మోపిదేవిలో చంద్రబాబు 'వస్తున్నా మీకోసం'

 

 

chandrababau pdayatra, chandrababu mee kosam padayatra, chandrababu vastunna mee kosam

 

 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర కృష్ణా జిల్లా మోపిదేవిలో సాగుతో౦ది. అక్కడా మధ్యాహ్న సమయంలో విజయవాడ పశ్చిమ, మచిలీపట్నం నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆతరువాత మోపిదేవిలోని టిడిపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. పాదయాత్ర మొదలు పెట్టి మోపిదేవి, వక్క గడ్డల మీదుగా రాత్రికి చిట్టూర్పు చేరుకుంటారు. వక్కల గడ్డలో హత్యకు గురైన మాజీ జెడ్పీటీసీ తాతినేని బలరాం విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాత్రికి చిట్టూర్పు లోనే బస చేయనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu