‘పద్మ’ అవార్డుల ప్రకటన

 

రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డుల ప్రదానానికి రంగం సిద్ధమైంది. అవార్డు  గ్రహీతల పేర్లను కేంద్రం ప్రకటించింది. ఈసారి 148 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈసారి పద్మ అవార్డులు అందుకుంటున్న వారిలో ఎల్.కె.అద్వానీ, బాబా రామ్ దేవ్, శ్రీశ్రీ రవిశంకర్, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, పి.వి.సింధు, ప్రకాష్ సింగ్ బాదల్, రజనీకాంత్, సంజయ్ లీలా బన్సాలీ, రచయిత సలీమ్ ఖాన్ తదితరులున్నారు. అవార్డు గ్రహీతల పూర్తి వివరాలు మరో పోస్టులో...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu