LATEST NEWS
కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ను ప్రకటించడం ఖాయమైపోయింది. ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలోనే ఈ ప్రకటన ఉంటుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అందుకు గ్రౌండ్ లెవెల్ లో ప్రిపేర్డ్ నెస్ కోసం కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. కంటోన్మెంట్ అధికారులతో చర్చలు జరిపారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనే విధంగా వారిని సమాయత్తం చేస్తున్నారు. 2024లో హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుగువన్ ఎప్పుడో చెప్పింది.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ వారం రోజులుగా హస్తినలోనే మకాం వేశారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై జాతీయ మీడియాజాతీయ దృష్టి కేంద్రీకరించేలా చేశారు. జాతీయ మీడియా ప్రశ్నలకు సమర్ధంగా బదులిచ్చి జాతీయ స్థాయిలో సమర్థ నేతగా నిరూపించుకున్నారు. బ్రింగ్ ఇట్ ఆన్ అంటూ జగన్ తో బహిరంగ చర్చకు సై అంటూ సవాల్ విసిరి సంచలనం సృష్టించారు.
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎంత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారో వేరేగా చెప్పాల్సిన పని లేదు. జగన్ విపక్ష నేతగా ఉన్న సమయం నుంచీ కూడా చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలు, విమర్శలు అన్నీ కూడా చంద్రబాబును ఫిజికల్ గా ఎలిమినేట్ చేయాలి అన్న తీరుగానే ఉన్నాయి.
ALSO ON TELUGUONE N E W S
Indeed, it is very bad year for Telugu Film Industry. It lost many talented actors, music directors, producers this year. Industry was so scared with their deaths that it even performed ‘Maha Mrutyunjaya Homam,’ but the deaths couldn’t be stopped till the last days of this year. Very few were passed away due to elderly age.
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది. అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యక్తి, సలహాదారు, వ్యూహకర్త, ఉపాధ్యాయుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త. అతని జ్ఞానం, సామర్థ్యాలు భారతదేశ చరిత్రను మార్చాయి. మానవుల సంక్షేమం కోసం తన విధానంలో ఎన్నో ఆలోచనలను ఇచ్చారు చాణక్యుడు.
యుద్దం ఓ భయానక దృశ్యమైతే.. శాంతి ఓ స్వేచ్చా శ్వాస తరంగం అని చెప్పవచ్చు. ఏ దేశం అయినా శాంతితో ఉన్నప్పుడే అది అన్నివిధాలుగా అభివృద్ది సాధించగలుగుతుంది.
విద్య నేర్చుకో విలువ పెంచుకో అన్న మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే మనం విద్యావంతులం అయితేనే ఇతరులు మనలను గౌరవిస్తారు. విద్యను నేర్చుకోవడం వల్ల సమాజంలో మంచి స్థాయిని సంపాదించుకోవచ్చు. విద్యను బాగా నేర్చుకోవడం వల్ల సమాజంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు. విద్యను నేర్చుకోవడం వల్ల డబ్బును బాగా సంపాదించవచ్చు...
కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ను ప్రకటించడం ఖాయమైపోయింది. ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలోనే ఈ ప్రకటన ఉంటుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అందుకు గ్రౌండ్ లెవెల్ లో ప్రిపేర్డ్ నెస్ కోసం కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. కంటోన్మెంట్ అధికారులతో చర్చలు జరిపారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనే విధంగా వారిని సమాయత్తం చేస్తున్నారు. 2024లో హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుగువన్ ఎప్పుడో చెప్పింది.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ వారం రోజులుగా హస్తినలోనే మకాం వేశారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై జాతీయ మీడియాజాతీయ దృష్టి కేంద్రీకరించేలా చేశారు. జాతీయ మీడియా ప్రశ్నలకు సమర్ధంగా బదులిచ్చి జాతీయ స్థాయిలో సమర్థ నేతగా నిరూపించుకున్నారు. బ్రింగ్ ఇట్ ఆన్ అంటూ జగన్ తో బహిరంగ చర్చకు సై అంటూ సవాల్ విసిరి సంచలనం సృష్టించారు.
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎంత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారో వేరేగా చెప్పాల్సిన పని లేదు. జగన్ విపక్ష నేతగా ఉన్న సమయం నుంచీ కూడా చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలు, విమర్శలు అన్నీ కూడా చంద్రబాబును ఫిజికల్ గా ఎలిమినేట్ చేయాలి అన్న తీరుగానే ఉన్నాయి.
అంటువ్యాధులు ఎప్పుడూ ప్రాణ నష్టాన్ని అధికంగా కలిగిస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ విజృంభిస్తోంది. విషాదకర విషయం ఏమిటంటే కరోనాతో పోలిస్తే నిఫా వైరస్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.
ఆధునిక జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం సమస్య పెరుగుతోంది. ఇదిలావుండగా, బాదం వినియోగం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా కార్డియో మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనం ఒబేసిటీ జర్నల్లో ప్రచురించబడింది. ప్రపంచవ్యాప్తంగా...
పేదవాడి యాపిల్ గా పిలుకునే జామపండులో చాలా పోషకాలు ఉంటాయి. కేవలం పేదవాడి యాపిల్ అని పిలుపులోనే కాదు, యాపిల్ తో సరితూగే పోషకాలు కూడా జామపండులో ఉంటాయి.