రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో విత్తమంత్రి భేటీ
Publish Date:Jan 31, 2025
Advertisement
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. వరుసగా ఎనిమిదోసారి ఆమె బడ్జెట్ ప్రవేశ పెట్టడం విశేషం. అయితే ఈ సార గతంలోలా కాకుండా ఆమె బడ్జెట్ ను లెడ్జర్ ఖాతాల ద్వారా కాకుండా ట్యాబ్ ద్వారా ప్రవేశ పెడతారు. ఇప్పటికే బడ్జెట్ కాపీలు పార్లమెంటు భవనానికి చేరుకున్నాయి. ఇలా ఉండగా కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాష్ట్రపతి భవన్ కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి తీసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/union-finance-minister-meets-president-25-192161.html
http://www.teluguone.com/news/content/union-finance-minister-meets-president-25-192161.html
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 6, 2026
Publish Date:Sep 6, 2026





