రాధాకృష్ణపై ఎంపీ బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు.. నీచ్ కమీనే కుత్తేగాడు



టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆంధ్రజ్యోతి మేనిజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లిలో ఆదర్శ పాఠశాల, హాస్టల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధాకృష్ణ నేను ఇక్కడి వాడిననే చెప్తాడు కాని వాడు చంద్రబాబు పంచన చేరినోడని.. ఆ నీచ్ కమీనే కుత్తేగాడు తిన్నా, పన్నా, లేచినా సీఎం కేసీఆర్ మీదనే రాస్తుంటడని, వాడే రాధాకృష్ణ అని బాల్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు అనని మాటలు కూడా అన్నట్టు రాసి ఆనందపడుతుంటాడని.. తెలంగాణ ఇమేజే డామేజ్ చేయడానికే చూస్తున్నాడని అన్నారు. తెలంగాణ బాగుపడుతుంటే చూడలేడని విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu