English | Telugu

Mehaboob Remuneration: బిగ్ బాస్ హౌస్ లో మెహబూబ్ రెమ్యునరేషన్ ఎంతంటే!

బిగ్ బాస్ సీజన్-8 లో ఎనిమిదో వారం మెహబూబ్ ఎలిమినేషన్ అయ్యాడు. నామినేషన్ చివరల్లో నయని పావని, మెహబూబ్ ఉండగా.. మెహబూబ్ ఎలిమినేటెడ్ అంటు నాగార్జున చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటికే బేబక్క, శేఖర్ బాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నయని, సీత, మణికంఠ ఇలా అందరూ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇక ఈ ఎనిమిదో వారం మెహబూబ్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఆటలు బాగానే ఆడినా కూడా ఇలా ఎలిమినేట్ అయ్యానంటూ ఫీల్ అయ్యాడు.

మెహబూబ్ మూడు వారాలకు దిల్ సే రోజుకు సుమారుగా రూ. 42 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.. అంటే, ఈ లెక్కన మెహబూబ్ ఒక్క వారానికి దాదాపుగా రూ. 3 లక్షల వరకు పారితోషికం అందుకున్నాడని తెలుస్తోంది. ఇలా మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 8(Biggboss 8 Telugu) ద్వారా 3 వారాలకు మెహబూబ్ దిల్ సే రూ. 9 లక్షల రూపాయలు సంపాదించాడని సమాచారం.. ఆ తర్వాత అప్పుడు కూడా దీపావళికే ఎలిమినేట్ అయ్యా.. ఇప్పుడు కూడా అలానే ప్రతీ టాస్కులో బెస్ట్ ఇద్దామని వచ్చా.. అన్ ఫార్చునేట్ నేను ఇక్కడ ఉన్నానంటూ మెహబూబ్ బాధపడ్డాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.