English | Telugu
తండ్రీ కొడుకుల్ని వ్యాన్లో పంపండి! విజయసాయిరెడ్డి ట్వీట్!
Updated : May 9, 2020
'పెదనాయుడు చిననాయుడు అనే తండ్రీ కొడుకుల కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయి హైదరాబాద్లో ఉండిపోయింది. వారిద్దరినీ బలవంతంగా వ్యాన్ ఎక్కించి మా రాష్ట్రానికి పంపండి. విమానంలోనే వైజాగ్ వెళ్తానని రెండు రోజులుగా మారాం చేస్తున్నావ్. కారులో అయితే ఆరేడు గంటల ప్రయాణమే కదా?' అని ట్విటర్లో పోస్ట్ చేశారు.