తెలంగాణ "పది"లో బాలికలదే పైచేయి

 

తెలంగాణ రాష్ట్ర పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. పరీక్షలకు 5.6 లక్షల మంది హాజరయ్యారు. ఎప్పటిలానే బాలుర కంటే బాలికలే మంచి ఉత్తర్ణీత సాధించారు. బాలురు 84.70 శాతం ఉత్తీర్ణత సాధించగా..86.57శాతం ఉత్తీర్ణతతో బాలికలు పైచేయి సాధించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu