చిత్తూరు మేయర్ భర్త కటారి మోహన్ మృతి

 

చిత్తూరు నగర మేయర్ కటారి అనూరాధను దుండగులు దాడి చేసి హత్యచేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన మేయర్ భర్త కటారి మోహన్‌ని వేలూరులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మరణించారు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వున్న మేయర్ దంపతులపై దుండగులు కత్తులు, తుపాకులతో దాడి చేసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu