English | Telugu
మందు లేదు సామాజిక దూరం, పరిశుభ్రతే పరమౌషదం!
Updated : Apr 10, 2020
ప్రస్తుతం కరోనా కష్టకాలం నడుస్తోందని, ఈ సమయంలోనే మన అవసరం ప్రజలకు ఎక్కువగా ఉందని, వారికి ప్రభుత్వ సేవలన్నీ సకాలంలో అందించి ఆదుకోవాలన్నారు. అంగన్ వాడీలు బాగా పనిచేస్తున్నారని, వీరి సేవలు బ్రహ్మండంగా ఉన్నాయని, నీతి ఆయోగ్ కూడా మన అంగన్ వాడీలను ప్రశంసించిందని గుర్తు చేశారు. కరోనా వ్యాధికి మందులేదని, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతే దీనికి పరమౌషదమని దీనిని అంగన్ వాడీలు పాటిస్తూ మిగిలిన వారంతా కూడా పాటించేలా చూడాలన్నారు.