English | Telugu
లిక్కర్ కోసం వేలమంది? శవయాత్రకైతే 20 మందే! మోదీ నిబంధనపై శివసేన ట్వీట్!
Updated : May 9, 2020
శవ యాత్రలో 20 మందిని మాత్రమే అనుమతించారు, ఎందుకంటే ఆత్మ(స్పిరిట్) అప్పటికే శరీరాన్ని వదిలి వెళ్లి ఉంటుంది. అదే మద్యం షాపుల ముందు మాత్రం వేలాది మందికి అనుమతిచ్చారు. ఎందుకంటే మద్యం షాపుల్లోనే స్పిరిట్ ఉంటుంది కాబట్టి అని ట్విటర్లో పోస్ట్ చేశారు.