ముగిసిన కోనేరు ప్రసాద్ కస్టడీ

హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాల కేసులో అరెస్టయిన స్టైలిష్ హోమ్స్ అధినేత కోనేరు ప్రసాద్ కస్టడీ గురువారంతో ముగిసింది. దాంతో సీబీఐ అధికారులు ఆయన్ని గురువారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. ఎమ్మార్ కేసులో సీబీఐ ఏడు రోజుల పాటు కోనేరును విచారించింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu