రోడ్డు ప్రమాదం: 56 మంది దుర్మరణం

 

దక్షిణ సూడాన్లో దారుణమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. మినీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీ కొట్టిన ప్రమాదంలో 56 మంది మరణించారు. ఉగాండా, దక్షిణ సూడాన్ కలిపే రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. దక్షిణ సూడాన్ నుంచి పొరుగు దేశాలకు కలిపే జాతీయ రహదారులపై నిత్యం ట్రాఫిక్తో కిటకిటలాడుతూ వుంటుంది. అందువల్ల తరచుగా భారీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ వుంటాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu