అస్వస్థతకు గురైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. సర్వేపల్లి ప్రాంతంలో సీఎం చంద్రబాబుతో పర్యటిస్తున్న ఆయన.. ఒక్కసారిగా ఆస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu