English | Telugu

అఖండ 2 ప్రీమియర్ కి పవన్ కళ్యాణ్! ప్లేస్ చెప్తారా!

-అభిమానుల హంగామా
-పవన్ చూసేది ఎక్కడ
-జాతర కి టైం స్టార్ట్


గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం 'బాలకృష్ణ'(Balakrishna)నట విశ్వరూపాన్ని మరోసారి వీక్షించడానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది. రేపు నైట్ నుంచే ప్రీమియర్స్ ప్రదర్శిస్తుండటంతో థియేటర్స్ దగ్గర అభిమానుల కోలాహలం మొదలయ్యింది. నిజం చెప్పాలంటే మొదట అనుకున్న రిలీజ్ డేట్ కి రెండు రోజుల ముందు నుంచే థియేటర్స్ ని డెకరేషన్ చేసి ప్రతి రోజు థియేటర్ కి వెళ్లి కొత్త రిలీజ్ డేట్ కోసం పడిగాపులు కాసారు. బాలయ్య అంటే వాళ్ళకి అంత అభిమానం. ఇప్పుడు ఆ అభిమానాన్ని రెట్టింపు చేసే న్యూస్ ఒకటి సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తుంది.

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అఖండ 2 ప్రీమియర్ చూడబోతున్నాడని, మోస్ట్ లీ విజయవాడలోనే చూడబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ న్యూస్ పై ఇద్దరు అభిమానులు స్పందిస్తు 'అఖండ 2 ని పవన్ కళ్యాణ్ ప్రీమియర్ రోజు గాని లేదా ప్రత్యేకంగా షో వేయించుకొని చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్ చాలా రోజుల నుంచి అన్ని మతాలని, ప్రజలని ఒకేలా ఆదరించే సనాతన ధర్మాన్ని తన భుజ స్కందాలపై వేసుకొని సనాతన ధర్మ గొప్పతనాన్ని చెప్తూ వస్తున్నాడు.

also read: చిరంజీవిగా రాలేదు.. పరిశమ్ర వ్యక్తిగా వచ్చాను

ఇప్పుడు అఖండ 2(Akhanda 2)లో బాలయ్య కూడా సనాతన దర్మం యొక్క విశిష్టితని తన క్యారక్టర్ ద్వారా చెప్తూ వస్తున్నాడు. మూవీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం కూడా సనాతన ధర్మమే. దీంతో పవన్ అఖండ 2 చూడటం గ్యారంటీ అని అంటున్నారు. పైగా పవన్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం. బాలకృష్ణ తన సహచర ఎంఎల్ఏ అనే విషయాన్నీ కూడా అభిమానులు గుర్తు చేస్తున్నారు. పవన్, బాలకృష్ణ ఒకరికొకరు సోదర భావంతో మెదులుతూ ఉంటారనే విషయం కూడా తెలిసిందే.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.