుంది. వ్యక్తి గతంగా తూర్పు యూరప్,జ్యుయిష్,వంటి దేశాలాలో అల్సరేటివ్ కోలైటిస్ వస్తుంది. అల్సరేటివ్ కోలైటిస్ కారణాలు ఏమిటి ?... అల్సరేటివ్ కోలైటిస్ కు కారణాలు పూర్తిగా తెలియరాలేదు. శరీరంలో  ఇమ్మ్యులా జికల్ సంబంధిత ప్రతి చర్యగా చెప్పవచ్చు. బ్యాక్టీరియా సహజంగా పేగులలో కనిపిస్తుంది. దానిని గుర్తించవచ్చు. అయితే ఆహారం వల్లే అల్సరేటివ్ కోలైటిస్ కు కారణంగా ఆధారాలు లేవని అంటున్నారు. అల్సరేటివ్ కోలైటిస్ నిర్ధారణ... అల్సరేటివ్ కోలైటిస్ నిర్ధారణకు కోలోనోస్కపి, పద్ధతి ఇందులో కెమెరా ను ఏనస్ ద్వారా ప్రవేశ పెట్టి పేగులో నికి పోనిచ్చి, పరీక్షిస్తారు,లేదా అల్సర్ ఎక్కడ ఉందొ గుర్తిస్తారు. బ్రేనియం ఎనిమా ద్వారా పద్దతిలో ఎక్స్ రే బ్రేనియం ను పేగులకు అమరుస్తారు. కోలోనో స్కో పీ చాలా సున్నితంగా ఉంటుంది. ఇంఫ్లామేషన్ ప్రభావం తక్కువగా ఉంటుంది. దీనిని బేరియం ఎనిమా ద్వారా గుర్తించవచ్చు. కోలోనోస్కో పి ద్వారా బయాప్సీ ద్వారా పేగులలోని గోడల పై ఉన్న అల్సర్ ని తీసి నిర్ధారిస్తారు. అల్సరేటివ్ కోలైటిస్ కోర్సులు... అల్సరేటివ్ కోలైటిస్ అన్నిటికీ చికిత్సలు ఉండవు. కొంతమంది వ్యక్తులలో ఒక్కోసారి దాని తీవ్రత సాధారణ స్థితి నుంచి తీవ్ర స్థాయికి చేరుతుంది. తరచుగా కొన్ని సంవత్సరాలుగా సందర్బోచితంగా వ్యాధి బయటికి వస్తుంది. కొద్ది రోజులుగా పెద్దగా యాక్టివ్ గా లేక పోయినా కోలోనో స్కో పి పేగులలో ను మచ్చలుగా ఉండవచ్చు. అల్సరేటివ్ కోలైటిస్ కు సత్వర చికిత్స... అల్సరేటివ్ కోలైటిస్ విజ్రుంభిస్తూ ఉండడం తో చికిత్స చాలా కీలకం. అత్యవసరం రానున్న రోజుల్లో వచ్చే దీర్ఘ కాలిక తీవ్ర సమస్యలు సహజంగా వచ్చే రక్త శ్రావం జరగడం వల్ల రక్త హీనాథ సమస్య వస్తుంది. అల్సరేటివ్ కోలైటిస్ విజ్రుంభణ వల్ల కోలాన్లో పెద్దపెగుల్లో రాపిడి జరిగి అత్యవసర వైద్యం అందించాల్సిన అవసరం రావచ్చు. ఒక వేళ చికిత్స వల్ల ఫలితం రాకుంటే పెగుభాగాం మొత్తం తొలగించాల్సి ణ పరిస్థితి రావచ్చు. అల్సరేటివ్ కోలైటిస్ కాలాన్ క్యాన్సర్ కు దారితీస్తుందా?... అల్సరేటివ్ కోలైటిస్ ఉన్న వారిలో కాలాన్ క్యాన్సర్ అంటే పెద్దపెగుల్లో క్యాన్సర్ ప్రామాదం పొంచిఉంది. కాలాన్ క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పటి నుంచి సుదీర్ఘంగా సాగుతూ ఉంటుంది. పేగులలో వ్యాధి పెరుగుతూ వస్తూ ఉంటుంది. కాలాన్ క్యాన్సర్ నివారణకు కోలోనో స్కోపి స్క్రీనింగ్,విత్ బయాప్సీ ని సూచిస్తారు. సహజంగా సంవత్సరానికి ఒకసారి లేదా నెలకోసారి క్యాన్సర్ గా గుర్తించి నట్లయితే పెగులనే తొలగించాల్సి రావచ్చు. ఇది క్యాన్సర్ ను వృద్ధి కాకుండా ముందే సర్జరీ ద్వారా తొలగిస్తారు. అంటే దాదాపు 8 సంవత్సరాల వ్యాధి వచ్చిన తరువాత మాధ్యకాలం లో కాలాన్ క్యాన్సర్ పెరగడాన్ని తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఇతర సమస్యలు... శరీరంలోని ఒక్కోభాగం లో అల్సరేటివ్ కోలైటిస్ వల్ల ఇతర ఇబ్బందులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. పేగులలో కాలాన్ లో ఇంఫ్లామేషణ్ వల్ల అది స్పైన్, పెద్ద కీళ్ళు,అంటే ఆర్తరైటిస్ తీవ్రమైన చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లేదా తీవ్రంగా లివర్ సమస్య స్క్లిరో సింగ్ కొలాన్ జైటిస్ చాలా తక్కువ మందిలో వస్తుంది. అల్సరేటివ్ కోలైటిస్ అన్ని ఇంఫ్లామేషణ్ మరియు వ్యాధి నిరోధక శక్తి కాలాన్ లో కొన్ని రకాల ఇబ్బందులు పెరిగి విజయవంతమైన చికిత్స కోలైటిస్ కు మరెవ్వరు చేయలేరు. అల్సరేటివ్ కోలైటిస్ మందులు... అల్సరేటివ్ కోలైటిస్ లక్ష్యం ఇంఫ్లామేషణ్ తగ్గించేందుకు మందులు చాలా అనుభవం కావాలి. ఎమినో స్యాటిసి లేటస్ మందులు అవి ఆస్ప్రిన్ ప్రభావంతంగా  పనిచేస్తాయి. కార్టికో స్తేరాయిడ్స్, ప్రేడ్ నిసాన్ మూడవ మందుగా ఇమ్యునో మొర్ర లెటర్ మందులు. ఇమ్యూన్ రెస్పాన్స్ ను తగ్గిస్తాయి. అందుకే ఇంఫ్లా మేషన్ తగ్గేందుకు కొన్ని వారాలు పడుతుంది. లేదా నెలలు కూడా పట్టవచ్చు. మందులు చాలా ప్రభావ వంతంగా పనిచేస్తున్నాయి. బాయోలాజిక్స్ అడాటి మంచ్ ఇతరులు ఇమ్మ్యున్ సిస్టం ద్వారా ఉత్పత్తి చేస్తాయి. బయో లాజిక్ తెరఫిలు ... అల్సరేటివ్ కోలైటిస్ కు చాలా అధునాతన చికిత్స ఒక గొప్ప సృజనాత్మక ప్రక్రియగా చెప్పవచ్చు. దీనినే బయోలాజిక్ తేరాఫి యాంటి బాడీ లతో చేస్తారు. మాలిక్యుల్ ఇమ్యూన్ సిస్టం ఉత్పత్తి చేసిన అదే ఇంఫ్లామేషణ్ కు కారణం అవుతోంది. బయో లాజిక్ తెరఫీ అనుభవం ప్రోటీన్ ఇమ్యూన్ సిస్టం ద్వారా దానిని ట్యూమర్ నేక్రోసిన్ ఫాక్టర్ యాంటి బోడీస్ తప్పకుండా ఇవ్వాల్సిందే ప్రతి దానికి ఇంట్రా వె యిన్ ద్వారా కొద్ది వరాలు ఇవ్వాల్సిందే. విప్ వారం తెరఫి..ఆశ్చర్యకరమైన పరిశీలన పరిశీలన ఏమిటి అంటే... ఇన్ఫెక్షన్ పందికి సంబందించిన విప్ వార్మ్ ద్వారా ఇచ్చే చికిత్స చాలా ప్రభావ వంత మైనదిగా చెప్పవచ్చు. అల్సరేటివ్ కోలైటిస్ శాస్త్రజ్ఞుల నమ్మకం. అందులో ఉన్న రకరకాల వార్మ్స్, తన అలవాటు ప్రకారం కోలాన్ కు ఇమ్యూన్ రెస్పాన్స్ అందుకే అక్కడ ఇంఫ్లామేషణ్ తగ్గుతుందని ఒక పరి శోదనలో వివరించారు. 43% మంది రోగులు అల్సరేటివ్ కోలైటిస్ విప్ వారం తోనే అనినిపునులు అంటున్నారు.  అల్సరేటివ్ కోలైటిస్ విప్ వార్మ్ గుడ్లను లోపలి కి పెట్టడం ద్వారా 12 వా రాలాకు ఇవ్వచ్చు అన్న అంశం పై ఇంకా పరిశోదనలు జరగాల్సి ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో అల్సరేటివ్ కోలైటిస్ కు విప్ వార్మ్ అసహజమైన ప్రక్రియ కాదు ఇంట స్తైనల్ పేరా సైటిక్ వ్యాధులు సహజమని అంటున్నారు నిపుణులు. అల్సరేటివ్ కోలైటిస్ సర్జరీ... మందులు తెరఫీలు 3 వ వంతు ప్రజలకు అల్సరేటివ్ కోలైటిస్ కు సర్జరీ అవసరం ఇంఫ్లామేషణ్ లేదా క్యాన్సర్ లకు చికిత్స లేదా తీవ్రమైన సమాస్య  వచ్చినప్పుడు కాలాన్ సర్జరీలో మొత్తం పేగులను తొలగించాల్సి రావచ్చు. అల్సరేటివ్ కోలైటిస్ తొలగించడం ద్వారా వారికి ఉపసమనం కలిగిస్తారు. చిన్న పేగులలో వివిదరకాల సర్జరీ పద్దతులు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక వృద్ధి సాధించారు. ఏది ఏమైనా తప్పనిసరి పరిస్థితులలో ఇటి యోస్ట మీ ద్వారా తొలగిస్తారు. అల్సరేటివ్ కోలైటిస్ పిల్లలలో... చిన్నపిల్లలలో అల్సరేటివ్ కోలైటిస్ ను పిల్లలలో నియంత్రించలేము. చాలా నెమ్మదిగా సహజంగా మందులతో పిల్లలలో అల్సరేటివ్ కోలైటిస్ పెరగకుండా జాగ్రత వహించాలి.    

క్యాన్సర్ అవగాహన..చికిత్స...

వృ ద్దాప్యం... శరీర కణాల వృద్ది కణాలు అంతరించిపోవడం మధ్య ఉండాల్సిన సమతుల్యత దెబ్బతిన్నప్పుడు క్యాన్సర్ ఏర్పడుతుంది. జన్యువులలో మార్పు సంభవించినప్పుడు. ఇలా జరుగుతుందని సైంటిస్ట్లు కనుగొన్నారు. శరీర కణాలు వృద్ది చెందడం అంతరించిపోవడం మధ్య సమతౌల్యతను కాపాడే జన్యువులలో మార్పు మార్పు రావడం సాధారణంగా వయస్సు పై బడుతున్న కొద్దీ జరగడానికి అవకాసం ఉంది. ఉదాహరణకు 25 సంవత్సరాల యువకుని కంటే 75 సంవత్సరాల యువకుని కంటే 75 సంవత్సరాల వ్రుద్దునిలో క్యాన్సర్ రావడానికి 1౦ ౦ శాతం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీర్ఘకాలం పాటు జీవించే వారికి జన్యువులలో ఇలాంటి మార్పులు జరిగె అవకాసం ఎక్కువుంటుంది. అలా అని వృద్ధులందరికీ ఇలా మార్పులు జరిగి క్యాన్సర్ వస్తుందని చెప్పటానికి వీలు లేదు.  క్యాన్సర్ ఏ వయస్సులో ఐనా రావచ్చు. ఆఖరికి పిల్లలకు కూడా వచ్చే అవకాసం ఉంది.  కుటుంబ చరిత్ర... ఎక్కువ రకాల క్యాన్సర్స్ జన్యువుల లో అనుకుని మార్పులు జరగడం. మూలంగా రావచ్చని చెప్పుకున్నాము. ఇలాంటి మార్పులు కుటుంబ పరంగా క్యాన్సర్ చరిత్ర కలవారికి వారసత్వంగా వచ్చే అవకాసం కొంత ఉంది. అలా అని కుటుంబ సభ్యుల లో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉంటె వారి పిల్లలకు కూడా క్యాన్సరు తప్పకుండా వస్తుందని కాదు. నిజం చెప్పాలంటే 8౦ నుంచి 9౦ శాతం క్యాన్సరు కేసులు ఏ క్యాన్సరు చరిత్ర లేనివారికి వస్తున్నాయి. కాక పోతే కుటుంబ పరంగా క్యాన్సరు చరిత్ర కలవారికి క్యాన్సరు రావడానికి కొంత ఎక్కువ అవకాసం ఉంది. ఉదాహరణకు 5% బ్రెస్ట్ క్యాన్సర్లు ఆ కుటుంబ చరిత్ర కలవారికి వస్తోంది.  పొగతాగడం... పొగ తాగడం మూలంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్, గొంతు, క్యాన్సర్, నోటి క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్,మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ, జీర్నాశయ క్యాన్సర్, క్లోమం, గర్భాశయ క్యాన్సర్. మొదలైన అవయవాలకు క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో ఏటా 1, 8౦, ౦౦౦ మందికి పైగా పోగాతాగాటం వల్ల చనిపోతున్నారని అక్కడి ప్రభుత్వ గణాంకాలు తెలియ చేస్తున్నాయి. ఒక్క పొగ తాగే వారు మాత్రమే కాదు ఆ పక్కన ఉండే వారికీ వారి కుటుంబ సభ్యులకు కూడా క్యాన్సార్లలో ఎదో ఒకటి రావడానికి అవకాసం ఉంది. పోగాతాగడం అనేది మనం మార్చుకోగలిగిన జీవన శైలి. తద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. పోగాతాగడం తో పాటు మద్యం సేవించే అలవాటు కూడా ఉన్నవారికి క్యాన్సర్ రావడానికి మరిన్ని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోషకాహార లోపం- స్థూలకాయం... రెండు రకాల సమస్యలు కల వారికి కొన్ని రకాల క్యాన్సర్లు రావడానికి అవకాసాలు ఉన్నాయని పరిశోధకులు చేపుతున్నారు. ఉదా.. కొవ్వు పదార్ధాలు అతిగా తీసుకునే వారికి పెదా పేగులు, ర్భాశయం, ప్రోస్టేట్ క్యాన్సర్, రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే స్థూల కాయం తో బాధ పడే వారు సరిపడా లేని వారికి పెద్ద ప్రేవులు, అన్న వాహిక కిడ్నీ, గర్భాశాయాలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహారంలో పళ్ళు ఫలాలు కాయ కూరలు, సరిపడా ఉండే టట్లు చూసుకోవడం రోజుకి 3౦ నిమిషాల చొప్పున 5 రోజులు చురుకుగా నడవడం. వంటి కనీస వ్యాయామం చేయడం ద్వారా స్తూల కాయం రాకుండా చూసుకోవడం ఒకవేళ స్తూల కాయం తో బాధ పడుతుంటే దానిని తగ్గించుకోవడం లాంటి చర్యల ద్వారా కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు ను నివారించ వచ్చనేది నిపుణుల సూచన.  రేడియేషన్, సూర్యరస్మి... అనువిద్యుత్ ప్రాజెక్ట్ ల నుండి గాని లేదా ఆణు ఆయుధ ప్రయోగాలు జరప బడ్డ చుట్టుపక్కల ప్రాంతాలాలో నివసించే వారికి ఆణు ధార్మికత సోకే అవకాశం ఉంది. ఇలాంటి వారికి ల్యుకేమియా గా పిలవబడే బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, రావడానికి ఎక్కువ అవకాశాలుఉంటాయి. లేదా కొన్ని గనులలో పనిచేసే వారికి అక్కడి మట్టి, రాళ్ళలో ఉండే రంగు,రుచి వాసన లేనిరాడాన్ అనబడే రేడియో యాక్టివ్ గ్యాస్ సోకి ఊపిరి తిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎముకలు విరిగినప్పుడు లేక ఇతరత్రా అంతర్గత అవయవాల చిత్రాలను చూడడానికి ఎక్స్ రేలు తీసే టెక్నీషియన్లకు క్యాన్సర్ ను నయం చేయడానికి వాడే రేడియేషన్ తెరఫిలో పెద్ద యంత్రాల నుంచి వచ్చే రేడియేషన్ మూలంగా ఆయా మిషన్ల టెక్నీషియన్లకు క్యాన్సర్ వచ్చే ప్రామాదం ఉంది. అయితే ఎక్స్ రే ఫోటోలకు వాడే రేడియేషన్ చాలా స్వల్పంగా మాత్రమే రేడియేషన్ తెరఫిలో వాడే రేడియేషన్ కొంచం అధికంగానే ఉంటుంది. మనలాంటి ఉష్ణ దేశాలాలో కంటే శీతల దేశాలలో నివసించే ప్రజలకు ఎండలో ముఖ్యంగా మిట్ట మాధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు గడిపితే చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.  రాసాయానాలు... వృత్తి రీత్యా కొన్ని రకాల పనులు చేసేవారు. ఉదా-- భవనాలకు రంగులు వేసే పెయింటర్లు నిర్మాణ రంగ కార్మికులు ఆస్బెస్టాస్ కెమికల్ పరిశ్రమలో పని చేసేవారికి వాళ్ళు పని చేసే రాసాయనాల మూలంగా క్యాన్సర్ ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది.  కొన్ని రకాల వైరస్ లు...హ్యూమన్ పాపిలోమా వైరస్... హెపటైటిస్ -బి వైరస్ మూలంగా లివర్ క్యాన్సర్ పాపిలోమా వైరస్ మూలంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్,సెర్వైకల్ క్యాన్సర్, ఎయిడ్స్ వ్యాధికి కారణ మైన హెచ్ ఐ వి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్,మూలంగా కపోసి సర్కోమా అనబడే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే హెలికో బ్యాక్టార్ పైలోరి, అనబడే బ్యాక్టీరియా మూలంగా జీర్ణాశయం లో పుళ్ళు ఏర్పడడం మాత్రమే కాదు జీర్నాశయ క్యాన్సర్ వచ్చే అవకాసం ఉంది.  కొన్ని రకాల హార్మోన్లు... మెన్సెస్ నెలసరి ఆగిపోతున్న దశలో స్త్రీలకు ఎముకలు పెళుసుగా ఉండడం, యోని పోడి బారాడం. వంట్లో సెగలు పొగలు లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి స్త్రీలకు డాక్టర్లు ఈస్ట్రో జన్ గాని,ప్రోజేస్ట్రోన్, గాని లేక లేదా రెండు హార్మోన్లు కలగలిసి సూచిస్తారు. ఇలాంటి హార్మోన్ తెరఫీ మూలంగా ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ కింద బ్రెస్ట్ క్యాన్సర్ ,గర్భసంచి క్యాన్సర్, గుండె పోటు, పక్షవాతం, రక్తపు గడ్డలు, కట్టడం లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.  క్యాన్సర్ నిర్ధారణ... క్యాన్సర్ ఏ అవయవానికి సోకింది, అది ఏ దశలో ఉంది. అన్నది తెలుసుకున్నాక డాక్టర్స్ రోగికి చికిత్స చేసే విషయాన్ని ఈ కింద అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.  ఆరోగి వయస్సు. ఆ వ్యక్తి శరీర దారుడ్యం. క్యాన్సర్ ఏ సైజు లో ఉంది. క్యాన్సర్ ఏ దశలో ఉంది . క్యాన్సర్ ఎంత వేగంగా వృద్ధి చెందుతుంది. ఇతర అంశాలు క్యాన్సర్ ఏ దశలో ఉందొ తెలుసుకోడానికి కింద పేర్కొన్న పరీక్షలను జరిపిస్తారు. ఎక్స్ రే పరీక్ష. అల్ట్రా సౌండ్ స్కాన్. సిటి స్కాన్ . న్యూక్లియర్ స్కాన్ . ఎం ఆరై స్కాన్. పెట్ స్కాన్ ఈ పరీక్షల వల్ల క్యాన్సర్ శరీరంలో ఏ భాగాన్ ఉందొ గడ్డ ఏ సైజులో ఉంది. క్యాన్సర్ శరీరంలోని ఇతర అవయవాల లోకి లేదా ఇతర భాగాలాలోకి వ్యాపించిందా లేదా అన్న విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా ల్యాబోరేట రీ లలో చేసే రక్త పరీక్ష,మూత్ర పరీక్ష, కళ్లి పరీక్ష ఇతర ద్రవాల పరీక్షలు క్యంసర్ కు సంబందించిన ఇతర సమస్యలు ఏ మైనా ఉంటె తెలుస్తాయి.  క్యాన్సర్ ముదరడం- వివిధ దశలు... రోగికి క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యాక డాక్టర్స్ మొదట ఆ క్యాన్సర్ ఏ దశలో ఉందొ అన్నది తెలుసుకోడానికి ప్రాయాత్నిస్తారు. అంటే ఎంతగా ముదిరి పోయింది? అన్నది క్యాన్సర్ ముదిరి పోవడాన్ని డాక్టర్స్ మూడు విధాలుగా తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియను టి ఎన్ ఎం పద్ధతి అంటారు.  టి ---అంటే ట్యూమర్ గడ్డ (గడ్డ సైజ్ ) ఎన్ --- అంటే లింఫ్ గ్రంధులు సంఖ్య సైజు. ఎం -- మేటాసిస్ అంటే క్యాన్సర్ కణాలు రక్త ప్రావాహం ద్వారా లేక లింఫ్ వ్యవాస్త ద్వారా మిగతా శరీరం లో ఎంత మేరకు వ్యాపించాయి అన్నది తెలుసుకోవడం కీలకంగా భావిస్తారు వైద్యులు. ఈ మూడిటినీ వివిధ పరీక్షల ద్వారా పరిసీలించాక క్యాన్సర్ ఏ దశలో ఉందొ అంచనాకి వస్తారు. క్యాన్సర్ ముదర డానికి సంబందించిన వివిధ దశలు వరసగా ఈ కింది విధంగా ఉంటాయి. సాధారణదశ...క్యాన్సర్ ప్రారంభానికి ముందు దశ.  మొదటిదశ ...స్టేజి1 -ఏదైనా ఒక అవయవం లో క్యాన్సర్ ప్రారంభం అయి ఉంటుంది. రెండవదశ ...స్టేజి 2- క్యాన్సర్ గడ్డ పెద్దది గా ఉంటుంది. లింఫ్ గ్రంధులకు సోకవచ్చు,సోకక పోవచ్చు. మూడవదశ...స్టేజి3-వరూధి చెందిన క్యాన్సర్ లింఫ్ గ్రంధులకు సోకుతుంది. నాల్గవదశ ...స్టేజి4 -క్యాన్సర్ ప్రారంభ మైన అవయవం నుంచి క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించడం ఇది పూర్తిగా ముదిరి పోయిన దశ. క్యాన్సర్ లో రకాలు..వాటిపేర్లు... క్యాన్సర్ ఏ శరీరానికి వస్తే దానిని అశరీర భాగపు క్యాన్సర్ గా పిలుస్తారు ఉదా..ఎముకలకు వస్తే బోన్ క్యాన్సర్. ఊపిరి తిత్తులకు వస్తే లంగ్ క్యాన్సర్ వక్షోజాలకు వస్తే బ్రస్ట్ క్యాన్సర్, చర్మానికి వస్తే స్కిన్ క్యాన్సర్, అని అంటూ ఉంటారు.  క్యాన్సర్ లో రకాలు... కార్సినోమా... చర్మం మీద,అంతర్గత అవయవాల లోపలి పొరలు లేక బయటి పొరల మీద, ఏర్పడే క్యాన్సర్,కార్సినోమా గా చెపుతారు. సా ర్కోమా... ముకలు,కొవ్వు ,కండరాలు, రక్తనాళాలు, లేదా ఆయా అవయవాలని పట్టి ఉండే కణజాలానికి వచ్చే క్యాన్సర్ ను సార్కోమా విభాగానికి చెందినదిగా వర్గీకరించారు. ల్యుకేమియా... రక్త కణాలను తయారు చేసే ఎముక మజ్జ లో ప్రారంభమైన అసంఖ్యాకం గా అసాదారణ రక్త కణాలని ఉత్పత్తి చేస్తూ రక్త ప్రావాహాం లోకి ప్రవేసించే క్యాన్సర్ ను ల్యుకేమియగా పిలుస్తారు. లింఫోమా మైలోమా ... లింఫోమా మైలోమా రోగ నిరోధక వ్యవస్త లో ప్రారంభమయ్యే క్యాన్సర్ కణాలను లింఫోమా మైలోమాగా పిలుస్తారు. క్యాన్సర్ చికిత్స లు -పద్దతులు... న్సర్ కు చికిత్స ఆ క్యాన్సర్ ఏ టైపు కు చెందినది క్యాన్సర్ ఎంతగా ముదిరింది క్యాన్సర్ ఏ స్టేజి లో ఉంది. అం శాల ప్రాతిపదికన చికిత్స ఉంటుంది. సాధారణంగా క్యాన్సర్ సోకిన భాగాన్ని సర్జరీ చేసి తొలగించడం ద్వారా చికిత్స చేస్తారు సర్జరీ తరువాత రోగి కొంత కాలం పాటు నొప్పిని భరించక తప్పదు. అయితే ఈ  నొప్పిని మందుల ద్వారా నియంత్రించ వచ్చు. అంతే కాక సర్జరీ తరువాత రోగి కొంతకాలం తీవ్రమైన నీరసం,అలసట కు గురి అవుతారు.  రేడియేషన్ తెరఫి..కీమోతేరఫీ రేడియో తెరఫీ... దీనిని రేడియో తెరఫి అని కూడా అంటారు. ఈ పద్దతిలో క్యాన్సర్ సోకిన భాగానికి హై ఎనేర్జీ రేస్ పంపించడం ద్వారా ఆ భాగంలో ఉన్న క్యాన్సర్ కణాలను నిర్మూలించడం జరుగుతుంది. ఇందులో రెండు రకాల పద్దతులు అమలు చేస్తారు. మెషిన్ ద్వారా బయటి నుంచి క్యాన్సర్ గడ్డ వద్దకు రేడియేషన్ ను ను పంపడం ఒక పద్ధతి. రెండో పద్దతిలో రేడియో యాక్టివ్ పదార్ధం కలిగి ఉన్న సూదులు, వైరులు గింజలు, లేదా ట్యూబ్ లు శరీరం లోపలి క్యాన్సర్ గడ్డ వద్దకు లేదా గడ్డ లోపలి కి పపడం ఉంటుంది. వివిదరాకాల పద్దతుల అమలు చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను నిర్మూలించడం జరుగుతుంది. రేడియేషన్ ట్రీట్మెంట్ మూలంగా నొప్పి ఉండదు. వాటి మూలంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తాత్కాలికం మాత్రమే వాటిని కంట్రోల్ చేయవచ్చు.  ఈ ట్రీట్మెంట్ జరిగిన తరువాత వారాలలో రోగి తీవ్రమైన అలసటకు గురిఅవుతారు. అలాగే ఆ వ్యక్తిలో తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవచ్చు. బయటి నుంచి ఇచ్చే రేడియేషన్ చికిత్స జరిగిన ప్రాంతంలో తాత్కాలికంగా వెంట్రుకలు రాలిపోవచ్చు అక్కడి చరర్మం కమిలి పొడిగా అయి దురద ఉంటుంది ఇది సాధారణం అని వైద్యులు పేర్కొన్నారు.  కీమోతేరఫీ... కీమోతేరఫీ పద్దతిలో మందుల ద్వారా శరీరం లోపలి క్యాన్సర్ కణాలను నసింపచేసే ప్రయత్నం ఉంటుంది.ఈ పద్ధతి మూలంగా క్యాన్సర్ సోకని సాధారణ ఆరోగ్యకర కణాలు కూడా నశించే అవకాశం ఉంది ముఖ్యంగా వేగంగా విభజన చెందే కణాలు నశిస్తాయి. ముఖ్యంగా వాడే మందులను బట్టి వాటి డోస్ ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఆధారపడి ఉంటాయి. అలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లో జుట్టు రాలడం. తాత్కాలికంగా అలసట ఆకలి తగ్గిపోవడం, తెమలడం వాంతులు, నీళ్ళ విరేచనాలు నోట్లోను పెదాల మీద పుళ్ళు ఏర్పడడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. తెమలడం, వాంతులు లాంటి వాటిని కొన్ని మందులు వాడడం ద్వారా నివారించవచ్చు. కీమోతేరఫి పూర్తి కాగానే సాధారణ కణాలు నశించడం ఆగిపోతుంది.  హార్మోన్ తెరఫీ... కొన్ని క్యాన్సర్ లలో కణాలు వృద్ది చెందడానికి రోగి శరీరంలోని హార్మోన్ లను ఉపయోగించుకోవడం. జరుగుతుంది. ఇలాంటి క్యాన్సర్ లకు హార్మోన్ తెరఫీ ని వాడతారు. ఈ తెరఫీ లో క్యాన్సర్ కణాలు వృధీ చెందడానికి అవి ఉపయోగించుకుంటున్న శరీరంలోని హార్మోన్ల ఉత్పత్తిని మందుల ద్వారా ఆపుచేయటం. లేదా ఆ హార్మోన్లు పని చేసే విధానాన్ని మార్పు చేయటమో చేసి క్యాన్సర్ కణాల వృద్ధికి అడ్డుకట్ట వేస్తారు. లేకపోతే క్యాన్సర్ కణాలు ఉపయోగించుకుంటున్న హార్మోన్లు తయారు చేసే శరీర భాగాన్ని సర్జరీ ద్వారా తొలగిస్తారు. ఉదా..బ్రెస్ట్ క్యాన్సర్ కు ఉన్నప్పుడు రోగి శరీరంలోని అందాశాయాల్ని తొలగిస్తారు. హార్మోన్ తెరఫి మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు అలసట శరీరంలో నీరు నిలువకావడం బరువు పెరగడం. వంట్లో సెగలు పొగలు తెమలటం, వాంతులు, ఆకలి తగ్గడం కొన్ని కేసులలో రక్తం గడ్డలు కట్టడం మొదలైనవి కనబడతాయి. మెనోపాజ్ చేరుకుంటున్న స్త్రీలలో ఎముకలు పెళుసుగా అవుతాయి. ఇస్తున్న హార్మోన్ తెరఫి టైప్ ను బట్టి సైడ్ ఎఫెక్ట్స్ తాత్కాలికంగా ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉంటాయా లేక శాస్వతంగా ఉండి పోవచ్చ అనేది ఆధారపడి ఉంటుంది.  బాయోలాజికల్ తేరాఫీ... బయో లాజికల్ తెరఫీ లో క్యాన్సర్ వ్యాధితో పోరాడటానికి గాని లేకపోతే క్యాన్సర్ చికిత్స మూలంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తాకిడిని తగ్గించుకోడానికి డైరెక్ట్ గానో శరీరంలోని వ్యాదినిరోడక వ్యవస్థ ను ఉపయోగించుకుంటుంది.బయోలాజికల్ తెరఫీ లో మళ్ళీ వివిదరకాలు ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వాస్తాయి ఆయా తెరఫీ రకాలను బట్టి ఉంటుంది. ఈ తెరఫివల్ల ఫ్లూ జ్వరం లో వచ్చే లక్షణాల లాంటివి. సైడ్ ఎఫెక్ట్స్ గా ఉంటాయి. ఉదా.. శరీరం లోపలినుంచి చలి జ్వరం, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం, తెమలడం, వాంతులు, నీళ్ళ విరేచనాలు, మొదలైనవి. రోగి చర్మం తేలికగా కమిలిపోయి. రక్త స్రావం కావాచ్చు. చర్మం వాయడం, దద్దుర్లు లాంటివి, ఉండవచ్చు. సమస్యలు తీవ్రంగానే ఉండే అవకాసం ఉంది గాని చికిత్స ని ఆపగానే పోతాయి.  

చిన్న పిల్లల పై ఒమిక్రాన్ ప్రభావం..!

  వాషింగ్ టన్ లో పిల్లలను ను వణికిస్తున్న ఒమైక్రాన్..... యుఎస్ లో 95 మిలియన్ల పిల్లలు ఒమైక్రాన్ బారిన పడ్డారని అకాడమి అఫ్ పిరియాట్రిక్స్ వెల్లడించింది. ఆసంస్థ అందించిన డాటా ప్రకారం 9,45 2 ,49 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.వాషింగ్ టన్ లో9.5 మిలియన్ల పిల్లలు పరీక్షలు నిర్వహించగా పోజిటివ్ వచ్చిందని పిల్లలలో కోరోనా కేసులు పెరగడం పట్ల ఆందోళన కలిగిస్తుంది. తాజా సమాచారం ప్రాకారం అకాడమి ఆఫ్ పిడియాట్రిక్స్ఆసుపత్రిలో 9,452,49 కోవిడ్ కేసులు దేశ వ్యాప్తంగా నామోదు అయినట్లు తెలుస్తోంది. ఇందులో 17.8 % ఖచ్చితమైనవని మొత్తం 1౦౦ ,౦౦౦ పిల్లలో 12,589 కేసులు అంచనా . గతవారంలో నమోదుకాగా దాదాపు ఒక మిలియన్ పిల్లలకు సోకి ఉండవచ్చని గతంలోచలికాలం తో పోలిస్తే ఇది చాలా అత్యదికమని. వారం వారం 69% పెరుగుదల దీని సంఖ్య 5,8౦, ౦౦౦ కు చేరింది. ఇంకా మరింత పూర్తి సమాచారం అందాల్సి ఉంది. వివిదవయస్సుల వారి వివరాలు వ్యాదితీవ్రత, ఏ వేరియంట్ దీర్ఘకాలిక, అనారోగ్యం సమస్యలు వాటి ప్రభావం వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం ప్యాండమిక్ఉన్నందున వాటిని అత్యవసరంగా గుర్తించడం అవసరం. దీర్ఘకాలిక ప్రభావం మానసికంగా, ఉండరాదన్నది సామాజికంగా ఉండరాదన్నది నిపుణుల భావన. ఒమైక్రాన్ వల్ల పిల్లల అనారోగ్యం పై ప్రభావం... ఎవరైతే పిల్లలు వ్యాక్సిన్ వేసుకోలేదో వారి పై తీవ్రప్రభావం ఉంటుందని కేంబ్రిడ్జ్ వైరాలజిస్ట్ రవీంద్ర గుప్తా వెల్లడించారు.ఒమైక్రాన్ బారినుండి తప్పించుకోవాలంటే మూడవ డోస్ అవసరమని అన్నారు. వ్యాక్సిన్ మూడవ డోస్ ఇమ్యునిటీ పెంచుకోవడం ఒక్కటే మార్గం. వ్యాక్సినేషన్ వేసుకున్న వేరియంట్ దాని వేషాలురూపాలు మార్చుకుంటుంది. భారత్ లో ఇతర దేశాలలో తీవ్రప్రభావం చూపుతోంది. పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారనికేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ తిరాప్యుటిక్ ఇమ్యునాలాజీ ఇన్ఫెక్షన్ డిసీజ్ ప్రోఫెసర్ క్లినికల్ మైక్రో బయాలజీ రవీంద్ర గుప్తా వివరించారు. కాగా వ్యాక్సినేషన్ వేసుకో కుంటే వ్యాధి తీవ్రత తట్టుకోవడం కాష్టమని అన్నారు. వైరస్ ను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి ఒమైక్రాన్ సహజమైన వ్యాక్సిన్ కన్నా ప్రమాదకరం ఒమైక్రాన్ ఇన్ఫెక్షన్ గురించి పూర్తిగా తెలియదని గుప్తా స్పష్టం చేసారు.  పిల్లలలో ఓఒపిరితిత్తుల నాళా లలో పైభాగంలో ఇన్ఫెక్షన్ ఇతర అనారోగ్య సమస్యలు మరణాలు ఇప్పటివరకూ చూడలేదు.అని గుప్తా స్పష్టం చేసారు. ఒమైక్రాన్ వేరియంట్ పై బయాలాజికల్ పరిశోదన చేస్తున్నామని డెల్టాకు, ఒమైక్రాన్ కు మధ్య పొంతన ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయాత్నంలో ఉన్నామని.ట్రాన్స్ మేమ్బ్రీన్ ప్రోటీన్ కు భిన్నంగా ఒమైక్రాన్ వ్యవహరిస్తోంది. అవి ఊపిరి తిత్తుల్లో పై భాగం లో లేదా కింది భాగం లో ఉంటాయి.వారిలో నిమోనియా వచ్చే అవకాసాలు తక్కువే అను గుప్తా వివరించారు. పిల్లలు అసిపాత్రులలో చేరడానికి కారణాలు వివరిస్తూ పిల్లల శ్వాస నాళాలు చాలా చిన్నవిగా సన్నగా ఉండడం అనాళా లలో ఇంఫ్లా మేషన్ ముక్కు గొంతు లో ఉన్నందున పిల్లలు ఇబ్బందులు పడతరాని అందుకే తల్లి తండ్రులు పిల్లల్ని ఆసుపత్రులలో చేరుస్తున్నారని రవీంద్ర గుప్తా విశ్లేషించారు.

ఒమైక్రాన్ తీవ్రత తక్కువే అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన డబ్ల్యు హెచ్ ఓ...

  ఒమైక్రాన్ తీవ్రత తక్కువే అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన డబ్ల్యు హెచ్ ఓ...ఒమైక్రాన్ ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గజ గాజా వణికి పోతున్నాయి. అయితేనవంబర్ లో  సౌత్ ఆఫ్రికాలో వెలుగు చూసిన  ఒమైక్రాన్ వేరియంట్  ప్రభావం తీవ్రంగా ఉండదని తక్కువేఅని, అయితే వ్యాప్తి త్వరిత గతిన విస్తరిస్తుందని నిపుణులు చేసిన సూచనలు అసంబద్దమని ప్రజలను తప్పుదారి పట్టించవద్దని ఒమైక్రాన్ ప్రపంచాన్ని ఒక ఆదుకుంటుందని తీవ్రంగా ప్రభావం చూపుతున్న వేరియంట్ ప్రభావం తక్కువేంటూ చేస్తున్న ప్రచారాన్ని డబ్ల్యు హెచ్ ఓ ఖండించింది.  ఒమైక్రాన్ ప్రపంచం మొత్తం మీద ఒమైక్రాన్ తన ప్రతాపం చూపిస్తోందని కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి. వేరియంట్ త్వరితంగా వ్యాపిస్తున్నందున  వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. కోవిడ్19 ముప్పు తొలగి పోలేదని ఇప్పటికే ఫ్రాన్స్, జర్మని,బ్రజిల్ లో 24 గం కొత్తరికార్డులు నమోదు చేస్తున్నాయని అన్నారు. వేగంగా విస్తరించే లక్షణం ఉన్న ఒమైక్రాన్ ప్రపంచం మొత్తం చుట్టేస్తోందని ప్యాన్దమిక్ ఇప్పుడు ఇక్కడా ఉందని తదనంతరం ఎవరిని కాటేస్తుందో చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు అధ్నం గేబ్రిఎసిస్ జెనీవాలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఇప్పటికే యూరోప్ లో ఒమైక్రాన్ ప్రామాడ ఘంటికలు మొగిస్తోందని. జర్మనీలో 1౦౦,౦౦౦ కు పైగా కేసులు చేరాయనిఅన్నారు. ఫ్రాన్స్లో ఇప్పటికే హాఫ్ మిలియన్ కేసులు చేరాయని గేబ్రియసిస్ ఆందోళన వ్యక్తం చేసారు.  ఓమైక్రాన్ ప్రభావం తక్కువే అని చేస్తున్న ప్రచారాన్ని అద్నం గేబ్రియసిస్ తీవ్రంగా ఖండించారు. ఒమైక్రాన్ చాలా ప్రభావ వంతంగా సాగుతోంది. లాటిన్ అమెరిక, తూర్పు ఆశియా,దక్షిణ ఆఫ్రికాలో  నవంబర్ లో కనుగొన్న విషయాన్ని అద్నం గుర్తుచేశారు. ఒమైక్రాన్ ప్రభావం తీవ్రత అంటే ఎలాగుర్తిస్తారు ?.... ఒమైక్రాన్ తీవ్రత తక్కువగా ఉందా,? ఎక్కువగా ఉందా ? లేదా అవేరేజ్ గా ఉందా ? మామూలుగా ఉందా ? అని చేస్తున్న ప్రకటనలు వ్యాధిపట్ల ప్రజలు అయోమయానికి గురిచేస్తున్నారని, అంటే తప్పు దారి పట్టించడం సరికాదని పేర్కొన్నారు   యూరప్ లో గత వారం... గతవారం లో యూరప్ లో 5 మిలియన్ల కేసులు ఉన్నాయని.డబ్యు హెచ్ ఓ అంచనా ప్రకారం యూరప్ లో సగ భాగం ఒమైక్రాన్ తాకే అవకాశం ఉందని హెచ్కారించారు.మార్చి నాటికి ఆసుపత్రులు యూరప్ ఖండం నిన్దిపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు. జర్మనీలో 112,323 కేసులు 239 మరణాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఒమైక్రాన్ వల్ల 7౦% పైగా ఇన్ఫెక్షన్లు పెరగడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ఒమైక్రాన్ ఉప్పెన ప్రభావం తో జర్మని, బ్రజిల్, ఒలాఫ్ స్చూల్జ్  తప్పనిసరిగా వ్యాక్సినేషన్ ద్వారా ఇమ్యునిటి పెంచు కోవాలని ప్రజలకు సూచించారు. ఇతర యూరప్ దేశాలలో ఒమైక్రాన్ పొరుగున ఉన్న ఫ్రాన్స్ లో ఒమైక్రాన్ 3౦౦,౦౦౦ రోజు పెరుగుతున్నాయనిపేర్కొన్నారు.  ఫ్రాన్స్ లో ప్రజా ఆరోగ్యం తాజా గణాంకాల ప్రకారం 464 ,769 కొత్త కేసులు 24 గంటలలో నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా అధికారులు పేర్కొన్నారు. చైనా లో ద్వితీయ వార్షి కొత్సవ వేడుకల ప్రకటన తరువాత కోవిడ్ తో ఒకరు  మరణించినట్లు అధికారవర్గాలకు సమాచారం యూరప్​ పర్యాటకరంగం -ప్రభావం... ప్రపంచ పర్యాటకరంగం యూరప్ పై ఆధార పడి  ఉందనికాగా జనవరి 11,2౦2౦ ప్యాండమిక్ లో 5. 5 మిలియన్లు  గా ఉంది యూరప్ పర్యాటక రంగం పైనే ప్రపంచ పర్యాటక రంగం అభివృధీ ఆధార పది ఉందని వేదే సి పర్యాటకులు రారని ప్యాండమిక్ లెవెల్ తగ్గే వరకు 2౦ 24 వరకు 2౦24 వరకు కొనసాగితే పర్యాటకం కుప్ప కూలినట్లే అని అంచనా. బ్రెజిల్ రికార్డ్ స్థాయి లో రోజు వారి కేసులలో 1,37,౦౦౦ కేసులు పెరిగాయని తెలిపారు. బ్రజిల్ లో ఎన్నడు లేని విధంగా రెండవ దశ కోవిడ్ ప్రభావం తో రోజుకు 4,౦౦౦ మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచం లో అత్యధిక మరణాలు జరిగిన దేశాల్ జాబితాలో రెండవ స్థానం సొంతం చేసుకుంది.  కోరోనా ప్రభావం ఆదేశంలో త్వరలో జరగనున్న ఎన్నికల పై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.ఒమైక్రాన్ ప్యాం డమిక్ ను ఎదుర్కోడం లో అధ్యక్షుడు జలిస్ బోల్సోనోరో కు కత్తిమీద సాములా మారింది.ఆక్టోబర్ ఎన్నికలో పదవీగండం పొంచి ఉందనేది అంచనా ఆశియాలో జపాన్ భారత్ లో క్వాసి ఎమర్జెన్సీజాగ్రతలు చర్యలు జనవరి 21 ఫిబ్రవరి 13 వరకు మయాజీవా కోరోనా ప్రభావిత సహాయక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే డబ్ల్యు హెచ్ ఓ ప్రకటన తరువాత ప్రపంచ దేశాలు అప్రమత్తమై ఒమైక్రాన్ భారిన పడకుండా బయట పదాలని ఆశిద్దాం. అసలు కోరోనా కోరోనానుకు అంతం సాధ్యం కాదా దీర్ఘాకాలాం వ్యాక్సి తీసుకుంటూ ఉండాలా అన్నదే ప్రజల సందేహం. కోరోనాది సుదీర్ఘ ప్రస్థాన మేనా ?  

లివర్‌ను నాశనం చేసే అంశాలు

హెపటైటిస్ మీ లివర్ ను నాశనం చేస్తుంది. మీకు చక్కెర అతిగా వాడే అలవాటు ఉందా అయితే మీకు లివర్ సమస్య తప్పదు. అంటున్నారు వైద్యులు. అతిగా చక్కెర తింటే అది మీ వంటికే కాదు మీ లివర్ కు  ముప్పు తప్పదని అది మీకు చెడుపు చేస్తుందని నిపుణులు అంటున్నారు.. చక్కెర అతిగా తినడం వల్ల ఊబ కాయం ఎక్కువ రీఫైండ్ చేయడం ఎక్కువశాతం ఫ్రక్టోస్ లేదా కార్న్ సూప్స్ వల్ల  ఊబ కాయం  లివర్ సమస్యకు దారి తీస్తుంది. కొన్ని పరిశోధనలు చేసిన తరువాత లివేర్ ను చక్కర మరియు ఆల్కాహాల్ లివర్  ను నాశనం చేస్తున్నాయని తెలిసింది చక్కర కలిసిన షోడా, పెష్ట్రీలు ,క్యాన్డీలు, లివర్ నాశనానికి కారణం కావచ్చు. హెర్బల్ సప్లిమెంట్స్... సహజమైన ప్రాకృతిక మైన హెర్బల్ సప్లి మెంట్స్ మీకు సరిపడవు. కావా కావా లాంటి హెర్బ్స్ మూలికలు వాడడం వల్ల మెనోపాజ్ లక్షణాలు ఉన్న వారిలో కాస్త ఉపసమనం ఉండవచ్చు. లివర్ ను సరిగా పనిచేసే విధంగా చేయ వచ్చు. దీని వల్ల హేప టైటిస్ లివర్ ఫేయిల్యూర్ దారి తీయ వచ్చు. కొన్ని దేశాలు మూలికలను బ్యాన్ చేయడం గమనించ వచ్చు. యు ఎస్ లో అందుబాటులో ఉన్నప్పటికీ మీరు మీ డాక్టర్  ను సంప్రదించడం ముఖ్యం. ఎగస్ట్రా పవుండ్స్... మీ లివర్ సెల్ల్స్ లో అదనంగా కొవ్వు పెరగ వచ్చు. లేదా నాన్ అల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల లివేర్లో వాపు రావచ్చు. అది గట్టిగా లేదా ఒక మచ్చలా ఉండచ్చు. దీనినే డాక్టర్లు సిర్కో సిస్ మీకు అధిక బరువు ఉంటె లేదా నదడి వయస్సులో ఉంటె లేదా డయాబెటిస్  ఆహారం శరీర వ్యాయామం చేస్తే ఈ సమస్యను నివారించవచ్చు. విటమిన్ సప్లిమెంట్స్... మీ శరీరానికి విటమిన్ ఏ అవసరం అందుకు ఆకుకూరలు,మరిలోన్ని కూర గాయాలు, లేదా పండ్లు,మామిడి పండు,నారింజ వంటివి లేదా ఇతర పచ్చగా ఉన్న పళ్ళు ఎక్కువ మోతాదులో తీసుకుంటే లివర్ సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. ఏదైనా అదనంగా మరోవిటమిన్ తీసుకునే ముందు మీ డాక్టర్ ను సంప్రదించండి. సాఫ్ట్ డ్రింక్స్ శీతల పానీయాలు... ఒక పరి శోదనలో ఎవరైతే ఎక్కువగా శీతల పానీయాలు తీసుకుంటారో నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాట్ గా పేర్కొన్నారు. అయితే పానీయాలలో  ప్రమాదం ఉందని నిర్ధారణ కాలేదు. ఒక వేళ మీరు వివిధ రకాల సోడాలు తీసుకుంటే వాటిని తగ్గించు కోవాలి. అది మీకే మంచిది. ఎసిడో మేనోఫిన్... మనకు సహజంగా తలనొప్పి వెన్నునొప్పి లేదా జలుబువల్ల నొప్పి వస్తే అడికేవలం ఉపసమనమే ఎసిటోమేనోఫెన్  తీసుకోవచ్చు.ఎసిటో మెనోఫెన్ ఎక్కువ మొత్తంలో తీసుకున్నారో అది మీలివర్ కు ప్రమాదమే అని అంటున్నారు నిపుణులు.అసలు మీరు ఆమందును ఎంతవరకూ తీసుకోవచ్చు అన్నది చెక్ చేసుకుని డాక్టర్ సలహా మేరకు తక్కువ డోస్ తీసుకోండి అది మీకే మంచిది ముఖ్యంగా ఒకసారి తీసుకున్న మందులనే మళ్ళీ మళ్ళీ వాడకండి మీ లివర్ లేదా ఇతర అవయవాల్ పని తీరును పరీక్షించి మాత్రమె వైద్యం తీసుకోవాలి తప్ప ఒకే మాత్రను డాక్టర్ సలహా లేకుండా తీసుకోడం మీకే ప్రమాదం. ట్రాన్స్ ఫ్యాట్స్... ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మనం తయారు చేసిన ఫ్యాట్స్ అవి కొన్ని ప్యాకేజీ లో వచ్చే ఆహారం. లేదా బ్యాకేరీ ఫ్రైడ్ రైస్ లాంటి ఆహారం,అందులో హైడ్రోజనెటెడ్ గా ఉండడం వల్ల అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీరు బరువు పెరుగుతారు.అది మీశరీరానికి మంచిదికాదు. మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో అందులో ఏముందో ఆఆహారంలో కొన్ని ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న అది మీ ఫ్యాట్స్ ను పెంచుతుంది. తప్పులు జరుగు తాయి... డాక్టర్ లేదా నర్స్ సూదితో గుచ్చినప్పుడు ఒక రోగికి ఆసూది వాడి ఉంటె లేదా ప్రజలలో ఎవరైనా అసాంఘికంగా డ్రగ్స్ తీసుకుని ఉండచ్చు.ఆసూదిని ఇతరులతో పంచుకోడం వల్ల సమస్య కాక పోవచ్చు ఒక హేప టైటిస్ రక్తం ద్వారా హేపటైటిస్ సి వచ్చే అవకాశం ఉంది.రక్తం ద్వారా అది వ్యాపిస్తుంది. మీకుగాని తల్లికి గాని హెచ్ ఐవి హేప టైటిస్ ఉందొ లేదో పరీక్షించుకోవాలి. 1945 నుండి 1965 లో పుట్టిన వారు కూడా పరీక్షించుకోవాలి. మాద్యం తగ్గించుకోదాం మంచిది... అతిగా  మద్యం తాగడం మంచిది కాదు. దీని వల్ల మీ లివర్ చెడిపోతుందని మీకు మీ డాక్టర్లు చెప్పి ఉండవచ్చు. అయినా మీరు మారరు. మీకు మందులే కుండా ఒక్క పూట కూడా ఉండలేరు. దానికి బానిసలై పోతారు. మీకు కావల్సిన దానికంటే ఎక్కువ తాగ వచ్చనే బావిస్తారు. 5,6 అవున్సులు అంటే 1/2  కప్పు కన్నా ఎక్కువ. 12 అవున్సుల మధ్యం ప్రతిరోజూ బీర్  15 అవున్సుల మద్యం మీరు గొప్పవారిగా అను కుంటారు.  ఆ ఒక్క డ్రింక్ స్త్రీలకి రోజుకి ఒక్కటి అదే పురుషులకి రెండు తో సమానం.అందుకే మీ లివర్ మీ దగర ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే  డాక్టర్ చెప్పిన సలహా పాటించాలి మీ ఆహారం, ణీ అలవాట్లను అదుపు చేయడం ముఖ్యం లేదా మీ లివర్ ఫర్ ఎవర్ కోల్పోక తప్పదు వేరొకరి లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేసినా ఇంతనా ఫారన్ బాడీ అందుకు బద్రం బీకేర్ఫుల్ బ్రదర్ర్స్.

ఫ్లూరోనా అంటే ?...

ఫ్లూరోనా అంటే కోరోనా తమ్ముడా అనికొవచ్చ అన్నది ప్రశ్న. ఫ్లురోనా అన్నది శాస్త్రీయ పదం కాదు. ఫ్లురోనా రెండు రకాల ఇన్ఫెక్షన్లు వల్ల అంటే ఒకపక్క కోరోనా మరోపక్క ఫ్లూ వైరస్ కలిస్తే వచ్చే డే ఫ్లురోనా గా డాక్టర్స్ గుర్తించారు. ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోలేదో గర్భిణీ స్త్రీలలో ఫ్లూ వైరస్ వస్తుందని వైద్యులు నిర్ధారించారు. అసలే చలికాలం అంటే నే ఫ్లూ కాలం, కోవిడ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వస్తే ఫ్లునోరా గా చెప్పవచ్చు.ప్రత్యేకంగా ఒక పక్క కోవిడ్ మధ్యస్థం గా ఉంది. అలాగే ఉదృతంగా ప్యాం డమిక్ కొనసాగుతోంది ప్యాం డమిక్ లో రెండు ఇన్ఫెక్షన్లు ఒకే సారి వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. కోవిడ్,ఫ్లూ రెండూ వైరస్ లే అవి ఊపిరి తిత్తుల అనారోగ్య సమస్యే ఇంఫ్లూ ఎంజా వైరస్,సార్క్ కోవిడ్ రెండూ కలిస్తే తీవ్ర అనారోగ్యం గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారిలో ఇమ్మ్యునిటీ రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తీవ్ర అనారోగ్యంగా మారే అవకాశంగా ఉంది.అయితే దీనికి సంబంధించి వృద్ధులలో వచ్చే అనారోగ్య ద్సామాస్యకు సంబంధించి ఇది ఎంత ప్రమాద కరమో అన్న అంశం పై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. అయితే ప్రామాద తీవ్రత మాట ఎలా ఉన్నా ఫ్లూ కాలం కాబట్టి ఏ మాత్రం అశ్రద చేసినా కోవిడ్19 ఒమైక్రాన్ విస్తరిస్తున్న వేళ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.  ఫ్లూరోనా లక్షణాలు ఏమిటి?... దీర్ఘ కాలం పాటు దగ్గు.  జ్వరం . గొంతు నొప్పి,గరగర . జలుబు, ముక్కు కారుతూ ఉండడం. కండరాల నొప్పులు . అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించడం. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం. నాలుక రుచిని కోల్పోతుంది. ముక్కు వాసన కోల్పోతుంది. అలాగే దీనికి తోడు ఊపిరి తిత్తుల వ్యాధులకు సంబంధించి వాంతి వచ్చినట్లు ఉండడం కడుపు ఉబ్బరంగా ఉండడం. ఇలాంటి లక్షణాల ను గుర్తించిన వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చినట్లు గా అనిపిస్తే సమీపం లోని డాక్టర్ ను సంప్రదించండి సరైన సమయం లో చికిత్స తీసుకుని క్వారంటైన్ లో ఉంటె మిమ్మల్ని ఐ సోలేషణ్ లో ఉంటూ ఇన్ఫెక్షన్ వేరొకరికి సోకకుండా జాగ్రత్త పదండి.  ఫ్లురోనాని సార్క్ కోవిడ్ గా  చెప్పవచ్చు...ఫ్లురోనా అన్నది సార్క్ కోవిడ్ లో వచ్చిన కొత్త వేరియంట్ ఇది అనేక రకాలుగా మ్యుటేట్ అయినప్పుడు పెద్దగా ప్రభావం చూపక పోవచ్చు.వైరస్ జనసిటి తక్కువగానే ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం. ఒమైక్రాన్ కోవిడ్ 19 లో కొత్త వేరియంట్ సహజమైన ఎస్ ఆ ర్ ఆర్ ఐ కోవిడ్ కన్నా డెల్టా వేరియంట్ స్టైన్ ఏది ఏమైనా ఒమైక్రాన్ దేల్తాకన్న ప్రభావ వంతమైనదా కాదా ?... ఒమైక్రాన్ ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగిస్తుందా? డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరం అనారోగ్యానికి గురిచేస్తుందా ? ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వ్యాక్సిన్లు ఒమైక్రాన్ ను నిలువరించచగలిగినవి అని ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుందని ఒమైక్రాన్ తీవ్రతను తగ్గిస్తుందని తీవ్ర అనారోగ్యానికి గురి అయినా అంత తీవ్రంగా ఉండక పోవచ్చు ఇది ముఖ్యంగా వయస్సు పై బడిన వాళ్ళలో ఊపిరి తిత్తుల వ్యాధులు ఉన్న వారిలో లేదా రోగ నిరోధక శక్తి విషయం లో ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, లేదా సర్దుకు పోవడం చేస్తారో. పూర్తిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి సైతం ఇన్ఫెక్షన్ వస్తుంది. వీరు మాత్రమే ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుంది. వ్యాక్సినేషన్ తీసుకొని వారిలో వ్యాధి మరింత తీవ్రం కావచ్చు. ఫ్లురోనా నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి?... ఫ్లూ, కోవిడ్19 వ్యక్సినేషన్ లు ఫ్లురోనా నుండి రక్షిస్తాయికోవిడ్ తో పాటు ఇన్ఫెక్షన్ వస్తే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ప్రభావ వంతంగా సురక్షితం అని అను కోవచ్చ. అటు వైరల్ ఇన్ఫెక్షన్ కు మీరు బూస్టర్ డోస్ లు వేసుకునేందుకు అర్హులు అది మీకు జీవితంలో తీవ్ర అనారోగ్యం నుండి మాత్రమే మిమ్మల్ని కాపాడుతుందని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సినేశాంతో పాటు సామాజిక దూరం పాటించడం మీ ఊపిరి తిత్తులను కాపాడుకోవడం చేతులు శుభ్రం చేసుకోవడం మీ వైద్యుని సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ మీ ఆరోగ్య స్థితిని బట్టి సూచిస్తారు. కొత్తవేరియంట్ ఫ్లురోనా లక్షణాలు ఫ్లూకోరోనా కలిస్తే వచ్చే ఫ్లురోనా ప్రభావం అమెరికాలో ఎక్కువాగానే ఉందని ఫ్లూరాకుండా జాగ్రత్త పాడడం ముఖ్యం అంటున్నారు నిపుణులు.  

మెడికల్ మాఫియా గుప్పెట్లో దేశాలున్నాయి?

అవును ఈ ప్రపంచం పూర్తిగా మెడికల్ మాఫియా చేతుల్లో కూరుకు పోయిందా? అవును కరోనాకు ముందు కరోనా తరువాత విషయాన్ని ఒక్కసారి మనం నిశితంగా పరిశీలిస్తే మనకు అర్ధం అవుతుంది. అసలు పూర్తి గా వివరాలలో కి వెళ్ళే ముందు కొన్ని ప్రశ్నలు మనం వేసుకుంటే ఆప్రశ్నలకు సమాధానం మనకే తెలుస్తుంది.  1) కోరోనా ప్రకృతి కంగా వచ్చిందా రూపొందించారా ?..... కోరోనా వైరస్ పై నోబుల్ గ్రహీత, శాస్త్రజ్ఞులు, మేధావులు కొన్నిఆశ్చార్య కరమైన సందేహలాను వేలిబుచారు. ప్రముఖ నోబుల్ బహుమతీ గ్రహీత ,ఇతరులు కూడా వెల్లడించిన సందేహం ఒకటే కోరోనా వైరస్ ప్రాకృతికంగా వచ్చిన వైరస్ కాదా? ప్రాకృతికంగా వైరస్ నివారణకు తగిన చికిత్స నివారణను ఈపాటికే శాస్త్రజ్ఞులు ప్రపంచానికి అందించే వారు. అసలు కోరోనా మానవ మాత్రులమైన మనమే రూపొందించినదే అని నిపుణులు పేర్కొన్నారు. దీనికి సంబందించిన ఆధారాలను బయటకు రానియ్య కుండా ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మ కం గానే అనుసరించడం ఆ ఒకదేశంలో మాత్రమే కోరోనా వైరస్ వస్తుందని ముందుగానే ఊహించిందా? లేక కోరోనా బారిన పడకుండా ముందే వ్యాక్సిన్లు ఇచ్చిందా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. అయితే కోరోనా మరణాల సంఖ్య ఆదేశంలో చూస్తే తీవ్రత ఎందుకు లేదు అన్న అనుమానం వస్తోందని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కోరోనాను పూర్తిగా నివారించడంసాధ్యమా? అసాధ్యమా? దీనివెనుక అసలు పెద్ద కుట్రే ఉందా అన్న సందేహాన్ని వెలిబుచ్చారు.ప్రపంచం లోని మేధావులు. 2) కోరోనా నివారించడం సాధ్యమా?అసాధ్యమా?... అసలు నిపుణులు భావిస్తున్నట్లుగా కోరోనా ను నివారించడం సాధ్యామా? అసాధ్యమా? అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. కోరోనా కు చికిత్స సత్వరం అందిచరాదని భావిస్తున్నారా? కోరోనా వ్యాప్తి చెందితేనీ ఎక్కువ మంది పై ప్రభావం చూపుతుందని. తద్వారా ఒక క్రమ పద్దతిలో కోరోనా వ్యాప్తి మందులను అందించడం ద్వారా తమ ఔషద ఉత్పత్తులు పెంచు కోవడం వాటిద్వారా తమ వ్యాపారాని పెంచుకోడానికి కోరోనా ఒక సాధనంగా ఔషద కంపెనీలు వాడుకున్తున్నాయా అన్న సందేహాన్ని నిపుణులు వ్యక్తం చేసుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మేధావులు ఏమంటున్నారంటే కోరోనా పుట్టింది ఎక్కడ ? కోరోనా కు ముందు అసలు కోరోనా ప్రపంచాన్ని చుట్టేస్తుందని తెలియదు. అసలు ప్రపంచం మొత్తం కోరోనాతో మరణ మృదంగం మొగుతోంటే ఈ ప్రపంచాన్ని శాసించాలన్న కుట్ర కుతంత్రం ఉంది. పైగా ఇటీవలి పరిశోధనలలో ప్రపంచ  దేశాలాలోని ప్రముఖులు శాస్త్రజ్ఞులు అంచనా ప్రకారం కోరోనా మొదటి దశ వృద్ధుల పై తీవ్ర ప్రచారం జరిగింది. ఆతరువాత రెండవ విడత మధ్య వయస్కుల లో వస్తుందని ప్రచారం చేసారు. మూడవ విడత పిల్లల లో వస్తుందని ప్రచారం చేసారు అంటే ముందుగానే ఈ విషయాలు బయటికి ఎలావచ్చాయి. కోరోనకు వ్యాక్సిన్ వేసుకోవాలని ముందే నిర్ణ యించారా ఎవరెవరు ఎకంపెనీలు వ్యాక్సిన్ తాయారు చేయాలో నిర్ణయం తీసుకున్నారా? వ్యాక్సిన్ తీసుకుంటే మొదటి డోస్ రెండవ డోస్, మూడవ డోస్, ముందే నిర్ణయించారా?అన్నది వాళ్ళ అభిప్రాయంమాత్రమే. 3) రాజ్యవిస్తరణకు రాజులు ఏమిచేసారు ఆచరిత్ర ఏమిటి చూద్దాం?... అసలు ప్రపంచం పైన పెత్తనం చేయాలి ప్రపంచ దేశాలు తమ గుప్పెట్లో ఉండాలంటే దేశాలలోతమ రాజ్యం విస్తరించాలంటే సాత్రు రాజ్యం పైన దదేత్తే వాళ్ళు యుద్ధం చేసే వాళ్ళు, యుద్ధం లేకుండా ఆయుధాల తో యుద్ధం చేస్తే చాలు అన్నదే ఆరాజ్యం ఆలోచనగా ఉండేది ?వేలాది సైనికులు ఆ యుద్ధం  లో మరణించే వారు. శత్రువు ఓడిపోయాక రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఆదేశం లో తమా రాజ్యాన్ని విస్తరించడం చరిత్రలో చూసాం. ఒకటి రాజ్య కాంక్ష లేదా ఆదేశంలో ఉన్న సంపదపైన దృష్టి పెట్టె వారు. ఆదిసగా వ్యూహం రూపొందించి శత్రువు పై యుద్ధం చేసే వాళ్ళు రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కాని యుద్ధ నీతి లో ఆలోచనాలో మార్పులేదు అన్నది నిపుణుల అంచనా మాత్రమే.  4 )కోరోనా ఒక జీవ రసాయన ఆయుధమా ?... సాంకేతికతదేశాలలో వృధీ సాధించాయి. సాంకేతికత కొత్త పుంతలు తొక్కాయి. సాంకేతికత వినియోగం పెరిగింది. ఆర్ధికంగా బలోపేత మయ్యాయి.ప్రపంచంలో వివిధ దేశాల మాధ్య వాణిజ్య పరంగా పోటీ కి దారి తీసింది. ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. ఆక్రమం లో సామ్రాజ్య కాంక్ష పెరిగింది. పాతాకాలం నాటి ఆయుధాలు పనికి రావు. పక్కరాజ్యాల పై యుద్ధోన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఆనందం పొందుతున్నాయి ఆదేశాలు. పొరుగు దేశాలసైన్యం పై ముష్టి ఘాతనికి దిగడం, దొంగదెబ్బ తీయడం. ఆయా దేశాల లోని సరిహద్దుల వెంబడి ఆక్రమణకు దిగడం. తమ ఆయుధ బలగాలను మొహరించి పొరుగు దేశాలను గుప్పెట్లో బంధించి తమ ఆదీనం లోకి తెచ్చుకునేకుట్రలు చేస్తున్నాయి కొన్ని దేశాలు. అలా కాకుంటే ఆపక్క ఉన్న మరోదేశం సహాయంతో అక్కడ అస్థిరత కల్పించడం ద్వారా తమ అవకా సం అందిపుచ్చుకుంటూ శత్రువును భయ పెట్టె వుహంలో భాగామే కోరోనా లాంటి జీవ రసాయన ఆయుధాన్ని ప్రయోగించేందుకు ఆ దేశం సిద్దమైందని నిపుణులు భావిస్తున్నారు. రసాయన ఆయుధాల వాడకం వల్ల దేశాలు ఆర్ధికంగా చితికిపోవాలి ఆర్ధికంగా, పారిశ్రామికంగా ఒక్కొకటిగా తమ చేతుల్లోకి రావాలంటే ఇలా దేబ్బతీయాలో ఒక పదకం ప్రకారం అమలు చేస్తుందనేది శాస్త్రజ్ఞుల అభిప్రాయం.  5) అసలు వ్యాక్సిన్లు ప్రభావ వంతమైన వేనా?ఇందులో రహాస్యం ఏమిటి?... ఒక ప్యాండ మిక్ చాలు. దీనిని అడ్డం పెట్టి బడా బడా కంపెనీలు మందుల ఉత్పత్తి చేస్తాయి ఆమందులే ఆవ్యక్సిన్లె అమ్మాలి అప్పుడే ఆకంపెనీలాకి కొట్లలో లాభం ఉంటుంది. పిర్రగిల్లి జోల పాడిన చందంగా ఒక్కపక్క వేరియంట్ల వ్యాప్తి, మారో పక్క వ్యాక్సిన్ల ఉత్పత్తి. కొన్ని చోట్ల తేరాఫీలు, మరికొన్న చోట్ల, ఫిరావిర్ మందులు. ఉన్నాయని ప్రచారం. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే మనం ఎంత గోప్ప వాళ్ళ మంటే కొన్ని ఏళ్ల పాటు అంటే తొమ్మిది నెలల పాటు క్లినికల్ ట్రైల్స్ కూడా నిర్వహించకుండా వ్యాక్సిన్ మనమే అంటూ చెప్పాము. ఒ౦క్కొ వ్యాక్సిన్ తో చేసే క్లినికల్ ట్రైల్స్ లో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, దాని నివారణకు ఏమి చేసారు అన్నదే క్లినికల్ ట్రైల్స్ ఆ విషయాన్ని ఎక్కడా తెలపలేదు ఆవివరాలు అందుబాటులో లేవు. అప్పుడే వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? ఏమేరకు రక్షణ ఇస్తుంది అన్నది కీలకం వ్యాక్సిన్ లు వైరస్ లను ఎలా తట్టుకుంటుంది అన్న విషయం ఏమేరకు పని చేస్తుంది అన్న విషయం మనకు పూర్తిగా తెలియదు. వేర్యంట్లు వస్తున్నాయి వస్తున్నాయి వ్యాక్సిన్లు భరోసా తగ్గుతోంది. వేరే కొత్త వేరియంత్ను తట్టుకోలేని వ్యాక్సిన్లు మనకు దేనికి అని నిపుణులు సామాన్యులు తమ అభిప్రయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్లు3౦% ఇంకొన్ని వ్యాక్సిన్లు 6౦% రక్షణ కల్పిస్తాయని ప్రకటనలు వచ్చాయి. మళ్ళీ ఓమక్రాన్ లేదా డెల్టా క్రోన్,ఇహు,ఫ్లునోరా వంటి వేరియంట్స్ కు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తాయి అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు అయితే కొన్ని కొన్ని అం శాల పైన భిన్నమైన ప్రకటనలు వస్తున్నాయి. ఒకసారి వ్యాక్సిన్ వేసుకోవాలని,తప్పనిసరిగా వేసుకుంటే కోరోనా నుండి రక్షణ ఉంటుందని, వ్యాక్సిన్ వేరియాట్ పై ప్రభావ వంతంగా పని చేయదని, వ్యాక్సిన్ వేసుకుంటే యాంటి బోడీలు పెరగుతాయని అన్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకుంటే దీనిప్రభావం 6 నెలలు మాత్రమే ఉంటుందని మరో అంశం ప్రచారం లోకి తెచ్చారు. రెండు సార్లు వ్యాక్సిన్ వేసుకున్నా మూడో విడత బూస్టర్ వేసుకోవాలని యంటి బాడీలు పెరగుతాయని ఏ వైరస్ నైనా శరీరం తట్టుకుని ఇమ్యునిటీ పెర్గుతుందని మరో ప్రకటన వెలువడింది. ఇలా ఇబ్బిది ముబ్బిడిగా చేస్తున్న ప్రకటనలు ప్రజాలను తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటె కోవిడ్ చికిత్సల విషయంలో వస్తున్న వివిదరకాల చికిత్సలు, మందులలో నూ తీవ్ర గందర గోలానికి దారి తీస్తున్నాయి. మోలోక్లోనాల్ తెరఫీ,, ప్లాస్మా తెరఫీ సైతం పూర్తిగా పనిచేయని స్థితి, కోవిడ్ కు అత్యవసర సమ యంలో ఇవ్వాలంటూ ప్రకటించిన ఇంజక్షన్ రేమిడి సివిర్, ఆ ఉత్పాదకత సంస్థకు కోట్లు కురిపించింది.వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థలకు కోట్లు కుమ్మరిస్తున్నాయి ఇప్పుడు మోలీనో పిరావిర్ మందు అంటూ కోవిడ్ తీవ్రతను ను తగ్గిస్తుందని. ఆసుపత్రిలో చేరే అవకాసం ఉండదని ప్రచారంలో కి తెచ్చారు. అప్పుడు రెమిడీ సివిర్,అద్భుతమంటూ ఆకాసికి ఎత్తి ఇప్పుడు అది పనికి మాలిన మందుగా నిపుణులు తిరస్కరించారు, అదే విధంగా మోలినో పిరావిర్ సైతం 5 రోజుల కోర్స్ గా చెప్పి అద్భుత మైన మందుగా ఎక్కడాలేని మనదంటూ ప్రచారం కల్పించి. మోలినో పిరావిర్ వాడవద్దని దానిని నిషేదించమని. మరోప్రకతన వెలువడింది. మోలినో పిరావిర్ ను వయాసుమళ్ళిన వాళ్ళలో కీళ్లలో ఉండే కా ట్లేజర్ పై ప్రభావం చూపుతుందని అలాగే గర్భిణులు, స్త్రీలు మోలినో పిరావిర్ ను వాడవద్దని ఐ సి ఎం ఆర్ ప్రకటించింది. అలాగే వ్యాక్సిన్ ను రెండు డోస్ లు వేసుకోవాలని అన్నారు. మూడో విడత డోస్ లో కోవ్యక్సిన్, వేసుకున్న వాళ్ళు, కోవి షీల్డ్ వేసుకోవాలని. కోవి షీల్డ్ తీసుకున్న వారు కోవ్యక్సిన్ తీసుకోవాలని ప్రకటించారు. కోక్ టైల్ డోస్ వేసుకోవచ్చు అంటూ మరో ప్రకటన, వద్దు వద్దు రెండు డోసులు ఏ వ్యాక్సిన్ వేసుకున్నారో అదే వేసుకోవాలని మరో ప్రకటన వెలువడింది. అన్నిటికీ మించి ప్రజలను గందర గోళం లోకి అటు ప్రజలు, ఇటు ప్రభుత్వాన్ని తీవ్ర గందర గోళానికి నెడుతున్న పరిస్థితి కి కారణం ఎవరన్నది పూర్తిగా చెప్పవచ్చు. ప్రజా ఆరోగ్యం విష యం లో ప్రభుత్వం సైతం స్వతంత్ర నిర్ణయం తీసుకునే స్థితిలో లేదని ప్రభుత్వం మరొకరి గుప్పిట్లో శాసించ బడుతోందని సామాన్యుడికి అర్ధం అవుతుంది. 6 )కోవిడ్ అసలు లక్ష్యం వరల్డ్ ఆర్దరే?...... కోవిడ్ అసలు లక్ష్యం ప్రపంచాన్ని తమ ఇష్టానుసారం పెత్తనం చేయాలని అన్నదే ఆదేశాల లక్ష్యం ప్రపంచం తమ చెప్పు చేతల్లో ఉంటె తాము ఆడినట్లుగా ఆడవచ్చని. అనేదే ఆదేశాల ప్రాధాన్ ఎజెండా. ఇక2౦3౦ నాటికి వరల్డ్ ఆర్డర్ సాధించాలని పెరిగి పోతున్న ప్రపంచ జనాభ్హను అదుపు చేయాలని కనీసం 5౦ % జనాభా తగ్గించాలన్నదే ఆదేశాల లక్ష్యం గా కనిపిస్తోందని. కొంతమంది మేధావులు శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడ్డారు. ఏది ఏమైనా ప్రపంచాన్ని నడిపిస్తున్నది అతార్జాతీయ మెడికల్ మాఫియానే అన్నది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా అదే నిజం. .

 బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారిలో కంటి చూపు వృద్ధి చేయవచ్చా??

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అన్నారు. అన్ని ఇంద్రియాలాలో ముఖ్యమైనది ప్రధాన మైనది కన్నె.  పుట్టుకతోనే కంటి చూపు కోల్పోయిన వాళ్ళు. ఒక్కో అనారోగ్య సమస్యతో కళ్ళు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు   కన్ను ఒక కెమెరా లాంటిది కెమెరా లెన్స్ పై పడే వెలుతురు ఆధారంగా కమెరా లెన్స్ లో రక రకాల  రంగుల్లో సృష్టిని చూడగలం ఆశ్వాదించగలం. అందరికి కళ్ళు  ఉన్న నిజం కనపడుతున్న గుడ్డివాళ్ళలా నటిస్తున్నారు. నిజానికి ఎదో రకంగా కంటి చూపు కోల్పోయిన వారికి జీవితం చీకటి గా ఉంటుంది. ఇక డయాబెటిస్ వల్ల, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల, హై బిపి వల్ల, లేదా రోడ్డు ప్రమాదాల బారిన  పడ్డవారికి కంటి చూపు కోల్పోతే ఆజీవితం ఎంత దుర్భరమో చెప్పడం కష్టం. స్ట్రోక్ వచ్చిన వారిలో కంటి చూపు తగ్గి పోతుందా?.....  స్ట్రోక్ వల్ల కంటి చూపు తగ్గితే   పునరుద్ధరించడం అసాధ్యమని అనుకున్నారు. కొన్నేళ్లుగా వస్తున్న  దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యకు కంటి చూపు ను తిరిగి రప్పించవచ్చు అంటూ ఒక ఆశాకిరణం గా కనిపిస్తుంది.అసాధ్యాన్ని సు సాధ్యం చేయడమే సైన్స్ అని నిరూపించారు కొందరు వైద్య విద్యార్ధులు ఇక వివరాల లోకి వెళితే .... ఎం ఆర్ ఐ ఇమేజింగ్ ద్వారా మ్యాప్ విజువల్ ద్వారా బ్రెయిన్ యాక్టి విటీ ద్వారా స్ట్రోక్ వచ్చిన వారిలో కంటి చూపు పోయే ప్రమాదం నుండి కంటి చూపు తిరిగి తెప్పించవచ్చు. ఈ అంశం పై చేసిన పరిశోదన ఎం ఆర్ ఐ స్కాన్ ను వినియోగించి ఇమేజింగ్ మ్యాప్ విజ్జ్యు వల్ ద్వారా బ్రెయిన్ యాక్టివిటీ ని గుర్తించ వచ్చు. తద్వారా స్ట్రోక్ వచ్చి బతికిన వారిలో కంటి చూపు పోయే ప్రమాదం ఉన్నందున వారికి తిరిగి కంటి చూపు తెప్పించ వచ్చనే ఆశని కల్పించారు. నాటింగ్ హామ్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని వెల్లడించారు.  నిర్ధారణ ... స్ట్రోక్ వచ్చిన వారిలో కంటి చూపు ఎలాఉందో నిర్ధారించడానికి క్లినికల్ సైట్ టెస్ట్ ద్వారా బ్రెయిన్ ఇమేజింగ్ మెదడులో ఉన్న వివిద ప్రాంతాలను స్ట్రోక్ వల్ల ప్రభావితమైన కణాలను. కణజాలాలను వాటి పని తీరును పరిశీలిస్తారు. వారికి పూర్తిగా సరైన పునరావాసం కల్పించడం ద్వారా కంటి చూపు వృద్ధి చేయవచ్చు అంటూ వారు చేసిన పరిశోదన వివరాలను చారిటి ఫైట్ ఫర్ సైట్ లో ప్రచురించారు. ఇది వైద్యరంగం న్యూరో సైన్సెస్ లో ముందడుగుగా శాస్త్రజ్ఞులు అభివర్ణించారు. ప్రతి ఏటా దాదాపు  1,5౦, ౦౦౦  ప్రజలు యు కే లో స్ట్రోక్ తో బాధ పడుతున్నారు. అంటే దాదాపు 3౦% ఒక రక మైన కంటి చూపు సమస్యను ఎదుర్కుంటున్నారు. దీనివల్ల సహజంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. సెలబ్రల్ స్ట్రోక్ వల్ల వచ్చే కంటి చూపు సమస్యను హేమియాపియా  వ్యక్తికి ఒక వైపు కంటి చూపు కోల్పోవడానికి కారణం మెదడులోని కంటి నరాలు దెబ్బతినడం రెటీనా సమస్యగా చెప్పవచ్చు కంటి చూపు పునరుద్ధరించడానికి  పునరావాసం కల్పించి విజువల్ ఫీల్డ్ విజువల్ స్టీము లేషన్ ద్వారా కంటి చూపు తిరిగి వృద్ధి చేయవచ్చు.  స్టిమ్యులేషన్ ద్వారా కంటి చూపు వృద్ధి..... ఒకనూతన పరిశోదన పరిశీలన ప్రాధమికంగా మల్టిపుల్ బ్రెయిన్ ఇమేజింగ్ సమాచారం ద్వారా స్ట్రోక్ వచ్చి బతికిన వారిలో ప్రాధమికంగా ఎక్కడ సమస్య  తీవ్రమైంది బ్రెయిన్ ఇమేజింగ్  డా టా నూతన పద్దతిలో కనుగొన్నారు. దీనిద్వారా తెరఫీ పని తీరును మెరుగు పరచ వచ్చు.అంటున్నారు ఈ అంశం పై పరిశోదన చేసిన వైద్య విద్యార్ధులు. ఈ పరిశోదనను పి హెచ్ డి విద్యార్ధి అంటోనీ బెన్ నాటింగ్ హమ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైకాలజీ డాక్టర్ బెన్ వెబ్ ప్రోఫెసర్.పాల్ ఎం సి గ్రౌ అంటోనీ వివరించారు. సహజంగా అందరిలో ఉండే ఆపోహ అనుమానం ఉంది. స్ట్రోక్ తరువాత కంటి చూపు కోల్పోవడం కంటి ద్వారా మాత్రమే కదా లేక ఒక కన్ను  మాత్రమే కదా రెండు కళ్ళూ కాదుకదా? అని అనుకుంటారు. అయితే కళ్ళు మాత్రమే చూస్తాయి. బ్రెయిన్ కాదు కదా అని అనుకోవచ్చు. అయితే మన మెదడు మనకు కొంత సమాచారాన్ని మనకు అందిస్తుంది. ఈ రకమైన కంటి చూపు సమస్య ప్రధానంగా వాహనం నడిపేటప్పుడు , చదివే టప్పుడు, నేవిగేటింగ్ చేసేటప్పుడు, బాగా ఒక ప్రాంతం లో సమోఇహాం ఉన్నప్పుడు. వయస్సు మళ్ళిన వాళ్ళలో ప్రమాదం ఉంది. స్ట్రోక్ ద్వారా మెదడు లోని  రక్త నాళాల పై పడే ప్రభావం  ఎం ఆర్ ఐ ద్వారా రక రకాల విజువల్ స్టిమ్యు లేషణ్ విజువల్ కార్టెక్స్ రెసిడ్యుయల్ యాక్టివిటి ని ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తారు. అవకాశం ఉన్నమేర  కంటి చూపు పునరుద్దరణ పునరావాసం కల్పించడం వల్ల స్ట్రోక్ వల్ల ఇబ్బంది పడుతున్న ఒక ఆశనమ్మకం   కల్పించగలిగారు. ఇటీవలి పరిశోదనలు చేసిన డాక్టర్ స్చ్లు పెక్ మాట్లాడుతూ  రక రకాల బ్రెయిన్ స్కాన్ ద్వారా రెసి డ్యుయల్ విజన్ ను గుర్తిస్తారు. ఎక్కడై తే మెదడు కళ్ళు ఇప్పటికే రూపాన్ని ఊహిస్తాయి.ఇప్పటికీ దీనిగురించి అవగాహన లేకుంటే ఎం ఆర్ఐ ద్వారా  వాటిని సూక్ష్మం గా గుర్తిస్తామని డాక్తర్ స్చ్లుప్పెక్ వివరించారు కంటి చూపు పునరుద్ధరణ పునరా వాసం..... ఈ పరిశీలన అనంతరం తిరిగి మరలా పునరావాసం కల్పించి కంటి చూపు పునరుద్ధరణ చేయవచ్చు.వైద్యులు దీనిపై స్ట్రోక్ వచ్చిన వారు బతికి బట్టకట్టిన వారిని అందులోనుండి బయట పడ్డవారిని.బయట పాడేందుకు వారికి శిక్షణ నిచ్చి నివారించే ప్రయత్నం చేస్తారు. ఈ పరిశోదన కొందరిలో రక రకాల సమస్యలతో కోల్పోయిన వారిపై వివుదరకాల రోగులలో బ్రెయిన్ డ్యామేజ్ అయిన వారిలో ప్రతి ఒక్కరికి ఒక్కోరక మైన పునరావాసం ప్రణాళిక పద్దతులు అవలంబిస్తారు. ఫైట్ ఫర్ సైట్ కంటి చూపు కోసం పోరాడండి. యు కే చారిటీ ద్వారా కంటి చూపు కోల్పోయిన వారిపై పరిశోదన చేసేందుకు ఈ ప్రోజక్ట్ కు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఫైట్ ఫర్ సైట్ సంస్థ అంతర్గత ప్రాధాన నిర్వహణ అధికారి ఇక్రాం రహమాన్ చాలా కీలక మైన పరిశోదన చాలా ఆశలు చిగురింప చేసింది.మెదడులో ఏర్పడ్డ గాయాల వల్ల కంటి చూపు కోల్పోయిన వారికి  పునరావాసం కల్పించడం ద్వారా వారిని స్వతంత్రంగా జీవించే విధంగా నాణ్యతతో కూడిన జీవనం వారికి అందించాలని కీలక మైన ఉపయుక్త మైన పరిశోదనగా పేర్కొన్నారు. ఇక స్ట్రోక్ వచ్చిన వారికి కంటి చూపు వృద్ది చేసుకోవచ్చు. ఒక ఆశాకిరణం 

ఆడేర్నల్ లో  వచ్చే సమస్యలు..

ఆడేర్నల్ లో వచ్చే సమస్యలు  అక్యుట్ ఆడే ర్నల్ సెస్ ను మెడికల్ ఎమర్జెన్సీ గా పేర్కొన్నారు. శరీరంలో రిసోల్ ను ఆడేర్నల్ గ్రంధులు ఉత్పత్తి చేస్తాయి. ఆడే ర్నల్  గ్రంధులు మూడురకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. వీటిని కార్టికస్టరాయిడ్స్ ,కరిస్టోల్ ఒక గ్లూకోకార్టి కోల్డ్  అది కార్టికో స్తేరాయిడ్స్ అది గ్లుకోస్ను నియంత్రిస్తుంది.రోగనిరోధకతపై స్పందించకుండా చేస్తుంది. శరీరం ఒత్తిడి కి స్పందించేందుకు ఆడేర్నల్   క్రైసేస్ లేదా సమస్యలు... ఆడేర్నల్ గ్రంధి సరిగా పని చేయనప్పుడుపరిస్థితి దిగజారి నప్పుడు లేదా పిట్యూటరీ గ్రంధి కి గాయం అయినప్పుడు ఆడేర్నల్ కొరత సరైన లేదా చాలినంత లేకుంటే చికిత్స తప్పనిసరిగా చేయాలి. ఆడేర్నాలో వచ్చే సమస్యలలో ఇన్ఫెక్షన్, గాయం,శస్త్ర చికిత్స,లేదా ఆడేర్నా గ్రంధి,పిట్యుటరీ గ్రంధికి గాయం ప్రమాదం జరిగిన ప్రాధమిక స్థాయలో స్టెరాయిడ్స్,పెడ్నిసోరన్, హైడ్రోకర్టిసోన్ ను ఇస్తారు.  ఆడేర్నల్ క్రైసెస్ లక్షణాలు... రోగులు దీనివల్ల బలహీనం గా ఉన్నట్టు,కళ్ళుతిరగడం,తీయగా ఉన్నట్లు అనిపించడం.అసహజంగా వచ్చే నొప్పి.  అలసట,వాంతులు,తల నొప్పి,రక్త పోటు తక్కువగా ఉండడం.డీహైడ్రేషన్,జ్వరం,చలిగా ఉండడం.చర్మం పాలిపోయి ఉండడం.గుండె ఎక్కువ కొట్టుకుంటూ ఉండడం.కీళ్ళ నొప్పులు,బరువు తగ్గినట్లు ఉండడం చర్మం వదులుగా ఉండడం,చర్మం పై దద్దుర్లు,చాలా ఎక్కువగాఅరచేతులు ముఖం పై  చమట పట్టడం ,ప్రతిదానికి,సందిగ్ధం లో పడడం లేదా ఒక్కోసారి కోమాలోకి వెళ్ళడం కూడా జరగ వచ్చు.  నిర్ధారణ పరీక్షలు... ఆడేర్నల్ లో వచ్చే సమస్యను ఆడేర్నల్ క్రైసెస్ ను నిర్ధారించడానికి ఆడేర్నోకోర్టీకార్తోఫిక్ హార్మోన్ లేదా కార్టరోసిన్ స్తిమ్యులేషన్ పరీక్ష ఉదయం పూటబ్రేక్ఫాస్ట్ కు ముందు రక్త పరీక్ష,,సీరం పొటాషియం,లెవెల్స్,సీరంసోడియం లెవెల్స్ ఎలా ఉన్నాయో పరీక్షించిన అనంతరం చికిత్స చస్తారు. ఆడేర్నల్ క్రిసేస్ కు చికిత్స... ఆడేర్నల్ క్రైసెస్ కు హైడ్రోకా ర్టి సోన్ను తక్షణం  తప్పకుండా ఇవ్వాలి.ఈసమస్యకు ఇన్ఫెక్షన్ కారణం అని బావిస్తే యాంటి బయో టిక్ తెరఫీ అవసరం కావచ్చు.అలకకుంటే సత్వరం చికిత్స చేసి మరింత తీవ్రం కాకుండా జాగ్రత్త పడవచ్చు.హర్మోనల్ సమస్య కు చికిత్స ఉన్న,ఆడేర్నల్ గ్రంధి,లేదా పిట్యుట రీ గ్రంధి లో సమస్యలు వస్తే ప్రమాదమే. దీనిని గమనించండి.  ఆడేర్నల్ ఇన్సి డెంటలోమా... ఆడేర్నల్ గ్రంధులు ... కిడ్నీ పైభాగం లో నుండి వివిధ రకాల హార్మోన్ ఉత్పత్తి చేసేవి ఎడ ర్నల్ గ్రందులే. బర్మింగ్ హామ్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో ఆరోగ్యవిధానం లో మార్పులు అవసరమని సూచించారు. పరిశోదనలో హానికరం కాని ప్రాణాంతకం కాని ట్యుమర్లు ఉండడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుందని దీనికారణం గా హై బిపి దాదాపు1౦ % పెద్ద వాళ్ళలో ఈ రకమైన ట్యూమర్ లేదా లంప్ కణి తలు వస్తాయని దీనిని ఎడర్నల్ ఇంసిడెంట లోమా ఎడే ర్నల్ గ్రంధులలో వస్తుంది. కిడ్ని పై భాగంపై ఉండే ఎడే ర్నల్ గ్రంధులు ఉంటాయి. వాటి ద్వారా రక రకాల హార్మోన్స్ ఉత్పత్తి జరుగుతుంది. అత్యధికంగా హార్మోన్ ఉత్పత్తి జరగడం వల్లే కణి తలు లేదా ట్యూమర్స్ వృద్ది జరుగు తోంది. ఒత్తిడి వల్లే స్టె రాయిడ్ హార్మోన్స్ కార్టిసోల్ వల్ల టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తుందని హై బిపి గతం లో జరిగిన పరిశోదన సూచనలలో ఎడర్నల్ ఇన్సి డెంటలోమా ఉత్పత్తి చేసే అదనపు కార్టిసోల్ స్థితి కారణం గానే మైల్డ్ ఆటోనాన్ ఔస్ యు కే కిచెండిన బర్మిన్ హోమ్ విశ్వ విద్యాలయం పరిశోదన చేపట్టింది. దాదాపు 1, 3౦ 5 రోగుల పై నిర్వహించినట్లు వివరించారు. ఆడేర్నల్ ఇన్సిడెంటలోమా వల్ల బిపి,టైప్ 2 డయాబెటిస్ కార్టిసోల్ ఉత్పత్తి మాస్ ఎవరు వారిపై పూర్తిగా థైరాయిడ్ ఎలా ఉంటుందో పరిసీలించినట్లు నిపుణులు పేర్కొన్నారు. కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తి 24 గంటల మూత్ర పరీక్షను పరీక్షించారు.శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదన వివరాలను ప్రచురించారు. అన్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ గతం కన్నా సమర్ధంగా నిరోదించ వచ్చని అని నిర్ధారించారు. రెండవ రోగిపై ఏడ ర్నల్ ఇన్సిడెంటలోమా మాక్స్ ఉన్నట్లు గమనించారు. 7౦% రోగులలో మాక్స్ 5౦ సంవత్సరాల వారిలో పోస్ట్ మేనోపాజ్ తరువాత మాక్స్ ఉన్నట్లు గుర్తించారు. 1.3 మిలియన్ల పెద్ద లలో మాక్స్ ఇది స్త్రీలలో మెటా బాలిక్ హెల్త్ పై ప్రభావం చూపుతుంది.                           

కైఫోసిస్ వస్తే జీవితం దుర్భరం.....

కైఫోసిస్ విశ్లేషణ.... కైఫోసిస్ పుట్టిన పిల్లల నుండి వయస్సు మీద పడ్డ వారిని వేదించే సమస్య  కైఫోసిస్. కైఫో సిస్  వల్ల ప్రపంచ వ్యాప్తంగా ౦.౦4 నుండి 1౦% మంది స్చూలుకు వెళ్ళే పిల్లలు  దీనిబారిన పడుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. కాగా అమెరిక సంయుక్త  రాష్ట్రాలలో 5. 6 మిలియన్ల ప్రజలు కైపో సిస్,పురుషులను  చికాకు పెట్టిస్తుంది. సంవత్సరానికి 3 మిలియన్ల ప్రజలు బాల్యం లోను, లేదా వ్రుదాప్యం లోనో కైపోసిస్  బారిన పడుతున్నారు.కైఫోసిస్ వల్ల ఊపిరి తిరిగి రావడం,వారి జీవితం ఆరోగ్యం ఒకరి దయా దాక్షిణ్యా ల  పైన ఆధార పడి జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఒక సామెత గుర్తుకు వస్తోంది మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు  పుట్టుకతోనే కైపో సిస్ ను గుర్తించి వారి లోపాన్ని ప్రాధమిక స్థాయిలో  గుర్తిస్తే  పిల్లలు  వయాసు పెరిగి కౌమార దశకు చేరే సరికి కైఫోసిస్ వారిని దీర్ఘకాలిక సమస్యగా కాకుండా వారిని కాపాడుకోవచ్చుఅనేవిషయం స్పష్టం చేసేందుకు ఈ అంశాన్ని ఎంచుకున్నాము. సహజంగా నేడు పాట శాలకు వెళ్ళే పిల్లలలో కైపోసిస్ బారిన పడే అవకాసం ఉందని వైద్యులు  నిర్ధారించారు. ఉదాహరణకు పుట్టుకతోవచ్చిన కైపోసిస్ కన్నా కిలోలకొద్దీ బరువులు మోసే  పటశాల  పిల్లలు  ఆబరువును మోయలేకా నడుము వంగిపోయి దీర్ఘకాలంగా తీవ్ర ఇబ్బందులు  పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈమేరకు ప్రతి పాట శాల లోని పిల్లలలో ఉన్న వివిదరాకల కైపోసిస్ ను గుర్తించడం వారికి సరైన చికిత్స అందించడం ద్వారా భావితరాన్ని కైఫోసిస్ బారిన పడకుండా ఉండేందుకు ఆరోగ్య సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరాన్ని గణాంకాలు సూచిస్తున్నాయి.  భారాత్ లో కైఫోసిస్.... భారాత్ లో 2౦౦ 6-2౦12  మధ్యలో కైఫోసిస్ పై నిర్వహించిన సమాచారం  ఆందోళన కలిగిస్తుంది. భారాత్ లో పుట్టుకతోనే స్కలియో సిస్ సర్జరీ చేయించు కున్న 119 మంది    మెడికల్ రికార్డులను  పరిశీలించారు. రేడియో గ్రాఫ్స్,ఎం ఆర్ ఐ స్కాన్ లో త్రో రాకో లంబార్ లో  వంపు చాలా సహజంగా వస్తుంది. త్రోరాకో లంబార్ వంపు ను 43.6 % రోగులను గుర్తించారు. స్కలియో సిస్ వల్ల వచ్చే వైకల్యం కైఫోసిస్26% రోగులలో, సరిగా పెరగక పోవడం సహజమే అయినా వెన్నెముక సరిగా లేని వారు51% రోగులు ఉన్నారు. వెన్నుపూస్ భాగంలోని ఎముకల వరుస సరిగా సహజంగా వంపు కలిగిన వారు 66.3% రోగులు ఉన్నట్లు గుర్తించారు. త్రోరాసిక్ స్పైన్ 63.2% ఇంట్రాన్సప్లనల్ ఎన్మిలిన్ 47% రోగులు,పుట్టుకతోనే వచ్చే వెన్నుపూస సరిగా లేకపోవడం వంటి ఇంట్రోస్పైనల్ అబ్నర్మాలిటీ సమస్యలు ఇంత్రాస్పైనల్ వర్టిబ్రా వెన్నెముక సమస్యలు ఉన్నవారు  48.2 % మంది .ని గుర్తించారు. సెగ్మెంటేషన్  మిక్సర్ డి ఫామి టిస్  ఎక్కువగా ఉన్నవారి శాతం 65% నుండి 87%సరిగా కనతువంటివి 34% వారిలో కైపోసిస్ డి ఫామిటి  ఉన్నవారి గణాంకాలు ఇవి.  అసలు కైఫోసిస్ అంటే ఏమిటి ?.... కైఫోసిస్ అంటే వెన్నెముక పై భాగంలో కొంచం వగివంపు తిరిగి నట్లుగా ఉంటుంది. అది చాలా చిన్నవంపు కావచ్చు.సమాస్య తీవ్రతను బట్టి ఆ వంపు పెద్దదిగా ఉండచ్చు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరికీ కొందరిలో వంపు సహజంగా ఉంటె ఇంకొందరిలో ఎక్కువ వంపు ఉంటుందని అంటున్నారు. దీనికారణం గానే మీ వెన్నెముక నిలకడగా ఉండదు. చాలా నొప్పిగా ఉంటుంది. మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ను తప్పనిసరిగా చూడాల్సిందే. డాక్టర్ల నిర్వచనం.... డాక్టర్లు దీనిని ఎక్సేసివ్ ఫార్వార్డ్ కర్వేచర్ కైపోసిస్ లేదా హైపెర్ కైపోసిస్ వెన్నెముకలో భంగిమ లు సరిగా లేకపోవడం గా  నిర్వచించారు. ఈ సమస్య నుండి బయట పడాలంటే కైపోసిస్ నిర్ధారణ చికిత్స పద్దతులను తెలుసుకుందాం. కైఫోసిస్ లక్షణాలు.... కైఫోసిస్ ను ప్రాధమికంగా గుర్తించాలంటే వెన్నెముక వెనుక పై భాగంలో కొంచం వంపు తిరిగి ఉంటుంది. అలాగే భుజాలు గుండ్రంగా ముందుకు వస్తాయి.చాలా తక్కువ మందిలో వెన్నెముక పై భాగం పెద్దగా గుర్తించలేము అయితే ఆ వ్యక్తిని చూసినప్పుడు కొంచం ముందుకు వంగి ఉండడం గమనించవచ్చు.కైపోసిస్ ఏ లక్షణాలు లేకుండా కూడా వస్తుంది. అయితే దీప్రత్యేక మైన లక్షణాలు గుర్తించవచ్చు. ముఖ్యంగా తీవ్రమైన నొప్పి  ఎముకలలో దృడంగా లేదా స్తిఫ్ఫ్ గా ఉండడం. వీపు వెనుక భాగం గుండ్రంగా ఉండడం గమనించవచ్చు కొందరిలో  ,వెన్నుపూస  భాగం లో పగుళ్ళు.లేదా విరిగినట్లు గుర్తిస్తారు. హైపర్ కైపోసిస్ వేరే యాంగిల్ లో ఉండవచ్చు. కొందరిలో ఆ యాంగిల్ 3.8 డిగ్రీలు ఉండచ్చు. కైఫోసిస్ కారణాలు- రకాలు.... మనకు తెలిసినంత వరకు వెన్నెముక ఎముకలతో ఏర్పడింది.వెన్నుపూస పై భాగం,కింది భాగం సరిగా నిర్మించాబదితేనే వెన్నెముక నిలబడి ఉంటుంది. ఎటువైపు అయినా తిరుగుతుంది. అంటే దీనిఆర్ధం స్పైన్ అంటే రక రకాల మార్పులు జరుగుతాయన్నది వాస్తవం. దీనివల్ల నష్టం జరుగుతుందని అర్ధం చేసుకోవచ్చు. కైఫోసిస్ రకాలు... వాస్తవానికి ఒక్కొకరిలో వారి వారి  శరీర ఆకృతిని బట్టి ఆధార పడి ఉంటుంది. ఒక్కొకరికి ఒక్కోరకమైన కైపోసిస్ ను గుర్తించవచ్చు. భంగిమలలో వచ్చేది.... పోస్చరల్ కైపోసిస్  ఇది చాలా సహజమైన సమస్య,ఇది తరచుగా యుక్త వయస్సులో ఉన్న వాళ్ళలో ఎప్పుడైతే కండరాలు వెన్నెముక చుట్టూ, ఆయా పక్క ప్రాంతాలలో వేరువేరుగా వృద్ది   చెందుతూ  ఉంటుంది దీనికారణం గానే భంగిమ అంటే పో శ్చర్ లో సహజంగా  నిలబడలేదు. స్లౌచింగ్.... ముందుకు వంగిపోవడం.... వెన్నుపూస  ముందుకు వంగి పోతూ ఉండడం, ఈకారణంగా వెన్నుపూసలోలేగిమెంట్స్ బలహీన పడడం వల్లే వెన్నెముక నిలబదేలేక పోవడం గమనించవచ్చు ఈకారణంగా ఎదో ఒక ఆధారం తో నిలబడాల్సిన పరిస్థికి చేరతారు.  దీనిని ప్రాధమిక స్థాయిలో గుర్తించగలిగితే తీవ్రత నుండి బయట పడవచ్చు. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వాళ్ళలో వెన్నుపూస పాక్షికంగా,లేదా పూర్తిగా సాగి వంగిపోతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం కండరాలు బలహీన పడడం కీలకమని చెప్పాలి. స్చేవేర్మొన్న్స్ కైపోసిస్.... చికాకు వల్ల వచ్చే కైపోసిస్ ఇది ఎక్కువగా టీన్ ఏజ్ అంటే యుక్త వయస్సులో వచ్చే సమస్యగా డాక్టర్స్ గుర్తించారు.పోస్చరల్ కైపోసిస్ కన్నా చాలా తీవ్రంగా ఉంటుంది.అయితే దీనికి గల కారణాలు ఏమిటి అన్న డాక్టర్లు గుర్తించ లేదు.  వయస్సు రీత్యా వచ్చే కైపోసిస్.... దీనికి కారణం వెన్నెముకలో వంపు ఉండడమే.వయస్సు పెరిగే కొద్దీ మార్పులు వస్తూ ఉంటాయి. వృద్ధాప్యం వచ్చేసరికి ఎముకల పై ముఖ్యంగా వెన్నెముకలో కండరాలు,ఎముకలు బలహీన పడడం వల్ల సహజంగా వచ్చే ఆస్టియో ప్రోరోసిస్ వల్ల ఎముకలు గుల్లబారి పోతాయి శక్తి క్షీణించి ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. ఈ కారణంగానే వయస్సు మళ్ళిన వాళ్ళలో  వెన్నెముక కైపోసిస్ వస్తుంది. పుట్టుకతోనే వచ్చే కైపోసిస్.... పుట్టుకకు ముందే వెన్నెముక సరిగా పెరగక పోవడం అంటే గర్భంలోనే బిడ్డ పెరుగుదల లో వెన్ను పూస సరిగా వృద్ధి కాక పోవడం గమనించవచ్చు.కైపోసిస్ తో పుట్టిన పిల్లలలో వయస్సు పెరిగే కొద్దీ అది మరింత తీవ్రంగా తయా రై ఇబ్బందికి గురిచేస్తుంది. కైఫోసిస్ ఎవరికీ వస్తుంది?.... డాక్టర్స్ కు ఇప్పటికీ అర్ధం కాని విష యం ఏమిటి అంటే కొందరిలో కైపోసిస్ ఎందుకు వస్తుంది.? కొందరిలో ఎందుకు రాదు? ఏది ఏ మైనప్పటికి పోస్చరల్ కైపోసిస్ చాలా సహజం అని పేర్కొన్నారు.ముఖ్యంగా  యుక్త వయస్సులో ఉన్న వారికి 4౦ సంవత్సరాలు పై బడిన వారికి. స్త్రీలలో కైపోసిస్ వస్తుంది.  స్త్రీలకంటే ముందుగా పురుషులలో కైపోసిస్ చాలా సహజంగావచ్చె అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పురుషులు ఎదుర్కుంటున్నారని డాక్టర్స్ చాలా కేసులను 13 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వయస్సులో ఉన్నవారికి వస్తున్నట్లు గుర్తించారు. ఆస్టియో ప్రోరోసిస్ ఉన్నవారిలో వయస్సు సంబంధిత కైపోసిస్ వృద్ధులలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీల లో మేనోపాజ్ స్టేజి తరువాత సహజంగా వీరిలో  ఈస్ట్రో జన్ శాతం తక్కువగా ఉన్నవారిలో కైపో సిస్ వస్తుందని నిర్దారించ్గారు.  కైఫోసిస్ ను ఎలానిర్దారిస్తారు ?.... వైద్యులు శారీరక పరీక్ష ద్వారా కైపోసిస్ ను గుర్తిస్తారు. కొన్ని రకాల వ్యాయామాల ద్వారా అసలు శరీరం తీరు తెన్నులు వెన్నుపూస నిటారుగా ఉందా లేదా, కొన్ని రకాల భంగిలలో వెన్నెముక సహక రిస్తున్న తీరు,మరో పరీక్షలో నేలపై పడుకోపెట్టి వెన్నెముక లో ఎలాంటి వంపులు ఉన్నాయి వాటి శాతం ఏమిటి ప్రస్తుతం ఉన్న స్థితి భవిష్యత్తులో దాని పనితీరును సైతం అంచనా వేస్తారు.కైపోసిస్ లేదా నిర్మాణం లోపాలు,ఉన్నాయా సాధారణం గా ఉందా లేదా అన్న విష యం గమనిస్తారు. దీనికోసం అవసరమైన పక్షంలో ఎక్స్ రే, లేదా ఎం ఆర్ ఐ స్కాన్ ద్వారా వెన్నెముక స్వరూపం ఎలా ఉందొ గుర్తించి తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులలో రక్త పరీక్షలు అంటే లంగ్ ఫంక్షన్ నిర్ధారణ పరీక్షలు, చేస్తారు. కైఫోసిస్ కు చికిత్సలు.... ఏ రకమైన కైపోసిస్ తో బాధపడుతున్నారో నిర్ధారించి న తరువాతే చికిత్స ఆధార పడి  ఉంటుంది. కైపోసిస్ దాని తీవ్రత ఆధారంగా అలాగే వెన్ను పూస వెన్నెముకలో వంకర తిరిగి ఉండడం.ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.  కైఫోసిస్ కు సర్జరీ లేని చికిత్స.... ప్రతి ఒక్క వ్యక్తికి ఆయా కైపోసిస్  లక్ష నాలు,తీవ్రత ఆధారంగా చికిత్స నిర్ధారిస్తారు. కొందరిలో సాధారణంగా,సహాజంగా వచ్చే కైపోసిస్, వయస్సు రీత్యా వారి వెన్నుపూస లో వచ్చిన మార్పులు  ఆధారంగా చికాకు కలిగించే కైపోసిస్ ఉంటె లేదా వెన్నుపూసలో వంపు ఇతర లక్షణాలకు సంబంధం లేకుంటే అప్పుడు చికిత్స అవసరం లేదని నిర్ధారిస్తారు.  పరిశీలన.... కైఫోసిస్ ఎంత తక్కువ ఉంటె వెన్నులో లేదా వెన్నెముక వంపులో మార్పులు ఉంటె డాక్టర్స్ కొన్నాళ్ళు నిశితంగా గమనిస్తారు.ఒకవేళ వెన్నుపూస వంపు ఇతర లక్షణాలకు సంబంధం లేకుంటే  అప్పుడు చికిత్స అవసరం లేదని నిర్ధారిస్తారు.  ఫిజియో తెరఫి చికిత్స.... వెన్నెముక పై భాగం లో ఉన్న ప్రాధాన కండరం పై ఫిజియో తెరఫి చేయడం ద్వారా ఆయా భంగిమలలో ఉన్న సమస్యను సరిచేస్తూ భంగిమను అభివృ ధీ చేసే ప్రయత్నం  చేస్తారు. బ్రేసింగ్ పద్దతిలో చికిత్స.... కొంతమందిలో కైపోసిస్  చికాకు కలిగిస్తుంది. ఈ సమస్యకు బ్రేసింగ్ చికిత్స అంటే స్పైన్ బ్రేసింగ్ కు సూచించవచ్చు. ఒక్కోసారి స్పైన్ పెరుగుతూ ఉండవచ్చు. స్పైనల్ బ్రేసింగ్ వేన్నేముక వెనుక భాగం సహకరించ వచ్చు.ఒక్కోసారి వేరే రకంగా దాని స్థానం మారి పోవచ్చు. దీనివల్ల వంపు మరింత పెరిగే అవకాశమూ ఉండవచ్చు.  కైఫోసిస్ కు అండర్ ల్యింగ్ చికిత్స.... వయస్సు మళ్ళిన వాళ్ళు ఆస్టియో ప్రోరోసిస్ లేదా ఇతర పరిస్థితుల వల్ల వెన్నుపూస వెన్నెముక బలహీన పడి అది దాని ఆకారం మార్పు చెంది ఉండవచ్చు. దీనిని అండర్ ల్యింగ్ డి జార్దర్ గా నిర్ధారించి దాని వృదిని జరగ కుండా వెన్నుపూస వంపు గుర్తించిన వెంటనే చికిత్స చేయవచ్చు.బరువును మోయగలిగే శారీరక వ్యాయామం స్త్రీలకు హార్మోన్ తెరఫీ సూచించవచ్చు. శస్త్ర చికిత్సలు..... ఎవరైతే పుట్టుకతోనే కైపోసిస్, లేదా కైపోసిస్ తో చికాకుకు గురిఅవుతున్నారో, వారికి చికిత్స వల్ల లాభం కలగవచ్చు.శాస్త్రచికిత్స లక్ష్యం వెన్నెముక లో ఉన్న వంపును తగ్గించడమే. కైపోసిస్ వల్ల నొప్పి ఉంటె ఉపసమనం  ఇవి కీలక మైన సర్జరీలు సహజంగా డాక్టర్లు మొగ్గు చూపుతారు. లేదా సందర్భాన్ని బట్టి మొగ్గుచూపక పోవచ్చు. అసలు సర్జరీ సద్ధ్యా అసాధ్యాలు పూర్తిగా పరిశీలించి ఎక్కడ ఎలా సాధ్యమౌతుందో నిర్ధారించుకుని సర్జరీని సూచిస్తారు. కైఫోసిస్ వల్ల సమస్యలు..... కైఫోసిస్ వల్ల కొన్నిరకాల సమస్యలు తీవ్రంగా ఉండవచ్చు. వెనుకభాగం లో వెన్నుపూసలో వంపు వ్యతిరేక ధోరణి ఉండవచ్చు. అదేపనిగా వెన్నులో వీపు నొప్పి రావచ్చు ఇది భరించరానిదిగాను ఉండవచ్చు. వెన్నెముకలో ఉన్న వంపు వల్ల శ్వాస సమస్యలు తలెత్తవచ్చు. గుండెకు సంబందించిన సమాస్యలు ఇబ్బంది పెట్టవచ్చు., కైపోసిస్ వల్ల వచ్చినా వైకల్యం జీవన ప్రామాణ స్థాయి పై పడుతుంది.జీవించాలన్న ఆత్మవిశ్వాసం  తగ్గిపోతుంది. ఒక్కోసారి సర్జరీ చేసిన తరువాత కూడా ఒక్కోసారి వికటించవచ్చు. శాస్త్రచికిత్స తరువాత ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడాలి. సర్జరీ జరిగిన ప్రాంతంలో రక్త స్రావం వంటి సమస్యలు రావచ్చు. కైపోసిస్ కు ప్రాధాన కారణం స్పైనల్ కార్డ్ నొక్కుకు పోవచ్చు. కాలికి సంబందించిన నరాలు,శరీరం కింది భాగం బలహీన పడి, చేతులు,కాళ్ళు, తిమ్మిరిగా ఉండవచ్చు. బ్లాడర్ కంట్రోల్ లో ఉండక పోవడం. వెన్నెముక స్థిరంగా ఉండక పోవడం. ఈ రకమైన లక్షణాలు ఎవరికైనా ఉంటె వెన్నుపూసలో వంపు ఉంటె వైద్యం పై దృష్టి పెట్టాలి.లేదా మీ స్థితిని బట్టి డాక్టర్ సర్జరీ సూచించవచ్చు. లేదా స్పెషల్ కంప్రెషన్ చికిత్స తీసుకోవాలి పుట్టుకతోనే వచ్చే కైపోసిస్ వయస్సువల్ల వచ్చే కైపోసిస్ నుండి బయట పద్దలంటే నిపుణులైన సమర్ధులైన వైద్యుల సూచనలు పాటించండి వైకల్యం బారిన పడకండి.                    

పేద ప్రజల ఆరోగ్యం పట్టదా?

దేశంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అది మన పాలనా విధానం కావాలి..... 2౦19 లో కోవిడ్ వచ్చిన తరువాత కూడా మనదేశ ప్రజలకి ఇది మనదేశం లో సమగ్ర ఆరోగ్యవిధనమంటూ ప్రకటించిన దాఖలాలు లేవు అనే చెప్పాలి. 2౦19 లో వచ్చిన ఉపద్రవం నుంచి మనం నేర్చుకున్న గుణపా టాలు ఏమిటి ? తీవ్రంగా తరుముకొస్తున్న వైరస్ ను గుర్తించడం వాటికి తగ్గట్టుగా మనం యుద్ధానికి ఎలా సన్నద్ధం కాగలం ఎక్కడ నుంచి వచ్చిన్నా యుద్ధం చేయాలంటే మనకంటూ యుద్ధనీతి ఉండాలి కదా ? అసలు ఏ పద్దతిలో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారో అర్ధం కాని ప్రభుత్వాలు పాలించడం గమనార్హం. ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేశామన్న ప్రకటన లు తప్ప ఆచరణ సాధ్యం కాలేదు. నేటికీ సగటు గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ఆర్ధికంగా వెనక పడ్డ జిల్లాలు రాష్ట్రాలలో ప్రస్తుతం ప్రజల ఆరోగ్య ఎలా ఉంది వాళ్ళ అవసరాలు, నిధుల కేటాయింపు జరిగిన దాఖలాలు ఎక్కడా లేదు. పట్టణ ప్రాంతాలలో కార్పోరేట్ ఆసుపత్రుల లో వైద్యం పేదలకి అందని ద్రాక్ష, ప్రభుత్వ ఆసుపత్రుల లో సౌకర్యాలు లేక రోగిని వెక్కి రిస్తాయి. రోగికి వైద్యుడికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. తాను చెప్పిదే వేదం అన్నట్లుగా తాను చేసిందే వైద్యం అన్న చందం గా సాగిపోతోంది. అసలు రోగి సమస్య ఏమిటి ఏ వైద్యం చేస్తున్నారు, చికిత్స తరువాత రోగి స్థితి ఏ మిటి అన్నదే ప్రశ్న? నిండు గర్భిణి వచ్చినా నొప్పులు పడుతున్న తమకు పట్ట దన్నట్లు జిల్లా ఆసుపత్రి కి తీసుకు పోవాలని సూచిస్తారు, జిల్లా ఆసుపత్రికి వెళితే బెడ్లు లేవని వేరే ఆసుపత్రికి తీసుకు పోవాలని సూచిస్తారు. అలా నొప్పులు పడుతున్న సగటు గర్భిణి అన్నీ తిరిగే లోపు పిల్లాడిని కానీ చనిపోతుంది. లేదా పుట్టిన పిల్లవాడు పిల్ల చనిపోతుంది లోపం ఎక్కడా ఉంది సమస్యలు వచ్చినా తెలిసినా ప్రతినిధులు ఆరోగ్యా అధికారులు చర్యలు చేపట్టరు. అక్కడ వైద్యుల దారి వారిదే రోగుల దారి వారిదే అన్నట్లు ఉటుంది. గ్రామీణ అజెన్సీ లలో పరిస్థితి మరీ దారుణం. సమయానికి వైద్యులు రారు మందులూ ఉండవు. ముఖ్యంగా సీజన్ వస్తున్న దోమతెరలు ఇవ్వరు. మందులూ ఉండవు. గట్టిగా రోడ్డు ప్రమాదాలు జరిగిన అత్యవసర వైద్యం లేదా శస్త్ర చికిత్స చేయడానికి వైద్యులు ఉండరు. కనీసం పురుడు పోయడానికి డాక్టర్స్ ఉండరు.అక్కడ ఆరోగ్య కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేవని ఒక ఆరోగ్య కేంద్రానికి ఒకే డాక్టర్ ఉన్నాడని. కనీసం మందులు కూడా లేవని కేంద్రానికి నివేదిక ఇచ్చినా చేసింది లేదు. ప్యాం డమిక్ తరువాత అయినా కనీస సౌకర్యాలు కల్పించక పోవడం పై సర్వాత్రా విమర్శలు వస్తున్నాయి. కార్పోరేట్ కు దీటుగా ప్రభుత్వ  ఆరోగ్య సేవలు మాటలకే పరిమిత మయ్యాయి. అటు ప్రభుత్వ ఆసుపత్రికి పోలేక ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకు పోలేక సగటు మధ్య తరగతి ప్రజలకు మీరు చేసింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? చేయాలనీ అనుకున్నది ఏమిటి? అన్న ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు ఇతరులతో పోలిస్తే మేము చేసిందే కరెక్ట్ అని చెప్పుకుంటూ వేరొకరితో పోల్చుకుంటూ బతికేస్తారు. మీ సమర్ధతకు నిదర్శనాలు ఇవే వీటి గురించి ఒక్కసారి చూద్దాం. దేశంలో కోవిడ్ కేసులు త్వరిత గతిన పెరుగుతున్నాయి. వీటి విస్తరణను నియంత్రించడానికి మీ ప్రణాళిక ఏమిటి కేవలం కొన్ని నిబందనలు అమలు చేస్తే చాలా? ఒమేక్రాన్ నియంత్రించే యాంటి బాడీలు లను శాస్త్రజ్ఞులు గుర్తించారు అవి వాటి ఫలితాలు ఎప్పటికి అందేను. ఎప్పటికి అందుబాటులోకి వస్తాయి అన్నది ఇంకా పూర్త్జిగా చెప్పలేని స్థితి. కోవిడ్ ను  యంత్రించడానికి మేమే వ్యాక్సిన్ కనుక్కోనాం అని చెప్పుకున్నాం ఎనిమిది వ్యాక్సిన్లు నాలుగు చికిత్సలు గా సాగుతుంది. మహారాష్ట్రా, దిల్లో లో అప్పుడు కోవిడ్ ఇప్పుడు ఓమిక్రాన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి మరి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎప్పుడు ముందుగా నమోదు అయ్యేది పెద్దసంఖ్యలో బాదితులు ఉండేది పెద్దనగారాల లోనేనా అంటే ఆర్ధికంగా దేబ్బతీయడానికి ఏదైనా కుట్ర లేదుకదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారా అన్న అనుమానం వస్తోంది.   నియంత్రణ లోపమ నిఘా లోపమా చెప్పాలి. పోస్ట్ కోవిడ్ తరువాత అనారోగ్యాన్ని నియంత్రించడం కష్టంగా ఒక సవాల్ గా మారింది. అసలు ఈ సమస్యకు ఇదే చికిత్స అని నిర్దిష్టంగా చెప్పలేని వైద్యులు శాస్త్రజ్ఞులు ఉన్నారు. 695 ఆసుపత్రులు క్లినిక్లు రైల్వే స్ కు సాఫ్ట్ వేర్ ను అనుసంధానం చేసారు. అక్కడితో ఆపని పూర్తి అయిపొయింది. కోవిడ్ చికిత్సకు నాట్కో ఫార్మా మోలో ను పిరావిడ్ క్యాప్సుల్ ను సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 16. 67 కోట్లు వినియోగించని వ్యక్సిన్ల నేటికీ అందుబాటులో ఉన్నాయి వీటిని వినియోగించే విషయంలో ప్రభుత్వం ఏమిచేయాలని అనుకుంటుంది. కోవ్యక్సిన్ తీసుకున్న వారు కోవి షీల్డ్ బెటర్ బూస్టర్ గా పేర్కొన్నారు డాక్టర్ షాహీద్ జమీల్ వైరాలజిస్ట్ టెక్నాలజీ వృద్ధి సాధించారు. గుర్గాం ఆసుపత్రిలో కోవిడ్ రోగులకి 25% బెద్స్ కావాలంటూ డిమాండ్ చేసారు. మీరట్ లో సర్జరీ తరువాత 27 మందికి కంటి చూపు కోల్పోయారు.అంటే చికిత్స లో లోపమా అంత పెద్దమోతం లో కంటి చూపు పోయిన వారికి అంధత్వం ప్రసాదించిన ఘనకర్యానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి.  ఫార్మా రంగం.... కార్చి వ్యాక్స్ బూస్టర్ గా క్లినికల్ ట్రైల్స్ నడుస్తున్నాయి. అసలు ఒమేక్రాన్ ను ఎదుర్కోగలిగిన సమార్ధవంత మైన వ్యాక్సిన్లు లేవాకోవేక్సిన్ కు ప్రత్యామ్నాయం లేదా లేదా ఇతర కంపెనీలు ఉత్పత్తి చేయడం సాధ్యం కావడం లేదా. కోవిడ్ వ్యాక్సిన్ విధానం డోసుల విషయం లో జాగ్రత లేదా సంరక్షణ బద్రత  అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోందా. యు ఎస్ భారత్ సంయుక్తంగా ఆరోగ్య రంగం లో కృషి చేయాల్సి ఉంది.డొమెస్టిక్ ఫార్మా కంపెనీలు మేర్క్స్ కోవిడ్ పిల్ ఉత్పత్తి కి సిద్ధమయ్యాయి. కోవిడ్ తో మనం కలిసి సహజీవనం చేయాల్సిందే. అని డబ్ల్యు హెచ్ ఓ చేసిన ప్రకటన వాస్తవనేనా. కోవిడ్ 19 మిగిల్చిన భయంకరమైన అనుభవం తో నైనా మనం ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. కోవిడ్ ను ఎదుర్కోడానికి మరిన్ని వ్యక్సిన్ల పై పరిశోదనలు సాగాలని త్వరిత గతిన వైరస్ అంతానికి పరిశోదనలు సాగించాల్సిన అవసరం ఉంది.ఆదిశగా ప్రయాత్నం సాగిస్తారని ఆశిద్దాం. న్యూట్రిషియన్, సంబందిత అనారోగ్యం, కిడ్నీ రోగులకు, ఫ్రీ కాప్సియా,గర్భిణీ స్త్రీలు ఇతర హైపర్ టేన్సివ్ డిజాస్టర్. వంటి సమస్యలు. ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శస్త్ర చికిత్స సమస్య కు సరైన నూతన విధానం ప్రజలకు చౌకైన మెరుగైన ఉచిత వైద్య విధానం అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. అందుకే ఎ ప్రభుత్వమైనా రానున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సామాగ్ర ఆరోగ్య విధానం తో ప్రజలముందుకు రావాలని ఆశిద్దాం. .

రక్తం గడ్డ కడితే ముప్పే....

రక్తం గడ్డ కడితే ముప్పే.... రక్తం గడ్డ కట్టినా సమస్యే, రక్త స్రావం జరిగినా సమస్యే రక్తం గడ్డ కట్టడం వివరణ.... ఇది చలికాలం ఇక శరీరానికి వ్యాయామం లేకపోయినా రక్తం గడ్డకట్టడం సహజంగా జరిగి పోతుంది. రక్తం గడ్డ కట్టడం జరిగితే వచ్చే సమస్యలు ఏమిటో తెలుసుకోవాలి. అసలు రక్తం ఎక్క డెక్కడ గడ్డకడుతుంది అనే వి షయం తెలుసుకోవాలి. రక్తం మీ గుండె రక్త నాళాలలో రక్తం గద్దకట్టినా, రక్త్గ నాళాలు పూడుకు పోయినా రక్త ప్రసారం సరిగా జరగదు. ఊపిరి తిత్తులలో రక్తం గడ్డ కట్టినా, మెదడులో రక్తం గద్దకట్టినా, కాళ్ళలో రక్తం గడ్డ కట్టినా సమస్యే అసలు రక్త్గం గడ్డ కట్టడానికి కారణం,తెలుసుకోవాలి డాక్టర్ సూచన మేరకు బ్లడ్ తిన్నర్స్, రక్తాన్ని పల్చగా మార్చే మందులు అంటే యాంటి కాగులంట్ మందులు వాడాల్సి ఉంటుంది.  రక్తం గడ్డ కట్టడానికి కారణాలు.... మీ శరీరం ఎప్పుడూ రక్త శ్రావం జరగకుండా రక్షింప బడుతుంది. చాలా సందర్భాలలో రక్తం గడ్డ కట్టడం మంచిదే. అయితే కొన్ని సందర్భాలలో రక్తం గద్దకట్టడం కూడా ప్రామాదకరమే.ఈ విష యం లో మాత్రం అప్రమత్తం గా ఉండాలి. కొన్ని కారణాల వల్ల అంటే మీ గుండె హార్ట్ బీట్ అంటే మీ గుండె కొట్టుకోవడంలో ఒక్కోసారి తక్కువగా మరోసారి ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది. అంటే మీ గుండె లో సమస్య ఉన్నట్టే. గుండెలో రక్తం ఎక్కడ గడ్డ కట్టింది, ఈ గుందేనాళం ఎక్కువగా రక్తం గడ్డ కట్టింది. లేదా ఏ రక్త నాళం లో కొవ్వు తో పూడుకుపోయింది. ఎంతశాతం పూడుకు పోయింది.ఏ రక్తనాళం పూర్తిగా పూడుకు పోయింది అన్న విషయం ముందుగా పరీక్షించిన అనంతరం రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు యాంటి కాగ్యులెంట్ మందులు వాడాలా వద్ద అన్న వైద్యులు నిర్ధారిస్తారు. అసలు బ్లడ్ తిన్నర్ అంటే... రక్తం గడ్డ కట్టినప్పుడు బ్లడ్ తిన్నర్ అనేది ఒక మందు.వాటినే యాంటి కాగులెంట్ మందులుగా వైద్య పరిభాషలో పిలుస్తారు. కాగులంట్ అంటే క్లాట్ట్ రక్తం గడ్డ కట్టడం. గుండె రక్త నాళాలలో రక్తం గడ్డకట్టినప్పుడు,లేదా దీనికారణంగానే గుండే నొప్పి, గుండె పోటువస్తుందిహై కొలస్ట్రాల్ కూడా గుండె పోటుకు కారణం గా నిర్ధారించారు . మెదడులో రక్తం గడ్డ కడితే పక్షవాతం, లేదా ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఒక్కోసారి మనశరీరంలోని ఊపిరి తిత్తులలో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉందని గుర్తించే .లోపే మాసివ్ తీవ్రగుండేపోటు వచ్చి చనిపోవడం లేదా మల్టిపుల్ ఆర్గాన్ ఫైల్యూర్ కూడా వస్తే చికిత్స సాధ్యం చేయడం కష్టసాధ్యంగా మారిపోతుంది. 'బ్రెయిన్ స్ట్రోక్స్, కూడా వస్తే బతుకుతాడో కూడా చెప్పలేని స్థితి అంటే  రంటి చెప్పలేము.అంటారు వైద్యులు. రక్తం గడ్డకట్టి నప్పుడు సహజంగా లభించే 5 రకాల బ్లడ్ తిన్నర్స్.... రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి మనకు ప్రాకృతికంగా లభించే కొన్ని సహజమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్న విషయం మీకు తెలుసా. గ్రీడియంట్స్ మనకు తెలియ కుండానే వాటిని వాడుతూ ఉంటాం. అయితే వాటిని శాస్త్రీయంగా పరిశీలించలేదు.ఒక ప్రిస్కిప్షన్ గా కూడా డాక్టర్స్ పరిగణలోకి సుకోలేదు. అసలు రక్తం గడ్డ కట్టకుండా సహజంగా లభించే ఆ ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూద్దాం.  1. పసుపు.... అసలు సహజంగా ఆడవాళ్ళ వాటింట్లో పసుపు ఉండకుండా ఉండదు. ప్రతిరోజూ ఎదో ఒక వంటలో పసుపు వేయకుండా వంట చేయారు. ఇది వాస్తవం. పసుపును కొన్ని సందర్భాలలో గాయాలకు యంటి బాయిటిక్ గా వాడాతారు, దీనిని గ్రామీణ ప్రాంతాలాలో గిరిజన గ్రామాలలో జాన పదుల ఔషదం గా పిలిచే వారని ఆయుర్వేదం లో కొన్ని ఔ షదాలలో వాడతారు. మరి పసుపుకు రక్తం గడ్డ కట్ట కుండా పసుపు చేసే మేలు ఏమిటి 2౦12 లో జరిగిన పరిశోదనలో పసుపులో ఉండే కుర్కుమిన్ అనే యాంటి కాగులెంట్ గా పని చేస్తుందని తేలింది. రక్తం గడ్డకట్టకుండా దోహదం చేసే సహజమైన ప్రాకృతిక ఔషదం పసుపుగా నిపుణులు తేల్చారు.  2.అల్లం.... అల్లం కూడా ఒకే కుటుంబానికి చెందినది. ఇందులో ఉండే సాలిసైలట్ అనే సహజ రసాయనం లభిస్తుంది. చాలా మొక్కలలో సలిసైలట్ లభిస్తుంది. ఎసిటిలిసి టిక్ యాసిడ్ దీనినే ఆస్ప్రిన్ అని అంటారు.ఆస్ప్రిన్ గుండెపోటును నివారించడం లో సహాయ పడుతుంది.ఇటీవల కాలం లో ఆరోగ్యం పై అవగాహన పెంచుకున్న చాలామందికి సుపరిచితమైన పేరు అవకాడో.  3.మిరపకాయలు... బె ర్రీలు, రక్తం గడకట్ట కట్టకుండా సహక రిస్తాయి.అయితే వాటిని మందుగా వాడవచ్చా లేదా అన్నది పరిశోదనలో తెలాసి ఉంది. 4.దాల్చిన చెక్క.... మనం తీసుకునే ఆహారం లో కాస్త సువాసన కావాలంటే విరివిగా వాడె సుగంధ ద్రవ్యాలలో ఒకటి దాల్చిన చెక్క. దీనిని మన ఆహారం లో కొంచం సువాసన కోసం వాదలే తప్ప అధిక మోతాదులో గనక వాడితే అసలుకు మోసం వస్తుంది అని అంటున్నారు నిపుణులు. వీటి వి నియోగం వల్ల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని డాక్టర్ మార్క్ లఫ్లంనే వెల్లడించారు. 5.మిరియాలు.... సహజంగా మన ఆహారంలో ఎక్కువగా వాడే సుగంధ ద్రవ్యాలలో మరొక పదార్ధం ఖారపు మిరియాలు.మిరియాలు సైతం రక్తం పలుచ బడేందుకు అత్యంత శక్తి వంత మైనది ప్రభావ వంతమైనది గా తేల్చారు. ఇందులో సలిసైలటేస్ ఎక్కువ శాతం ఉంటాయి దీనిని ఒక క్యాప్సుల్ గా ఆహారం లో వాడతారు. లో బిపి కి మిరియాలు ఉపయోగ పడతాయి. రక్త ప్రసారానికి ఉపయోగ పడుతుంది. రక్తం పల్చ బడే మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?.... బ్లడ్ తిన్నర్స్ వాడడం వల్ల రక్తం గడ్డ కట్టడం నివారిస్తుంది.కొన్ని సార్లు రక్తం పల్చబడడం కంటే ఎక్కువ రక్త శ్రావం జరగ వచ్చు.రక్తం పల్చ బడేందుకు వాడే పాత మందులు వాడకం వల్ల రక్త శ్రావం ఎక్కువగా జరగ వచ్చు.  రక్తం పల్చబడ డానికి వాడె మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్.... కొత్త గాయాలు -డానికి కారణం చిగుళ్ళలో రక్త శ్రావం కలిగడం గమనించాలి. ఎర్రగా లేదా బ్రౌన్ రంగులో మూత్రం లో మార్పు వస్తే గమనించాలి.  సాధారణంగా స్త్రీలలో వచ్చే నెలసరి కన్నా ఎక్కువ సార్లు వస్తే గమనించడం అవసరం. మీరు బలహీనంగా ఉండడం కళ్ళు తిరగడం తీవ్ర మైన తల నొప్పి కడుపు నొప్పి వస్తుందేమో గమనించాలి. రక్త శ్రావం తీవ్రంగా ఉండడం ఆగక పోవడం.వంటి లక్షణాలు మీరు గమనిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అసలు మీరు ఏ మందులు వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు అంటే యాంటి బాయిటిక్స్ సేఫలాస్సేరిస్,సేఫ్రోఫ్లోక్సిన్, రిఫాబిన్ వంటి మందులు సైతం ఒక్కోసారి మీరక్తం గడ్డకట్టడం లేదా రక్త శ్రావానికి కారణం గా చెప్పవచ్చు. లేదా ఇతర అనారోగ్యానికి కారణం కావచ్చు.  యాంటి ఫంగల్ డ్రగ్స్.  యాంటి సీజేర్స్ డ్రగ్స్ యాంటి థైరాయిడ్ డ్రగ్స్. పిల్లలు పుట్టకుండా మందులకొలస్ట్రాల్ తగ్గించే మందులు. గౌట్ కోసం మందులు. కీమో తెరఫీ కి మందులు. హార్ట్ బర్న్ లేదా హార్ట్ రిధం డ్రగ్స్. ఇమ్యునో సప్రస్ డ్రగ్స్ నొప్పి తీవ్రంగా తగ్గించే మందులు ఆస్త్ప్రిన్,ఆస్టిన్, డైక్లో ఫినాక్       వంటి మందులు వాడినట్లైతే కొన్నిరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది రక్తం గడ్డ కట్టే విషయంలో ముందే గుర్తించడం నిపును లైన వైద్యుల సమక్షం లో చికిత్స తీసుకోవడం ప్రాధమిక స్థాయిలో గుర్తించి మీఅరోగ్యాన్ని కాపాడుకోవడం వైద్యం పై పూర్తి అవగాహాన కలిగి ఉండడం ముఖ్యం. ఒక చిన్న అశ్రద్ధ అవగాహనా లేక పోవడం ప్రాణాలే ఫణంగా పెట్టాల్సి రావచ్చు. గుండె శస్త్ర చికిత్స కు ఎప్పుడు చేస్తారు.... రక్తం గడ్డ కట్టడం వంటి సమాస్య ప్రాధమిక స్థాయలో ఉంటె రక్తం పల్చబాడడానికి మందులు వాడవచ్చు. మీ గుండెలో రక్త నాళాలు పూడుకు  యినప్పుడు మీగుండేలో రక్త నాళాలు వాల్వ్స్ మార్పిడి సర్జరీ చేయాల్సి ఉంటుంది. రక్తం గడ్డ కట్టడాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే గుండె పోటు,గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఒక్కోసారి అత్యవసరంగా గుండె కు శస్త్ర చికిత్స చేయాల్సి రావాచ్చు, లేదా ఒక్కోసారి మూడు నాళాలలో రక్తం గద్దకట్టినా, నాళాలు మూసుకు పోయినా బై పాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది.  

ఒమైక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువే

  జంతువుల పై చేసిన పరిశోదన వెల్లడి కోవిడ్ 19 కిడ్నీల పై ప్రభావం చూపుతుందా? అన్న విష యం తెలియాల్సి ఉంది. డెల్టా వేరియంట్ కు ఒమైక్రాన్ ల నుండి రక్షణ పొందాలంటే ఎన్ 95 మాస్క్ తప్పని సరి ఎన్నిరకాల రక్షణ కవచాల తో పాటు జాన్సన్ అండ్ జాన్సన్ బూస్టర్ కోవిడ్ నుండి రక్షణ కల్పించ వచ్చనేది నిశ్చిత అభిప్రాయం. కోవిడ్ 19 టెక్సాస్ లో తిష్ట వేసుకు కూర్చుంది. జంతువుల పై జరిపిన పరిశోదనలో ఒమైక్రాన్ వేరియంట్ తీవ్రత ప్రభావం తక్కువగానే ఉంటుంది. వేరియంట్ తొలుత ముక్కులో చేరుతుంది. ఆతరువాత గొంతు, శ్వాస నాళాలలో విండ్ పైప్ తరువాత కింది భాగం ఊపిరి తిత్తులకు చేరుతుంది. దీనివల్ల అర్ధమైన విషయం ఏమిటి అంటే వ్యాధి ప్రాధమిక స్థాయిలో ఊపిరి తిత్తుల పై భాగం లోకి చేరుతుంది. కామ్పుటేష్ణల్ బయాలజిస్ట్ బెర్లిన్ ఇన్స్టి ట్యుట్ ఆఫ్ హెల్త్ కోరోనా వైరస్ ఇన్ఫెక్షన్ పై పరిశోదన జరిపారు. దాదాపు 12 కు పైగా సంస్థలు పరిశోదనలు జరిపారు. ఒమైక్రాన్ వేరియంట్ గత నెలలో ల్యాబ్ లలో జంతువుల పై జరిపిన పరిశోదనలో పెట్రి డి షెన్ లో ఒమైక్రాన్ తరువాత జంతువులకు ఇన్ఫెక్షన్ సోకింది. 6 కు పైగా జరిగిన పరిశోదనలో ఒమైక్రాన్ దేల్తాకన్న ఇన్ఫెక్షన్ ప్రభావం తీవ్రత తక్కువే గతంలో వచ్చిన వేరియంట్స  మనుషులలో లంగ్స్ లో ఊపిరి తిత్తులలో ఇబ్బందుల వల్ల ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఎలుకలు, హామ్ స్టర్స్ పై జరిపిన ప్రయోగాలలో వేరియంట్స్ ప్రభావం తక్కువగా ఉందని గుర్తించారు. ఇతర వేరియంట్ల వల్ల పరిశోదనలో సిరియా హామ్ స్టర్స్ లో తీవ్ర అనారోగ్యం ఏర్పడిందని పరిశోధకులు గుర్తించారు. ఆశ్చర్య కరమైన అంశం ఏమిటి అంటే ఇతర వేరియంట్స్ హామ్ స్టర్స్ లు ఇన్ఫెక్షన్ కు గురి అయ్యాయి. జంతువులు ఒమైక్రాన్ వేరియంట్ చాలా తక్కువ శాతం మరణిచినట్లు తెలుస్తుంది.తక్కువ బరువు కోల్పోయి ఓఒఇరి తిత్తులు తక్కువ స్థాయిలో పాడైనట్లు తెలుస్తుంది. ఒమైక్రాన్ హమ్ స్టర్స్ ముక్కులో, జంతువులలో కోరోనా వైరస్ ఉన్నప్పటికీ ఇతర వేరియంట్స్ కన్నా ఒమైక్రాన్ లెవెల్స్ వల్ల ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్1౦ % తక్కువే. అయితే జంతువులపై జరిపిన పరిశోదనలు మానావుల పై జరిపిన పరిశోదనలో వైరస్ బిట్స్, టిష్యు లను మానవుల దగ్గరనుండిఎల్లప్పుడూ చేపట్టడం సర్జరీ సమయంలో చేపడ తారు. హాంకాంగ్ యునివర్సిటీ పరిశోధకుల లో 12 రకాల ఊపిరి తిత్తుల శ్యాం పుల్స్ ను పరిశీలించి ఇతర వేరియంట్ల కన్నా వీటిలో ఒమైక్రాన్ చాలా నెమ్మదిగా పెరిగిందని గుర్తించినట్లు శాస్త్రజ్ఞులు తెలిపారు. దీనివల్ల ప్రజలలో డెల్టా వేరియంట్ కన్నా ఒమైక్రాన్ చాలా తక్కువగా ఆసుపత్రులలో చేరారని. వీటిపై మరిన్నిపరిశోదనలు జరజాల్సి ఉందని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఒమైక్రాన్ 5౦% జనటిక్ మ్యుటేషన్ అయ్యి కోరోనా కన్నా త్వరగా పట్టుకుని అది యాంటీ బాడీలను ప్రభావితం చేసింది. ఒక్కోసారి కోరోనా వైరస్ పరిశోధకులు ఊపిరి తిత్తులు ఇమ్యూన్ సెల్ల్స్ పై తీవ్రప్రభావం చూపాయని గుర్తించారు. అది కేవలం సాధారణ ఇన్ఫెక్షన్ కాదని ఊపిరి తిత్తుల గోడల పై కోరోనా వల్ల ఇంఫ్లామేషన్ స్కార్స్ వంటివి చేరి రక్తం లో కలిసి పోతాయి. దానివల్ల రక్త నాళా లలో క్లాట్స్ ఏర్పడతాయి. దీనిప్రభావం తో ఇతర అవయవాల పై ప్రభావం చూపుతుంది. కేంబ్రిడ్జి యునివర్సిటి కి చెందిన డాక్తర్ రవీంద్ర గుప్తా వైరాలజిస్ట్ మాలిక్యులర్ ఒమైక్రాన్ రాదనీ. ఊపిరి తిత్తుల పై ప్రభావం చూపదని తేల్చారు. టి ఎం పి ఆర్ ఎస్ ఎస్ 2 అన్ ప్రోటీన్ చాలా కణాలు తీసుకు పోతాయి. అవి ఊపిరి తిత్తులకు చేరనివ్వదని. ఒమైక్రాన్ కణాలను తీవ్రంగా ఇన్ఫెక్ట్ కాదని తేల్చారు. గుప్తా ల్యాబ్ లోని ఆరుగురి బృందం గ్లస్గో విశ్వవిద్యాలయం స్వతంత్రంగా కనుగొన్నారు. ఊపిరి తిత్తులపై భాగం లో ఉండే నాళాలు శ్వాశ నాళాలు వ్యాపిస్తుందా ? లంగ్స్ కింది భాగం లో కి చేరతాయి. అక్కడే వైరస్ లుస్తుంది అన్న విష యం అర్ధం చేసుకోవాలి.టి ఎం అర అర ఎస్ ఎస్ 2 ఒమైక్రాన్ ను పూర్తిగా అర్ధం చేసుకోవాలి పరిశోదనలో కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరక లేదు. చాలా వైరస్ లు సలైవా లో ఉంటాయి. పెంజేస్ సారా బెర్రీ అనే వైరాలజిస్ట్ పెరల్ మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పెన్సిల్ వేనియా విశ్వ విద్యాలయము చేసిన పరిశోదనలో వేరియంట్ నిలకడగా ఉంటూ గాలిలో ఉంటుంది. కొత్తగా వచ్చిన వారిని ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజాలు అప్రమత్తం గా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏ మైనా ఒమైక్రాన్ ప్రభావం తక్కువే అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒమైక్రాన్ కు తోడు ఫ్లూ కూడా వస్తే...

అందరూ ఊహించినట్టుగా ఓమైక్రాన్ అంత ప్రమాదకరం కాదని నిపుణులు సెలవిచ్చారు. ప్రపంచం మాత్రం ప్యాం డ మిక్ కోసమే సిద్ధమై నప్పటికీ. మైక్రాన్ తీవ్రత పెద్దగా ఉండదు అన్న అంచనాను తారు మారు చేస్తూ ఓమిక్రాన్ ఆపైన అసలే చలికాలం ఇంకేముంది ఒక రేంజ్ లో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నట్లు అమెరికాకు చెందిన సి డి సి తెలిపింది. మనం తీసుకునే ఆహారం లో లిస్తీ రియాలో బంప్స్, మీజిల్స్ కు వ్యాక్సిన్ వేసినా దాని ప్రభావం తక్కువగానే ఉంటుందని నిర్ధారణ కొచ్చారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఈ సంవత్సరం ఫ్లూ విజ్రుం భిస్తుంది. దీనికి తోడు ఓమిక్రాన్ తోడవ్వడం తో ఇన్ఫెక్షన్ మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఇంఫ్లూ ఎంజా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని చూస్తున్నారు. అమెరికా సంయుక్తరాష్ట్రం  లోని మధ్య ప్రాంతాలాలో రోబోర్ట్ అసుపత్రికి చెందిన లూరి పిల్లల ఆసుపత్రి చికాగో కు చెందిన. డాక్టర్ వినాటిన్ మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాలాలో హెచ్ 3 ఎన్ 2 ఇంఫ్లూ ఎంజా ప్రభావం చూపిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. సి డి సి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వివరాల ప్రకారం ఓమైక్రాన్- ఇంఫ్లూఎంజా ఉప్పెనలా ముంచేస్తుందని మాయో క్లినికల్ వైరాలజీ లేబరేట రీ డైరెక్టర్ డాక్టర్బినికల్ సహజంగా ఫ్లూ కేసులు పెరిగే అవకాసం ఉందని హెచ్చరించారు.అసలు ఎపిడిక్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయా? సహజంగా వచ్చే ఇంఫ్లూ ఎంజా సీజన్ గా పేర్కొన్నారు. ఫ్లూ సీజన్ లో హెచ్ 3 ఎన్2 ను గుర్తించినట్లు ఇన్ఫెక్షన్లు చిన్న పిల్లలలో ఎక్కువగా ఉండడటం గమనించారు. 5 సంవత్సరాల నుండి 24 లోపు మధ్య వయస్సు ఉన్న వారిలో కేసులు పెరుగుతున్నట్లు గుర్తించారు. 2౦2౦-2౦21 ను ఫ్లూ పెద్దగా ప్రభావం లేదు కారణం ప్రజాలు సమాజికదూరం పాటించడం, ప్రతి ఒక్కరుతప్పని సరిగా మాస్క్ ధరించడం వల్ల ఫ్లూ బారిన పడిన వారి సం ఖ్య తగ్గిందని అంటున్నారు. ఇప్పుడు  ఉదాహరణకు... అమెరికాలో అందరూ పూర్తిగా వ్యాక్సిన్ వేసుకున్నారు కాబట్టి అందరూ మాస్క్ ధరించారాదని త్తీసుకున్న నిర్ణయం వల్ల మాస్క్ ధరించడం మానేయడం తో అటు ఓమై క్రాన్ ఇటు ఫ్లూ బారిన పడుతున్నారా ? అన్న స్న్సేహం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.ఉదాహరణకు పిల్లలు పాట శాలకు వెళ్ళడం వల్లే కోరోనా ఫ్లూ బారిన పడుతున్నారా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మాస్క్ లేకుండా దేశం మొత్తం ప్రయాణం చేయడం  సమావేశాలకు వెళ్ళడం. వల్లే ఫ్లూ బారిన పడ్డారని డాక్టర్ అభినాష్ విర్క్ మాయి క్లినిక్ ఇన్ఫెక్షన్ వ్యాధుల నిపుణుడు పేర్కొన్నారు. కొంతమంది ఫ్లూ వ్యజ్సిన్ తీసుకున్నప్పటికీ గర్భిణీలు 15 % వ్యాక్సిన్ తీసుకోక పో వడం వల్ల 6% పిల్లలో పెరిగింది. ఇంఫ్లూ ఎంజా వ్యాక్సినేషన్ తక్కువే వింటర్ లో ఇంఫ్లూ ఎంజా ఉంటుందా లేదా అన్నది తెలియడం లేదని. గత సంవత్సరం కొన్ని రాష్ట్రాలలో ఫ్లూ వస్తుందన్న అంచనా తారుమారు అయ్యిందని. విర్క్ అన్నారు. ఫ్లూ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఫ్లూ ఎంజా సోకిన వారు 2౦ % రికవరీ ఉంటుందని. ఫ్లూ డిసెంబెర్ మధ్యలో జనవరి తరువాత లో తీవ్రత ఉంటుంది అని భావిస్తారు. రకరకాల వైరస్ ల తో పాటు ఇంఫ్లూ ఎంజా తో పాటు డెల్టా ఒమైక్రాన్ తీవ్రంగా పెరు తున్నాయని సి డి సి వెల్లడించింది. యుఎస్ లో 73% ఇన్ఫెక్షన్లు ఓ మైక్రాన్ వేరియంట్ 6,5౦, ౦౦౦ కేసులు పెరిగాయని సిడి సి వెల్లడించింది. ఓమిక్రాన్ నుండి రక్షణ పొందేందుకు ఎం 9 5 మాస్క్ వేసుకోవాలని సామాజిక దూరం సనుటైజర్ వంటి అంశాలు మళ్ళీ అమలులోకి వస్తాయా లేదా అన్నది మరో ప్రశ్న. సిడి సి సమాచారం ప్రకారం న్యూయార్క్ లో 9౦ % ఇన్ఫెక్షన్స్ పెరిగాయి. ఒక పక్క డెల్టా వేరియంట్ కేసులు 27 % తగ్గినప్పటికీ. ర్యాపిడ్ టెస్ట్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఒమైక్రాన్ కేసుల తో పాటు ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రజలు అందరూ స్వీయరక్షణ తో పాటు ప్రభుత్వ ఆదేశాలు పాటించడం సభ లు సమావేశాలు నిర్వహించకుండా ఉంటె కొంతవరకూ కోరోనాకు చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు.  

ఆంత్రాక్స్  ప్రాణాంతకరమా??

ఆంత్రాక్స్ వ్యాధి సహజంగా సజీవంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉంది జంతువులు అవితిన్న ఆహారం లో భీజాలు, లేదా విత్తనాలు తినడం వల్ల ఈ కారణంగానే మానవులకు ఆంత్రాక్స్ చేరుతుంది. కుతనెఔస్, పీల్చడం వల్ల, గ్యాస్ట్రో ఇంటైడ్ స్టైనల్ అంటే పెద్దపేగులలో ఆంత్రాక్స్ అంటారు. అయితే ప్రతిఒక్క ఆంత్రాక్స్ ఫలితాలు గాయం నుండే వస్తుంది, లేదా పీల్చడం వల్ల బీజాలు చేరడం వల్ల అమెరిక సంయుక్త రాష్ట్ర్రాలలో గుర్తించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ ఐదు ఆంత్రాక్స్ కేసులు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ఖ్యలో నమోదు కావడం కలవర పెడుతున్నాయి.ఆంత్రాక్స్ అనేది వారి వారి అవసరాల మేరకు ఒక బయోలాజికల్ వెపన్ గా మారిపోయిందా. ఏరకమైన ఆంత్రాక్స్ తో అయినా ఇన్ఫెక్ట్ అవుతారా ?వ్యక్తి గతంగా ప్రతి ఒక్కరు బీజాల లో ఉన్న బాసిల్లస్ అంత్రాసిస్బారిన పడ్డవారే. బాక్టీరియా పోజిటివ్ ఒక్కొటిగా గా కానీ చైన్ గా అంటే సమూహంగా కాని అది మరకలుమరకలు గా మార్పులు వస్తూంటాయి. దీనివల్ల పోషకాల పై ఒత్తిడి పెరిగి గాలిద్వారా బాక్టీరియా ఏర్పడు తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అంత్రా సిస్ లో వచ్చే మార్పులు ఆయా వాతావరణంలో వచ్చే మార్పులపై ఆధార పడి ఉంటుంది.దీనికి ఆక్సిజన్ కావాలి. సహజంగా ప్రకృతిలో అందుబాటును ఉన్న ఆక్సిజన్ ను బట్టి ప్రకృతిలో సహజంగా లభించే పోషకాలను బట్టి అది మారుతూ ఉంటుంది. ఆంత్రాక్స్ లక్షణాలు.... ఆంత్రాక్స్ గాయాలు అక్కడే ఉండిపోతాయి.అది లింఫ్ గ్లాండ్స్ కు విస్తరిస్తుంది.ఒకవేళ సెప్టిక్ ఇన్ఫెక్షన్ వస్తే దీనివల్ల జ్వరం అస్వస్థత , తల నొప్పి, సాధారణంగా చర్మ సంబంధమైన ఆంత్రాక్స్ లో ప్రత్యేకమైన ఇన్ఫెక్షన్ వృద్ది కాదు. గాలిద్వారా పీల్చిన ఆంత్రాక్స్ వల్ల మూడు రోజుల ముందుగా ఊహించని విధంగా ఊపిరి తిత్తుల వల్ల తీవ్ర సమస్య వస్తుంది.ఇంహేలేషణ్ ఆంత్రాక్స్ అంటే ఊపిరి తిత్తుల ద్వారా పీల్చిన ఆంత్రాక్స్ వస్తే 24 ఘంటలలో చికిత్స కు అవకాశం కూడా ఇవ్వకుండా ప్రాణాలుతీసుకు పోతుంది. అందుకే గతంలో ఎక్కడ నుంచైనా పార్సెల్ వస్తే అది ఆంత్రాక్స్ పౌడర్ గా అనుమానించేవారు అంటే ఊపిరి తిత్తుల ద్వారా పీల్చిన ఆంత్రాక్స్ ఎంత ప్రభావ వంతంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆంత్రాక్స్ నిర్ధారాణ కు పరీక్షలు... మీ నుండి తీసుకున్న రక్త నమూనా ఆధారంగా బి అంత్రాసిస్ ఉందోలేదో గుర్తిస్తారు.లేదా మీ చర్మం పై ఉన్న గాయాలు, లేదా మీ ఊపిరి తిత్తులలో వచ్చే మార్పుల ను బట్టి అంత్రాక్సా కాదా అని తెలుసికుంటారు. ఆంత్రాక్స్ కు చికిత్స.... ఆంత్రాక్స్ కు సహజంగా యాంటి బాయిటిక్స్ తో చికిత్స చేస్తారు.అయితే ఆంత్రాక్స్ అంటువ్యాధి కాదు అని తెలుసుకోవాలి.