టీడీపీ మహానాడు ప్రారంభం...

 

టీడీపీ మహానాడు ప్రారంభమైంది. విశాఖపట్నంలో ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ఏపీ చంద్రబాబునాయుడు  నాయుడు కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు శాలువాలు, పూలమాలలు వేసి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రాంగణలో ఫొటో ఎగ్జిబిషన్‌, రక్తదాన శిబిరాలను ప్రారంభించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu