బిల్లు పెట్టకుంటే ఉద్యమం తప్పదు ఎర్రబెల్లి

ఖమ్మం: రెండో ఎస్సార్సీకి తాము వ్యతిరేకమని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కాంగ్రెస్తో కేసీఆర్ కుమ్మక్కై రెండో ఎస్సార్సీ ప్రతిపాదనను తెర మీదకు తెచ్చారని ఆయన గురువారం ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టకుంటే ఉద్యమం తప్పదని ఎర్రబెల్లి హెచ్చరించారు. తెలంగాణ వచ్చేవరకూ ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu