జీజేపీ పై ఆప్ పోరు

ఢిల్లీ న్యాయమంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆప్ ప్రభుత్వం బీజేపీ పై పోరుకు దిగింది. ఇప్పుడు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తప్పుడు డిగ్రీ ధృవపత్రాలను తెరపైకి తీసుకొచ్చింది. స్మృతీ ఇరానీ తప్పుడు డిగ్రీ ధృవపత్రాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తుంది. రామ్ శంకర్ కథేరియాలపై కూడా విచారించాలని ఈ వ్యవహారంపై దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu