మరి కొద్ది రోజుల పాటు వడగాలులు, వడగళ్ల వానలు తప్పవు..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొంచెం షాకింగ్ న్యూస్..మరి కొద్ది రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ వడగాలలు, వడగళ్ల వానలు తప్పవంట. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాగల 48 గంటల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం తదితర జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అన్ని జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu