బీజేపీ పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు: రావెల

బీజేపీతో పొత్తుపై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. తాను అన్న వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారని ఆరోపించారు. అలాగే చంద్రబాబు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అయితే తమ పార్టీ సిద్ధాంతాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని కిశోర్ బాబు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu