అబ్బాయిలకు మసాజ్ చేస్తున్న అమ్మాయిలు
posted on Oct 6, 2012 @ 10:55AM
హైదరాబాద్ జూబ్లిహిల్స్ ప్రశాసన్ నగర్ లో గుట్టుగా సాగుతున్న ఓ మసాజ్ సెంటర్ భాగోతం బయటపడింది. ఐపిఎస్ అధికారులు ఉండే ప్రశాసన్ నగర్ లో ఓ ఐపిఎస్ అధికారి ఇళ్ళు అద్దెకు తీసుకొని మరి ఈ మసాజ్ సెంటర్ నడుపుతున్నారు. అయితే సాదారణంగా మసాజ్ సెంటర్ లో అబ్బాయిలకు అబ్బాయిలు, అమ్మాయిలకు అబ్బాయిలు మసాజ్ చేస్తారు. కాని ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలు మసాజ్ చేస్తున్నారు. ఇందుకు కాను కస్టమర్ల నుంచి వేల రూపాయలు వాసులు చేస్తున్నారు. "ఏ లా మోడ్ స్పా" పేరుతో సాగుతున్న ఈ మసాజ్ సెంటర్ లో ఈ భాగోతం నడుస్తుంది. దీనిని పోలీసులు శుక్రవారం మూసివేయించారు.