తెలంగాణ దొంగల పార్టీ అంటూ కవిత సెటైర్లు

తెలుగుదేశం పార్టీపై కేసీఆర్ కూతురు కవిత మరోసారి నిప్పులు చెరిగింది, తెలంగాణ ఉద్యమ సమయంలో ద్రోహుల పార్టీగా ఉన్న టీడీపీ... తెలంగాణ వచ్చాక దొంగల పార్టీ మారిందంటూ విమర్శించారు, రేవంత్ రెడ్డికి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడాన్ని ఆక్షేపించిన కవిత.... ఎమ్మెల్యేలను కొంటూ పట్టపగలు అడ్డంగా దొరికిపోయినవాళ్లని అందలమెక్కిస్తారా అంటూ ప్రశ్నించారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu