ఢిల్లీ ఎన్నికలకు లైన్ క్లియర్

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేసిన సిఫారసుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర కేబినెట్ సిపార్సు చేసింది. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. జమ్మూ కాశ్మీర్, చత్తీస్ ఘర్ ఎన్నికలతో పాటే ఢిల్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం వుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu