లింగ వివక్షతో అమ్మాయిలను హత్య చేస్తున్నారు...
లింగ వివక్షతో అమ్మాయిలను హత్య చేసారు...
లింగ వివక్షతో4.7 మిలియన్ల బాలికలను హత్య చేసారు.జన్మ నివ్వకుండా చంపేశారు. కొడుకు పై ఉన్న వ్యామోహం తల్లి గర్భంలో నుండి బయటకు రాకుండా అంటే ఈప్రపంచం లోకి రాకుండానే బ్ర్రోన్న హత్యకు గురి అయ్యింది.ఆడపిల్లకు జన్మనివ్వకుండా అబార్ షాన్ చేసుకున్న తల్లి తండ్రుల ను చూసి సిగ్గు తో తలవంచుకోవాలి.సమాజం మారింది ఆధునిక త భావాలు విద్యావంత్తులైన వాళ్ళు విచక్షణ తో ఆలో చిస్తారని భావించిన ప్పటికి ప్రపంచంలో ఆడపిల్లల పుట్టుజను అడ్డుకోడం అన్నది మహాపాపం అని అంటారు.ఈ పాపాల పట్టికలో మొదటి రెండు స్థానాలాలో చైనా భారాత్ లు ఉండడం విశేషం.మనది ఖర్మ భూమి అని పుణ్య భూమి అని చెపుతారు .యత్ర నార్యస్తు - పూజ్యంతే,త్సత్ర దేవత రమంతే అని మన ఉపైశాత్తులులలో పేర్కొన్నారు. అంటే దాని ఆర్ధం ఎక్కడైతే స్త్రీలు పూజిమ్పబడ తారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారు.లేదా దేవతలు నివాసం ఉంటారు.అని కానీ అన్డుజు భిన్నంగా దేశంలో ఆడ బిడ్డలను పురిట్లోనే చ్చంపెస్తున్న ఘటన వెలుగు చూడడం మనమందరం సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం అని చెప్పక తప్పదు.
ఇది ఆరోపనా మాత్రం కాదు ప్రపంచవ్యాప్తంగా జరిపిన సర్వేలో వెలువడ్డ పచ్చి నిజం. కొన్ని దేశాలలోని సంఘాలు మగ పిల్లకే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ఆడపిల్లపట్ల వివక్షచూపడం దురదృష్టకరం. మగపిల్లలు అయితే ముద్దు ఆడపిల్ల అయితే వద్దు అన్న ఆలోచన 197౦ లోనే పురుడుపోసుకుంది.మగపిల్లలను మరీ ఎంపిక చేసుకుని ఆడపిల్ల అని తెలియగానే బ్రూణ హాత్యలకు పాల్పడం అబార్షన్ చేయించుకున్న తల్లి- తండ్రులు నిర్ణయం తీసుకున్న ఫలితం నేడు కనిపిస్తుంది.అని నేడు ఆడపిల్లల కొరత ఏర్పడుతోందని అది పురుషులకు అనుగుణంగా నిర్ణయాలు జరుగు తున్నాయని అంటున్నారు విమర్శకులు. ఇలాంటి వివక్ష దుస్థితి నేటికి చాలా దేశాలలో కొనసాగుతోంది.ఒక నూతన పరిశోదన లో అంచనా ప్రకారం దాదాపు 4.7 మిలియన్ల బాలికలను ప్రపంచ వ్యాప్తంగాకోల్పోయామని.ఇది 2౦3౦ నాటికి 21 ౦౦ అంటే సతాబ్దానికి డని సంఖ్య 22 మిలియన్లు పెరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఈ పద్ధతి ఇలాగే కొనసాగే అవకాసం ఉందని దీని పరిశోదనలు చేస్తున్న శాస్త్రజ్ఞులు పురుషులే అధిక సంఖ్యలో ఉంటె పెళ్ళిళ్ళు జరుగు తయా లేదా అన్నది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
పురుషులే అధిక సంఖ్యలో ఉండడం మూలంగా సంఘ వ్యతిరేఖ శక్తులుగా మారే అవకాసం ఉందనిఒకరకమైన వైలెన్స్ ఏర్పడే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాగా యు ఎన్ ఓ ఇప్పటికే పిల్లలను ఎంపిక చేసుకుని జన్మ నిచ్చే విషయంలో ఇది అత్యంత ప్రమాదకర ప్రక్రియ గా పేర్కొంది.స్త్రీ పురుషుల వివక్ష చూపడం అన్యాయమని పేర్కొంది. 2౦2౦ న యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ స్టేట్స్ లో ఈ అంశాన్ని ప్రచురించింది.తమకు పుట్టిన బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అన్న విషయాన్ని స్కాన్ లో తెలుసుకుని మరుక్షణం కొడుకతే ముద్దు ఆడపిల్లైతే వద్దు అని అనుకుంటున్నారేమో.మగపిల్ల వాడికి ప్రాధాన్యత లేదా ఆడపిల్లకు జన్మనిచ్చేందుకు నిరాకరించడం వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోలేమన్న భావన కలిగి ఉండడం దురదృష్టకరం. ఒక వేళ ఆడపిల్ల ఉన్నప్పటికీ మళ్ళీ ఆడపిల్ల కాకుండా మగపిల్లవాడి కోసం ప్రయత్నించడంగమనించవచ్చు.మగపిల్ల వాడికోసం ప్రయత్నించడం గమనించవచ్చు.మగపిల్లల పట్ల ప్రేమ చూపడం,మొగ్గుచూపడం వివక్ష చూపడం అత్యంత ప్రమాదకరమని రచయితలు నిశితంగా విమర్శించారు. 197౦ -2౦ 17 మధ్యలో జరిగిన పరిశోదనలో 45 మిలియన్ల ఆడపిల్లలను పుట్టకుండానే మరణించారని తల్లి తండ్రుల ఎంపిక ప్రకారం జరిగిందని పేర్కొన్నారు.ఇలా ఆడపిల్లలు పుట్టకుండా మిస్ అయిన ఘటనలో జాబితాలో 95% ఎక్కువకేసులు చైనా భారాత్ లోనే జరగడం ఆస్చార్యాన్ని కలిగిస్తుంది. కొంత మంది శాస్త్రజ్ఞులు 1 2 దేశాలాలో జననాల పై రేషన్ విధించినట్లు సమాచారం.మరల 4.7 మిలియన్ల ఆడపిల్లలు జన్మకు నోచుకోక పోవడం అలాగే పురుషులకు అధిక సంఖ్యలో జన్మ నిచ్చారని అంచనా. గతంలో జరిగిన ఘటనలు బాలురు బాలికల పుట్టుక పై వివక్ష చూపడం వల్ల పురుషులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల కొందరు కొందరు ఫిమేల్ గా మార్పిడులు చేయించుకున్న ఘటనలు చూసాం సెక్స్ మార్పిడికి పాల్పడడం లేదా హోమో సెక్స్ పెర్సానాలితీకి మారడం వంటి ఘటనలు విన్నాం.ఒకో సారి స్త్రీలు వద్దనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.చైనా భారాత్ లో ఈ పరిస్థితి కి దారి తీస్తుందని యు ఎన్ ఆ నివేదికలో పేర్కొంది. ఈ రకమైన ఆలోచన హానికారక మై నప్పటికీ రచయితల అభిప్రాయం ప్రకారం 21౦ ౦ నాటికి పురుషుల సంఖ్య తగ్గి ఆడపిల్ల పుట్టుక మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అవిదాదాపు 5.7 మిలియన్లకు చేరవచ్చు.అని తేల్చి చెప్పారు.
రానున్నది బహాయంకరం కలామేనా?-----
రానున్నది అత్యంత భయంకరమైన కాలంగా పేర్కొన్నారు రానున్న భావిష్యత్తు ఊహించుకోజలమని ఆడపిల్లల కొరత కారణంగా ఈ కొరత ప్రపంచం మొత్తంలో 2 2 మిలియన్లుగా చేరవచ్చని అంచనా వేస్తున్నారు.శతాబ్దం చివరికి మరో 17 దేశాలు స్త్రీపురుషుల వ్యత్యాసం పెరిగే అవకాసం ఉందని మగ ఆడపిల్లల మధ్య రేషియో మరింత పెరిగే అవకాసం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పుట్టుకలలో సెక్స్ రేషియో కొంత పెరిగి తగ్గినప్పటికీ చాలా ఘటనలు తీవ్రంగా ఉండవచ్చు.ఇతర దేశాల పై ప్రభావం పడే అవకాసం ఉంది. పాకిస్తాన్ నైజీరియా కు చెందిన డాక్టర్ ఫ్రెంగ్క్యూయింగ్ చావు స్టేటస్ తేశియన్ కింగ్ అబ్దుల్లా యూనివెర్సిటి సైన్స్ అండ్ టే క్నాలజీ మక్కా సౌదీ అర్రేబియా కు చెందినా మరికొంతమంది రచయితలు పాల్గొన్నారు. డాక్టర్ చావ్ సాస్త్జ్హరగ్నుల ద్వారా అంచనా వేయగల మోడల్స్ యునైతేడ్నేషన్స్ పోపులేషణ్ విభాగం న్యూయార్క్.జాతీయ విశ్వ విద్యాలయం సింగపూర్ సెంటర్ డి సైన్స్ హ్యుమన్స్ డిల్లి,మసాచూత్స్ వ్విశ్వవిద్యలయం వారికి చెందిన డాటాబేస్ 3.26 రికార్డులను 2౦4 దేసాలా నుండి తీసుకున్నారు.ప్రపంచ జనాభాలో 3 వ వంతు పురుషుల జనాభా అని తేల్చారు. ఆర్ధిక సాంఘిక సామాజిక పర్నమాలపై ప్రభావం చూపిస్తుంది.
స్త్రీలు దొరకరు -----
పుట్టుకలలో స్త్రీపురుషులలో వివక్ష బాలికల మరణాలు ఎక్కువ కావడం వల్ల స్త్రీలు తగ్గిపోతారు. సహజంగా పురుషులు ఎక్కువగా ఉంటారు. చాలామంది పురుషులకు భార్యలు దొరకని స్థితి లేదా భార్యలు కోల్పోయే స్థితి.సంఘ వ్యతిరేక శక్తులుగా మారే స్థితి దీర్ఘకలంగానిలదోక్కుకోలేక పోవడం సామాజిక వరూధి సాధించలేక పోవడం.జెండర్ వివక్ష లో స్త్రీపురుషుల మధ్య వ్యత్యాసం నిలువరించేందుకు చట్ట పరంగా కొన్ని నిబందనలు రూపొందించాల్సిన అవదరం ఉంది.