తొలి టీమిండియా క్రికెటర్ ఇక లేరు..


టీమిండియా తొలి క్రికెటర్ దీపక్ శోధన్ ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. కాగా 1952 లో పాక్ తో జరిగిన మ్యాచ్ లో అరంగ్రేటం చేసిన శోధన్ తొలి ఇన్నింగ్ లోనే 110 పరుగులు చేసి..భారత్ బ్యాట్స్ మెన్ల తరఫున తొలి మ్యచ్ లో తొలి శతకం బాదిన వీరుడిగా ఆయన రికార్డు సృష్టించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu