English | Telugu
పవన్ కళ్యాణ్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మార్చి14న పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎదురుచూస్తుంది. ఇదిలా ఉంటే పవన్ పెట్టబోయే పార్టీ ఇదేనంటూ ఇప్పటివరకు చాలా పేర్లు వినిపించాయి.
హిందీలో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం "ఆషికీ 2". ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో హీరోగా "మౌనమేలనోయి" ఫేం సచిన్ జోషి నటించనున్నాడు.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రభస". గతకొద్దికాలంగా ఈ చిత్ర షూటింగ్ కు పలు అడ్డంకులు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. దర్శకుడి అనారోగ్యం కారణంగా ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ రెండుసార్లు వాయిదా పడింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రారంభం అయిన షూటింగ్ మరోసారి వాయిదా పడే అవకాశాలున్నట్లు కనిపిస్తుంది.
"సుకుమారుడు" వంటి కామెడీ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వచ్చిన ఆదికి ఈ సినిమా నిరాశే మిగిల్చింది. సినిమా కామెడీ పరంగా బాగున్నా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఆది ఓ కమర్షియల్ హిట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఎన్టీఆర్, నాగార్జున ప్రధాన పాత్రలలో ఓ మల్టీస్టారర్ చిత్రం రూపొందనున్న విషయం అందరికి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు వంశీ దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ చిత్రం
హిందీలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన "క్వీన్" సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ చిత్ర మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని కొంతమంది దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలిసింది.
అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రేసుగుర్రం" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. కానీ పవన్ కళ్యాణ్ తన రాజకీయాల గురించి మార్చి 14న తెలియజేయనున్నాడు.
"హృదయ కాలేయం" సినిమాతో హీరోగా పరిచయమవుతున్న సంపూర్నేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. సినిమా విడుదలకు ముందే ఇతనికి వస్తున్న స్పందన భారీగా పెరిగిపోతుంది. అయితే సంపూర్నేష్ ను మారుతి దర్శకత్వం వహిస్తున్న "కొత్త జంట" సినిమాలో ఓ కీలక పాత్రలో తీసుకున్నాడు.
మంచు మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో "రౌడీ" చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఫిబ్రవరి నెలలో హీరో నాని నటించిన "పైసా", "ఆహా కళ్యాణం" రెండు చిత్రాలు కూడా ఘోర పరాజయం పాలయ్యాయి. అయితే నాని నటించిన "జెండాపై కపిరాజు" చిత్రాన్ని మార్చి 7వ తేదిన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో మళ్ళీ ఈ విడుదలను వాయిదా వేసారు.
పోర్న్ స్టార్ జీవితం నుండి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సన్నీ లియోన్ తన అందాలను మార్కెట్లో అమ్మేయాలని భావిస్తుందట. గతంలో తను నటించిన బ్లూ ఫిలిమ్స్ కు ఇప్పుడు అదిరిపోయే రేంజులో
ఇటీవలే షకీల తన ఆత్మకథ రాసుకున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే ఆమె జీవిత కథ ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారని, షకీలా పాత్రలో హీరోయిన్ అంజలి కనిపించనుందని
బాలకృష్ణ నటిస్తున్న "లెజెండ్" సినిమాలోని ఓ ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసాబసు ను ఎంపిక చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమెను తప్పించి, ఆ ఐటెం సాంగ్ లో హంసానందినిని.....
ప్రస్తుతం తేజ "తప్పు" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆ కథను మళ్ళీ దుమ్ము దులిపి సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు తేజ.
మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్ర ముహూర్త కార్యక్రమం నేడు ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.