తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. సోమవారం శ్రీవారిని 79వేల 693 మంది దర్శించుకున్నారు.

వారిలో 21 వేల 864 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకలు 2 కోట్ల 38 లక్షల రూపాయలు వచ్చాయి. ఇక మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోవడానికి వేచి ఉన్న భక్తులతో 10 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu