శాఖల వారీ కేటాయింపులు ఇలా..!
posted on Feb 10, 2024 11:46AM

మల్లు బడ్జెట్ లో వివిధ శాఖల కేటాయింపులు ఇలా ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు కేటాయించారు. అలాగే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీకి కార్యాచరణ వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు రూ.1,000 కోట్లు రైతులకు ఎకరాకు రూ.15,000 రైతు భరోసా: డిప్యూటీ సీఎం భట్టి కౌలు రైతులకు రైతు భరోసా సాయంపై మార్గదర్శకాలు 6 గ్యారెంటీల అమలుకు రూ.53,196 కోట్లు కేటాయింపు పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పురపాలక శాఖ రూ.11,692 కోట్లు ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1250 కోట్లు. గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు. నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు. బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు. స్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1,000 కోట్లు
ఎస్టీ గురుకులాల భవనాల నిర్మాణాలకు రూ.250 కోట్లు
బీసీ గురుకులాల స్వంత భవనాల నిర్మాణాలకు రూ.1,546 కోట్లు
బీసి సంక్షేమం రూ.8,000 కోట్లు
విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు
విద్యా రంగం రూ.21,383 కోట్లు
విద్యుత్ - గృహ జ్యోతికి రూ.2,418కోట్లు
విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు
నీటిపారుదల శాఖకు రూ.28,024 కోట్లు
గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు