English | Telugu

Brahmamudi : రొమాంటిక్ గా రాజ్ దగ్గరికి వెళ్ళిన యామిని.. పాపం పట్టించుకోలేదుగా!

Brahmamudi : రొమాంటిక్ గా రాజ్ దగ్గరికి వెళ్ళిన యామిని.. పాపం పట్టించుకోలేదుగా!

 స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -738 లో... యామినిని రాజ్ తీసుకొని రెసాట్ కి బయల్దేర్తాడు.ఈ రోజు కావ్యకి ఎలాగైనా నా మనసులో మాట చెప్పాలని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు రాహుల్ గిల్టీ నగలు తీసుకొని స్వప్నకి తెలియకుండా రూమ్ లో పెట్టాలనుకుంటాడు. అప్పుడే స్వప్న వస్తుంది. తను నగలు చూడకుండ కవర్ చేస్తాడు. ఎలాగైనా స్వప్న దగ్గర కీస్ తీసుకొని ఈ నగలు అందులో పెట్టాలనుకుంటాడు. రాహుల్ దగ్గరికి రుద్రాణి వచ్చి.. నువ్వు ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఊరుకోను.. కంపెనీకి ఓనర్ చెయ్యాలనుకుంటున్నా, ఈ టైమ్ లో ఏ తప్పు చెయ్యకని రాహుల్ కి వార్నింగ్ ఇస్తుంది.

 వీళ్ళు చెత్తవాళ్ళు అంటూ చీప్ గా తీసిపారేస్తారు..

 వీళ్ళు చెత్తవాళ్ళు అంటూ చీప్ గా తీసిపారేస్తారు..

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హాస్య నటుడు ఆలీ వచ్చారు. అలాగే ఈ షో మెయిన్ థీమ్ గా జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికుల కష్టాలను చూపిస్తూ ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. వర్ష వచ్చి చెత్త తీసుకెళ్ళలేదేమిటి అంటూ ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని అడిగేసరికి "మా చేతిలో చెత్త బుట్ట పెట్టకుండా మేమేటి సేత్తాం " అంటూ డైలాగ్ వేసింది. ఇక నాటీ నరేష్ వచ్చి "ఆఫ్ట్రాల్ చెత్త ఎత్తుకునేవాడా" అని తిట్టేసరికి రాంప్రసాద్ పెద్ద డైలాగ్ చెప్పాడు. "ఆఫ్ట్రాల్ కాదు సర్. హైదరాబాద్ లో మొత్తం 30 జోన్లు ఉన్నాయి. మీకు జలుబు, జ్వరం వస్తే కనీసం గేట్ కూడా దాటరు. కానీ మేము  ఏ రోగం వచ్చినా కష్టపడతాం సర్." అని చెప్పాడు. తర్వాత కొంతమంది పారిశుద్ధ్య కార్మికుల్ని తీసుకొచ్చి వాళ్ళ కష్టాలను విన్నారు.

Illu illalu pillalu : పదిలక్షల గురించి శ్రీవల్లి టెన్షన్.. నర్మద కనిపెట్టేనే!

Illu illalu pillalu : పదిలక్షల గురించి శ్రీవల్లి టెన్షన్.. నర్మద కనిపెట్టేనే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -174 లో.....నర్మద, ప్రేమ అక్కలు ఇద్దరు కలిసి నన్ను పది లక్షలు గురించి అడుగుతున్నారని  శ్రీవల్లితో బుజ్జి చెప్తుంది. దాంతో శ్రీవల్లి కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏంటి మా చెల్లి ని బెదిరిస్తున్నారట ఎందుకని అడుగుతుంది. పది లక్షల గురించి టెన్షన్ పడుతున్నావ్ కదా ఏంటని అడిగానని నర్మద అనగానే నా గురించి నీకెందుకని శ్రీవల్లి అంటుంది. కదా అయితే ప్రతీదాంట్లో మా విషయాల్లో నువ్వు ఎందుకు దూరుతావని శ్రీవల్లిని నర్మద అడుగుతుంది.

ఈ వయసులో కిస్సులు, హగ్గులు ఏంటి రష్మీ...

ఈ వయసులో కిస్సులు, హగ్గులు ఏంటి రష్మీ...

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రామ్ ప్రసాద్ కిస్సులు, హగ్గులు అంటూ సరదాగా నవ్వించాడు. రాంప్రసాద్, దొరబాబు, శాంతిస్వరూప్ కలిసి ఒక స్కిట్ వేశారు. రాంప్రసాద్ కుర్చీలో ఊగుతూ దొరబాబుతో వార్తలు చదివించుకుంటూ ఉంటాడు. అందులో హెడ్ లైన్ గా "కిస్సులకు, హగ్గులకు ఒకే అన్న రష్మీ" అని చదువుతాడు. ఎవరైనా ఆ మాట వింటే సీరియస్ అవుతారు. కానీ రష్మీ మాత్రం సింపుల్ గా నవ్వుతూ "ఇది ఎప్పుడో అన్నాను నేను" అనేసరికి రాంప్రసాద్, దొరబాబు షాకై చూస్తూ ఉంటారు. "నీకు అభ్యంతరం లేకపోతే చూడడానికి మాకు ఉండాలి కదా అభ్యంతరం..ఈ వయసులో కిస్సులు, హగ్గులు బాగోవు కదా" అన్నాడు రాంప్రసాద్..ఆ మాటకు రష్మీ షాకయ్యింది.

అమరదీప్-తేజస్విని ఫ్యూచర్ ఏఐ రూపంలో ఇలా...

అమరదీప్ - తేజస్విని గౌడ బుల్లి తెర మీద సీరియల్స్ ద్వారా షోస్, ఈవెంట్స్ ద్వారా ఆడియన్స్ పరిచయమే. అలాంటి తేజు రీసెంట్ గా కాకమ్మ కథలు షోకి గెస్ట్ గా వచ్చింది. అందులో ఆమె ఎన్నో విషయాలను చెప్పింది. "నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాక అనుకోకుండా నేను ఇండస్ట్రీకి వచ్చాను. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లు అయ్యింది. నిజంగా నేను చాలా లక్కీ నా గ్రాఫ్ ఇండస్ట్రీలో అలానే వెళ్తోంది. కోయిలమ్మ సీరియల్ టైములో నేను అమర్ ని కలిసాను. అప్పుడు అమర్ నాతో మాట్లాడాడు..నన్ను చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత కాల్ చేయడం, చాట్ చేయడం చేసేవాడు. మే బి ట్రై చేసాడేమో అప్పుడే...నేను అప్పుడే అనుకున్నాను కానీ పడలేదు నువ్వు అంటుంటాడు.