Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యూనివర్సిటీపై దాడి.. 15 మంది
posted on: Apr 2, 2015 6:45PM

మృతి కెన్యాలోని గరిస్సా విశ్వవిద్యాలయంలో ఉగ్రవాదులు ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది విద్యార్ధులు, సిబ్బందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులు కొంతమంది విద్యార్ధులను బందీలుగా పట్టుకున్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న కెన్యా భద్రతాదళాలు వర్సిటీని చుట్టుముట్టి దుండగుల కోసం వేట ప్రారంభించాయి. ఇదిలా ఉండగా ఈ ఘటనకు తామే బాధ్యులమని సొమాలియాకు చెందిన ఉగ్రవాదసంస్థ అల్ షబబ్ ప్రకటించింది.



.jpg)


