ఇండోనేసియాలో భూకంపం

 

ఇండోనేసియాలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.4గా నమోదైంది. ఇండోనేసియాలో సంభవించిన భూకంపం ప్రభావం భారతదేశం మీద, బంగాళాఖాతం మీద ప్రభావం చూపించే అవకాశం వుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే భూకంప తీవ్రత 6.4గా వుండటంతో సునామీ ఏర్పడే అవకాశం వుందా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు సునామీ హెచ్చరికలయితే జారీ చేయలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu