ప్రాణం ఉన్నంతవరకూ జగన్ వెంటే: పిన్నెల్లి

గుంటూరు : ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే ప్రభుత్వం తమపై అసత్య ప్రచారానికి పాల్పడుతుందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో  మాట్లాడుతూ ప్రాణం ఉన్నంతవరకూ జగన్  వెంటే ఉన్నామన్నారు. తమ రాజీనామాలు ఆమోదించాలని, ప్రజాక్షేత్రంలో బలాన్ని నిరూపించుకుంటామని పిన్నెల్లి సవాల్ విసిరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu