ఓర్వలేకనే చంద్రబాబుపై నిందలు.. కంభంపాటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ కేసీఆర్ పై మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని, ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ఇలాంటి నిందలు అతనిపై వేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏం చేయలేరని అన్నారు. కేసీఆర్ నీచ రాజకీయాలు పక్కన పెట్టి తాను కూడా రాష్ట్రాభివృద్ధికి పాటుపడితే ప్రజలకు చాలా మంచిదని సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu