తిరుమలలో పాకిస్థాన్ జెండా కలకలం..

 

తిరుమల జపాలీ తీర్ధం వద్ద పాకిస్థాన్ జెండా తీవ్ర కలకలం రేపుతోంది. కొందరు దుండగులు జపాలీ తీర్ధం వద్ద పాకిస్థాన్ జెండాలు ఎగురవేశారు. దీంతో సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది జెండాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పని ఎవరు చేశారో తెలుసుకునే పనిలో పడ్డారు.