మయన్మార్ లో భూకంపం..భారత్ లో ప్రకంపనలు..!

 

ఆఫ్ఘాన్ హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో నిన్న వచ్చిన భూకంపం గురించి వార్తలు ఇంకా మరిచిపోక ముందే, మయన్మార్ ను భూకంపం తాకింది. దాదాపు 7.1 మాగ్నిట్యూడ్ ఉన్న భూకంపం మయన్మార్ ను తాకింది. దక్షిణాసియాలో మూడు రోజుల క్రితం 6.6 మ్యాగ్నిట్యూడ్ తో వచ్చిన భూకంపం ఆరుగురి మృతికి, పదుల మంది తీవ్రంగా గాయపడటానికి కారణమైంది. ఈ ప్రాంతాల్లో వచ్చిన భూకంపాలకు, భారతదేశంలో కూడా ప్రకంపనలు రావడం, దేశంలో భయాందోళనలు కలిగిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu