ఆర్మీ జవాను ఆత్మహత్య...

 

ఇప్పటికే  భారత్ సరిహద్దులో తరుచూ కాల్పులు చోటుచేసుకుంటూ కలకలం రేగుతుండగా.. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. భారత్-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలోని రాజౌరీ సెక్టార్ లో విధులు నిర్వర్తిస్తోన్న ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాన్స్ నాయక్ విశాల్ లోహర్ ఈరోజు డ్యూటీలో ఉండగానే తన సర్వీస్ రివాల్వర్ తో తలకు గురిపెట్టి కాల్చుకున్నాడని, ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu