వరల్డ్ బోన్ అండ్ జాయింట్ డే...

వర్షా కాలం లో మీ కాళ్ళు కీళ్ళు జాగ్రత్త మరి.. వర్షాకాలం అయితే ఏమిటి మాకాళ్ళకి కీళ్ళకి  వచ్చినసమస్య ఏమిటి అనిమాత్రం అనకండి. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వాళ్ళలో వృద్ధులు పడిపోతూ ఉంటారు.లేదా దెబ్బలు తగలడం వంటి సమస్యలు ఎలా తగ్గించాలి?  బోన్ అండ్ జాయింట్ డే... వయస్సు మళ్ళిన వాళ్ళలో కంటికి సంబంధించి లేదా ఒక్కోసారి బలహీన పడడం వంటి సమస్యలు వస్తాయి.ఒక్కోసారి ఈ కారణంగానే వారు పడిపోవడం సంభవిస్తుంది. అదే ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది.జారిపడడం సంభవిస్తుంది వయస్సు పెరగడం వల్ల ఎముకలు బలహీన పడతాయి ఈ కారణం గానే ఆస్టియో ప్రోసిస్ లేదా అర్తరైటిస్ వస్తుంది.గ్లోబల్ ఆసుపత్రి కి చెందిన ముంబై లో అర్తోపెటిక్ కన్సల్టేంట్ డాక్టర్ అనూప్ ఖతీర్ మాట్లాడుతూ అస్త్రియో ప్రోరోసిస్ కారణంగా మాములుగా పడినా ఎముకలు విరిగి ఫ్రాక్చర్ కు దారి తీస్తుందని హెచ్చరించారు. వాస్తవానికి సహజంగా మోకాళ్ళ మధ్యలో కీళ్ళ లో వేన్నెముక,లేదా భుజాలు జాయింట్స్ లో నడుములో ఫ్రాక్చర్స్ విరిగి ఉండడం గమనించవచ్చు. కీళ్ళు కాళ్ళు భుజాల జాయింట్స్ లో అరగడం జారడం ఎముకలు బలహీనంగా ఉండడం వల్ల పడిపోతూ ఉంటారు.ఒక్కోసారి పడిపోయినప్పుడు మెడలో ,గుండెలోని, లేదా ఊపిరి తిత్తులలో ఉన్న ఎముకలకు దెబ్బలు తగులు తూఉంటాయి.అస్త్రియో ప్రోరొసిస్ వల్ల ఎముకలలో వచ్చే ఫ్రాక్చర్స్ సరి చేయాలంటే కొంత సమయం పడుతుంది.దీనివల్ల దీర్ఘకాలం పాటు బెడ్ రెస్ట్ అవసరం రావచ్చని అనూప్ హెచ్చరించారు. ఒక్కోసారి తీవ్రతను బట్టి ఆస్టియో ప్రోరోటిక్ సర్జరీ కి దారి తీయవచ్చు ఎముకల సర్జరీలో  పలు సవాళ్ళు ఎదుర్కోవడం అవి సంపూర్ణ మవ్వడం జరుగుతుంది. ఈ సమస్యల నుండి రక్షింప బడాలంటే వయస్సుపెరిగే కొద్ది పడిపోకుండా పట్టుకోల్పోకుండా సంరక్షింప బడాలి పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలం లోనే దెబ్బలు ప్రమాదకరం... ముంబై కిచెండిన మసీన్ ఆసుపత్రికి చెందిన జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ చిరాగ్ బోరానా మాట్లాడుతూ వర్షాకాలం సమయం లో వయస్సు రీత్యా దెబ్బలు తగిలే ప్రమాదం ఉందని వర్షాల వల్ల బురద పాకుడు కారణంగా దుర్ఘటన జరిగే అవకాసం ఉంటుంది. సాధారణ మైన రోడ్ల పై ఏమాత్రం నీరు నిలిచినా బురదకరణంగా కాలు జారినా శరీరం అలసటకు పట్టుకోల్పో యారో వృద్ధులు కుప్పకూలిపోవడం అసందర్భంగా పడిపోవడం ప్రమాదానికి గురికావడం సహజంగా కనిపిస్తుంది.6౦ సంవత్సరాలు పై బడిన అధిక ఆయుష్టు కల వారిలో రోగులలో ఆస్టియో ప్రోరొసిస్ ఉండే అవకాసం ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలలో ఎక్కువగా ఆస్టియో ప్రోరోసిస్ బారిన పడటాన్ని గమనించ వచ్చు. ఇందులో కీళ్లలో సమస్యలు జాయింట్లు అరగడం భుజాలు ఫ్రాక్చర్స్ కావడం సహజం.  ఈ సమస్యల నుండి రక్షించ వచ్చా... ఈ అంశం పై డాక్టర్ కత్రీ మాట్లాడుతూ వయస్సు మళ్ళిన వృద్ధులు జారకుండా ఉండే చెప్పులు తోడుక్కోవాలి.అవి జారి పోకుండా ఉండాలి అలాగే పట్టుకోల్పోకుండా ఉండాలి వాకింగ్ స్టిక్ వినియోగించడం మంచిది.అలాగే మీకంటిని పరీక్షించుకోవడం అవసరం.రాత్రి పూట ఏదైనా టార్చ్ లైట్ వెలిగించి ఉంచండి.ఇంటి దరిదాపుల్లో వీధిదీపాలు స్ట్రీట్ లైట్ వీధి దీపాలు ఉండే టట్లు చూసుకోండి. ఇంటిలోపల చిన్న చిన్న కార్పెట్ లేదా మ్యాట్ ను ఉంచండి దీనివల్ల కాళ్ళు జారి పడే ప్రమాదం ఉంది. దెబ్బల నుండి రక్షించుకోవాలంటే ఏమి చేయాలి... డాక్టర్ చిరాగ్ బోరోనా సూచనల మేరకు సీనియర్ సిటిజన్స్ వయస్సు మళ్ళిన వాళ్ళు వృద్ధులు వర్షాకాలం లో వాతావరణం సరైన ఫుట్ వేర్ ధరించాలి దీనివల్ల వారు జారి పడకుండా రక్షింప బడతారు.శరీరం పై పట్టు పటుత్వం కోల్పోకుండా సరిగా ఉంటుంది.>ప్రతిరోజూ మీరు ఫిట్ గా ఉండేందుకు వ్యాయామం తప్పనిసరిగా చేయండి. రోజూ వర్క్ అవుట్ చేయడం ద్వారా మీ శరీరంలోని కండరాలు బలంగా ఉంటాయి. మీ ఎముకలు గట్టిగా బలంగా ఉంటాయి.శక్తి నిస్తాయి.>ఆస్టియో ప్రోరొసిస్ కేవలం పెద్దలకు వచ్చే అడల్ట్ రోగంగా నిర్ధారించారు.దీనిని సత్వరం గుర్తించడం అవసరం.శరీరం పట్టుకోల్పోయినప్పుడు వచ్చే చిన్న చిన్న దెబ్బలుకూడా పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు సరైన సమయంలో సత్వర చికిత్చ చేయడం అత్యవసరం. అని నిపుణులు సూచిస్తున్నారు.                                            

మంకీ పాక్స్ పై అపోహలు వాస్తవాలు...

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో మంకీ పాక్స్ పై గ్లోబల్ హెల్త్ ఎమెర్జెన్సీ గా ప్రకటిస్తూ  ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది. అప్పటినుండి వ్యాధి విస్తరణ విషయం లో ఏది నిజం ఏది అబద్దం అన్న సందేహాలు అనుమానాలు  ఇన్ఫెక్షన్ కు గల కారణాల పై భిన్నమైన కధనాలు మరింత సందేహాలు పెంచేస్తున్నాయి.అసలు డబ్ల్యు హెచ్ ఓ చేసిన హెచ్చరిక నేపధ్యం లో ఆయా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అవసరం తో పాటు విచారణ జరపాలి  అనంతరంనిజాన్ని మాత్రమే విస్వసించాలి. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం లో ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏది సరైనది ఏది సరైనది కాదు గుర్తించడం గా మారింది ఈ సందర్భంగా మంకీ పాక్స్ పై వస్తున్న 5 రాకాల అపోహలు నిజాల గురించి తెలుసుకుందాం. మంకీ పాక్స్ ఆఫ్రికా దేశాల్ నుంచి వ్యాపించింది... మనలో ఉన్న ద్వేష పూరిత మైన ఆలోచనల మూలంగా ప్రత్యేకంగా ఒకదేశం లేదా జాతిపై మనం నిందలు మోపడం వంటి నైతిక తప్పిదం చేయడం అసమంజసం.వాస్తవానికి నిజం మాట్లాడితే మంకీ పాక్స్ వల్ల చాలా పశ్చిమ ఆఫ్రికా దేశాలలో మహమ్మారి సోకినట్లుగా ప్రకటించారు. ఈ సంవత్సరం ఆ దేశాల ద్వారా విస్తరించలేదని 2౦22 సంవత్సరం లో మంకీ పాక్స్ వెలుగు చూసింది.పశ్చిమ ఆఫ్రికా దేశాలలో ఎలాంటి లింక్ లేదని తేలింది. ఈ కారణంగానే మంకీ పాక్స్ తీవ్రరూపం దల్చిందని ప్రచారం చేయడం దురదృష్ట కరం. 2)స్వలింగ సంపర్కులు ముఖ్యంగా పురుషుల వల్లే వ్యాధి విస్తరిస్తోందా? అన్నది సందేహం. దీని వ్యాప్తి ఒకరినుండి ఒకరికి పరిమితమైందా?మనం అందరం కోరోనా వైరస్ మహమ్మారి అత్యంత కష్టకాలాన్ని ఒకేసారి అనుభవించాము. ఈ సందర్భంగా ఇలాంటి ఆలోచన చేయడం అంటే అవమానించి నట్లే మంకీపాక్స్ తీవ్రంగా ప్రబలిన వేళ తీవ్రరూపం దాలిస్తే ఆ తరువాత స్వలింగ సంపర్కం జరిపే వారు వీటి మాధ్యమం ద్వారా పురుషుల నుండి పురుషులకు సంక్రమిస్తోందని.వారిని దోషులుగా నిలబెట్టె ప్రయత్నం చేయడం దురదృష్ట కరం. బాధ్యులను చేయడం వాస్తవానికి యోని సంక్రమణమె కేవలం విస్తరించదు.అమెరికాకు చెందిన సిడిసి కూడా మంకీ పాక్స్ యోని సంక్రమిత విస్తరణ రోగంగా ప్రకటన చేయలేదు. మంకీ పాక్స్ ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఆరోగ్యంగా ఉన్నవ్యక్తి సంక్రమించిన వ్యాధి సోకిన వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు కౌగాలించుకున్నప్పుడు యోని సంక్రమణ జరిగినప్పుడు మాత్రమే వస్తుంది. ౩) మంకీ పాక్స్ ప్రాణాలు పోతాయా? ఇన్ఫెక్షన్ లకు సంబంధించి ప్రజలు భయపడుతున్నారు. అయితే మంకీపాక్స్ ప్రాణాంతకం అని అంటున్నారు. సి డి సి అందించిన వివరాల ప్రకారం అయితే మంకీపాక్స్ వల్ల మరణం సంభవించదని దీనిలక్షణాలు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 4)చేచక్ కు సమాన మైనది లేదా? ఇదివరలో భారత  దేశంలో మసూచి, ఆటలమ్మ, చికన్ పాక్స్, లాంటిదని అనడం సరికాదని అది తప్పుడు ప్రచారం అని అంటున్నారు నిపుణులు. మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ స్మాల్ పాక్స్ చేచక్ ఇన్ఫెక్షన్ వేరు వేరుగా ఉంటుందని దీనిలక్షణం కాస్త నొప్పితో కూడుకున్నదిగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.        5 ) మంకీ పాక్స్ కు వ్యాక్సున్ లేదా? మంకీ పాక్స్ కు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. అసలు మంకీ లాంటి వాటికి వ్యాక్సిన్లు ఉన్నాయా లేదా?అన్నది నెటిజన్లు తీవ్రంగా వెతుకు తున్నారు.సి డి సి వివరాల ప్రకారం మంకీ పాక్స్ మసూచికి మరోరూపమని కొందరు లేదా అసలు చికన్ పాక్స్ స్మాల్ పాక్స్ లాగానే ఉంటుందని చేస్తున్న ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. అయితే స్మాల్ పాక్స్ కు ఇచ్చే వ్యాక్సిన్ ను వినియోగించ వచ్చని కొందరు చేస్తున్న ప్రతనల ను తీవ్రంగా తప్పుపడుతున్నారు.ఈమేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో మంకీ పాక్స్ కు సంబంధించి న వ్యాక్సిన్ ను విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని. మంకీ పాక్స్ పోజిటివ్ సోకిన ప్రజలకు వ్యాక్సిన్ ను త్వరలో పంపిణీ చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా కొందరిలో లక్షణాలు ఏ మాత్రం లేకుండానే వచ్చే ఎంసఫ్లియి టేస్ లాంటి వ్యాధుల వల్ల కూడా మంకీ పాక్స్ సోకే అవకాశాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే భారత్ లి మంకీ పాక్స్ సోకిన వారి సాంఖ్య 9  కి చేరింది.  మంకీపాక్స్ కు సంబంధించి మరిన్ని అంశాలు ---- * మంకీ పాక్స్ అంతరా ఫ్రాక్స్ వైరస్ దీనిసహాజ లక్షణం. * మంకీ పాక్స్ సోకిన వ్యక్తి ఊపిరి పీల్చుకోలేకపోవడం. చర్మం పైగాయాలు,కాలుష్యం ఆవ్యక్తి వాడిన వస్తువులు వాడడం ద్వారా విస్తరిస్తుంది. * మంకీ పాక్స్ ఏ వ్యక్తికైనా 5 రోజులనుండి 21 రోజుల వరకు ఉంటుంది. * మంకీ పాక్స్ కు సంబంధించి భ్రమలు అపోహలు ప్రజలో ఉన్నాయి.ప్రజలు నమ్ముతున్నారు అసలు వాస్తవాలు తెలియదు. అయితే ఏ వైరస్ విషయం లో నైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఈ మేరకు రాష్ట్రాల ను హెచ్చరించింది.

తల్లిపాలే చిన్న పిల్లలకు సంపూర్ణ ఆహారం...

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా ఆగష్టు నెలలో  వారం రోజుల పాటు నిర్వహిస్తారు. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం పిల్లవాదికే కాదు తల్లికీ లభామే అని అంటున్నారు ఆరోగ్యనిపుణులు. 21 వ శతాబ్దం లో ఆధునికంగా అభివృద్ది సాధించినా, ఆధునిక యువతులు మాత్రం అమ్మతనానికి దూరమౌతున్నారు. ఆధునిక పోకడలతో తల్లి కాని వారుకొందరైతే తల్లికవడం అదృష్టంగా వరంగా భావించినా ఒక చిత్రంలో తల్లిఅయి ఒక పాపకు జన్మనిచ్చి తల్లిపాలు ఇమ్మని అంటే తాను మిస్ యూనివర్స్,కావాలన్న కల నేరవేరదని పుట్టిన అబిడ్డకు తల్లిపాలు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. స్త్రీకి పుట్టినబిడ్డకు తల్లి స్తన్యం చనుబాలు ఇవ్వడంలో పొందే అనుభూతి వేరుగా ఉంటుంది.అది తల్లి అయినవారికే తెలుస్తుంది.అయితే కొందరు మాత్రం తాము అందంగా ఉండాలంటే తల్లిపాలు ఇవ్వకపోవడం బిడ్డకు అన్యాయం చేసునట్లే అని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ తల్లిపాల దినోత్సవం యొక్క లక్ష్యం తల్లిపాలను ఇవ్వడం ద్వారా వచ్చే లాభాలను తెలిపేందుకే అని తల్లిపాలు కేవలం పిల్లలకే కాదు తల్లికీ లాభమే అన్నది తల్లులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల నిర్వహణ అసలు రహాస్యం మహిళలలో తల్లిపాల ను ప్రోత్చాహించడమే లక్ష్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.తల్లిపాలను బిడ్డకు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం.వచ్చే ఇతర అనారోగ్య సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.తల్లి పాల వల్ల వచ్చే లాభాల ను అవగాహన కల్పించడం ముఖ్యం. తల్లిపాలలో పిల్ల వాడికి అన్నిరకాల పోషక తత్వాలు అందుతాయని తల్లికి చనుబాలు ఇవ్వడం అనేది ఒక అనుభూతి మాత్రమే కాదు మంచి లాభాలు కూడా ఉన్నాయి. అన్న విషయాన్ని బాలింతలు తెలుసుకోవాలని డబ్ల్యు హెచ్ ఓ సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రకటనలో తల్లిపాలు చిన్న పిల్లలకు సంపూర్ణ ఆహారమని దీనిద్వారా పిల్లల ఆరోగ్యం సంరక్షింప  బడుతుంది.పిల్లల వృద్ధికి అన్నిరకాల పోషకతత్వాలు లభిస్తాయి బాల్యం లో వచ్చే అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది సంరక్షిస్తుంది.తల్లిపాలు శిశువుకు ప్రధమ ఆహారంగా ప్రాముఖ్యత కల్పించాలి అన్నిరకాల పోషక తత్వాలు ప్రాధానం చేస్తుంది.ప్రపంచ తల్లిపాల వారోత్స వాలను మరింత ప్రోత్సహించాలి. తల్లి పాల సర్వోతమం. రెండు సంవత్సరాల వయసు వరకు తల్లి పాలు ఇవ్వడం ఉత్తమం. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి ఎన్నిలాభాలో... 1)తల్లిపాలు ఇవ్వడం ద్వారా అతిపెద్ద లాభం తల్లి గర్భస్థ సమయం లో పెరిగిన బరువు తగ్గించ వచ్చు. 2)పిల్ల వాడు పుట్టిన సమయం లో తల్లి శరీరం లో చాలా రకాల గాయాలు ఏర్పడతాయి వీటిని పూడ్చే పని తల్లిపాలు సహకరిస్తుంది. ౩)తల్లిపాలు ఆస్టియో ప్రోరొసిస్ ఎముకలు బలహీన పడడం, లేదా కార్డియో వాస్క్యులర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాసం ఉన్నప్పటికీ తగ్గిస్తుంది. 4)తల్లిపాలు ఇచ్చే మహిళలు టైపు2 డయాబెటిస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ వచ్చె ప్రమాదం తగ్గిస్తుంది. 5)తల్లిపాలు మీరు మీ పిల్ల మధ్య ఉన్న ప్రేమ అనుబంధాన్ని సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.జన్మనిచ్చిన తరువాత వచ్చే ఒత్తిడి నుండి బయట పాడేందుకు సహకరిస్తుంది. 6)తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లికి వచ్చే హార్మోన్లు నియంత్రణ లో ఉంటాయి.శరీరంలో వచ్చే సమస్యలు రాకుండా రక్షిస్తుంది. 7) తల్లిపాలు ఇవ్వడం ద్వారా నుద్ర బాగా పడుతుంది చాలా ఘాడమైన నిద్ర వస్తుంది. అనిరాకాలుగా తల్లి బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడే తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం అభినందనీయం. తల్లిపాలలో ఉన్న మమకారానికి వెలకట్టలేము దానిని కొనలేము తల్లిపాలను మించిపోష కాలు మరి ఎందులోనూ ఉండవు. ఈ విషయాన్ని ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ద్వార్రా తెలిపే ప్రయత్నం చేయడం అభినందనీయం.

ఇంటి చిట్కాతో దోమలు పరార్...

అవునా నిజమా అనిమాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేయకండి. అసలే వేసవి కాలం సూర్యాస్తమయం కాగానే గాలి కావాలి అంటూ తలుపులు కిటికీలు బార్లా తెరిచిపెడతారు.అంతే ఇంకేముంది జుమ్మంటూ దోమలు చెవిలో రొదపెడుతూ ఉంటాయి.దోమలు దూరాయో అంతే సంగతులు  ఎన్ని మస్కిటో కాయిల్స్ వాడినా,మస్కిటో బాటిల్స్ పెట్టినా దోమలు స్వైరవిహారం చేస్తాయి. దోమకాటు వల్ల  ఎక్కడ పడితే అక్కడ కుట్టి చంపుతాయి.వాటి ఫలితంగా ఎర్రటి మచ్చలు,దద్దుర్లు ,మంట,నొప్పి  దురద తో తీవ్ర ఇబ్బందులు పడతాడు.వేసవి కాలం లో దోమల ను తరిమికోట్టా లంటే ఏమి చేయాలి.? ఏమిచేయగలం మీరు దోమల నుండి విముక్తి పొందే ఉపాయం వెతుకుతున్నారా అయితే ఈ ఇదు రకాల ఉపాయాలు మీకోసం. వేసవి కాలం లో దోమలు లేని ఇల్లు ఉండాలని కోరుకోవడం పెద్ద సహాసమే అవుతుంది. మనలో చాలా మంది దోమలు లేకుండా ఉండేందుకు స్ప్రే లు, కాయిల్స్ లిక్విడ్స్, వాడతారు. ఇంటిలోపల దోమల నుండి విముక్తి కల్పించడం లో చాలా చాలా ప్రాచుర్యం ఉంది. అయితే ఇందులో రసాయనాలు నిండి ఉంటాయి.అవి ఊపిరి పీల్చుకోవడం లో తీవ్ర ఇబ్బందులు కలిగిస్థాయి . వేసవి రాగానే పెరుగు తున్న ఉష్ణోగ్రతల కు తగ్గట్టుగా సహజమైన పద్దతులు ఉపాయాల కోసం వెతుకుతూ ఉంటారు.దోమ కాటు వల్ల మలేరియా,డెంగ్యు, పచ్చకామెర్లు వంటి అత్యంత ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలుతీసుకు వస్తాయి. కుట్టిన ప్రదేశంలో దురద వస్తుంది. నిద్ర పోనివ్వదు.వేసవి కాలం లో దోమలను తరిమి కొట్టాలంటే పద్దతులు ఏమిటి?మీరు కూడా దోమల బారినుండి విముక్తి పొందడానికి ఉపాయాలు వెతుకుతున్నారా అయితే ఇవి మీకోసం. ఇంటి బయట దోమలు రాకుండా ఉండాలంటే... మీ ఇంటిని దోమలు లేని ఇంటిగా మార్చాలని అనుకుంటే అందరూ అనుసరించే పద్ధతి ఇది. ఇందుకోసం కొన్ని నిమ్మకాయలు లవంగాలు ఇంటి దగ్గరలో ఉంచండి. ఈ పద్దతిలో నిమ్మపండును రెండు భాగాలు చేయండి. కోసిన నిమ్మకాయాలో లవంగాలు గుచ్చి పెట్టండి.  ఇది తక్కువ ఖర్చు తో కూడుకున్న పద్ధతి ఎందుకంటే దోమలకు పులుపు పదార్ధాల వాసనను అసహ్యించు కుంటాయి.దోమలకు ఆవాసన పడదు.నిమ్మకాయాలు లవంగాలు ఉన్న ప్లేట్ ను పెట్టండి.ఇది ప్రాకృతికమైన రసాయనం హానికరం కానిది.ఇంట్లో మాత్రమే వాడే  బెస్ట్ మస్కిటో రేపెలేంట్ మరి. దోమల నివారణకు తులసి మొక్కలు... సహజంగా ప్రకృతి నుంచి లభించే అత్యంత పవిత్రమైన మొక్క తులసి . తులసిలో అనేక రకాల ఔషద గుణాలు ఉన్నాయన్న విషయం మీకు తెలిసిందే తులసి మొక్కలు ఉండడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంచుతుంది. తులసి రసం శరీరం పై రాసుకోవడం ద్వారా ఒడోమాస్ లా పనిచేస్తుంది దోమలు మీశరీరాన్ని తాకలేవు అంటున్నారు నిపుణులు. లెమన్ గ్రాస్ ... ప్రతి ఇంలో లెమన్ గ్రాస్ వాడకుండా ఉండరు. లెమన్ గ్రాస్ సువాసన కారణం గా దీని తాజా తనం మరింత ఆకర్షిస్తుంది. ఈ సువాసన దోమలను తరిమేస్తుంది అలాగే మీ మూడ్ ను పెంచుతుంది.  బంతి పువ్వు/లేదా సువాసన నిచ్చే పువ్వులు... ఎపువ్వుఆయినా ముఖ్యంగా బంతి పువ్వు కేవలం మీ ఇంటి అలంకరణకు మాత్రమే కాదు ఆపూల సువాసన దోమలను తరిమేస్తుంది. అసువాసన దోమలను తరమడమే కాదు. ఇతర క్రిమికీట కాలాను తరిమేస్తుంది.అందుకే దశరా దీపావళి రోజుల్లో దోమలు రాకుండా బంతిపువుల్లు కట్టడం లో రహాస్యం తెలిసిందిగా బంతిపువ్వు లో రహాస్యం అమలు చేయండి ఫలితం చూడండి.  కర్పూరం... కర్పూరం ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కర్పూరం సహజంగా భారతీయ సంప్రదాయం తో ముడిపడింది. అటు బక్తి కి ఇటు ఆరోగ్యానికి,లేదా నర ఘోష పోవాలన్నా కర్పూరం శ్రేష్టం అని అంటునారు. ముఖ్యమైన విషయం మీరు కర్పూరం వెలిగించి నప్పుడు మీ ఇంటి కిటికీ లు,తలుపులు మూసి వేయండి. కొంత సేపటి తరువాత తలుపులు తెరవండి అలా చేస్తే మీఇంట్లో ఉండే దోమలు పరార్. పరిశుభ్రత పాటించండి... దోమలను తరమాలంటే మస్కిటో రేపలేంట్లు వాడతారు. అందులో లేవేండర్ ఆయిల్ కలుపుతారు లేవేందర్ ఆయిల్ వాడడం వల్ల సువాసన మాత్రమే కాదు దోమలను తరిమేస్తుంది.సో మీఇట్లో దోమలు పోవాలంటే ఖర్చేలేకుండా పద్దతిగా చేసెయ్యండి.                                                         

మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి!

మీలివర్ ను సురక్షితంగా ఆరోగ్యంగా తయారు చేయాలంటే 5 రకాల ఆహారం తీసుకోవాల్సిందే.ప్రతిఏటా జులై నెలలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం నిర్వహిస్తారు. ప్రాణాంతక మైన హేపటై టిస్ పై ప్రజలకు అవగాహన కల్పించడం హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా మీలివర్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు 5 రకాల ఆహార పదార్దాలు వినియోగించడం ద్వారా దీర్ఘ కాలిక హేప టైటిస్ నుండి రక్షణ పొందవచ్చు అన్నది కీలకం. లివర్ మనశరీరం లో ప్రాధాన అంగం అయితే ఎవరైతే ఎక్కువ మోతాదులో మధ్యం తీసుకుంటారో. మధ్య పానం తీసుకోవడం వల్ల లేదా జంగ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మల్టి టాస్కింగ్ ఉండడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మరోమాట లేకుండానే సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. మీ శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. అయితే మీశరీరం లో లివర్ ఒక చిన్నఅంగం చిన్నదైన అవయవం ఏమిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో తెలిస్తే ఆశ్చర్య పోతారు.బాయిల్ ప్రోటీన్ల ఉత్పత్తిని చేయడం మొదలు ఆహారం మధ్యపానం,మందులు కార్బో హైడ్రేడ్స్ గా మార్చడానికి ప్రయత్నిస్తుంది. అందుకు శరీరం లో ఈ అవయవం సంరక్షించడం అత్యవసరం. దీనివల్ల ఎలాంటి ఆహారం తీసుకోవాలో వాటిగురించి లివర్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. టీ... అవును టీ తాగడం వల్ల లివర్ పనితీరు ప్రాభావ వంతంగా పనిచేస్తుంది.సెల్ రీ జనరేషన్ ను పెంచుతుంది.ప్రత్యేకంగా ప్రతిరోజూ బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ తాగడం వల్ల లివర్ ఎంజైముల గ్రాఫ్ పెరగవచ్చు. లివర్ లో వీటి స్థాయి తగ్గించవచ్చు. ద్రాక్ష పండు.... ద్రాక్ష పండ్లలో యాంటి ఆక్సిడెంట్స్ సంపూర్ణంగా ఉండడం వల్ల ద్రాక్ష సహజ పద్దతిలోనే లివర్ ను రక్షిస్తుంది. ఇతర భాగాలను మరమ్మత్తులు చేస్తుంది. తిరిగి పునరిజ్జీవింప  చేయడం లో సహకరిస్తుంది. అధ్యయనాల ఆధారంగా ద్రాక్ష పండులో యాంటి ఆక్సిడేన్ట్స్ హెపటిక్ ఫైబ్రోసిస్ వృద్దిచెందే అవకాశం తగ్గిస్తుంది. అందుకు సహకరిస్తుంది అది లివర్ కు హానికారకం గా ఉండే ఉత్పత్తులను నిర్మితం కావడం వల్ల పాత కాలం నాటి వాపులు దురద కారణంగా పేర్కొన్నారు. ఫ్యాటి ఫిష్... ఒమేగా ౩ ఫ్యాటి యాసిడ్ సంపూర్ణంగా ఉంటుంది. ఫ్యాటి ఫిష్ వాపును తగ్గించి లివర్ పై పేరుకు పోయిన కొవ్వును తగ్గించేందుకు కృషిచేస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో అవసరానికి మించి సేవించడం మూలంగా అనారోగ్యానికి దారితీయవచ్చు. చుకందర్ కా జ్యూస్... లివర్ ఆరోగ్యాన్ని పెంచేందుకు ఒక సులువైన పద్ధతి చకుందర్ జ్యూస్ లివర్ మరియు గుండె ఆరోగ్యంగా ఉండేందుకు చుకుందర్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది.ఇంతే కాదు చుకుందర్ లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది ఫ్యాటి లివర్ కు కారణ మైన వాపులను తగ్గిస్తుంది. బెర్రీ జ్యూస్... తాజా లేదా ఎందు బెర్రీస్ ఎం యో సయనిన్ పేరుతో యాంటి ఆక్సిడెంట్ తో నిండి ఉంటుంది.ముఖ్యంగా బ్లూ బెర్రిస్ లేదా కల బెర్రిస్ వంటి వాటిని మన ఆహారం లో చేర్చడం ద్వారా సంరక్షణ విభాగాల్లో పనితీరు మెరుగు పడుతుంది. ఆక్సిడెన్ టివ్ కారణంగా వచ్చే ఒత్తిడి వల్ల కలిగే నష్టాన్ని కొంత మేర తగ్గించ వచ్చు.అదీకాక యాంటి ఆక్సిడెంట్ కారణంగా వచ్చే ఒత్తిడి కారణంగా వాచ్చే ఒత్తిడి కారణంగా వచ్చే నష్టం కొంతమేర తగ్గించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇదీకాక యాంటి ఆక్సిడెంట్ తో కూడిన బెర్రీస్ ను తీసుకోవడం ద్వారా ట్యూమర్లు ఫైబ్రోసిస్ వృ ద్ది  చెందకుండా తగ్గించేందుకు సహకరిస్తుంది. 

బ్రెయిన్ క్యాన్సర్ కు నూతన చికిత్స!

బ్రెయిన్ క్యాన్సర్ కు నూతన చికిత్చ చేయవచ్చని పరిశోదన వెల్లడించింది. దర్జన్ మె లనోమా సేగియో మెటాస్టేటిక్ ట్యూమర్ తో పాటు ఇజార్ మరయు వారిసలహా బృందం1౦,౦౦౦౦ నుండి అధికంగా వ్యక్తిగత భాగాలలో జీన్స్ విశ్లేషించారు. విశ్లేషణ లో మెదడులో మేలనోమా శరీరంలోని ఇతర అవయవాలలో మేలనోమా మెటా స్టేట్ తో పోల్చినప్పుడు స్థిరంగా ఉండదు. క్యాన్సర్ ప్రాణాంతక రోగాలలో ఒకటి దీనికి సులభంగా చికిత్చ కోసం నూతన పరిశోదనలు చేస్తున్నారు.ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పరిశోధకులు మెదడులో క్యాన్సర్ పై పూర్తి పరిశోదనలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థిలో పరిశోధకులు శాస్త్రజ్ఞులు క్యాన్సర్ ప్రభావిత ప్రాంతాలనుండి విస్తరించకుండా ఒకనిగూడ అధయనం చేసారు. వాస్తవానికి కొలంబియాకు చెందిన శాస్త్రజ్ఞులు మెలనోమా మెదడులోని మెటాస్టేటస్ లోపల వివిధభాగాలు ముందుగా విస్తరించే అంశం పై అధ్యయనం చేసారు. ఈ అధ్యయనం ద్వారా క్యాన్సర్ కు ఉపసమనం కలిగించే వీలున్న సహాయం లభించినట్లయ్యింది. ఎం డి పి హెచ్ డి కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందినా గెలేన్స్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్, సర్జన్లు, కొంతమంది చికిత్చ నిర్వాహకులు ప్రొఫెసర్ బెంజిమేన్ ఇజర్ మాట్లాడుతూ బ్రెయిన్ మేటాస్టెస్ మెలనోమా వచ్చిన రోగులలో సహజంగానే తేడాలు ఉంటాయని అయితే బెంజిమేన్ ఇజర్ నేతృత్వం లోని శాస్త్రజ్ఞుల బృందం కేవలం జీవన విజ్ఞానానికి మాత్రమే విషయ అవగాహన కోసం ప్రాధాన్యత అర్ధం చేసుకోగలిగా మని అన్నారు. మాఆధ్యయనం ట్యూమర్లు జీనోమిక్స్ ఇమ్యునోలజీ బ్రెయిన్ లో జరిగే ఘటనల పై పరిపుష్టిని కలిగించాయి.ముందు ముందు నిర్వహించే పరిశోదనలో చికిత్చ పద్ధతులపై పరి శోదనలు చేస్తామని ఈ అంశాలకు సంబంధించి కొన్ని అంశాలను ఆన్ లైన్ లో ప్రచురించారని బెంజిమేన్ వెల్లడించారు. మెలనోమా మెదడుకు సంబంధించి మేటాస్టేటస్ ప్రస్తుత పరిస్థితులలో ఎందుకు రక్షించబడాలి అన్న అంశం పై బెంజిమేన్ ఇజర్ అతని బృందం మెదడులో పేరుకున్న నమూనాలను ఒకభాగాన్ని మెదసులోని పలు భాగాలలో ఈ సమస్యకు ప్రాధమిక కారణాలలో అనువంశికంగా లేదా క్యాన్సర్ వంశ పారంపర్యంగా వచ్చే అంశాల పై విశ్లేషణ చేసేందుకు నూతన సాంకేతికతను అవిష్కరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ఈ అధ్యయనం వల్ల సహజంగా ప్రస్తుతం మెదడు నమూనా పై పరిశోదనలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా ఉన్న ట్యూమర్లు సంఖ్యను నియంత్రించడం దీని తీవ్రత ను తెలిపే మరిన్ని నమూనాలను మా పరిశోదనా సాల ల్యాబొరేటరీ లో మేలనోమా నమూనాలు ఉన్నాయని బెంజిమేన్ తెలిపారు. నమూనాలను విశ్లేషించే అనుమతి పొందినట్లు వాటికి చికిత్చ చేయలేని వాటిని సైతం జీవన విజ్ఞానం  వీటి సూక్ష్మ వాతావరణ చికిత్చ ద్వారా వాటిని మార్పిడికి ముందే  పరిశీలించే అనుమతి లభించిందని తెలిపారు. అసలు మెలనొమా బ్రెయిన్ మెటాస్టేసిస్... బ్రెయిన్ మెటా స్టేటిస్ క్యాన్సర్ సెల్  బ్రెయిన్ మెటా స్టేటస్ ఎప్పుడు వస్తుంది.అంటే క్యాన్సర్ వచ్చిన భాగం లో అంటే ప్రాధాన భాగం నుండి మెదడువరకూ విస్తరిస్తుంది.వాస్తవానికి ఏ క్యాన్సర్ అయినా మెదడుకు విస్తరించవచ్చు. మెదడులో మెటా స్టేటిస్ సోకే అవకాసం అధికంగా ఊపిరితిత్తులలో లేదా వక్షోజాలలో,పళ్ళు,గుదములలో మేలనోమా ఉండవచ్చు.బ్రెయిన్ మెటాస్టేటిస్ మెదడులో ఒక గడ్డ లేదా ట్యూమర్ లేదా చాలా కణితలు ఏర్పడవచ్చు.బ్రెయిన్ మెటా స్టేటిస్ బ్రెయిన్ ట్యూమర్ పెరుగుతుందో వాటిపై ఒత్తిడి పెరుగుతుంది.మెదడులో దగ్గర దగ్గరగా ఉన్న అవయవాలపై పని తీరు లో మార్పులు వస్తాయి. అందులో భాగంగా తీవ్రమైన తలనొప్పి వ్యక్తిత్వంలో  ప్రవర్తనలో  మార్పులు జ్ఞాపక శక్తి కోల్పోవడం లేదా ఫిట్స్ మూర్చవంటి లక్షణాలు కారణంగా చెప్పవచ్చు.ఈ కారణాలు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించినట్లు తెలిపారు.  లక్షణాలను బట్టి చికిత్చ... ఇజార్ ల్యాబ్ చేసిన తొలి అధయనం లో పోస్ట్ దాక్టరేట్ ఫెల్లోతో పాటు గ్రంధ కర్తలు క్రోమోసోమల్ ముక్కలను స్థాయిని బట్టి లాభము,లేదా నష్టము కలుగుతుందని ఈ ప్రక్రియ సిగ్నలింగ్ మార్గాన్ని ట్రిగ్గర్ చేయవచ్చు వివిధ మార్గాలు తెరుచుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.శరీరాన్ని రక్షించే ప్రక్రియ నొక్కిపెట్టడం లేదా ఒత్తిడి చేయడం లో అవకాశాలు ఉన్నాయి. అయామార్గాలలో ఆయా మార్గాల లక్ష్యంగా ప్రక్రియా పద్దతులు మారవచ్చు.ఇందుకోసం ప్రయోగాత్మకంగా చేసిన మందులు అస్థిరతను తగ్గిస్తుంది.అంటే వచ్చే మార్పులు ఒకేరకంగా ఉండవని ఒక్కోసారి ఒక్కోరూపం లోకి మారుతూ ఉంటుందని గుర్తించినట్లు స్పష్టం చేసారు. ఇక మెదడులోని మైలోమా మెటస్టేటస్ వచ్చినరోగులకు ఈమందు లపై గణన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. పరిరక్షణా ప్రణాళిక బహిర్గతం చేయడం... మెలనోమామెటాస్టేటస్ పై శాస్త్రజ్ఞులు చేస్తున్న  పరిశోదనల ను ఇతర విశేషాలను వెల్లడించారు.రోగిని సంరక్షించే ప్రణాళికలో భాగంగా మేటా స్టేటస్ ట్యూమర్ లేదా కణితి మైక్రో ఇన్విరాన్మేంట్ పూర్తిగా రక్షింపబడడం ముఖ్యం.మెదడులోని భాగాలు ప్రత్యేకంగా మేక్రో ఫేజ్ టి ఆకారం లో ఉన్న భాగాలలో మారుస్తాయని క్యాన్సర్ పెరుగుదలకు కారణం అవుతుందని మెదడులో వివిధభాగాల లోపల న్యురోనల్ లాంటి వ్యవస్థను అనుసరించాల్సి ఉందని తెలిపారు.

కండ్లకలక వస్తుంది జాగ్రత్త...

వర్షాకాలం లో కళ్ళకలక ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.దీని బారినుండి రక్షించ బడాలంటే 7 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. వర్షాలు కురవడం తో వాతావరణం అద్భుతంగా ఉంటుంది.అలాగే రోగాలు వచ్చి పడతాయి.చాలా సహజమైన రోగాలలో కళ్ళకలక ఒకటి.దీనిలక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కళ్ళకలక ను సామాన్య పరిభాష లో పింక్ ఐస్ అనికూడా అంటారు. కళ్ళు ఎర్రబడడం వంటి లక్షణాలు ఉంటాయి.వైద్య పరిభాష లో కన్జేక్టి వైటిస్ అంటే కంటిలో ఇన్ఫెక్షన్ వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా రావచ్చు.ఇది వర్షాకాలం లో చాలా సహజంగా వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్. వర్షాకాలం లో వాతావరణం తడిగా ఉండడం వల్ల కళ్ళకలక వస్తుంది.కళ్ళ కలక అదే కంజక్టి వైటిస్ ఒకరినుండి మరొకరికి సోకేఅవకాసం ఉంది. కంజక్టివైటిస్ ఎలర్జీ లేదా రాసాయనాల రియాక్షన్ కారణంగా వస్తుంది. కంజక్టి వైటిస్ లక్షణాలు ----- * కళ్ళు ఎర్రబడడం. * కంటి చుట్టుపక్కల దురద. * కంటి నుండి నీరు కరడం. * కంట్లో పుసులు కట్టడం. * కంట్లో గుచ్చుకున్నట్లు,నొప్పి కలగడం వంటి లక్షణాలు ఉంటాయి. కళ్ళకలక సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... 1)మీచేతులను రోజులో చాలాసార్లు కడగండి... అన్నిరకాల వైరస్ లు బ్యాక్టీరియా నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఎక్కువసార్లు కడగాలి. 2)చేతితో కంటిని తాకకండి---- బ్యాక్టీరియా లేదా వైరస్ మీ చేతికి ఉండవచ్చు. చేతి ద్వారా మనకంటికి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ చేరే అవకాసం ఉంది. చాలా సులభం కూడా కావాలంటే ప్రతిరోజూ మీ ముఖాన్ని చేతిని ఎన్నిసార్లు కడుగుతారు.అయినాసరే మీచేతిని మీకంట్లో చేయి పెట్టకుండా.మీ కంటిని రక్షించుకోండి. మీ చేయి ముఖాన్ని తాకడం వల్ల కంజేక్టివైటిస్ తో పాటు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. ౩)ముఖం పరిశుభ్రంగా ఉంచేందుకు మెత్తటి టవల్స్ తీసుకోండి... మీకంటి లోపలికి బ్యాక్టీరియా వైరస్ సులభంగా ప్రవేశిస్తుంది.మన ముఖాన్ని తుడిచినప్పుడు మనకంటిని మెత్తగా ఉన్న టవల్ తువ్వాలు లేదా న్యాప్కీన్ తో శుభ్రంగా తుడవాలి. వర్షాకాలం లో తువ్వాళ్ళు టవల్స్ తడిగా ఉంటాయి.అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.ఈ సమయంలో ప్రతిరెండు రోజుల కు ఒకసారి టవల్స్ మార్చాలి.  4)మీ టవల్ ను మరొకరితో పంచుకోకండి.... మీ టవల్ ను లేదా వేరొకరి టవల్ ను వేరొకరు వాడి ఒదిలేసిన టవల్ ను ఎప్పుడు వాడకండి.దీనివల్ల వేరొకరికి సోకినకళ్ళ కలక మరొకరికి సోకుతుంది.మీటవల్ ను వేరొకరికి దూరంగా ఉంచండి. 5) కాలం చెల్లిన మేకప్ సామాగ్రి ని వాడకండి... చాలామంది మహిళలు అందంగా కనపడడానికి తెగ తాపత్రయ పడుతూఉంటారు.ఈ క్రమంలో కాలం చెల్లిన మేకప్ సామగ్రిని వాడతారు.ఇలా చేయడం వల్ల కళ్ళకలక సోకే అవకాసం ఉందని వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 6) కంటి పరీక్షలు చేయించండి... సహజంగా చాలామంది కళ్ళు ఎర్రబడగానే కంటి డాక్టర్ వద్ద పరీక్షలు చేయించకుండా సమీపం లో ఉన్న మందుల దుకాణం వారు ఇచ్చిన కొన్నిరకాల డ్రాప్స్ ను వెసెస్థూన్తారు. మేక్అప్ లాగానే కంట్లో వేసే మందుల విషయం లో ఆమందులుకాలం చెల్లిందా కదా ఎన్నిరోజులు సమయం వరకు ఉంది అన్న విషయం  తెలుసుకోకుండా ముఖ్యంగా కంటి లో వచ్చిన ఇన్ఫెక్షన్ కు కారణం ఏమిటి,బ్యాక్టీరియా వల్ల వచ్చిందా లేక ఇన్ఫెక్షన్ కు కారణం అయిన అంశాలు తెలుసుకున్నకే కంట్లో చుక్కలు వేసుకోవాలని అలాకాకుండా డాక్టర్ సలహా లేకుండా ఆకురసాలు లేదా ఇతర చుక్కలు వాడరాదని పరీక్షించకుండా చుక్కలు వేయడం వల్ల చర్మాసంబంద మైన రక్షణ కోసం వాడే ఉత్పత్తులపై అవగాహన అవసరం.మనం వాడే చుక్కల మందుల వల్ల ఇతర ఇన్ఫెక్షన్లు రావచ్చు లేదా ఒక్కోసారి కళ్ళే పోవచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 7)తలగడ కవర్లు మార్చడం అవసరం... మనం పడుకోవాలంటే తలకింద తలగడ అవసరం కొన్ని ప్రాంతాలాలో దిండు అని తకియా అని అంటారు తలకింద దిండు తలగడ లేనిదే కొందరికి నిద్రకూడా పట్టదు.ఇక్కడ కళ్ళ కలక వచ్చిన వ్యక్తి ముఖాన్ని తలగడ పైనే ఉంటుంది.సహజంగా చాలామంది ఇళ్ళలో వారానికి పైగానే తమ దిండు మీద తలగడ మీద కవర్ ను మారుస్తారు కొనరు నెలల తరబడి దిండు కవర్లు మార్చారు. ఈ కారణంగా బ్యాక్టీరియా ఏర్పడి వైరల్ ఇన్ఫెక్షన్ సోకవచ్చు కంటితోపాటు ముక్కు,ముఖం పై ప్రాభావం చూపుతుంది. ఇలా కళ్ళ కలక వచ్చిన వారు జాగ్రత్తలు పాటిస్తే కొంతమేర ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడవచ్చు.

యువర్ అటెన్షన్ ప్లీజ్...

భారీ వర్షాలు,వరదలు ప్రభావిత ప్రాంతాలలో లేప్టోస్పయరో సిస్ వస్తుందా? ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వరద ప్రభావిత ప్రాంతాలు,లేదా భారీ వర్షం వల్ల ప్రభావితమైన ప్రాంతాలలో వచ్చే సమస్యల గురించి వివరంగా తెలుసుకుందాం. దేశం లోని చాలా ప్రాంతాలలో మాన్ సూన్ ప్రభావం చూపిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్,అస్సాం,రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి, దీనిప్రభావంతో వాగులు వంకలు నదులు మహోగ్ర రూపం దాల్చాయి ప్రకృతి ప్రకోపానికి కొందరి ఇళ్ళు కొట్టుకు పోయాయి. కొందరి గొడ్ల చావిళ్ళ లోని గొడ్డు గోదాపిల్ల తల్లి  ప్రవాహానికి కొట్టుకు పోయాయి. కాగాసమీపంలోని ఇళ్ళు పొలాలు ఆలయాలలోకి అసుపత్రులలోకి  బురదతో నిండిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న వారి ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసాయి. వర్షాలు,వరదలు మధ్య ముంబాయి మహానగర పాలక సంస్థ పట్టణం లో లేపో స్పయరోసిస్ సంక్రమించే ప్రమాదం ఉందని హాలియా రిపోర్టర్స్ ఇచ్చిన వివరాల ప్రకారం జూన్ తరువాత రాష్ట్రం లో లెప్టో స్పయిరోసిస్ సమస్యలు ఉన్నవారు వస్తు న్నారని జులై నాటికి 7 కు పైగా ప్రజలు దీని బారినపడినట్లు వివరించారు. లేప్టో స్పయిరోసిస్ జీవ రేణువు జనిత రోగమని మనుష్యులు జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతుందని.ఇది జీన్స్ లెప్టో స్పయిరో బ్యాక్టీరియా కారణంగా వస్తుందని నిర్ధారించారు. భారీ వర్షాలు,లేదా వరదలు వచ్చిన తరువాత ఇది సంక్రమించే అవకాసం ఎక్కువగా ఉంటుంది.నిపుణులు శాస్త్రజ్ఞులు చేస్తున్న విస్లేషనల ప్రకారం నీరు లేదా మట్టి లెప్రో స్పయిరోసిస్ వృద్ధి చెందుతుందని లెప్టో స్పయిరోసిస్ ను వృద్ది చేసే   బ్య్సాక్టీ రియావల్ల పూర్తిగా కలుషితమై పోతుంది.బ్యాక్టీరియా సంక్రమించిన వ్యక్తిలో రోగ లక్షణం బయటపడే ప్రామడం ఉంది. లెప్టో స్పెయిరోసిస్ వ్యాధి యొక్క తీవ్రత వల్ల మరణించే అవకాసం ఉంది.1౦ -15% మధ్య ఉంటుంది.దీనిప్రభావాన్ని,ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యనిపుణులు దీని నుండి తమని తాము రక్షించు కోవాలని సూచించారు. లెప్టో స్పయిరోసిస్ గురించి తెలుసుకోండి... సి డిసి సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ అందించిన నివేదిక ప్రకారం లెప్టో స్పయిరోసిస్ ఒక జనటిక్ గా వచ్చే వ్యాధి.అంటే దీనిఆర్ధం ఇది మనుషులలో పసువులలో రెండిటికి సోకే అవకాసం ఉందని.ఈ వ్యాధి ముఖ్యంగా వ్యాధి సోకిన జంతువు మూత్రం లో సోకడం వల్ల విస్తరిస్తుంది.మనుషులలో జంతువు లలో మూత్రం లేదా కలుషిత మైన మట్టి నీరు ద్వారా సంక్రమిస్తుందని తెలిపారు. అత్యధిక వర్షం లేదా అత్యంత భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇది సాధారణ సమస్య అని అందుకే మానవులు వారికి సోకినప్పుడు అనుమానం పెరిగిపోతుంది.లెప్టో స్పయిరొ సిస్ కారణంగా తీవ్రంగా ఉండవచ్చునని అత్యంత ప్రమాద కారిగా మారచ్చు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లెప్టో స్టయిరోసిస్ లక్షణాలు... దీని తీవ్రత పై ఆధార పడిఉంటుంది.ఒక్కొక్కరి లో ఒక్కొరకం గా ఉండచ్చు.ఏ వ్యక్తికైనా కలుషితమై బ్యాక్టీరియా సోకిన వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు ఆతరువాత మాత్రమే రోగ లక్షణం  బయట పడుతుంది. వ్యాధి తీవ్ర రూపం దాల్చేందుకు 2 లేదా 4 రోజులు పట్టవచ్చు.వ్యాధి ముందుగా వస్తుందని అనుకుంటే సోకేది కాదు.అనుకోకుండా వ్యాధి బారిన పడినవారు మెల్లమెల్ల గా వ్యాధి లక్షణాలు పెరిగిపోతాయి.సాధారణంగా వీరిలో ఈ లక్షణాలు గమనించ వచ్చు. *జ్వరం తో పాటు దగ్గు. *తలనొప్పి తో పాటు ఒళ్ళు నొప్పులు లేదా కండరాల నొప్పులు. *ముఖ్యంగా వెన్నునొప్పి. *దురద లేకుండానే దద్దుర్లు. *వాంతులు, అతిసారం, చలి. *కళ్ళు ఎర్రబడడం. ఎవరిలో లెప్టో స్పయిరాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది... లెప్టో స్పయిరాన్ ప్రమాదం కొందరిలో ఎక్కువగా ఉంటుంది.తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వీరిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వర్షం కురిసే సమయం లో అదీ అత్యధిక వర్షం లేదా వరద ప్రాంతం లో ప్రమాదం పొంచిఉంది.పశువుల శాలలో పనిచేసే వారు డైరీ లో పనిచేసేవారు.వ్యవసాయ దారులు. పశువుల డాక్టర్లు వివిదరాల శిబిరాలలో పనిచేసే వారు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా నీటిలో ఈదేవాళ్ళు  ఈతగాళ్ళు నావలు నడిపే వాళ్ళు నావికులకు సోకే అవకాసం ఉంది. ఉద్యాన వనాలు పెంచేవారు చెట్ల పెంపకం.పార్కులలో పనిచేసే వారు.వీరు పని చేసే ప్రాంతాలలో కలుషిత మైన మట్టిలో పనిచేసే వారు వ్యాదితీవ్రత ఎక్కువగా ఉంటుంది. లెప్టో స్పయిరోసిస్ కు చికిత్చ... లేప్టో స్పయిరోసిస్ రోగుల స్థితి లక్షణాల ఆధారంగా దీనికి చికిత్చ చేస్తారు లేప్టో స్పయిరోసిస్ యొక్క స్వల్ప లక్షణాలు ఇంట్లో అందుబాటులో ఉండే మూలికలు అధికంగా సేవించడం. విశ్రాంతి తీసుకోవడం నొప్పినివరణ మందులు వాడడంలో తగ్గిపోవచ్చు.బ్యాక్టీరియా వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గించేందుకు యాంటి బాయిటిక్స్ ను ప్రయోగిస్తారు. సకాలంలో వ్యాధి తీవ్ర రూపం దాల్చకుండా సకాలంలో చికిత్చ చేస్తే వ్యాధి తీవ్రత నుండి బయట పడవచ్చు. 

వర్షా కాలంలో ఇమ్యునిటి పెంచుకోవడం ఎలా?

వర్షా కాలం లో ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది పెద్ద ప్రశ్న? ఇమ్యునిటి పెంచుకోడానికి కింద పేర్కొన్న 5 రకాల వస్తువులు తీసుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. సహజంగా అందరికీ వర్షాకాలం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది.ఇదే సమయం లో అనారోగ్య సమస్యలు మరిన్ని చుట్టూ ముడతాయి.సరిగ్గా ఈ సమయం లోనే మీరు మీఆహారం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.ఈ కారణంగా మీకు ఇమ్యునిటీ బూస్ట్ లభిస్తే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. వేసవి కాలంలో అధిక వేడిమి తాపం నుండి మనకు ఉపసమనం కలగాలంటే వర్షం ఆనందాన్ని ఇస్తుంది. వర్షా కాలం లో రోగాలు పెరిగే అవకాశం ఉంటుంది.ఈ వాతావరణం లో జలుబు,దగ్గు,నీరసం చర్మసంబంధమైన సమస్యలు వస్తాయి.ఈ సందర్భం లోనే ఇమ్యునిటీ  బలోపేతం చేయడం అత్యవసరం. ఉత్తమమైన పద్ధతి ఏమిటి అంటే... వర్షాకాలం లో అనిఇరకాల పళ్ళు,కూరగాయలు,తీసుకోవాలి.మరి అయిదు రకాల పళ్ళు ఏమిటో తెలుసుకుందామా మరి. తక్కువ ఫ్యాట్ ఉన్న పెరుగు... మీకు ఆశ్చర్యం కలిగించి ఉండచ్చు.ఇమ్యునిటీ ని పెంచేందుకు పెరుగులో లభించే ప్రోయోయిటిక్స్ జలుబు,నీరసం,వంటి సమస్యలకు కొంత ఉపసమనం కలిగిస్తుంది. శరీరంలో ఉన్న పంచేంద్రియాలు ఆరోగ్యంగా ఉంచేందుకు పెరుగు ఉపయోగ పడుతుంది. మష్రూమ్... మష్రూమ్ పుట్టగోడుగులో ఫైబర్ పీచు పదార్ధంప్రోటీన్,యాంటి ఆక్సిడెంట్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని బూస్ట్ చేసేందుకు బాగా ఉపయోగ పడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి.బరువు అంటే ఊబ కాయాన్ని తగ్గించడం లో సహాయ పడుతుంది. మాంసం... మనము తీసుకునే  మాంసాహారాము లో ప్రోటీన్లతో నిండి ఉంటుంది.కణాలను రిపేర్ చేయడం నుండి విటమిన్ బి,జింక్,ఐరన్ ఒమేగా౩ పుష్కలంగా లభిస్తుంది. నట్స్... శరీరంలో ఇమ్యునిటీ పెంచేందుకు విటమిన్స్ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి.ఇమ్యునిటీని పెంచుతుంది.విటమిన్ ఇ నియాసిన్ రేబఫ్లోబిన్ వంటివి ఉంటాయి. టీ... టీ మీ ఇమ్యునిటీని పెంచడం లో సహాయపడుతుందన్న విషయం మీకు తెలుసా.అన్నిరకాల  టీ లు ఫలిపినోల్స్,ఫెలేవోనోయిడ్స్ యాంటి ఆక్సిడే న్ట్స్ ఉంటాయి. అది గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ కావచ్చు.                                            

ఆలయ దర్సనం- ఆరోగ్య రహస్యం

మనం ఉదయాన్నే స్నాన పానాదులు చేసి సాంప్రదాయ బద్దంగా పంచె కట్టి ఆలయానికి వెళ్ళడం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రక్రియ. ఎందుకంటే ఆలాయాల దర్శనం ద్వారా ఆ ఆలయ వైభవం,చరిత్ర,ఆలయ సిల్పాలలో దాగిన  సాంప్రదాయాలు, ఆలయ దర్స ణానికి ముందు దర్శించే ధ్వజ స్థంభం,ఆలయ గోపురాల ప్రాముఖ్యత, ఆలయం పై ఉన్న గోపురాలు వాటి  చక్రాలు ఉత్తేజి త మౌతయాని.అలాగే మనం ఆలయం లో చేసే దర్సనం,ఘంటా నాదం,పొర్లు దండాలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. ప్రపంచం లో ఎక్కడా లేని సంస్కృతి సంప్రదాయాలకు భారాత దేశం లోనే కనిపిస్తాయి. ఆలయాల వెనుక ఉన్న రహాస్యాలు అలాగే ఆలయ సందర్శనం వెనుక ఉన్న ఆరోగ్య రహాస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్య పోక తప్పదు. భారత దేశం లో ప్రజలు ప్రతి రోజూ వేకువజామున లేదా బ్రహ్మ ముహూర్తం లో ఆలయాలకు వెళ్ళడం సాధారణంగా కనిపించే దృశ్యం దీనికి గల కారణం రోజంతా మనఃపూర్వకంగా చేసే దండం,దస్కం,పొర్లు దండాలు, ప్రదక్షిణం కొబ్బరి కాయ కొట్టడం వెనుక మిమ్మల్ని సమర్పించుకునే తత్వం ఉండేందుకు ఈ పద్దతులు ప్రవేశ పెట్టారని శాస్త్రం చెపుతోంది.   ఫలం పుష్పం తోయం అన్నట్లు ఎవరికీ తోచింది వారు భగవంతుడికి సమర్పిస్తారు. ఈ ప్రక్రియ కేవలం మనకు రోజంతా పోజిటివ్ ఎనర్జీ లభిస్తుందని వైద్యులు తమ పరిశోదనలో వెల్లడించారు. ముఖ్యంగా నార్త్ సౌత్ పోల్స్ పీడనం కారణంగా వచ్చే మ్యాగ్నటిక్ ఎలక్ట్రికల్ వేవ్స్ ఎక్కడైతే పంపిణీ జరుగుతుందో.ఆ ప్రదేశం లో పోజిటివ్ ఎనర్జీ ఎక్కువగా  లభ్యం కావడం గమనించామని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో ఆలయాల నిర్మాణం జరగడం గమనించ వచ్చు.ఆలయ గర్భగుడిలో మూల విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఆ ప్రదేశాన్ని గర్భాగ్రుహం లేదా మూలస్తానమని అంటారు. గర్భ స్థానం లేదా మూల స్థానం మనవ శరీరం లో సోలార్ చక్రాన్ని ఉత్తేజ పరుస్తుంది.ఈ విధంగా ప్రతిగుడిలోనూ 7 శిఖర స్థానాలు ఉండడం గమనించవచ్చని పండితులు పేర్కొన్నారు.అయితే ఏడు శిఖరాలు మానవ శరీరంలో ఏడు చక్రాలను ఉత్తేజ పరుస్తాయి. భగవంతుడి విగ్రహం దేముడి ప్రతిరూపంగా భావిస్తారు.దివ్యశక్తికి బౌతిక రూపమే విగ్రహం.విగ్రహానికి మానవ శరీరానికి ఏకాగ్రతను పెంచడానికి శక్తి ని కేంద్రీకృతం చేయడానికి విగ్రహం తోడ్పడుతుంది.   ప్రదక్షిణం... ఆలయాన్ని సందర్శించిన ప్రతిసారి గర్భగుడి చుట్టూ   మూడు సార్లు  ప్రదక్షిణం చేయడం అనే పద్ధతి ని ప్రదక్షణ చేయడం అంటారు.ప్రదక్షిణం చేయడం ద్వారా శారీరకంగా  ఏకాగ్రత తతో కూడుకున్న వ్యాయామం భక్తి ప్రపత్తులతో కూడుకున్నసంకల్పం నెరవేరేందుకు  ప్రదక్షిణం గా పండి తులులు చెపుతారు భగవంతునికి మనసు తనువు మనస  వాచ కర్మేణా సమర్పితం అని దాని ఆర్ధం. అయితే ఏ అలయం లో ఎలా ప్రదక్షిణ చేయాలి అన్నది ప్రశ్న... శైవ క్షేత్రాలలోచేసే ప్రదక్షిణ మరోరకంగా ఉంటుంది శివాలయం లో చేసే ప్రదక్షిణ నందికి శివుడికి మధ్య చేయరాదని ప్రదక్షిణ మధ్యలో ప్రారంభించి చండీ శ్వరుడి వరకూ వెళ్లి మరల వెనక్కి రావాలని అందుకు కారణం ఉందని చండీశ్వరుడికి వినికిడి సమస్య ఉన్నందున చిటికే వేయడం లేదా చప్పట్లు కొట్టడం పద్దతిగా కొనసాగుతుందని ఇక విష్ణు ఆలయం లో యధాతధంగా ప్రదక్షిణలు చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. కొన్ని ఆలయాలలో ముఖ్యంగా అన్నవరం, సింహాచలం. వంటి అరుణాచల క్షేత్రాలలో కొండచుట్టూ ప్రదక్షణ చేయడం గమనించవచ్చు దీనిని గిరి ప్రదక్షిణంగా పేర్కొన్నారు. కాగా ప్రదక్షిణం వల్ల లాభాలు ఏమిటో చూద్దాం.... ప్రదాక్షిణా లు క్లోక్ వైజ్,చేయడం వల్ల మనకు పోజిటివ్ శక్తి మానవ శరీరానికి అందిస్తుంది.శక్తి పూర్తిగా నిడుతుంది.ఈ కారణంగానే శరీరంలో చక్రాలు అన్నీ యాక్టివ్ అవుతాయి. ప్రదక్షిణ ద్వారా ఎన్నోరకాల రుగ్మతలు దూరం అవుతాయని మనం ఆరోగ్యంగా ఉండేందుకు సూర్యారస్మి లభిస్తుంది.మనస్సుకు ఉత్సాహం కలుగుతుంది. అని నిపుణులు అభిప్రాయ పడ్డారు. కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రదక్షిణ... అలాయంలో చెప్పులు వేసుకుని ప్రదక్షిణ చేయడం అనర్ధ దాయక మని దానివల్ల ఫలితాలు ఉండబోవని విశ్లేషిస్తున్నారు. కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయడం వల్ల అరికాళ్ళ లో అక్యుప్రేషర్ అయి మీశారీరంలో వచ్చే మోకాళ నొప్పుల బాధ తగ్గుతాయి.భావానతో చేసే ప్రయత్నం కొంత మేర సత్ఫలితాలు ఇస్తుంది. దేముడికి రెండు చేతులతో నమాస్కారం... మన శక్తి మనదగ్గరే ఉంటుంది.అనే ఉద్దేశం తో మన రెండు చేతులను కలపడం వల్ల పోజిటివ్ ఎనర్జీ మొత్తం మన శరీరం లోకి ప్రవేశిస్తుంది. సాష్టాంగ నమస్కారం... సాష్టాంగ నమస్కారం లేదా బోర్లా పడుకుని సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల భూమికి ఉన్న మ్యాగ్నేట్ ఫీల్డ్ మన శరీరంలో నాడులకు తగులు తాయనే సాష్టాంగ నమస్కారం దేముడికి చెయ్యమని అంటారు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకరకంగా మనశరీరం లో పేరుకున్న కొవ్వు కరగాదానికి యోగ శాస్త్రం లో పేర్కొన్నారు. పొర్లు దండాలు... భగవంతుడిని కరుణించమంటూ కోరిన కోర్కెలు తీరాక మొక్కుబడులుగా భక్తులు రకరకాల పద్దతులు ఎంచుకుంటారు అలా   పెట్టె దండాలాలో మరొకటి పొర్లు దండాలు చెయ్యమని ముఖ్యంగా స్త్రీలకు పిల్లలు పుట్టక పోవడానికి చలారకాల కారణాలు ఉండవచ్చు వాటిలో గర్భాశయం లో రక రకాల సమస్యలు ఉండ వచ్చు.అయితే వారిని బోర్లా పడుకుని పొర్లుతూ కుచ్చిళ్ళ చీర దోపుకుని దొర్లడం వల్ల గర్భాశయం లో ఉన్న గడ్డలు వాపులు వత్తుకుని కరిగి వారికి గర్భాశయ సమస్యల తగ్గుతాయి. అందుకే ఒక్కోసమస్యకు ఒక్కోపరిష్కరాం మన సాంప్రదాయం లో ఉన్నాయన్న సంగతి గమనించాలి. ఇక అలయాలలో ఉండే గోపురాలు వాటి మూలాధార చక్రాలకు సంబంధం ఏమిటో చూద్దాం... మొదటి గోపురం-మనశరీర అవయవానికి నికి ఉన్నసంబంధం... మనశరీరానికి గోపురానికి ఉన్నసంబంధం చూసినప్పుడు మొదటి గోపురం మూలాధార చక్రం అంటే ఓవరి /టెస్టిస్ ను ఉత్తేగాపరుస్తుందని అలాగే కిడ్నీ/ ఓబీ ఎనేర్జీ ని పెంచుతుందని అలాగే పైకి కనిపించే చెవి చిఇనపడం లో కాస్మిక్ ఎనేర్గీ మూలాధార చక్రం నుండే వస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కాగా మొదటి గోపురం ప్రతిష్టించే సమయం లో మనవ శరీరం లో చెప్పిన అవయవాలను ఎనేర్జీ ని ప్రతిష్టిస్తారని నిపుణులు విశ్లేషించారు. రెండవ గోపురం-మనశరీర అవయవానికిఉన్న సంబంధం... రెండవ గోపురం స్వాదిష్టాన చరమని ఇది పైకి కనిపించే ముక్కు ఎడర్నల్ గ్లాండ్,ఊపిరి తిత్తులు,చేతి బొటనివేలు ద్వారా కాస్మిక్ ఎనేర్జీ లభిస్తుంది అని నిపుణులు పేర్కొన్నారు. మూడవ గోపురం-మనశరీర అవయానికి ఉన్నసంబంధం... మూడవ గోపురం మణిపూరక చక్రం గా చెపుతున్నారు ఇది పాంక్రియాస్,స్ప్లీన్ ,పొట్ట,కాళ్ళ లో ఎడమకాలు,బోటన వేలు,పెదాల కు  కాస్మిక్ ఎనేర్జీ ని ఇస్తుంది. అని నిపుణులు విశ్లేషించారు. నాల్గవ గోపురం -మన శరీర అవయవానికి ఉన్న సంబంధం -- నాల్గాగోపురం హృద్య చక్రం గా పేర్కొన్నారు. శరీరంలో థై మస్ గ్లాండ్,ఇందులో లివర్,/గాల్ బ్లాడర్,కుడి కాలు బొటన వేలు లో శక్తి ఉంటుంది.దీనికి అదనంగా కళ్ళు ఉంటాయి. ఐదవ గోపురం -మనశరీరానికి ఉన్న సంబంధం... ఐదవ గోపురం విషుతి చక్ర మని   అంటారని ఇది శరీరం లో థైరాయిడ్ గ్రంధికి,గుండెకు చేతిలో చిటికెన వేలు అదనపు అవయవంగా నాలుక గా విశ్లేషించారు.  అరవ గోపురం మనశరీరానికి ఉన్నసంబంధం... ఆరవ గోపురం అజ్ఞా చక్రం అని అంటారు.ఇది శరీరం లో పిట్యు టరీగ్రంధి/పినా గ్లాండ్స్,ఈ చక్రం ప్రభావితం చేస్తుంది అజ్ఞా చక్రం ద్వారా ఉన్నతమైన తెలివి తేటలు.పెంచుతాయి. శరీరం యొక్క ముందు వెనుక భాగాలలో శక్తికి ఆజ్ఞా చక్రం ద్వారా లభిస్తుంది.మధ్య వేలు ద్వారా లేదా రింగ్ ఫింగర్ ద్వారా శక్తి లభిస్తుందని దీనికి అదనపు అవయవం నాలుక గా పేర్కొన్నారు. ఏ డవ గోపురం మనశరీర అవయవానికి ఉన్నసంబంధం... ఏడవ గోపురాన్ని ఆలయ శిఖరం పై ఉండే కలశం  గా పేర్కొన్నారు .ఇది వ్యక్తి యొక్క సహస్ర చక్రమనిఅంటారు ఇలా మానవ శరీరానికి ఆలయ గోపురాలకు శరీర చక్రాలకు వాటిలో ఉండే అవయవాల పనుతీరు వాటిద్వారా మనకు లభించే శక్తి తదితర వివరాలు ఇవి.కొన్ని సందర్భాలలో మన శరీరంలో వచ్చిన అనారోగ్య సమస్యకు శరీరం లోని ఏ చక్రం  కారణమో దానికి కాస్మిక్ ఎనర్జీ ద్వారా పునరుత్తేజం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆలయంలో గంట కొట్టడం లో ఆరోగ్య రహాస్యం ---- సాధారణంగా గంటను సప్త ధాతువులతో తయారు చేస్తారని జింక్,సీసం,రాగి ,నికిల్,క్రోమియం, మాంగనీస్ అనే 7 రకాల లోహాలు,శరీరం లో ఉండే 7 చక్రాలకు సంబంధించినవే,గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం చాలా పదునుగా ఉంటుంది.దాదాపు ఏడూ సెకండ్ల పాటు వినిపిస్తుంది. అంతేకాక మరి ముఖ్యంగా శరీరంలో ఉన్న ఏదు ముఖ్యమైన చక్రాలు గంట కొట్టిన తరువాత నుండి కొన్నికణాలు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.దీనిప్రభావాం వల్ల ఒకరకమైన ట్రాన్స్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈకారణంగా మెదడు సానుకూల శక్తితో నిండి ఉండడాన్ని గమనించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. అభిషేఖం ఆరోగ్య రహాస్యం... ముఖ్యంగా భగవంతుడి మనం లేదా మీరు చేసే అభిషేఖం లో వాడే తులసి, కుంకుమ, పూవులు, కర్పూరం, ఆవు పాలు,పటిక,ఏలకులు,లవంగాలు,కొబ్బరి నీళ్ళు కలిపిన మిశ్రమం తోకూడిన జలాని అభిషేకానికి వినియోగిస్తారు.వీటిలో అన్నిరకాల ఔషద గుణాలు కలిసి ఉన్నాయని భక్తులందరికీ ఈ పవిత్రజలాన్ని ౩ చెంచాలు గా తీర్ధం రూపం లో భక్తులకు ఇస్తూ తీసుకుంటారు. బొట్టు... హిందూ సామ్రాదాయం లో బొట్టుకున్న స్థానం వేరుగా ఉంటుందని చెప్పాలి.బొట్టు అజ్ఞా చక్రాన్ని యాక్టి వేట చేస్తుందని చెప్పవచ్చు. భగవంతుడి వద్దకు వెళ్ళిన ప్రతివారు తప్పుచేసినవారు క్షమాపణ కోరుతూ  లెంపలు వేసుకోవడం లేదా గుంజీలు తీయడం కొన్ని తరాలుగా వస్తున్న సాంప్రదాయం.లెంపలు వెనుక ఉన్న ఆరోగ్య రహాస్యం బ్రెయిన్ యాక్టివేట్ చెయ్యడం కోసం ఒక్కోసారి ఎవరైనా నిద్రావస్థ లోకి వెళుతున్నప్పుడు లేదా కోమాలోకి వేల్లెవాళ్ళను లెంపల మీద కొడుతూ నిద్రపోనివాకుండా చేయడం అంటే వారికి మెలుకువగా ఉంచడమే. గుంజీలు తీసినప్పుడు మన చెవి నాడులను తాకడం వల్ల మనకు ఒత్తిడి తగ్గి.మెదడుకు ఆక్సిజన్ అందం పెరుగుతుంది.మెదడు చాలా చురుకుగా పనిచేయడమే కాక మంచి ఆలోచనా శక్తితో ఉంటారు.అందుకే అలయాలాలో గుంజీలు తీయమని అందం లోని రహాస్యం. మనసంప్రదాయం లో దాగిన ఎన్నో రహాస్యలు మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.ఇది అలయఫర్శనం లో ఆరోగ్య రహస్యాలు. 

విటమిన్ లోపిస్తే అందత్వమేనా?

ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే పోషాకఆహారం ప్రాధాన భూమిక పోషిస్తుంది. మనం తీసుకునే పోషక ఆహారం లో ఏ విటమిన్ లోపించినా శరీరంలో చాలా మార్పులు వస్తాయి. కంటి ఆరోగ్యానికి ఏ విటమిన్ అవసరమో తెలుసుకుందాం. మన శరీరం లో ప్రతి ఒక్క అంగం ఒకదానితో ఒకటి ముడి పది ఉంటుంది.సమతుల పోషక ఆహారం తీసుకోవడం వల్ల జీవితాన్ని ఆరోగ్యంగా ఉత్స్చాహాం గా ఉల్లాసంగా ఉంచుతుంది. అపరిమిత ఆహారం లో చాలా పోషక తాత్వాల లోపం కారణం గా మన శరీరం పై తీవ్రప్రభావం చూపుతుంది. విటమిన్లు ఖనిజాలు ఇతర పోషక తత్వాలు తక్కువగా ఉండడం వల్ల  మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రాభావితం చేస్తాయి. మీరు బహుశా అలోచించి ఉండకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో ఇంగ్లాండ్ కు చెందిన జాతీయ ఆరోగ్య సేవల విభాగం సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా శరీరం లో చాలా పోషక తత్వాలు తక్కువగా ఉండడం వల్ల అందత్వానికి దారి తీయ వచ్చని ఆరేపోర్ట్ లో వెల్లడించారు. పోషకాలు హాస్టి హనీకి ఉన్న సంబంధం ఏమిటి? నిపుణులు చెపుతున్న దానిప్రకారం మానవ శరీరానికి 1౩ అత్యవసర మైన విటమిన్ల అవసరం ఉంటుందని ఎక్కడైతే బలహీనత ఉంటుందో అక్కడ అలసట,తల తిరగడం,వంటి సమస్యల నుండి బయట పడాలంటే మనశరీరంలో ఉన్న ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మీమెదడు ఆరోగ్యంగా ఉంచుకుంటే నే మంచిది.ఇక కంటి విషయానికి వస్తే కంటి చూపు కు సంబంధించి రెండురకాల పోషకతాత్వాలు కీలక పాత్ర పోషిస్తాయి. కంటి కోసం విటమిన్ బి 12 విటమిన్ బి12 ఆప్టిక్ న్యురోపతి ని నివారించేందుకు కంటి నరాలు ఆరోగ్యంగా ఉంచేందుకు కార్యప్రాణా ళిక  సిద్ధం చేస్తుంది. పాట శాల,కళాశాల, యాజామాన్యం,ఆప్టో మెట్రిక్ రిపోర్ట్ ప్రకారం బి 12 లోపం దీర్ఘ కాలం పాటు ఉంటె ఆప్టిక్ నర్వ్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని తేల్చి చెప్పారు. విటమిన్ బి 12 లోపిస్తే ఉండే లక్షణాలు ఏమిటి? *కంటిలో చిట చిట గా ఉండడం. *ఒత్తిడికి గురికావడం. *జ్ఞాపక శక్తి కోల్పోవడం. *కళ్ళు తిరగడం. *చర్మం కొంచం పసుపు రంగుకు మారడం. *ఏకాగ్రత కోల్పోవడం. *ఆలోచన వ్యబహారాలలో విచక్షణ కోల్పోవడం. *నాలుక ఎర్రబడడం. *కాళ్ళు,చేతులలో తిమ్మిర్లు రావడం విటమిన్ బి లోపమే. అని వైద్యులు పేర్కొన్నారు. *విటమిన్ ఏ ఏ వస్తువులలో లభిస్తుంది? *గుడ్డు,ఆయిల్ ఫిష్,పాలు,వెన్న,పన్నీర్ లలో విటమిన్ ఏ లభిస్తుంది. *విటమిన్ లోపంతో కన్ను పోవచ్చు. vitamin diffishiyanci may lead to blindness                                                  

ఎలక్ట్రో మాగ్నెటిక్ థెరఫీ

నాడీ పతిలో ప్రత్యేక మెషీన్ ద్వారా మన పల్స్ రివర్స్ ఉన్న చోట   ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎనర్జి ద్వారా శరీరంలో ఏర్పడిన ఎముకలు విరిగిన ఎలక్ట్రో మాగ్నెటిక్ సిగ్నల్స్ ద్వారా రసాయనాల వల్ల  ఏర్పడిన స్థితి నుండి పాడై పోయిన కణాలు సరిచేయవచ్చు.   కప్పింగ్ థెరఫీ.. కప్పింగ్ థెరఫీ సంప్రదాయ వైద్య పద్దతిలో ఒకటి గా చెప్పబడే యునానీ వైద్యంలో ఉన్నట్లు తెలిపారు. కప్పింగ్ పద్దతిలో చేసే చికిత్స శరీరంలో ఎక్కడైతే వాపు ఉంటుందో అప్రాంతం లో శరీరానికి అవసరం లేని వాటిని తీసివేసేందుకు ప్రయత్నం చేయవచ్చు .నాడీ పతి వైద్యం లో కప్పింగ్ థెరఫీ అలిమెంట్స్ కప్పింగ్ థెరఫీ ద్వారా రక్తప్రవాహాన్ని సులువుగా ప్రవహింప చేస్తుంది.  కప్పింగ్ థెరఫీ లాభాలు... మీశరీరంలో నొప్పిని తగ్గించడం ఇన్ఫ్లా మేషన్ . మీశరీరంలో నరాలు కండరాలు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. చర్మం పై ఏర్పడిన మృదువైన కణాలు కదిలే విధంగా సహాయ పడుతుంది. ఊపిరి తిత్తులు చెస్ట్ లో సమస్యలు ఏర్పడినప్పుడు అటు ఊపిరి ఇటు రక్త ప్రవాహాము ఏర్పడుతుంది. లింఫ్ లో ఉండే రసాయానాల ను ప్రవహించేందుకు రసాన్ని ఫిల్టర్ చేస్తుంది. నారాల పని తీరును మత్తులో ఉంచుతుంది శరీరం లో శక్తి వంతం చేసేందుకు శక్తిని ప్రవహించే విధంగా కప్పింగ్ థెరఫీ సహాయ పడుతుంది. సుజోక్ థెరఫీ... ప్రొఫెసర్ పార్క్ జే వూ సుజోక్ కు ఆధ్యుడు  ప్రాత్యామ్నాయ వైద్య చికిత్సలో భాగంగా అత్యంత పురాతన వైద్య ప్రక్రియ  ను భరాత్ లో దీనిపై పరిశోదన లు నూతన పద్దతికి సుజోక్ నేడు ప్రపంచ వ్యాప్ర్హంగా పేరుగాంచింది. సుజోక్ అంటే సు --అంటే చేతులు ,జోక్ --ఫూట్ అని ఆర్ధము నాడీ పతిలో ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పద్దతిద్వారా వివిదారకాల వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేని చికిత్చ గా చెప్పవచ్చు. సుజోక్ ఒక సులభమైన ఏమాత్రం సమస్యలు లేని సైడ్ ఎఫ్ఫెట్స్ లేని చికిత్స గా పేర్కొన వచ్చు శరీరంలో సుజోక్ పాయింట్స్ అవసరమైన పక్షం లో కొన్నిసార్లు రంగులు, విత్తనాలతో చికిత్చ తో సుజోక్ థెరఫీ లో వినియోగిస్తారు. 

ప్రోస్టేట్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది?

పురుషులకు అత్యంత కీలక మైన భాగం ప్రోస్టేట్ గ్రంధి ముఖ్యంగా పురుషుడి సంతానోత్పత్తి వ్యవస్థ లో ప్రోస్టేట్ గ్రంధి ఒక భాగం. ఇది మలాశయానికి అడుగు భాగాన మూత్ర నాళా న్ని చుట్టుకుంటుంది .ఆరోగ్యంగా ఉన్న ప్రోస్టేట్ గ్రంధి వీర్యాని కి అవసరమైన జిగురుతోకూడిన ద్రవాన్ని తయారు చేస్తుంది . ఈ ద్రవం మూలం గానే స్కలన సమయం లో వీర్యం పురుషాంగం నుంచి సాఫీగా బయటికి విడుదల అవుతుంది. ముఖ్యంగా ప్రోస్టేట్ గ్రంధి పెరిగితే అది మూత్ర నాళాన్ని నొక్కి పెడుతుంది. అలాంటి సందర్భంలో మూత్రాశయం నుంచి పురుషాంగం లోకి విడుదల అయ్యే మూత్ర ప్రవాహం విధానం అవుతుంది. టెస్టో స్టెరాన్... టెస్టో స్టెరాన్ అనబడే పురుష హార్మోన్ ప్రోస్టేట్ పెరగడానికి దోహదపడుతుంది . పురుష హార్మోన్లు వృషణాల లో తయారు అవుతాయి ఆండ్రినల్ గ్రంధి కూడా టెస్టో స్టెరాన్ ని కొద్ది మొత్తం లో తాయారు చేస్తుంది. ప్రోస్టేట్ గ్రంధిలోని కణాలు అసాధారణంగా ,ఆసాంఖ్యాకంగా  వృద్ధి చెందడం ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణం... ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా వృద్ధులలో కనిపిస్తుంది.పురుషులకు వయస్సు పెరుగుతున్న కొద్ది వాళ్ళ లోని ప్రోస్టేట్ గ్రంధి పెరిగి మూత్ర నాళాన్ని లేక మూత్రాశయాన్ని నోక్కి పెడుతుంది. దానితో ఆ వ్యక్తికి మూత్రాన్ని పోయటం ఇబ్బందికరంగా తాయారు అవుతుంది.అంతే కాదు ఇలాంటి పరిస్థితిని బినైన్ ప్రోస్టేట్ హైపర్ ప్లేసియా అంటారు. దీనికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంధి పెరగడం... ప్రోస్టేట్ గ్రంధి పెరగడం అనేది క్యాన్సర్ కాదు గాని దీనిలక్షణాలలాగే ఉంటాయి . ఒక్క బి పి హెచ్ మాత్రమే కాదు ప్రోస్టేట్ గ్రంధి కి సంబంధించి ఇతారాత్రా సమస్యల లక్షణాలన్నీ కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలుగా కనిపిస్తాయి. లక్షణాలు... ప్రోస్టేట్ క్యాన్సర్ తొలిదశలో పెద్దగా లక్షణాలు ఏవి కనిపించవు. ఒక వేళ ఉంటే ఈ కింధి విధంగా ఉంటాయి. 1)మూత్రాన్ని ఆలస్యంగా పోయడం. 2)మూత్ర ధార సన్నగా ఉండడం . 3)ఒక్కో  సారి  అసలు మూత్రమే రాక పోవడం.  4)మాటి మాటి కి మూత్రానికి వెళ్లాలని పించడం. 5)మూత్రానికి వెళ్లినప్పుడు పూర్తిగా పోయలేదనే  భావన . 6)రాత్రి పూట మాటి మాటికి మూత్రానికని లేవడం. 7)మూత్రాన్ని కి వెళ్ళి నప్పుడు పూర్తిగా నొప్పి మూత్రం కాలు తున్న ఫీలింగ్. 8)మూత్రం లో రక్తం పడడం. 9) వీర్యం లో రక్తం కనిపించడం. 10)నడుము కింది భాగం -పోత్తికడుపు ,పిరుడలు ,కంటి భాగం,తొడల భాగం ,తొడల భాగం పై భాగం నొప్పి చేయడం. 11)అంగ స్తంబన కాక పోవడం .వంటి లక్షణాల తో పాటు ప్రోస్టేట్ హై పర్ ప్లెసియా లక్ష ణా లు కనిపిస్తాయి .లేదా ప్రోస్టేట్ గ్రంధి ఇన్ఫెక్షన్ కి గురి అయినప్పుడు పైన పేర్కొన్న  లకణాలు  కనిపిస్తాయి.. ఎవరికి రావచ్చు.... 65 సంవత్సరాల పై బడ్డ వారిలో  ప్రోస్టేట్ గ్రంధి  అవకాశం ఉంది . చికిత్చ... ప్రోస్టేట్ సర్జరీ ,లాప్రోస్కొపీక్ సర్జరీ ,రోబోటిక్ లాప్రో స్కోపిక్ సర్జరీ ,రేడియేషన్,థెరఫీ హార్మోన్  థెరఫీ,కీమో తెరఫీ వంటి వి చేస్తారు.

మీరు ఒంటరిగా ఉన్నారా?

మీరు ప్రమాదంలో ఉన్నట్టే... మీరు ఒంటరిగా ఉండగలరా? ఒంటరిగా ఉండడం అంత సులభం కాదు అంటున్నారు నిపుణులు.మానవ జీవితం లో మనం ఎప్పుదతే కలిసి ఉంటామో అప్పుడే ఆనందం గా ఉండగలం. అలాగని మనం అందరితో కలిసి ఉండడం కష్టం. మనం మన్యుష్యులతో అర్ధవంతం గా కలిసి ఉందా లేమో వేరుగా ఒంటరిగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటాము.ఒంటరిగా ఉన్న వాళ్ళపై ఎలాంటి ప్రాభావం చూపుతుందో తెలుసుకుందాం.ఒంటరిగా ఉండడం సాధ్యమేనా ఒంటరిగా ఉండగలమా? ఒంటరి తనం ప్రమాదమో మీకు తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు తప్పుడు ఆలోచనలకు దారి తీస్తుంది. ఒంటరిగా ఉంటె వ్యససనాలకు బానిసలుగా మారుతారు. అయితే ఒంటరితనం ఎంత భయం కరమో మీకు తెలిస్తే మీరే ఒంటరి తన్నాన్ని కోరుకోరు. అందుకే ఒంటరిగా ఉంటె వచ్చే అనర్ధాలు ఏమిటో తెలిస్తే మన పెద్దలు చెప్పినట్లుగా కలిసి ఉంటె కలదు సుఖము అని అంటున్నారు.అసలు ఒంటరి గా ఉండడ మంటేనే ఇష్టం. కొందరికి అదే ఆనందం అసలు ఎంతమంది ఒంటరిగా  గా ఉంటున్నారు.తరచుగా మీ అనుభవం లో ఎంతమంది ని మీరు చూసి ఉండవచ్చు మీరు కలిసి ఉండక పోతే మీ కు ఏ మీ అనిపించదా?అందరితో బలంగా కలిసి ఉండా లంటే వారి మధ్య ఉన్న సంబంధం ఆరోగ్యంగా ను ఆనందం గాను ఉన్నారు. చాలా యాక్టివ్ గా ఉంటారు.వారు ఒక్కరే ఉన్నామన్న భావాన వారికి ఉండదు. ఒక ధైర్యం కొండంత అండ లభించినట్లు గా ఉంటుంది.ఒంటరిగా ఉన్నామన్న భావాన లేదు. ఇది మనం తప్పనిసరిగా భావించాము. ఒంటరిగా ఉంటె ఒత్తిడికి గురి అవుతారు. శారీరికంగా అలిసిపోతారు. అయితే దీనిని నుండి మీరు బయట పడవచ్చు. మీలో రోగ నిరోధక శక్తి ... మీరు దీర్ఘ కాలం పాటు ఒంటరిగా ఉన్నారంటే మీశారీరం చాలా గట్టి పడుతుంది. అనారోగ్యం వచ్చినా తట్టుకుంటుంది. అది ఒక కారణం అయ్యి ఉండవచ్చు.అందుకే ఒంటరిగా ఉండడానికి మరో కారణం కావచ్చు. మీ శరీరంలో కొన్ని హార్మోన్ల మార్పు వల్ల ఒత్తిడికి గురి అవుతూ ఉండవచ్చు.దీనికారణం గానే మీ రోగ నిరోదక శక్తి ఆధార పది ఉంటుంది. మీశరీరం ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది.మీ డాక్టర్స్ ప్రత్యేక దృష్టి పెట్టి కొన్ని మార్పులు సూచించడం ద్వారా మీరు ఒంటరి తనం నుండి బయట పడడానికి ప్రయత్నిస్తారు.ఒంటరిగా ఉంటె వ్యాపకం లేక నెగెటివ్ మైండ్ సెట్ వల్ల సమయానికి ఆహారం త్గీసుకోక పోవడం నిద్రలేమి వల్ల అలసట అనారోగ్యం వస్తుంది అందుకు మీశారీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి అనారోగ్యం పాలై ఇబ్బందులు పడతారు. ఒంటరిగా ఉంటె రక్తపోటు... మీరు గత నాలుగు ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నారా అయితే అలాగయితే మీ రక్త పోటు పెరుగుతుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.ఈ పరిస్థితి కి కారణం ఒంటరిగా ఉండడమే నని నిరూపణ కావాల్సి ఉందని. ఒంటరిగా ఉన్నండువల్లె ఒత్తిడికి లోనయ్యి రక్త పోటు పెరిగిందని నిర్ధారణ చేయలేము.అయితే రక్త పోటు పెరగడానికి మరెన్నో కారణాలు కావచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.అందులో స్త్రీపురుషుల వయస్సు ఆహారపు అలవాట్లు. కుటుంబ చరిత్ర తడి తార అంశాలు కూడా ఉంది ఉండవచ్చని నిపుణుల అంచనా. శరీరానికి వ్యాయామం... మీరు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం సహకరించాలి మీరు చేసే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ.ఉన్నప్పుడు మాత్రమే శరీరం మెదడు చురుకుగా ఉంటాయని ఒంటరిగా ఉండాలాని అనిపించదు ఎప్పుడూ మీరు పోటీలో ఉండడానికి ప్రయాత్నించండి. మిత్రులతో కలిసి నడవండి జిమ్ కు వెళ్ళండి. ఇరుగు పొరుగు వారితో ఆటలాడండి. మీరు ఇతరులతో సంబంధ బాంధవ్యాలను పెంచుకోండి.అది కొంత వరకూ ఉపకరిస్తుంది.కనీసం మీరు మేశరీరాన్ని 25 ఘంటలు లక్ష్యం గా పనిచేయండి.మీకు అనారోగ్యం సమస్యలు ఉంటె డాక్టర్ ను సంప్రదించండి. మానసికంగా చురుజుగా ఉండండి... మీ శక్తి  సామర్ధ్యాలు ముఖ్యంగా సమస్యను పరిష్కరించడం.కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. మీరు ఒంటరిగా ఉంటె అది మీ వయస్సు పై ప్రభావం చూపుతుంది. అది మీ మెదడుపై ప్రభావం చూపి అల్జీమర్స్ లాంటి వ్యాధి లాంటివి మరెన్నో సమస్యలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.అయితే ఒక పరిశోదనలో ఒంటరిగా ఉండడం వల్ల దీనికి కారణం అని నిరూపించ బడలేదు. ఈ ఈ సమస్య ఏ వయస్సులో వస్తుంది. అన్నది అంచనా వేయలేము. తెలివిగా మానవ సంబంధాలు ఉంటేనే  మనం అందరితో ఉండగలం.జీవిన్చాగలం ఎందుకంటే మనం సంఘ జీవులం కలిసి జీవించాలి కుటుంబ వ్యవస్థలు ఒకరికి ఒకరు తోడూ నీడ అంటారు అలాంటి మనం చిన్న చిన్న పట్టింపు లకు పోయి అలిగి జీవితాన్ని దుభారం చేసుకుంటూ వ్యసనాలకు బానిసలుగా మారుతున్నమన్నది నిపుణుల పరిశీలనలో వెల్లడి అయ్యింది. పూర్తిగా స్వతంత్రంగా ఉండాలన్న ఆలోచన మనిషి దూరం చేస్తుంది ఒంటరిని చేస్తుంది. ధూమ పానం... సహజంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎదో ఒక దానికి బానిస అవుతారు. ఇది మంచి అలవాటు కాదు.అది  మీతల నుండి కాలివరకూ డయాబెటిస్ నుండి సమస్యలు,ఊపిరి తిత్తులలో సమస్యలు దాదాపు దాదాపు శరీరంలో అన్ని అవయవాల పైన ప్రభావం చూపుతుంది.కొందరు ఒత్తిడికి గురి అయినప్పుడు సిగరెట్ల ప్రభావం చూపుతుంది.మీరు దగ్గరలోని డాక్టర్ తో మాట్లాడండి. ధూమ పానం మానాలంటే ఏమి చెయ్యాలి. లేదా ఒత్తిడి నుంచి ఎలా బయట పడాలి ఒక్కోసారి ధూమ పానాన్ని కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. గుండె బలహీన పడుతుంది... మీరు మీజీవితం లో ఎక్కువ రోజులు ఒంటరిగా ఉన్నట్లయితే అది మీ గుండె పై తీవ్ర ప్రభావం చూపుతుంది. హై బిపి కొలస్ట్రాల్ శాతం పెరగడం సంభవిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఉదా..ఎవరైతే స్త్రీలు ఒంటరిగా ఉన్నారో వారికి కోరోనరీ హార్ట్ డిసీజ్ ఎందుకు వస్తుంది?దానికి చాలానే కారణాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు మీకు పొగ తాగే ఆకవాటు ఉంటె ఒత్తిడికి గురి కావడం. లేదా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వ్యాయామం చేయక పోవడం వంటిది మరో కారణం కావచ్చుఅని నిపుణుల అంచనా. ఒత్తిడి కి గురికావడం... సహజంగా నే ఒంటరిగా ఉన్న వాళ్ళలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది.మాశ్రీరం పై పడ్డ ఒత్తిడి క్రమంగా మీ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒంటరితనం  మీ జీవితం పై మీకే అసహ్యం కలిగేలా చేస్తుంది.నిరాశావాదం, ఏ విషయం పైనా ఆశక్తి లేక పోవడం సహజంగా ఆనందించ దగ్గ విషయాలను సైతం నిరుత్సాహం, మీ శరీరం లో శక్తి లేకపోవడం, నీరసం నిస్సత్తువ, నిద్రలేమి.సమ స్యలు  ఆహారం అరుగుదల లేకపోవడం వంటి సమస్యలు మిమ్మల్ని వేదిస్తాయి. ఇలామీ ఒంటరి తనం రక రకాల ఇబ్బందులకు గురిచేస్తుంది దీనిని అధిగమించాలంటే మీరు మీ వైద్యుని సహాయం సలహా తీసుకోక తప్పదు లేదా మానసిక నిపుణులు కౌన్సిలర్ ను సంప్రదించవ చ్చు. ఒంటరి తనం వల్లమానసిక అశాంతికి దారి తీస్తుందన్న విషయం  గ్రహిస్తే మంచిది.      

మన ఆరోగ్యానికి మరో ముప్పు పొంచి ఉందా?

అల్ఫే లియన్ అన్నపదం గ్రీక్ భాష లోనుండి  వచ్చింది.అఫె అంటే దూరం అని పెరి  అంటే అర్ధం దగ్గర అనిహేలియన్ అంటే సూర్యుడు అని అర్ధమని గ్రీక్ భాషలో వివరించారు. అపిలిఒన్ పింహేలిఒన్  అంటే ఏమిటి? భూమి సూర్యునికి దూరంగా ఉంటుందో అది దాదాపు 152 మిలియన్ కిలోమీటర్ల దూరమని ప్రతి ఏటా జులై లో ఏర్పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెరి హిలిఒన్ అంటే ఏమిటి? సూర్యుడు భూమికి దగ్గరగా ఉంటుందని దాదాపు 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుందని దాదాపు ఇది జనవరికి ముందే ఏర్పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. భూమి సూర్యుడికి దూరంగా ఉంటె ఏమౌతుంది? 2౦22 లో అపెలిఒన్ పిన్హెలిఒన్ భారత్ లో వస్తే సూర్యుడు భూమికి దూరంగా ఉంటె వేడిమి అధికంగా ఉంటుందని భూమి పెద్దగ్రహమని అందుకే ఉత్తరాది వేడిగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏ మైనప్పటికి సూర్యుడికి భూమి దూరంగా ఉండడం వల్ల వాతవరణం పై పెద్ద ప్రభావం చూపబోదని అయితే వాతావరణం లో ఉదయం సాయంకాలం సమాయాలలో మార్పులు ఉదావచ్చని అంటున్నారు. అల్ఫెలిఒన్ వస్తే ఏ మౌతుంది? అల్ఫెలిఒన్ అంటే సూర్యుడి నుండి 152 మిలియన్ కిలోమీటర్లు దూరంగా ఉన్నప్పుడుజూలై నెలలో ఏర్పసుతుందని అని ఇది సహజమే అని పేర్కొంటున్నారు. అల్ఫే లిఒన్ అనేది ఒక పాయింట్ మాత్రమే అని కక్ష్యలో ఒక గ్రహం మాత్రమేఅని సూర్యుడికి దూరంగా ఉంటుందని జులై నెలలో ఇది ప్రారంభం అవుతుంది. సాధారణంగా 48౦౦ ,౦౦౦ మిలియన్ కిమీ లు దూరంగా ఉంటుంది అల్ఫేలిఒన్ ఒక్కోసారి జనవరికి ముందే వస్తుంది అని శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కోరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి మరో పిడుగు పడబోతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండలాని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఈమేరకు వాట్స్ అప్ లో ఈ వార్త హల్చల్ చేస్తోంది. జూలై    8 నుంచిఆగస్ట్ 22 వరకు అప్రమత్తం గా ఉండాలి.... జూలై 8 నుండి ఆగస్ట్ 22 వరకు వాతావరణం లో ఎన్నడు ఊహించని చలిగాలులు ఉంటాయని దీనిప్రభావం కారణంగా అతిసీతల గాలుల ప్రభావం భారత్ లో ఉంటుందని ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. దీనిని అల్బెలిఒన్ ,ఫెనొమెనొన్ అని అంటున్నారు. అసలు అల్బెనిఒన్ ఫెనొమెనొన్ ప్రతిఏటా జూలై 8 వ తేదీన 5 గం 27 నిమిశాలాకు  లకు లో ప్రారంభమై ఆగస్ట్22   తో ముగుస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ఈ సమయం లో వాతవరణం లో తీవ్రమైన చలిగాలులు అంటే గత సంవత్సరం లో ఎప్పుడూ చవి చూడని వాతావరణం ఉంటుందని తెలిపారు. ప్రభావం,లక్షణాలు... శరీరం లో తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, గొంతులో ఎదో ఉందన్నట్లు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనితో పాటు దగ్గు,జ్వరం శ్వాస సమస్యలు వస్తాయని అప్పటికే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో సైనస్, నిమొనియా, ఆస్తమా, బ్రోంకైల్ ఆస్తమా ఉన్నవారిలో తీవ్రసమస్యలు తిరగ పెడతాయని. నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలే ఫ్లూ కాలం ఆపైన చల్లని గాలులు వస్తే జలుబు ముక్కుకారడం, జ్వరం, దగ్గు దీనికి తోడు స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ వంటివి చేరితే ఇంకోవైపు కోరోనా ముప్పు పొంచి ఉన్న్నందున ప్రజలు తగిన రక్షణ చర్యలు చెపట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినే అవకాశం... శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటే శరీరంలోని కణజాలం నసిస్తుందని.గుండె,ఊపిరితిత్తులు రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుందని అది దీర్ఘ కాలిక అనారోగ్యానికి దారి తీయకుండా చూసుకోవా లని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే విటమిన్ ఇ ఖనిజ లవణాలు సమృద్ధిగా సమతుల పోషక ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రతి రోజూ వ్యాయామం చేయాలని అతిగా చేయరాదని సూచించారు. మానసికంగా శారీరకంగా క్రుంగ దీసే ఒత్తిడులకు దూరంగా ఉండలాని వైద్యులు సూచించారు. పొగతాగడం,మధ్యం సేవించడం మానుకోవాలని ఇది మీకు గతం లో ఉన్న అనారోగ్య సమస్యలు ఉంటె తిరగ పెట్టవచ్చని సూచించారు. వాతావరణం చల్ల బడిందో ముప్పే... అసలు మనిషి అనే వాడికి జలుబు రాకుండా ఉండదు ఎప్పుడో ఒకప్పుడు జలుబు బారిన పడతారని ఈ విషయంలో చిన్న పెద్ద ముసలి, ముతక భేదం లేదని హెచ్వ్హరిస్తున్నారు.జలుబుని ఆంగ్లం లో నిమోనోఅల్ట్రా స్కోపిక్ సిల్లికో వాల్కనోకాయినొసిస్ దీనిఅర్ధం జలుబు అని అంటున్నారు నిపుణులు. ముక్కు,గొంతులోపల పొరలు వాస్తాయి.చీమిడి ఏర్పడి తలనొప్పికి కారణం అవుతుంది.ఈ కారణంగానే వ్యక్తి ముక్కు చీదడం తీవ్ర యాతన పడుతూ ఉంటాడు.ఇందులో 2౦౦ పైచిలుకు వైరస్ లు కారణం అవుతాయనిమనిషి మనిషి మధ్య వైరస్ మారుతూ ఉంటుందని ఇతరులనుండి ఇంకొకరికి పాకుతుంది అయితే ఇద్దరి జలుబూ ఒకటి కాదని నిర్ధారించారు డాక్టర్లు.జలుబువల్ల తుమ్మినా చీదినా అందులో వేలాది తుంపర్లు గాలిలో వ్యాపించి మీముక్కులోకి చేరతాయని మీరు మీ చుట్టుపక్కల వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలు... *తలుపులు తెరచి ఉంచడం *చల్లటి వాతావరణంలో ఇంటి కిటికీలు తీసిఉంచాలి.  *తరచుగా చేతులు కడుక్కోవడం. *జలుబు తగ్గడానికి విటమిన్ సి యాంటి బాయిటిక్స్ తీసుకోవడం ముఖ్యం. *ఆహారంలో తాజా పళ్ళ రసాలు,కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. *ఒక కప్పు చికెన్ సూప్, ఉప్పునీటితో పుక్కిలించడం, వేసిలిన్ ముక్కుకు రాసుకుంటే ఊపిరి తీసుకోవచ్చు.

రక్తం గడ్డ కట్టడం అంటే ఏమిటి?

మన శరీరం లో ప్రోటీన్ పేరుకు పోయి కొన్ని కణాల సమూహంగా ఏర్పడడమే క్లాట్ లేదా రక్తం గడ్డ కట్టడం అంటారు. రక్తం గడ్డ కట్టడం వల్ల మీకు గాయ మైనప్పుడు రక్త స్రావం అంటే రక్తం కారడం నెమ్మదిస్తుంది.లేదా దానికదే రక్తం కారడం ఆగిపోతుంది.కొద్ది సేపటి తరువాత రక్తం కారడం తగ్గిపోతుంది.అలాకాక అవసరం లేకపోయినా రక్తనాళాన్ని అడ్డుకుంటుంది. రక్తం గడ్డకట్టడానికి కారణం సమస్యలు... అనుకోకుండా రక్తం గడ్డకట్టడం వల్ల తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి మరణానికి దారి తీస్తుంది.అది గుండె రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె పోటుకు అవకాశం ఉందని,నిర్లక్ష్యం చేస్తే మరణానికి దారితీసే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది రక్తనాళా లలో నొప్పి వాపుఉంటుంది.మన శరీరం లోపల ఎక్కడైనా రక్తం గడ్డకట్టవచ్చు త్రాంబోస్ అని అంటారు అది మీ ఊపిరి తిత్తులలో వచ్చే దానిని పల్మనరీ ఎంబాలిజం గా వైద్యులు పేర్కొన్నారు.రక్తనాళా లలో వచ్చే క్లాట్ ను డీప్ వెయిన్ త్రాంబోస్ అని అంటున్నారు వైద్యులు.ఈ రెండురకాల సమస్యలు అత్యవసర చికిత్సలుగా పేర్కొన్నారు. రక్తం ఎందుకు గడ్డ కడుతుంది... మీ శరీరం లో నాడీ కండరాలు ఎముకలు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు లేదా విరిగినప్పుడు కొన్నిసార్లు అది ఎలాజరిగింది కూడా మనకు ఆర్ధం కాదు.ఒక వేళ మీశరీరం లో రక్తం గడ్డ కడితే ఒక చోట ప్రారంభ మయితే దానికి కొన్ని కీలక ఆధారాలు మీ కాళ్ళ లో వాపులు ఉండడమే  అని వైద్యులు గుర్తిస్తారు. 1)మీరు సర్జరీ తరువాత కోలు కుంటున్నా ఎక్కువ సమయం మీరు కూర్చుని ప్రయాణం చేస్తున్నా. 2 )లేదామీరు ఊబకాయం తో ఇబ్బంది పడుతుంటే. ౩)డయాబెటిస్ కొలస్ట్రాల్ సమస్యలు ఎదుర్కుంటే అది మీకాళ్ళ లో వాపులు ఉంటె సమస్యలు తప్పవు. వాపు లక్షణాలుగుర్తించడం ఎలా? ఎప్పుడై తే క్లాట్ ఏర్పడుతుందో రక్త ప్రవాహం తగ్గుతుంది.రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడం వాపు వస్తుంది.అది మీకాలు కింది భాగం లో లేదా మోకాళ్ళ లో ఆ సనస్యను డీప్ వెయిన్ త్రాంబోస్ గా పేర్కొన్నారు.మీ చేతులలో సైతం వాపులు ఉండవచ్చునని అది గమనించలని అలాగే పొట్ట ప్రాంతం లో ఒక్కోసారి వాపులు ఉండవచ్చని కొన్ని సందర్భాలలో తీ వ్రమైన నోప్పి రక్తనాళాలలో పాడయ్యే ప్రామాడం లేదా రక్త నాళాలు తీవ్రంగా పాడయ్యే ప్రామాదం ఉంది. అని అంటున్నారు నిపుణులు.ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇంకా వాపులు ఉంటాయి.కొన్ని సందర్భాలలో తీవ్రమైన నొప్పి రక్తనాళా లు  పాడైన సందర్భాలు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు    చర్మం యొక్క రంగు గమనించండి... వాస్తవానికి మీ చేతిలోని నరాలు,కాళ్ళ లో నరాల వాపులు ఉండి చర్మం పై ఎర్రటి రంగులో ఉండడాన్ని గమనించవచ్చు. చర్మం పై ఎర్రటి రంగు లో ఉంటుంది. చర్మం పాడై పోయినట్లుగా కనిపిస్తుంది.ఆతరువాతే రక్తనాళాలు నాశనం అవుతాయి.ఒక వేళ మీ ఊపిరి తిత్తులలో వాపు ఉన్నట్లయితే అది చర్మం పాడై పోయి ఉంటుందని  గమనించాలి. తీవ్రమైన నొప్పి... అనుకోకుండా మీ ఊపిరి తిత్తులు లేదా చెస్ట్ నొప్పి వస్తే దాని ఆర్ధం క్లాట్ పగిలిందని.దీనిని పి ఇఇ అని అంటారు దీనిలక్షణం మీ దమనులలో త్వరలో గుండె పోటు హార్ట్ ఎట్టాక్ కు కరాణాం కావచ్చు.మీ చేయి నొప్పిగా ఉందని భావిస్తే ఎడమ వైపు అక్కడ రక్తం గడ్డ కట్టడం కాలు కింది భాగం పోట్టలోనో గొంతులోనో రక్తం గడ్డ కట్టి ఉండచ్చు. ఈ కారణం గా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం... ఇది చాలా తీవ్రమైన లక్షణం అంటే దీని ఆర్ధం మీ ఊపిరి తిత్తులలో లేదా గుండె ల్లో క్లాట్ ఉండవచ్చు.ఈ కారణం గా మీకు చమట పట్టడం కళ్ళు తిరగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఒక్కోసారి రక్తపు గడ్డలు శరీరంలో ఉండే అయాప్రాంతాల ను బట్టి క్లాట్ ఎక్కడ ఉందొ గుర్తించవచ్చు.ఎ పి అంటే ఎక్క్యుట్ పల్మనరీ డిసీజ్  వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం గుండె నొప్పి దగ్గుతో పాటు రక్తం గడ్డకట్టడం.వంటి సమస్యలు వేదిస్తాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటె వెంటనే రోగిని ఆస్పత్రికి నేరుగా తీసుకు వెళ్ళడం మంచిది. రక్తపు గడ్డ ఎక్కడుందో గుర్తించాలి... ఊపిరి తిత్తులలో రక్తం గడ్డకట్టి ఉంటె... శరీరంలో ఒక్కోచోట రక్తం గడ్డకట్టడం వల్ల లక్షణాలను బట్టి గుర్తించవచ్చు.ఏ పి ఇ అంటే ఎక్క్యుట్ పల్మనరీ ఎం బాలిజం వల్ల నాడి తీవ్రంగా వేగంగా కొట్టుకోవడం ఊపిరి తిత్తులలో నొప్పి రక్తం లో రక్తంతో కూడిన దగ్గు,ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం వంటి లక్షణాలు కనపడక పోవచ్చు.అప్పుడు యోగాసాధానం ద్వారా శ్వాస నాళా ల ను శుభ్రం చేయడం. అనులోమ  విలోమ ప్రక్రియ ద్వారాప్రాణా యామం ద్వారా ప్రతి రోజూ  శ్వాస తీసుకోవడం ముఖ్యం. గుండెల్లో రక్తం గడ్డకట్టి ఉంటె... అది మీ ఊపిరి తిత్తులలో లక్షణాలు ఎలా ఉనాయో అలాంటి లక్షణాలే ఉంటాయి.ఒకవేళ అది గుండె పోటు కావచ్చు.అసహనంగా గాబరాగా ఉండడం చమట పట్టడం తల నొప్పి గుండె నొప్పి ఉంటె మాత్రం ఆసుపత్రికి వెళ్ళాల్సిందే. మెదడులో రక్తం గడ్డకట్టి ఉండచ్చు.. సహజంగా రక్త ప్రవాహం సరిగా లేనందువల్ల రక్తం గడ్డకట్టడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.అది ఒక్కోసారి స్ట్రోక్ కు దారితీస్తుంది అంటే పక్షవాతం.లేదా మెదడులో రక్తనాళాలు చిట్లడం వంటి సమస్యకు దారితీయవచ్చు.లేదా ఫీ ట్స్ మూర్చ, కన్ఫుజన్,మాట లో తేడా లేదా మాట్లాడలేక పోవడం   వంటి సమస్యలకు దారితీయవచ్చు.రక్తం గడ్డకట్టడం వల్ల తల నొప్పి, బలహీనంగా ఉండడం శరీరం లో ఒకవైపు మాత్రమే పనిచేయడం ఇంకోవైపు చచ్చు బడి పోయినట్లుగా ఉండడం గమనించవచ్చు.ఇంకొందరిలో ఎక్కువరోజులు తలనొప్పి వదలడం లేదు అంటే మెదడులో కణి తలు గడ్డలు ఉండవచ్చు దీనిని సర్జరీ ద్వారా తొలగించవచ్చని ప్రముఖ న్యూరో సర్జన్లు తెలిపారు. పొట్టలో రక్త్ఘపు గడ్డలు ఉండవచ్చు... కొన్ని సందర్భాలలో మీకు ఎటువంటి లక్షణాలు కనపడవు ఒక్కోసారి మీ కడుపులో లేదా పేగులలో అంటే మీ గొంతుకు కనపడే నాళాలలో రక్తం లీక్ కావడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మీకు రక్తపు వాంతులు అవుతాయి.మీ మలము నల్లగా ఉంటుంది అసహజమైన వాసనా దుర్వాసన ఉండచ్చు. కిడ్నీలో రక్తం గడ్డకట్టడం... దీనిని రినాల్ వెయిన్ త్రాంబోస్ అని అంటారు.ఈ రక్తపు గడ్డలు చాలా నెమ్మదిగా పెరుగు తాయి.అది పెద్దవాళ్ళ లో ఇవి ఎక్కువగా చూడవచ్చు.ఈ లక్షణాలు పెద్దగా కనపడవు ఎక్కడైనా విరిగినా లేదా ఊపిరి తిత్తులలో పెరగడం ఈ సమస్య అరుదుగా జరుగుతుంది.అది పిల్లలో ప్రత్యేకంగా జరగవచ్చు అది త్వరగా వస్తుంది.అలసట అసహనం జ్వరం వాంతులు మీశరీరంలో రక్తం సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. రక్తం గడ్డ కట్టిందన్న అనుమానం వస్తే... మీ సమీపం లో ఉన్న డాక్టర్ ను అత్యవసర చికిత్చకు నేరుగా ఆసుపత్రికి పంపండి.మీ రక్తపు గడ్డ ఉందన్న విషయం మీకు తెలియక పోవాచ్చు పరీక్షించి నిర్ధారణకు రండి.రక్తపు గడ్డలు కరగ దానికి  మందులు ఇస్తారు.క్లాట్ తగ్గించడానికి అవసరమైన ట్యూబ్ వేయవచ్చు. రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు చిట్కాలు... మీ శర్రేరంలో బరువు పెరగ కుండా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి అందుకు సరైన వ్యాయామం చేయండి. సర్జరీ అయిన తరువాత ఎక్కువసేపు నిలుచునే ప్రయాత్నం చేయకండి. లేదా దూర ప్రయాణం చేయకండి. మీరు డెస్క్ లో పని చేస్తూ ఉన్నట్లయితే ప్రతి రెండు గంటలకు ఒకసారి మీ కా ళ్ళను చాపండి. మీరు కూర్చున్న ప్రదేశం నుండి మీ కాళ్ళు పాదాలు ముందుకు చాపండి. మీ దుస్తులు ఒంటికి అతుక్కునే విధంగా బిగుతుగా ఉండే బట్టల వల్ల మీశరీరంలో రక్త ప్రావాహం ఆగవచ్చు.అందుకోసం ఫైటింగ్  మందులు వాడాలో వద్దో డాక్టర్ ను సంప్రదించి వదలని నిపుణులు  సూచించారు.

అడ్డిసొంస్ డిసీస్...

ఇది చాలా అరుదుగా వచ్చే జబ్బు.శరీరంలో హార్మోన్ లో సమతౌల్యం లేకపోవడం వల్ల  వచ్చే జబ్బు గా నిపుణులు పేర్కొన్నారు.మనశరీరంలో ఆడేర్నల్ గ్లాండ్స్ పనిచేయడం లో విఫలం అయినప్పుడు కావాల్సిన కర్టిసోల్ అల్దోస్ద్తెరోన్ ను ఉత్పత్తి చేయడం లో విఫల మైనప్పుడు అడ్డిసొంస్ వ్యాధి వస్తుంది దీనికి మరోపేరు దీర్ఘకాలిక అడ్రినల్ ఇన్ సఫ్ఫిషియన్సి హైపోకర్టిసోలిసం అంటారు.దాదాపు 7౦%కేసులు ఆటో ఇమ్మ్యున్ దిజార్దర్ గా పేర్కొన్నారు.ప్రాధమిక స్థాయిలో అడేర్నల్ కార్టెక్స్,లేదా టుబేర్కులో సిస్,2౦%కేసులు ప్రాధమిక స్థాయిలో అడేర్నల్ ఇంసఫ్ఫిషియన్సి గా వృద్ధి చెందుతోంది.లేదా దీర్ఘకాలిక ఫంగల్ ఇన్ఫెక్షన్,మెటా స్టసిస్ అఫ్ కాన్సర్ సెల్ల్స్ ఆడేర్నల్ గ్లాండ్స్ అమీలోయిడోసిస్ గా పేర్కొన్నారు. అడ్డిసొంస్ వ్యాధి లక్షణాలు----- అడ్డిసొంస్ వ్యాధి లక్షణాలను బట్టి బరువు తగ్గడం.కండరాలు బలహీనం కావడం,అలసట,వాంతి వచ్చినట్లు గా ఉండడం.లేదా విరేచనాలు,రక్త పోటు,వాళ్ళ తల తిరగడం,కుప్ప కూలిపోవడం,వంటి లక్షణాలు ఉంటె అడ్డిసొంస్ వ్యాధిగా గుర్తించవచ్చు.వెన్ను వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి,లేదా పొట్ట వెనుక భాగం లో నొప్పి, కాళ్లు,శరీరంలో రంగుమారడం.చర్మం పాలిపోవడం.అంటే తెల్లగా మారిపోవడం చర్మం పై తెల్లటి మచ్చలు తది తర సమస్యలు వస్తాయి. అడ్డిసొంస్ కి చికిత్స----- శరీరంలో ఉండే కాస్టికోస్టీరోయిడ్స్,ను  లక్షణాలను అడిస్సోస్ డిసీస్ లక్షణాలను  నియంత్రిస్తుంది. గ్లూకోకోర్టికోయిడ్స్ ,మినరల్ కోర్టి కోయిడ్స్,ఇస్తారు.దీనికి అదనంగా రీప్లేస్మెంట్ తెరఫీ ఇస్తారు .అడ్డిసొంస్ వ్యాధితో బాధ పడే  వారు సాధారణం గానే జీవించవచ్చు. నిర్ధారణ పరీక్షలు ---- అడ్డిసొంస్ ను గుర్తించడానికి లేదా నిర్ధారించడానికి కోర్తిసోల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో సీరం,సోడియం శాతం తక్కువగా ఉన్న పొటాషియం లెవెల్స్ పెరిగినా, పొట్ట రేడియోలాజికల్ నిర్ధారణ పరీక్ష చేసి నిర్ధారిస్తారు.

ఆరోగ్య కరమైన జీవన శైలి తోఎన్ని లాభాలో...

మనిషి ఆరోగ్యంగా ఉండాలనే సనాగ్ర జీవన విధానం అంటే స్థిరమైన ఆహార విహారాలు అవసరమని నిపుణులు తమ పరిశోదనలో తేల్చి చెప్పారు. ఆరోగ్య కరమైన జీవన శైలి లో చిన్న మార్పు చేస్తే చాలు మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆరోగ్య కరమైన జీవన శైలి మీరు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడుతుందని నిపుణులు వెల్లడించారు. ఈమేరకు క్యాన్సర్, గుండె సమస్యలు, టైపు 2 డయాబెటిస్ నియంత్రించడం లో మీ జీవన శైలి మీరు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఒక నూతన పరిశోదనలో గుండె సమస్యలు, డయాబెటిస్, క్యాన్సర్ తో బాధ పడే వారు విషయంలో ఆరోగ్య కరమైన జీవన శైలి పై చేసిన విస్తృత పరిశోదన వివరాలను. జే ఎ సి సి కార్డియో, ఆంకాలజీ పరిశోదన లో ఆరోగ్యకరమైన జీవన శైలి అమలు చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్, కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధులు టైప్ 2 డయాబెటిస్ క్యాన్సర్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని. ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడం ద్వారా అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు. ఆరో గ్యంగా జీవించడం నిర్వచనం... ఆరోగ్యంగా జీవించడం అంటే శారీరక వ్యాయామం, ఆరోగ్యంగా ఉండేందుకు ఆహార నియమాలు, అనుసరించడం, ఆల్కాహాల్ వినియోగం, సమయానికి నిద్రపోవడం వంటి అంశాలు ఒక నియమా వళి ప్రకారం అనుసరించడం ద్వారా అనారోగ్యాన్ని అధిగమించ వచ్చని జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ బాల్టి మోర్ డైరెక్టర్ అఫ్ ప్రి వెంటివ్ కార్డియో లజీ ఎపిడమాలజీ సహాయ ప్రోఫెసేర్ ఎరిన్ డి మిచోస్ మాట్లాడుతూ కొన్ని అంశాలు వెల్లడించారు.  ఆల్కాహాల్ వినియోగం ప్రభావం... ఆధునిక పద్దతులు ఆల్కాహాల్ వినియోగం వల్ల క్యాన్సర్ కు దారి తీయవచ్చు. మీ గుండె సంబందిత ఆంశా లలో గుండె నాడులు పల్స్ కొట్టుకోవడంలో మార్పులు వస్తాయి.ఈ అంశం పై అమెరికన్ సొసైటి క్లినికల్ ఆంకాలజీ నివారణకు ఆల్కాహాల్ వాడవచ్చని చెప్పలేదు. పరిశోధకులు తమ పరిశోదనలో... ఆరోగ్యంగా జీవించడం దానిప్రభావం ఎలా ఉంటుంది. అన్న అంశం పై 4,32,౦౦౦ ప్రజలు 4౦-7౦ సంవత్సరాల వారు యుకే బ్యాంక్ డాటా బేస్ జనటిక్ ఆరోగ్య సమాచారం దాదాపు మిలియన్ ప్రజలు యు కే లో 2౦౦6 డిసెంబర్ 2౦1౦ యు కే బయో బ్యాంక్ ద్వారా ఒక చార్ట్ ను రూపొందించారు. అది అద్భత విధానం గా పని చేసింది. అలా గే ఆరోగ్యంగా జీవించడం ఎలాగో తెలుపుతూ కొన్ని సూచనలు చేసింది. తదనంతరం ఆధునిక జీవన పరిణామ క్రమం లో ఆరోగ్య కరమైన జీవన శైలి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.  ఆరోగ్యకరమైన జీవన శైలి ఒక సామగ్ర విధానం... ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి తినాలి, నిశ్చలమైన ఆహార పద్దతులు పంపిణీ వంటి అంశాలాను అందరికీ అర్ధమయ్యే వుధంగా కళా రూపాలలో తెలియ చెప్పే ప్రయత్నం చేయవచ్చు. సమగ్ర జీవన శైలి తోనే ఆరోగ్యం సాధ్యం.  

మూత్రం చికిత్సతో ఆరోగ్యం!!

మన ఆరోగ్యానికి సంబందించిన ఔషదాలలో మూత్రం ఒకటి. మూత్రం తో చికిత్చ చిచి అని అంటున్నారు కదా. మీరు అవునన్నా కాదన్నా మూత్రం తో చికిత్చ ఉందని ప్రముఖ నాడి పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు గారు తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. మనకు అనారోగ్యం వస్తే ఎక్కడి కైనా వెళ్లి మందు తెచ్చు కుంటాము.ఆ మందు వేసుకున్నాకే రోగం తగ్గిందని భావిస్తాము.లేదా కొన్ని సందర్భాలలో ఆ మందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఖచ్చితంగా మనశరీర తత్వానికి సరిపడుతుందా అన్నదే ప్రశ్న?  అయితే మన ఆరోగ్యానికి శరీరానికి ఖచ్చితంగా సరిపడే మందు మనశరీరం లోనే ఉంది అని అంటున్నారు నాడి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు. దానినే మూత్ర చికిత్చ.చిచి ఇదేం చికిత్చ అని మాత్రం అనుకోకండి సుమా ఇది అక్షరాలా నిజం.మన పూర్వీకులు మనకు అందించిన చికిత్చ గా ఏర్కొన్నారు.కృష్ణం రాజు.మన శరీరంలో జరిగే ప్రక్రియ ప్రకారం మనం నిద్రపోయే సమయం లో విష పదార్ధాలు వ్యర్ధ పదార్ధాలు కణాలతో పోరాడి వాటిని తొలగిస్తుంది.అలాగే ప్రత్యేక అవసరాలకు సరైన ఔషదాన్ని తయారు చేసుకుంటుంది.అదే మనకు అధిక మోతాదులో ఉదయం లేవగానే పోసే మూత్రం లో ఉంటుంది.ఈ రకం గా ఉదయాన్నే మొదటి సారి విడుదల అయ్యే మూత్రాన్ని తాగడం ద్వారా మనశరీరం యొక్క అవసరాలు,లవణాలు,వగైరా లభిస్తాయని ఇదే మూత్ర చికిత్చ యొక్క మూల సిద్దాంతం గా పేర్కొన్నారు.దీనిగురించి మరింత వివరంగా తెలుసుకుందాం. మూత్ర చికిత్చకు మూలాధారం ఏమిటి?.. మూత్ర చికిత్చ గురించి శివపురాణం లో,మహాభారాతం లో బైబుల్ లోనూ మతగ్రంధాలలో ఈ మూత్రము జీవామృత మని  వ్రాయ బడిందని అంటున్నారు.శివపురాణం లో దానిని మూత్రం తాగే విధానం చాలా బాగా తెల్పబదిందని కృష్ణం రాజు పేర్కొన్నారు.ఇందుకు ఉదాహరణగా పూర్వాకాలం లో నేరస్తులు మూత్రం తాగడం వల్ల వారిని పోలీసులు తీవ్రంగా హింసించినా ఏమి అనిపించేది కాదు.అలా కొన్ని రోజులు ఏ ఆహారం  తీసుకోకపోయినా వారు అలాగే దృడంగా ఆరోగ్యంగా ఉండగలిగే వారని అలాగే దీని ఆధారంగానే దీర్ఘకాలం ఉపవాసం ఉన్నా రంటే దానికి కారణం మూత్రం తాగడమే అని  పేర్కొన్నారు.ఎవరి మూత్రం వారే తాగమని భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి సెలవిచ్చారని వారి మూత్రాన్ని వారే  4౦ ఏళ్ళు తాగారని కృష్ణం రాజు గుర్తుచేశారు. అలా మూత్రాన్ని తాగుతూ 1౦౦ సంవత్సరాలు తీసుకుంటూనే ఉన్నరన్న విషయం దేశప్రజలకు బహుశా గుర్తుండి ఉండవచ్చని డాక్టర్ కృష్ణం రాజు పేర్కొన్నారు.ఎవరి మూత్రం వారే సేవించడం సెల్ఫ్ యురిన్ తాగడం మంచది అన్న అంశం పై యు ఎస్ ఏ కు చెందినా డాక్టర్ బీ బ్రైసు చార్టర్ రాసిన పుస్తకాలాలో ఈ అంశాన్ని ప్రస్తావించారని పేర్కొన్నారు.శాస్త్రీయం గా నిరూపితమైందని కృష్ణం రాజు వాడుతున్నారు.  స్వయం గా మూత్రాన్ని ఎలా వాడాలి?... ఉదయం నిద్ర లేవగానే మొదటి సారి విడుదల చేసిన మూత్రం లో కొన్ని చుక్కలు పోనివ్వాలి. అప్పుడు ఒక శుభ్రంగా ఉన్న గ్లాసులోమూత్రాన్ని పట్టి త్రాగాలి.దీనిని ఇన్ టేక్ అప్లికేషన్ అని అంటారు దీనిని ఎక్స్  టర్నల్ అంటే పై పూతగా కూడా వాడచ్చుఅని అంటున్నారు కృష్ణం రాజు.ఇందుకు ఉదాహరణగా వాడవచ్చనిఅంటే ఎక్కడైనా రక్త శ్రావం అవుతున్నప్పుడు లేదా చర్మ సంబంధిత సమస్యలు కంటి సమస్యలు,ఫేషియల్ అనేక సమస్యలకు సెల్ఫ్ యురిన్ స్వీయ మూత్రం వాడవచ్చని కృష్ణం రాజు విశ్లేషించారు. అసలు మూత్రం సేవిస్తే వచ్చే ఫలితాలు... ఎవరి మూత్రాని వారు తాగడం వల్ల ఆశ్చర్య కరమైన ఫలితాలు వచ్చాయని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు. మీరు స్వీయ మూత్రం వినియోగించే ముందు ముందుగా దానిని దయ చేసి పరీక్షించాలని సూచించారు.ఎందుకంటే మనం వాడే మందుకు తినే తిండికి ఎక్కడైనా కాలుష్యం లేదావిష తుల్య మైతే ప్రామాదమని.ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారు ఇతర చికిత్సలకు మందులు  వాడుతున్న వారు సెల్ఫ్ యురిన్ అంటే స్వీయ మూత్రం త్రగావద్దని అయితే పై పూత గా వాడవచ్చని వివరించారు.స్వీయ మూత్ర చికిత్చ వాడేందుకు ఎలాంటి ఖర్చులు,డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదని అయితే మూత్రాన్ని పరీక్షించిన తరువాత మాత్రమే ఉపయోగించాలని డాక్టర్ కృష్ణం రాజు సూచించారు. .