టిడిపి కార్యకర్తలకు చంద్రబాబు వరాలు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు పలు సంక్షేమ చర్యలు ప్రకటించారు. కార్యకర్తల జీవితాలు బాగుచేసే బాధ్యత పార్టీదేనని స్పష్టం చేశారు. ఏడాదికి 5 వేల మంది కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, కుటుంబ పెద్దగా కార్యకర్తలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు, గౌవరం ఉండాలని నేతలకు సూచించారు. మహానాడులో పార్టీకి రూ. 12 కోట్ల విరాళాలు వచ్చాయని, వీటిని కార్యకర్తల బాగుకోసం వినియోగిస్తామని చెప్పారు.స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు పునరంకితం కావాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. నాయకులు నిత్య విద్యార్థుల్లా ఉండాలని సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu