రాష్ట్రవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి శోభ

హైదరాబాద్: కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన మాసం కావటంతో దేవాలయాల్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లావారుజాము నుంచే భక్తులు సముద్ర స్నానాలకు బారులు తీరారు. శ్రీశైలం, వేములవాడ, భద్రాచలంలతో పాటు పలు దేవాలయాలకు భక్తులు పోటెత్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu