జంప్ జిలానీ అయిన పెళ్ళికొడుకు

 

ఉదయం 11 గంటలకు పెళ్లి, ముహూర్తం దగ్గర పడుతోంది, మరికొద్దిసేపట్ల్లో వధువు మెడలో తాళి కట్టాల్సి ఉంది. తీరా చూస్తే వరుడు అంతకుముందే ఉడాయించాడు. నిజామాబాద్ జిల్లా, ఆర్యనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తాళి కట్టాల్సిన పెళ్లి కొడుకు కనిపించకపోవడంతో పెళ్లింట్లో కొంతసేపు గందరగోళం నెలకొంది. పారిపోయిన పెళ్లి కొడుకు కోసం చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పెళ్లికూతురు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu