జైసపా అభ్యర్ధిపై తెరాస కార్యకర్తల దాడి

 

ఖమ్మం జిల్లా మధిరలో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన నాగార్జున మరియు అతని అనుచరులపై తెరాస కార్యకర్తలు రాళ్ళతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన కారుపైకి తెరాస కార్యకర్తలు ఎక్కి పెద్ద పెద్ద బండ రాళ్ళతో మోదడం కారు అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu