Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు
posted on: Jul 14, 2025 2:37PM

గోవా గవర్నర్గా మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. హరియాణా గవర్నర్గా ఆషిమ్ కుమార్ ఘోష్, లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నికైన ఆయన 1982లో టీడీపీ చేశారు. వరుసగా 1983, 1985, 1994, 1999, 2009 అసెంబ్లీ ఎన్నికలలో శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. అశోక్ గజపతిరాజు 2014-19 వరుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా పని చేశారు






