స్టీవెన్ సెంచరీ

 

ప్రపంచకప్ క్రికెట్లో భాగంగా గురువారం సిడ్నీలో భారత - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా 33.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 192 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ సెంచరీ చేశాడు. ఆయన తన సెంచరీని కేవలం 89 బాల్స్‌లో చేయడం విశేషం. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు వున్నాయి. ఇది ప్రపంచ కప్‌లో స్టీవెన్‌కి మొదటి సెంచరీ. ఆట మొదట్లోనే ఒక వికెట్ పోవడంతో ఆస్ట్రేలియా ఆచితూచి ఆడిన ఆస్ట్రేలియా... ఆ తర్వాత నిలదొక్కుకుని పరుగుల వర్షం కరిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu